Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Mon 03 May 01:25:19.704466 2021
18ఏండ్ల నుంచి 45 ఏండ్ల మధ్య వయసులో వున్న 59 కోట్ల మందికి టీకాలు వేయడానికి మొత్తంగా 122 కోట్ల డోసులు కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈమేరకు కోర్టుకు అఫిడవిట
Mon 03 May 01:04:34.134929 2021
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే
Mon 03 May 01:02:05.410843 2021
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. గురుమూర్తి 2,70,584 ఓట్ల ఆధిక్యంతో
Mon 03 May 01:00:12.749973 2021
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. ఆదివారం నాడు ఏకంగా 83 మంది కోవిడ్తో మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ విజంభణతో కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోం
Mon 03 May 00:15:42.006192 2021
ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయా
Mon 03 May 00:12:16.944757 2021
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఒక ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ లీకేజీ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఓ మెకానిక్ తీవ్రంగా గాయపడ్డారని
Mon 03 May 00:09:36.229397 2021
Sun 02 May 00:58:10.403871 2021
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇప్పటికే చాలా ప్రాణ నష్టం జరిగింది. ఇది ఇంకెంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు. కేంద్రంలోని ప్రభుత్వం కనీసం ఇప్
Sun 02 May 01:00:56.427896 2021
సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ఫ్రాన్స్లో కార్మికలోకం ఒక్కటై కదలింది. శనివారం కార్మిక దినోత్సవం సందర్భంగా పారిస్ సహా పలు నగరాలు నిరసన ర్యాలీలతో హోరెత్తాయి. కోవిడ్-19 నిబం
Sun 02 May 01:01:19.10526 2021
గుజరాత్లో కోవిడ్ పేషెంట్లు సజీవ సమాధులైపోతున్నారు. దేశానికే మోడల్గా చెప్పుకునే గుజరాత్లో మరణమృదంగం మోగుతున్నది. తాజాగా బరూచ్లోని పటేల్ వెల్ఫేర్ ఆస్పత్రిలో 18 మంది
Sun 02 May 01:01:54.722741 2021
కరోనా సెకండ్ వేవ్లో అనేకమంది వైరస్ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి కారణం సమయానికి 'మెడికల్ ఆక్సిజన్' వారికి ఎక్కించకపోవటమే. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గ
Sun 02 May 01:04:28.966121 2021
భారత్లో కరోనా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దేశాలు ఒకదాని తర్వాత మరొకటి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస
Sun 02 May 01:03:40.9119 2021
నాలుగు రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపును చేపట
Sun 02 May 01:06:57.193707 2021
ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) 124-ఏ (రాజద్రోహం చట్టం) రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సమీక్ష చేయడానికి సిద్ధమైంది. మణిపూర్కు చెందిన కిషోరచంద్ర, చత్తీస్గఢ్కు చెందిన
Sun 02 May 00:22:25.15626 2021
దేశంలో ప్రస్తుత కరోనా కల్లోలాన్ని, రోజువారీ కేసుల సంఖ్యను కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ముందే అంచనా వేసిందా? సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే విలయాన్ని ఆపగలిగేవారమ
Sun 02 May 00:21:41.169757 2021
భారత్లో కరోనా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచంలోని ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దేశాలు ఒకదాని తర్వాత మరొకటి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస
Sun 02 May 00:17:28.662936 2021
ఒక్కరోజులో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో రోజువారీ కేసులు నమోదడం గమనార్హం. గత 24 గంటల్లో 19,45,299 మందికి పరీక్షలు నిర్వహించగా,
Sat 01 May 23:55:47.625373 2021
కరోనా కట్టడి నియంత్రణా చర్యల్లో భాగంగా.. వివిధ దశల్లో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా.. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సి
Sat 01 May 23:19:21.848608 2021
కర్నాటక పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. మొత్తంగా ఎన్నికలు జరిగిన పది అర్బన్ లోక్ల్ బాడీ (యూఎల్బీ)లకు గానూ ఏడింటిని కాంగ్రెస్
Sat 01 May 23:17:19.741003 2021
కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హౌం శాఖ సూచించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉ
Sat 01 May 04:14:32.427057 2021
టైమ్స్ నౌకు చెందిన పూర్వ, ప్రస్తుత ఉద్యోగులమైన మేము, ఈ విధంగా ఛానల్ ఎడిటర్లకు, జర్నలిజం మౌలిక విలువలు, నైతికతల గురించి గుర్తు చేయడానికి, ఒక బహిరంగ లేఖ రాయాల్సిన పరిస్థ
Sat 01 May 02:35:26.969593 2021
కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని వణికిపోతున్నది. నిత్యం వేల మందిని బలితీసుకుంటున్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్ ఉధృతిని కండ్లకు కడుతు
Sat 01 May 01:30:14.952698 2021
కరోనా వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వందశాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగింది. కేంద్రం స
Sat 01 May 01:46:53.14564 2021
దేశంలో కరోనా రెండో వేవ్ సృష్టిస్తున్న పెను విపత్తుపై ప్రధాని మోడీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..దేశవ్యాప
Sat 01 May 01:32:32.150572 2021
కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల ప్రభావం బీఎస్ఎన్ఎల్పై తీవ్రంగా పడింది. ఆ సంస్థను పూర్తిగా చంపేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఉద్యోగులుగా అనేక పోరాటాలు, ప
