Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Wed 05 May 03:08:33.437593 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తణమూల్ కాంగ్రెస్ గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు గూండాల మాదిరిగా రెచ్చిపోతూ.. వామపక్ష కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు
Wed 05 May 03:06:58.068265 2021
Wed 05 May 03:05:36.285732 2021
Wed 05 May 03:04:50.827599 2021
Wed 05 May 01:24:13.643703 2021
Wed 05 May 03:18:01.520778 2021
Wed 05 May 01:09:26.487986 2021
Wed 05 May 00:42:22.56681 2021
Wed 05 May 00:38:30.833384 2021
Wed 05 May 00:36:40.572749 2021
Wed 05 May 00:35:03.872281 2021
Wed 05 May 00:33:56.517639 2021
Tue 04 May 01:39:32.085244 2021
కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విధానం ప్రజారోగ్య, సమానత్వపు హక్కుకు ప్రమాదకరమని తెలి పింది. ఈ విధానాన్ని పున:పరిశీలిం
Tue 04 May 01:39:44.446007 2021
కరోనా ప్రళయంతో జనం ప్రాణాలు పోతున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటున్నదనటానికి నిదర్శనమే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు. వ్యాక్సిన్, ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు లేక ఎందర
Tue 04 May 01:26:52.801355 2021
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కనీస వైద్యం అందక ప్రజలు పిట్టల్లా రాలిపోతు న్నారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రా
Tue 04 May 01:45:27.457519 2021
భారత్లో కరోనా మహమ్మారి ఒకవైపు తీవ్రంగా విజృంభిస్తుంటే మరోవైపు దేశం లోని ప్రజానీకానికి ప్రాణవాయువు (ఆక్సిజన్) కూడా అందించలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీపీఐ(ఎం)
Tue 04 May 01:41:43.791317 2021
కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం నేడు కొట్లాడుతోంది. కోవిడ్-19 వైరస్ కేవలం ప్రజా ఆరోగ్య వ్యవస్థనే కాదు, అన్నిరంగాలనూ కుదేలు చేసింది. మానవాళికి ఒక సంక్లిష్టమైన సవాల్
Tue 04 May 01:46:21.3197 2021
కేరళ రాష్ట్రం ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరఫరా విషయంలో స్వయం సమృద్ధి సాధించగలిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా పేషెంట్లకు కావలసినంత మేరకు ఆక్స
Tue 04 May 01:46:34.819787 2021
ప్రమాదకరంగా మారుతున్న కోవిడ్ను నియంత్రణలోకి తెచ్చేందుకు బుధవారం నుండి పగటిపూట కూడా రాష్ట్రంలో కర్ప్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజునుండి మధ్యాహ్నాం
Tue 04 May 01:18:37.780945 2021
ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ రోగుల మరణాలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కోవిడ్ ఆస్పత్రిలో ఎనిమిది మంది, కర్నూలు నగర
Tue 04 May 01:46:53.182864 2021
గత కొంత కాలంగా ఎన్నికల సంఘం పోషిస్తున్న పాత్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా మునపటి స్థాయిలో పనిచేయటం లేదనే ఆరోపణలున్నాయి. తాజాగా ఐదు
Tue 04 May 01:12:25.861567 2021
దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తగినంత మంది వైద్యులు లేని నేపథ్యంలో ఎంబిబిఎస్ ఉత్త
Tue 04 May 01:47:24.012496 2021
జమ్మూలోని సాంబాలో అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)ని గస్తీ కాస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తానీ బలగాలు కాల్పులు జరిపాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సోమవా
Tue 04 May 01:08:06.902534 2021
జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు, మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ల చంద్ర పంత్ను ఆ సంఘం తాత్కాలిక (యాక్టింగ్) ఛైర్పర్సన్గా నియమించినట్లు ఎన్హెచ్ఆర్సి సోమవారం వెల్లడించింది.
