Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Thu 29 Apr 03:56:47.031698 2021
గత ఏడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. దీంతో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దశల వారీగా లాక్డౌన్కు విముక్తి కలిగించగా..కేసులు పెరుగుతూ వచ్చినప్పటికీ..అనంతరం తగ
Wed 28 Apr 03:03:51.233134 2021
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 2 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో... ఎన్నికల్లో గెలుపొందిన ఆయా పార్టీ కార్యకర్తలు జరుపుకునే విజయోత్స
Wed 28 Apr 03:02:06.328365 2021
కరోనా మహమ్మారి రెండో దశ జాతీయ సంక్షోభమని, ఈ పరిస్థితిని మౌనంగా చూసే ప్రేక్షకులం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను
Wed 28 Apr 03:00:12.952945 2021
వైద్యులంటే ప్రాణం పోసేవారను కుంటాం. కార్పొరేట్ వైద్యం వచ్చాక రోగి జేబు నుంచి ఎంత పిండుకుందామా అన్న భావనే ప్రతిచోటా కనిపిస్తున్నది. ఇక మహమ్మారి చుట్టుముట్టాక.. వైద్యం మరి
Wed 28 Apr 02:59:55.642113 2021
కరోనా సంక్షోభానికి విలవిల్లాడుతున్న మనదేశాన్ని చూసి..ప్రపంచ దేశాలు 'అయ్యో పాపం..' అంటున్నాయి. మా కడుపు తరక్కుపోతోంది, మా హృదయం ముక్కలైంది..అని ప్రపంచదేశాలు, దేశవిదేశాల్లో
Wed 28 Apr 02:59:29.794631 2021
Wed 28 Apr 02:59:07.048083 2021
Wed 28 Apr 02:58:50.747705 2021
దేశంలో కరోనా విలయం తాండవం చేస్తుంటే.. ఎటూ చూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. కరోనా టెస్టుల కోసం క్యూ వైరస్ బారిన పడిన రోగులు ఆస్పత్రిలో చేరటానికి.. ఆస్పత్రిలో చేరాక బెడ్
Wed 28 Apr 02:58:28.967952 2021
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులతో పాటు మరణాలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా దేశంలో 2,772 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు
Wed 28 Apr 02:58:03.966593 2021
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు ఎలాంటి సంబంధముందో ప్రత్యక్ష ఉదాహరణగా పశ్చిమ బెంగాల్ కనపడుతోంది. ఓ వైపు దేశం యావత్తు కరోనా రెండో వేవ్తో విలవిల
Wed 28 Apr 02:57:43.585832 2021
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో తిరుపతిలోని స్విమ్స్ పద్మావతి హాస్పిటల్కు కోవిడ్ బాధితుల తాకిడి విపరీతంగా పెరిగింది. రాష్ట్ర కోవిడ్ కేంద్రంగా ఈ ఆస్పత్రి ఉండడంతో
Wed 28 Apr 01:52:53.299781 2021
Wed 28 Apr 01:50:40.481205 2021
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే నెలాఖరుకు మన దేశంలో విని యోగంలోకి వస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ తెలిపింది. అప్పటికి రష్యా నుంచి ఎఫ్డిఐలో భాగంగా స్ట
Wed 28 Apr 03:05:09.593032 2021
Wed 28 Apr 01:46:49.764382 2021
Wed 28 Apr 01:13:15.679932 2021
Wed 28 Apr 01:11:00.449008 2021
Wed 28 Apr 01:05:57.508331 2021
Wed 28 Apr 01:05:27.722931 2021
Wed 28 Apr 01:04:13.63959 2021
Tue 27 Apr 05:08:36.960548 2021
దేశంలో కరోనా ప్రళయం సృష్టిస్తూనే ఉన్నది.పడకల్లేవ్..వ్యాక్సిన్ లేదు. ఆక్సిజన్ లేక అవస్థలు..ఇలా ఎటుచూసినా రోగుల రోదనలు..బంధువుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఐదో రోజూ మూడ
Tue 27 Apr 05:07:39.710332 2021
భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశంలో కోవిడ్-19 ఉపద్రవం ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఎలా ఇస్తారని ఈసీని నిల
Tue 27 Apr 05:06:59.307745 2021
విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆక్సిజన్ అందకపోవడంతో ఇక్కడ ఆరుగురు రోగులు మరణించారు. అయితే 10 మంది మరణించివుంటారని
Tue 27 Apr 05:05:07.738852 2021
Tue 27 Apr 05:04:45.702716 2021
Tue 27 Apr 05:04:22.785787 2021
