Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sun 13 Feb 02:49:54.444096 2022
బ్యాంక్లకు వేల కోట్లు కన్నం వేసిన విజయ మాల్యా, నీరవ్ మోడీల వ్యవహారం మర్చిపోకముందే మరో ఘటన బయటపడింది. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఏబీజీ షిప్యార్డ్ కంపెనీ దేశంలోని
Sun 13 Feb 01:54:06.86279 2022
ప్రత్యేక హౌదాతో పాటు నాలుగు అంశాలను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తొలగించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హౌం మంత్రిత్వ
Sun 13 Feb 01:54:57.442125 2022
ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మెన్ రాహుల్ బజాజ్ శనివారం మరణించారు. 82 ఏండ్ల రాహుల్ బజాజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా
Sun 13 Feb 01:26:17.981736 2022
ప్రయివేటీకరణ ఎంతటి దారుణమైన ఫలితాల్ని ఇస్తుందో, ప్రజల ప్రయోజనాల్ని ఎంతగా దెబ్బకొడుతుందో భారతదేశం ఒక ఉదాహరణగా చూపొచ్చు. ఏడో వేతన సంఘం నివేదిక ప్రకారం కేంద్రంలో 40.66 ఉద్యో
Sun 13 Feb 01:56:09.447081 2022
కర్నాటకలో హిజాబ్ రద్దు, ముస్లిం విద్యార్థినులపై వివక్షను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మధ్య పెట్టిన మత
Sun 13 Feb 01:18:05.332006 2022
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్కు ప్రచారం శనివారంతో ముగిసింది. మొత్తంగా తొమ్మిది జిల్లాల పరిధిలోని 55 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో జరిగే ఎన్నిక
Sun 13 Feb 01:58:08.42208 2022
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నరంగాల్లో విద్యారంగం ఒకటి. దేశవ్యాప్తంగా స్కూల్స్ సుదీర్ఘకాలం మూతపడ్డాయి. ఈ రెండేండ్లలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రయివేట్ రంగంలో ఆన్
Sun 13 Feb 01:59:47.642563 2022
ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ పోలీసుల కంట పడితే.. వాహనదారులకు చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట. ఈ విషయాన్ని స్వయంగా కేంద
Sat 12 Feb 23:59:18.229623 2022
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పాతగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మావోయిస్టులకు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జవాన్ మృతిచెందారు. మరో
Sat 12 Feb 23:40:39.8889 2022
కేంద్రంలో మోడీ సర్కార్కు ఏజెంటులా వ్యవహరిస్తూ రోజుకో వివాదం సృష్టిస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ తాజాగా అసెంబ్లీని ప్రోరోగ్ చేసి మరో వివాదానికి తెర లేప
Sat 12 Feb 23:38:22.720332 2022
బీ2బీ ఈ-కామర్స్ వేదిక ఎంజంక్షన్ సర్వీసెస్లో అస్సాంలోని జోర్హాట్ టీ వేలాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మధ్యస్థ, చిన్న కొనుగోలుదారుల
Sat 12 Feb 23:36:57.550814 2022
కరోనా కేసులు 50 వేలకు దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 14.50 లక్షల మందికి కరోనా పరీక్షలు చేపట్టగా 50,407 మందికి కరోనా ఉన్నట్లు తేలిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తె
Sat 12 Feb 23:36:06.102228 2022
గిరిజన, రాష్ట్రంలోని ప్రాంతీయ భాషలకు సంబంధించి గతేడాది డిసెంబరు 27న విడుదల చేసిన జార్ఖండ్ ప్రభుత్వ గెజిట్ (అసాధారణ)ను వాయిదా వేసి, దానిపై తక్షణమే చర్చించేందుకు అఖిలపక్ష
Sat 12 Feb 23:35:17.935613 2022
