హైదరాబాద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగువారిని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ప్రముఖ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా) గురువారం హైదరాబాద్ సిటీలో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలో
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
నవతెలంగాణ-ఓయూ
ఆర్యూబీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం సికింద్రాబాద్లో పర్యటించి తుకారాం గేట్ వద్ద చేపడుత
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిగల్ ఫ్రీ రహదారులుగా మరో రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టుల్ల
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి యంనంపేట్ బ్రిడ్జ్ వరకు గతంలో మాస్టర్ ప్లాన్లో పొందు పర్చిన 200 ఫీట్ల రోడ్డు వల్ల గహ నిర్మాణ అనుమతులు రాక మాస్టర్ ప్లాను అమలు పర్చక
ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హైదరాబాద్
ధాన్యం సేకరణ, కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపంనెట్టి రైతులను
నవతెలంగాణ-ఓయూ
కేయూ విద్యార్థి నాయకుడు డబ్బేటి మహేష్ కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం ఎంజీఎం హాస్పిటల్లో మరణించిన విషయం తెల్సిందే. గురువారం సాయంత్రం ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహేష్ కు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల
నవతెలంగాణ-కంటోన్మెంట్
రెండో వార్డు లోని రసూల్పురా కట్టమైసమ్మ బస్తీ ప్రాంతాలలో గురువారం బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ పర్యటించారు స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కార్యకర్తలతో బస్తీల
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట డివిజన్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరచాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. గురువారం గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని
నవతెలంగాణ-ఓయూ
టీడీపీని పటిష్టపరిచే చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం బౌద్ధనగర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని
నవతెలంగాణ-బంజారాహిల్స్
ట్రాఫిక్ ఉల్లంఘనలే రోడ్డు ప్రమాదాలకు కారణమని, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత నిబంధనలను పాటించాలని పలువురు వక్తలు సూచించారు. గురువారం పంజాగుట్టలోని అరోరా పీజీ కాలేజీలో ఓరియంటేషన్ డే నిర్వహించ
నవతెలంగాణ-ఓయూ
చిలకలగూడ పీఎస్ పరిధిలోని పద్మారావు నగర్ ఆనంద నిలయం అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లేందుకు బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధలో ట్రాఫిక్కు పరిష్కారమార్గం చూపండి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గురువారం వైట్
నవతెలంగాణ-హైదరాబాద్
కార్మిక హక్కులను కాపాదెండుకు సీఐటీయూ ముందుంది అని సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్. కిషన్, రాంకుమార్ అన్నారు. చాంద్రాయణగుట్టలోని జహంగీరబాద్ వద్ద జోన్ కమిటీ ఆధ్వర్యంలో సీఐ
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ, లోప్రెషర్ నీటి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని జల మండలి అధికారులను అంబర్పేట ఎమ్మల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు. గురువారం అంబర్&z
నవతెలంగాణకంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో భవన నిర్మాణాలు చేసుకునే వారికి ఊరటనిస్తూ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి ఎఫ్ఎస్ఐ సడలింపు చేయడం ప్రశంశనీయమని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. ఈమేరకు గు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు కె.యేసురత్నం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ. ఉమామహేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికులు ఐకమత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. గురువారం జగద్గిరిగుట్ట డివిజన్ చివరి బస్టాప్లో ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు ఉ
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఐఎన్నగర్, బీహార్ బస్తీలో గురువారం సాయంత్రం కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) ప్రోగ్రాం నిర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ నాయీబ్రాహ్మణ యువశక్తి సేవాసంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏం జ్యోతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వికాస్ కుమార్ ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో మహిళ అధ్యక్షురాలు జ
నవతెలంగాణ-శామీర్పేట
మీటర్లు బిగించకుండా అక్రమంగా జారీచేసిన నల్లా బిల్లులు ఉపసంహరించుకోకపోతే బిల్లులు రద్దు చేసే వరకు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి
నవతెలంగాణ-అడిక్మెట్
తిమ్మడి నాగరాజు, లెనిన్ రాజు, విప్లవ రాజు లకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి ఎలాంటి సంబంధం లేదు అని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. ఈమేరకు పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ నాయకులు పత
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలోని ఎస్సీల ఐక్యతకు మారుపేరు మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు, డాక్టర్ బాబా సాహెబ్ వారసులు స్వర్గీయ పీవీ రావు అని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ కొనియాడారు. మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం
నవతెలంగాణ-ఓయూ
పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్కు వినతిపత్రం అందజేయాలని ఆర్ట్స్ కాలేజీనుంచి బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్స్టేషన్
నవతెలంగాణ-అంబర్పేట
ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి, జాతీయ ఓబీసీ కమిషన్కు ఆరె కులస్తుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఓబీసీ కమిషన్ చేపట్టిన కులాల విచారణకు ఆరె కుల