Tue 04 May 01:47:46.173495 2021
అనకాపల్లి మాజీ ఎంపి, టిడిపి నాయకుడు సబ్బం హరి (69) కరోనాతో సోమవారం మరణించారు. ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
Tue 04 May 01:02:45.874933 2021
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆ పార్టీ పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి (57) కరోనాతో సోమవారం తుది శ్వాస విడిచారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్
Tue 04 May 01:00:25.893581 2021
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను రాజ్భవన్లో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
Tue 04 May 00:50:47.409517 2021
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రశంసిస్తూ నినాదాలు చేయడమే ఆ కుటుంబాలు చేసిన నేరమైంది. అంబేద్కర్ను పొగిడినందుకు మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా మోద్
Tue 04 May 00:47:53.454791 2021
దేశంలో ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం భారీ స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ద
Tue 04 May 00:47:04.386226 2021
ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీకి 31 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతు
Tue 04 May 00:46:22.500595 2021
భారతీయ కిసాన్ సంఫ్ు (బీకేఎస్) నాయకుడు రాకేశ్ తికాయత్ సహా 12 మందిపై కేసు నమోదైంది. హర్యానాలోని అంబాల జిల్లాలో నిర్వహించిన 'మహాపంచాయత్' కార్యక్రమంలో భాగంగా నిషేదాజ్ఞల
Mon 03 May 02:28:00.816902 2021
కరోనా విరుచుకుపడుతున్న కాలంలో 62 రోజులపాటు సాగిన మినీదంగల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. దేశంపై ఏక పార్టీ పాలన రుద్దాలని చూసిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళలోన
Mon 03 May 02:28:23.183784 2021
కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి చరిత్ర తిరగరాసింది. ఐదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే కేరళలో ఆ సాంప్రదా యానికి అధికార ఎల్డీఎఫ్ కూటమి ఫుల్స్టాప్ పెట్టింద
Mon 03 May 02:28:37.463259 2021
కార్మిక, కర్షక ఉద్యమ ప్రతిబింబమే ఈ ఎన్నికల ఫలితాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ
Mon 03 May 03:02:02.973672 2021
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదివరకే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్డౌన్ విధిస్తున
Mon 03 May 02:59:57.437273 2021
ఢిల్లీలోని ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. తాజాగా ఆదివారం రెండు ఆసుపత్రులు ఆక్సిజన్ కోసం అధికారులకు ఎస్ఓఎస్ కాల్స్ ద్వారా విజ్ఞప్తి చేశాయి. 'ప్రాణాలు ప్రమ
Mon 03 May 02:30:32.048149 2021
గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మాట నిజమేనని పల్స్ హార్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ తెలిపారు. జన విజ
Mon 03 May 02:52:57.18678 2021
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరుకు ప్రజలు పట్టం కట్టారని సీపీఐ(ఎం) నేత ప్రకాశ్ కారత్ అన్నారు. కేరళలో గత 40 ఏండ్లలో ఒక ప్రభుత్వాన్ని వరసగా రెండో సారి ఎన్నుకున్నార
Mon 03 May 02:36:35.955779 2021
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బెంగాల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాలని విచ్చల విడిగా డబ్బు వెదజల్లి,ంది. కండ బలాన్ని ప్రయోగించింది. మత విద్వేషా
Mon 03 May 02:40:29.064164 2021
సంక్లిష్టమైన సమయంలో సవాళ్ళను సమర్థవం తంగా ఎదుర్కొన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అచంచల మైన విశ్వాసంతో అపూర్వమైన రీతిలో మళ్ళీ గెలిపించి నందుకు కేరళ ప్రజానీకానికి తాను ప్రత్యేకం
Mon 03 May 02:56:07.890035 2021
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం దాదాపు 4 లక్షల కొత్త కేసులు, మూడువేలకు పైగా మరణాలు నమోదుకావడ
Mon 03 May 03:08:14.864975 2021
కరోనా సంక్షోభమా, ఆర్థికమాంద్యమా కారణాలేమైనా.. భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్తో పోల్చుకుంటే, ఈ ఏడాది ఏప్రిల్లో వాణిజ్యలోటు 15.24 బిలియన్ డాలర్లు
Mon 03 May 03:09:03.154619 2021
కేరళలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) ఘన విజయం సాధించడాన్ని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ప్రశంసించింది. ఎల్డీఎఫ్ పట్ల మరోసారి విశ్వాసం కనపరిచినందుకు కేరళ ప్రజలకు కృతజ్
Mon 03 May 01:38:54.996988 2021
నందిగ్రామ్ నియోజకవర్గ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ 221 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడింది
Mon 03 May 01:38:04.073355 2021
అభినందనలు తెలియజేసిన ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, ఇతరులకు కృతజ్ఞతలు. దేశంలోని సమాఖ్య, లౌకిక, గొప్ప విలువలకు తమిళనాడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. రాష్ట్ర స్
Mon 03 May 01:37:13.908523 2021
అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరపున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ(ఎం)కు చోటుదక్కింది. సరోబోగ్ నియోజకవర్గం
Mon 03 May 01:35:23.658196 2021
తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలు ప్రతిభను కనబరిచాయి. సీపీఐ(ఎం), సీపీఐ చెరో రెండు స్థానాల్లో ఘన విజయం సాధించాయి. గండ్రవక్కొట్టై నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.చిన్నతురై
Mon 03 May 01:34:28.093239 2021
ఎల్డీఎఫ్ తరపున ఈ సారి 10 మంది కేరళ శాసనసభలోకి అడుగుపెడుతున్నారు. కరోనా నియంత్రణలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ కాకుండా మరో తొమ్మిది మం
Mon 03 May 01:29:35.289769 2021
కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలకు సమీపంలో తాత్కాలిక ఆస్పత్రులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆస్పత్రులకు అవసరమైన ఆక్
Mon 03 May 01:26:51.938233 2021
తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి (96) రాజమహేంద్రవరంలోని ఒక ప్రయివేటు ఆస్ప త్రిలో ఆదివారం కన్ను మూశారు. 1952లో రాజమ
×
Registration