Sat 01 May 01:33:32.982008 2021
దేశంలో ప్రస్తుతం నెలకున్న సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను బ్
Sat 01 May 01:37:02.605847 2021
నెలనెలా ఆరోగ్య బీమా కడితే.. కష్టకాలంలో ఉపయుక్తంగా ఉంటుందంటున్న ప్రయివేట్ బీమా కంపెనీలు.. ఇప్పుడు కొర్రీలు పెడుతున్నాయి. కోవిడ్ పేషెంట్లను తీసుకెళ్లితే... నో బీమా ఓన్లీ
Sat 01 May 04:13:50.097561 2021
భారత్లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల్ని అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భారత్కు సాయమం దించడానికి ముందుకొచ్చాయి. అందులో భాగంగా అమెరికా క
Sat 01 May 00:08:38.229799 2021
విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్కుమార్ సుల్తానియాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చిత్ర రామచంద్రన్ శుక్రవారం పదవీ వి
Fri 30 Apr 02:11:02.725275 2021
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఎదురుగాలి వీచింది. మోడీతో పాటు హోంమంత్రి అమిత్షా వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ బీజేపీ
Fri 30 Apr 02:15:32.608263 2021
దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం మాములుగా లేదు. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఆస్పత్రుల్లో పడకలు,
Fri 30 Apr 02:15:52.764461 2021
రైతులు, కార్మికులు, ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా ''మేడే''ను ఘనంగా నిర్వహించాలని కార్మిక సంఘాలు, ఎస్కేఎం పిలుపు నిచ్చాయి. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్ర
Fri 30 Apr 02:17:13.793485 2021
బీజేపీ పాలిత ఉత్తప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆక్సిజన్ అందక 17 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన యూపీలోని మొరాదాబాద్లోని ఓ ఆస్పత్రి
Fri 30 Apr 02:16:54.077022 2021
దేశమంతా కొవిడ్ కోరలు చాచిన నేపథ్యంలో ఆ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు కరువయ్యాయి. నిర్ణయాక క్రమం ఒకేచోట కేంద్రీకృతమవడం, కేవలం సంద
Fri 30 Apr 02:18:18.018224 2021
ఈ ఫోటోచూస్తే.. హిరోషిమా..లేక నాగసాకి పై అణుబాంబు వేసిన నాటి చిత్రంలా కనిపిస్తున్నది. కానీ ఇది కరోనా ఉగ్రరూపానికి తార్కాణం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
Sat 01 May 01:59:48.66694 2021
యూపీలో కోవిడ్వైరస్తో చనిపోయిన పేషెంట్లకు దహనసంస్కారాలు నిర్వహించటం పెద్ద సవాలుగా మారింది. ఎలా నిర్వహించాలో... బంధువులకు అంతుచిక్కటంలేదు.. శ్మశానవాటికల్లో జాగాల్లేవ్.
Fri 30 Apr 02:26:42.314837 2021
Fri 30 Apr 01:21:55.01433 2021
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు గెహ్లాట్ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ ఆరోగ్యంగా
Fri 30 Apr 02:33:26.493872 2021
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కొనడానికి సరైన ప్రణాళిక లేకుండా గత 14నెలల నుంచి ఏం చేస్తున్నారని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా ఉధృతిని ఎదుర్కొన
Fri 30 Apr 01:05:09.527419 2021
కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయడంలో విఫలమైన ప్రధాని మోడీ రాజీనామా కోరుతూ వైరల్ అయిన 'రిజైన్మోడీ' హ్యాష్ట్యాగ్ను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పునరుద్ధరించింది. దేశ, విదేశా
Fri 30 Apr 01:01:26.638086 2021
అతను ఒక సాధారణ బీడీ కార్మికుడు. వారానికి సుమారు 1000 రూపాయిల వరకూ సంపాదిస్తాడు. అయితేనేం కరోనా కష్టకాలంలో తాను దాచుకున్న సొమ్ము, తన భార్య మరణించగా వచ్చిన పరిహారం మొత్తాన్
Fri 30 Apr 00:59:03.258608 2021
ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్పై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు నింపిన కారును
Fri 30 Apr 00:58:05.717986 2021
విజయవాడ నగరంలోని సింగ్నగర్ పాయకాపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను, ఇద్దరు పిల్లలను దారుణంగా ఓ కిరాతకుడు హత్య చేశాడు.
Fri 30 Apr 00:57:28.854972 2021
రాష్ట్రంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్ఎస్) మోహరించినందుకు వసూలు చేసిన రూ.4,561 కోట్లను మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఒడిషా ప్రభుత్వం గురు
Thu 29 Apr 03:57:55.959584 2021
గత ఏడాది మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితులు లేవు. ఏకపక్షంగా మోడీ సర్కార్ 2020, మార్చిలో లాక్డౌన్ విధించి..దేశ ప్రజలందర్నీ కష్టాల్లోకి నెట్టింద
Thu 29 Apr 03:56:00.838199 2021
దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,01,187 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. రోజువారీ మరణాలు తొలిసారి
Thu 29 Apr 03:55:42.024782 2021
Thu 29 Apr 03:55:28.36777 2021
కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య నిజానికి అంతకు 30 రెట్లు అధికంగా ఉంటున్నాయని మీడియా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. ఆ మేరకు ఆధారాలతో ఓ సంచలన కథనాన్ని
Thu 29 Apr 03:57:22.586835 2021
కరోనా సెకండ్వేవ్ భారత్ వెన్నులో వణుకుపుట్టిస్తున్నది. కోవిడ్ తమను ఎప్పుడు.. ఎలా.. కాటేస్తుందోనన్న భయం దేశప్రజానీకాన్ని వెంటాడుతున్నది. కానీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ
Thu 29 Apr 03:54:58.454182 2021
×
Registration