నవతెలంగాణ-హైదరాబాద్
దుండిగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రాజెక్ట్
హోం మంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఉర్సు ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలోని హజ్రత్&
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పీవీ రావు దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారని, ఆయన దళిత జాతికి చేసిన సేవలు మరువలేనివని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చె
నవతెలంగాణ-అడిక్మెట్
ఆధునిక సమాజ మేలుకొలుపునకు పుస్తకాలే నాంది పలుకుతాయి అని ప్రముఖ కవి శివారెడ్డి తెలిపారు. కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్లో సీతారామ అధ్యక్షతన చిందు
నవతెలంగాణ-అడిక్మెట్
హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీలైన సబర్మతి నగర్, అరుంధతి నగర్లో ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా తోడుంటానని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బుధవా
నవతెలంగాణ-అంబర్పేట
క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్లోని అన్నపూర్ణ నగర్లోని బెథెల్ గాస్పేల్ చర్చ్లో స
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకోవాలని కుత్బుల్లాపూర్ డీఎంఓహెచ్ డాక్టర్ మల్లికార్జున్, సర్కిల్ డీసీ మంగతాయారులు అన్నారు. 100 శాతం వాక్సినేషన్ ఇంటింటి సర్వేలో భాగంగా బుధవారం కుత్బు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భక్తి శ్రద్దలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. డివిజన్ పరిధిలోని శివనగర్, సీపీఐ కార్యాలయం మైదానంలో నిర్వహించిన క్రిస్మస్&zwn
నవతెలంగాణ-దుండిగల్
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సుచిత్రా కొంపల్లి లోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు పాల్గొని క్రీస్తు పుట్టుక నాటక ప్ర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్లో మేశ్శరు చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేద క్రిస్టియన్లకు తెలంగాణ ప్రభుత్వం అందించిన క్రిస్మస్ కి
నవతెలంగాణ-బంజారాహిల్స్
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచారహక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని అవగాహన కార్యక్రమాలతో పాటు, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్ధాయిలో పాలనలో జరిగే ప్రతి అంశాన్ని సాధ్యమైనంత మేరకు ప్రజలకు తెలిసే ప్రయ
మంత్రి తన్నీరు హరీశ్రావు
నవతెలంగాణ-హైదరాబాద్
వైద్యరంగంలో తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివద్ధి సంస
నవతెలంగాణ-కూకట్పల్లి
విద్యార్థులందరూ శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలని కూకట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు. బుధవారం ప్రఖ్యాత భారత గణిత శాస్త్రవేత్త శ్
నవతెలంగాణ-కూకట్పల్లి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్లో భేతెల్ గాస్పల్ చర్చ్ పాస్టర్ ఎ.గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్&
నవతెలంగాణ-కూకట్పల్లి
మానవాళి మనుగడకు చెట్లు మూలాధారం అని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ అన్నారు. బుధవారం మోతీనగర్, పీఆర్నగర్ కాలనీల్లో స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి, కాలనీలోని వ
నవతెలంగాణ-హైదరాబాద్
నాంపల్లిలో ఆరోరాస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రధోశ్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల కోసం వీకెండ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ను నిర్వహించారు ఈ కార్య
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్
నవతెలంగాణ-కాప్రా
ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ శ్మశానవాటికకు అధికారికంగా స్థలం కేటాయించాలని కోరుతూ కాప్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి
నవతెలంగాణ-నేరెడ్మెట్
ఇండ్ల మధ్యలో వైన్ షాప్ వద్దని 12 రోజులుగా స్థానిక కాలనీలోని శ్రీ బాలాజీ నివాస్ అపార్ట్ మెంట్ మహిళలు రోజూ అర్ధరాత్రి వరకు వైన్ షాప్ను తొలగిం చాలని నిరసనగా ధర్నా చేస్తున
నవతెలంగాణ-హిమాయత్నగర్
రైతులతో రాజకీయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని భారత జాతీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి పుల్లూరి వెంకట రాజేశ్వరరావు అన్నారు. సోమవారం హ
నవతెలంగాణ-అంబర్పేట
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్చ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం బాగ్ అంబర్పేట
నవతెలంగాణ-నేరెడ్మెట్ / సరూర్నగర్లో
ఇంటర్లో ఫెయిల్ చేసిన విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ నెల 14వ తేదీన గోవాలో జరిగిన డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ ప్రో అక్రమ్ క్లాసిక్ 2021 బీచ్ మోడల్లో బాలానగర్కు చెందిన మహమ్మద్ రిజవ్వాన్కు 3వ, 5వ స్థానాలలో పతకాలు సాధించిన శుభ సంద
నవతెలంగాణ - అడిక్మెట్
పుస్తకాలు మనిషి మస్తిష్కాన్ని అమోఘంగా తీర్చిదిద్దు తాయి అని బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కష్ణమోహన్ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్ర
నవతెలంగాణ-ఓయూ
వందేళ్ల ఓయూ స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వెంటనే పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సోమవారం
ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజి ఆవరణలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. యూజీసీ నిబంధ
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.రామకృష్ణా రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ జోనల్ పరిధిలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్స్కు వెంటనే బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్స్ అస