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్పై సర్జికల్ స్రైక్ట్స్పై రాహుల్ ఆధారాలు అడగడంపై స్
Sat 12 Feb 23:34:18.741001 2022
ఉత్తరాఖండ్లో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం ఉదయం 5.03 గంటలకు ఉత్తరకాశీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) తెల
Sat 12 Feb 02:02:40.00097 2022
కర్నాటకలో అధికార బీజేపీ ప్రజల మధ్య అనవసర వివాదాన్ని సృష్టించిందని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. హిజాబ్, కాషాయ కండువా..వివాదానికి వెంటనే ముగింపు పలకాలని కర్నాటక ప్రభు
Sat 12 Feb 02:01:04.55936 2022
దేశంలోని ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల విషయంలో మోడీ సర్కారు పక్షపాతం చూపుతున్నది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థినుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. ఈ-లెర్న
Sat 12 Feb 02:10:46.439833 2022
కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో
Sat 12 Feb 02:13:04.447687 2022
మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దీంతో శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 14 నాటికి వాయిదా పడ్డాయి. జనవరి 31న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభ
Sat 12 Feb 02:13:27.347896 2022
గడిచిన ఏడాది డిసెంబర్ మాసంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్థి 0.4శాతానికి పరిమితమై 10మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. కరోనా మూడో వేవ్ లాక్డౌన్ ఆంక్షలు ఉత్పత్తి కార్యక
Sat 12 Feb 01:42:42.074344 2022
త్రిపురలో బీజేపీ గూండాల అరాచకాలకు మరో సీపీఐ(ఎం) కార్యకర్త బలయ్యాడు. దక్షిణ త్రిపుర జిల్లా బెలోనియా పట్టణంలోని కమలాపూర్ బజార్లో గురువారం సాయంత్రం బిజెపి గూండాల దాడిలో సి
Sat 12 Feb 01:42:17.055589 2022
చార్ధామ్ రహదారి విస్తరణ పనుల పర్యవేక్షణ కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీ (హెచ్పీసీ) చైర్మన్ రవి చోప్రా తన పదవికి రాజీనామా చేశారు. జనవరి 27వ తేదీతో రవ
Sat 12 Feb 01:41:45.579421 2022
ముంబయిలోని శివాజీ పార్క్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యుల నుంచి ఎవరూ డిమాండ్ చేయలేదని ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మం
Sat 12 Feb 01:39:09.490259 2022
గడిచిన ఏడాది డిసెంబర్ మాసంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్థి 0.4శాతానికి పరిమితమై 10మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. కరోనా మూడో వేవ్ లాక్డౌన్ ఆంక్షలు ఉత్పత్తి కార్యక
Sat 12 Feb 01:38:20.863976 2022
ముస్లిం బాలికల హక్కుల్ని కాపాడాలని ఐఐఎం బెంగుళూర్ ఫ్యాకల్టీ, అజీం ప్రేమ్జీ వర్సిటీకి చెందిన 184మంది విద్యార్థులు 'జాతీయ మహిళా కమిషన్' (ఎన్సీడబ్ల్యూ)ను కోరారు. ఒక మతాన
Sat 12 Feb 02:14:21.991856 2022
కోటి మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించనున్నట్లు ప్రముఖ ఆన్లైన్ విద్యా వేదిక బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్, ఆయన సతీమణి దివ్యా గోకుల్నాథ్ ప్రకటించారు. ఇం
Sat 12 Feb 02:14:48.963606 2022
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం.. భారత్లో 2020లో సైబర్ క్రైమ్ 11శాతం పెరిగింది. ఎన్సీఆర్బీ 'క్రైమ్ ఇన్ ఇండియా 2019' నివేదిక ప్రకారం..