కరోనా విజృంభణతో దేశం ఇదివరకెన్నడు చూడని ఆరోగ్య సంక్షోభంలోకి జారుకుంటోంది. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న హృదయవిదారకర ఘటన
Tue 27 Apr 05:03:57.581825 2021
Tue 27 Apr 05:03:25.949774 2021
కరోనా ప్రళయంగా మారుతున్నది. దీంతో కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంట్లో ఉన్నా మాస్క్లు ధరించాల్సిన సమయమిదనీ, సెకండ్ వేవ్లో వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణం లో ప్రతి ఒ
Tue 27 Apr 05:02:35.679827 2021
Tue 27 Apr 05:02:13.733486 2021
గుజరాత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న కోవిడ్ మరణాల సంఖ్యకు, ఆస్పత్రులు, శ్మశానవాటికల నుంచి వస్తున్న వివరాలకు అసలు పొ
Tue 27 Apr 05:10:13.590741 2021
ప్రస్తుతం జైల్లో వున్న కేరళ జర్నలిస్టు సిద్ధికి కప్పన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి చికిత్స అందించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం ఉత్తరప్రదేశ్
Tue 27 Apr 04:02:22.357745 2021
Tue 27 Apr 04:01:47.404636 2021
Tue 27 Apr 04:01:18.180546 2021
Tue 27 Apr 04:00:40.725729 2021
భారత్లో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తామూ సాయం అందిస్తామని పలు బహుళజాతి కంపెనీలు ముందుకు వచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సిఇఒలు సుందర్
Tue 27 Apr 03:57:42.163305 2021
Tue 27 Apr 03:53:32.550546 2021
Tue 27 Apr 03:53:05.390956 2021
Mon 26 Apr 02:35:05.567522 2021
భారత్లో కరోనా మహమ్మారి సునామీల విరుచుకుపడుతున్నది. దీంతో వైరస్ బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వరుసగా నాల్గో రోజు సైత
Mon 26 Apr 02:35:19.952963 2021
కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం వెబ్పోర్టల్లో
Mon 26 Apr 02:35:44.472735 2021
Mon 26 Apr 02:34:31.892526 2021
దేశంలో విజృంభిస్తున్న కరోనా నియంత్రణలో విఫలమైన మోడీ సర్కారు.. తనపై వచ్చే విమర్శలను ఏ మాత్రమూ సహించ లేకపోతున్నది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శి స్తూ వస్తున్న ట్వీట్ల విషయం
Mon 26 Apr 02:34:09.553781 2021
కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన భార్య రైహంత్ కప్పన్ తరపున న్యాయవాది విల్స్ మాథ్యూస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన
Mon 26 Apr 02:34:00.896509 2021
మహారాష్ట్రలో కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. వైరస్బారినపడి రోజూ మరణి స్తున్నవారి సంఖ్య భారీగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న కోవిడ్ మృత శరీరాలకు దహన సంస్
Mon 26 Apr 02:33:16.804533 2021
దేశంలో వ్యాక్సిన్కు సంబంధించిన వదంతులను పట్టించుకోవద్దని ప్రధాని మోడీ అన్నారు. ప్రతినెలా చివరలో జరిగే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 78వ ఎడిషన్లో దేశప్రజలను ఆయన అభ్య
Mon 26 Apr 02:32:56.937635 2021
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో తగిన సంఖ్యలో బెడ్లు లేవు. రెమ్డెసివిర్, వ్యాక్సిన్ల కొరత కరోనా రోగుల ప్రాణాలను హరిస్తున్నాయి. మోడీ సర్కారుక
Mon 26 Apr 02:32:47.529253 2021
Mon 26 Apr 02:32:12.68862 2021
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజంభిస్తున్న వేళ.. పేద, ధనిక, ఆడ, మగ తేడా లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ.. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసి) నిర్వహించిన సీర
Mon 26 Apr 01:26:03.32027 2021
తమిళనాడులోని ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లకు వెంటనే సప్లై నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడులో ఆక్సిజన్
Mon 26 Apr 01:25:17.197257 2021
కొవిడ్-19 రోగులకు సహాయపడేందుకు ఘజియాబాద్ గురుద్వారా 'ఆక్సిజన్ లాంగర్' ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో ఘజియాబాద్
×
Registration