Sat 12 Feb 02:15:22.575375 2022
యూపీలోని ఉన్నావ్ జిల్లాలో మరో దారుణమైన ఘటన జరిగింది. రెండు నెలల క్రితం అదృశ్యమైన దళిత యువతి మృతదేహాన్ని సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆశ్రమం పరిసరాల్లో గుర్తించ
Sat 12 Feb 02:15:50.519608 2022
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మొఘల్ గార్డెన్ను పర్యాటకులు సందర్శనార్థం శనివారం నుంచి తెరవనున్నారు. మార్చి 16 వరకు పర్యాటకులను కనువిందు చేయనుంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి
Sat 12 Feb 00:24:28.602297 2022
దేశంలో కరోనా కేసులు దిగి వస్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 58,077 కొత్త కేసులు వ
Sat 12 Feb 02:17:12.808649 2022
కర్నాటకలో హిజాబ్ వివాదం ఖండాంతరాలను తాకింది. 'భారత్లో హిందూత్వ మూకలు హిజాబ్ ధరించకూడదంటూ ముస్లిం మహిళలను వేధిస్తూనే ఉన్నాయి' అంటూ మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ ప్లే
Fri 11 Feb 02:02:33.843219 2022
టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటుచేసేందుకుగాను టైర్ కార్పొరేట్ కంపెనీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాకు సమానంగా రబ్బరు రైతులకు గ్రాంట్గా ఇవ్వాల
Fri 11 Feb 02:06:33.105107 2022
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. గత అక్టోబరు 3న జరిగిన ఈ
Fri 11 Feb 01:45:20.007485 2022
క్రిప్టో కరెన్సీలతో భారత దేశ ఆర్థిక స్థిరత్వానికి పెను ముప్పు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ ద్
Fri 11 Feb 02:04:40.292503 2022
మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు మతపరమైన వస్త్రధారణకు సంబంధించిన అంశాలను లేవదీయడం, వాటిని వివాదాస్పదం చేయడం పట్ల మద్రాసు హైకోర్టు గురువారం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలయ సముద
Fri 11 Feb 02:04:57.400652 2022
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతుండగా.. తాజాగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ సుప్రీం కోర
Fri 11 Feb 02:06:12.413751 2022
రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
Fri 11 Feb 01:31:32.100975 2022
అంతర్జాతీయ ప్రయాణికులకు నూతన కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజుల హోం క్వారంటైన్లో ఉండాలన్న
Fri 11 Feb 01:31:00.770647 2022
ఉత్తరప్రదేశ్లో గురువారం జరిగిన తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా తొలిదశలో 59.61శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. తొలిదశ పోలింగ్లో 58 స్థానాలకు గాను
Fri 11 Feb 01:30:12.355097 2022
దేశ వాణిజ్య రాజధాని ముంబయి ప్రపంచంలోనే ఐదో అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. బెంగళూరు పదో స్థానంలో ఉన్నది. 2021 ఏడాదికి గానూ టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ గ్లోబల్ టాప్ 25
Fri 11 Feb 01:29:41.364185 2022
బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ వంటి సున్నితమైన అంశం కొనసాగుతున్నది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకుల వివాదాస్
Fri 11 Feb 02:07:01.26131 2022
యూపీని కేరళ, బెంగాల్లా మార్చవద్దంటూనే పరోక్షంగా బీజేపీకి ఓటు వేయాలంటూ అక్కడి ప్రజలను సీఎం యోగి హెచ్చరిస్తూ విడుదలైన ఓ వీడియోపై,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం)
Fri 11 Feb 02:26:03.849854 2022
ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీలో ఐదు శాతం వాటాల విక్రయానికి కేంద్రం దస్త్రాలను సిద్దం చేసిందని సమాచారం. ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో భాగంగా ఈ వాటాలను అమ్మకానికి పెట్టనున్
Fri 11 Feb 01:24:32.25622 2022
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో 40 శాతానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకుండ
Fri 11 Feb 02:28:09.638132 2022
కర్నాటకలో గత కొద్ది రోజులుగా నలుగుతున్న హిజాబ్ వివాదం, మత స్వేచ్ఛ పరిధికి సంబంధించి గతంలో నమోదైన కేసుపై తిరిగి దృష్టి సారించేలా చేసింది. ఈ కేసు రెండేళ్ల నుంచి తొమ్మిది మ
Fri 11 Feb 02:32:03.619411 2022
ఐద్వా నాయకురాలు, తెలంగాణ సాయుధ విప్లవ పోరాట యోధుడు, కార్మికోద్యమ నేత అమరజీవి పర్సా సత్యనారాయణ సతీమణి, పర్సా భారతి (92) గురువారం ఉదయం గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో తు
Fri 11 Feb 01:03:18.899034 2022
యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షహరాన్పూర్లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పూర్తిగా స్వోత్కర్షలతో నిండిపోయింది. మళ్లీ బీజేప
Fri 11 Feb 00:58:22.92046 2022
కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, జనవరి 21
Thu 10 Feb 05:15:19.522107 2022
ముస్లిం బాలికల హక్కులను పరిరక్షించడంలో కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) విమర్శించింది. ఈ మేరకు ఐద్వా జాతీయ అధ్
Thu 10 Feb 05:16:47.540396 2022
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పెత్తందార్లు రెచ్చిపోయారు. దళితుడి పెండ్లి ఊరేగింపుపై రాళ్లతో దాడికి దిగారు. పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నవారు సాంప్రదాయక టర్బన్లను ధరించడంత
×
Registration