హైదరాబాద్
నవతెలంగాణ-శామీర్పేట
మండలంలోని తుర్కపల్లి గ్రామంలోని మల్లన్న గుడిని గురువారం మేడ్చల్ నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజల
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో గురువారం స్థానిక కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం
అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట డివిజన్ నరేంద్రనగర
నవతెలంగాణ-కల్చరల్
పానుగంటి లక్ష్మీనరసింహారావు సున్నిత హాస్య రచనల్లో మేటి అని, ఆయన సాక్షి వ్యాసాలు నాటి సామాజిక రాజకీయ వ్యవస్థలపై అధిక్షేపంతో కూడి ఉంటాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నా
నవతెలంగాణ-బాలానగర్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో తాగునీటి సరఫరాలో కలుషిత నీరు వస్తుందని స్థానికుల ఫిర్యాదు మేరకు గురువారం కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్
వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్
ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేర్ మేనేజర్ల నెట్వర్క్తో కూడిన సంపూర్ణమైన, సాంకేతికాధారిత వ్యక్తిగతీకరించిన సీనియర్ కేర్ ప్లాట్ఫా
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
వివిధ నేరాల అభియోగంపై మాజీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అల్లం కిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్&zwnj
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలోని టోలిచౌకీలో సినిమా షూటింగ్ను తలపించేలా ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ పేషెంట్ మెడపై కత్తి పెట్టి హంగామా సష్టించాడు. కానీ పోలీసులు చాకచక్యంగా అతన
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ సర్కిల్ 29 నూతన డిప్యూటీ కమిషనర్గా తాళ్లపల్లి దశరథ్ బాధ్యతలు స్వీకరించారు. అయన గతంలో ఖైరతాబాద్లో బిల్ కలెక్టర్గా, సీనియర్ అసిస్టెంట్ ఎలక్షన్స్గా, ట్యాక్స్
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ
నవతెలంగాణ-హిమాయత్నగర్
భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రజల ప్రజా పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై దేశ ప్రధానిగా ఒక బాధ్యత కలిగిన జాతీయ పార్టీ ప్రధాన నాయకులుగా నరే
నగరానికి చేరిన బెంగాల్ యువకుడు ప్రసంజీత్ దాస్
నవతెలంగాణ-బేగంపేట్
పశ్చిమ బెంగాల్ ముర్తిదాబాద్ జిల్లా లాల్గోలా చెందిన ప్రసంజీత్ దాస్ గత ఏడాది డిగ్రీ పూర్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ, రక్తదాన
డాక్టర్ తిప్పరాజు వెంకట నగేష్
నవతెలంగాణ-బంజారాహిల్స్
వైద్యం సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు ఆరోగ్య నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యాన
నవతెలంగాణ-అడిక్మెట్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సంజరు కుమార్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మ, తాళ్లబస్తీలో యువతీ యువకులకు మత్తు పదార్థాల
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించామని పశుసంవర్ధక,
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సెక్టోరియల్ అధికారి రజిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రీడ్..ఎంజాయి అండ్ డెవలప్ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి శ్ర
చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి
సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ట్రాఫిక్ సమస్యలను పక్కనపెట్టి చలాన్లురాయడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని సికింద్రాబాద్&
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ
నవతెలంగాణ-బంజారాహిల్స్
హిజబ్ ధరించడం సరికాదని కర్ణాటకలో ముస్లిం మహిళలపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలం
నవతెలంగాణ-సుల్తాన్బజార్
నూతన నటీ,నటులతో సరికొత్త అంశంతో వెబ్ సిరీస్ను ప్రారంభించడం అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఓజస్వి ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో యువ దర్శకుడు మానస్ దండ నాయక్ దర్
నవతెలంగాణ-అంబర్పేట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి బీజేపీ మద్దతు ఇచ్చిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్రావు అన్నారు. రాబోయే ఎన్నికలలో రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి క
నవతెలంగాణ-ముదిగొండ
మండల పరిధిలో పమ్మి గ్రామంలో మధిర కెవిఆర్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ కోటా రాంబాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోనే దళిత ప్రజల ఇళ్ల జాగల స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్&z
నవతెలంగాణ-సుల్తాన్బజార్
మాదక ద్రవ్యాలతో కుటంబాలు ఛిన్నాభిన్నమవుతాయని ఇన్స్పెక్టర్ బిక్షపతి అన్నారు సుల్తాన్బజార్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ టెకిడిలోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాలలో విద్
నవతెలంగాణ-బంజారాహిల్స్
దళితులను విడగొట్టాలని చూసే వారికి తగిన బుద్ధి చెబుతామని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 13న జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా
ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక
నవతెలంగాణ-బంజారాహిల్స్
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే ఆయన పదవికి రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చీఫ్ వార్డెన్ కార్యాలయానికి కొన్నేండ్ల నుంచి కలర్స్ వేయక పోవడంతో కలహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఓయూ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ అరవింద్ తన సొంత ఖర్చులతో కలర్స్&zwnj
మాదిగ బంధుమిత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుమన్
నవతెలంగాణ-ధూల్పేట్
రాజ్యాంగం పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పేంతవరకు వదిలేదని మాదిగ బంధుమిత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారు. ఇందిరాప
నవతెలంగాణ-ఓయూ
ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో పీజీ సెట్ ద్వారా ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేయాలని సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వారిని గేట్ వద్ద ప్రయివేట్ సెక్
నవతెలంగాణ-అంబర్పేట
పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్
కన్వీనర్ సీట్లను మరోదఫా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలి
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని సెట్స్ కన్వీనర్ సీట్లను మరోదఫా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఎస్&z
నవతెలంగాణ-ఓయూ
ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్ మంగళవారం ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా క్లాసులో బోధన ఎలా జరుగుతుందని విద్యార్థులను అడిగి తె
నవతెలంగాణ-హిమాయత్నగర్
హిమాయత్నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి ఉన్నాయని, వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను డివిజన్ కార్పొరేటర్&zwn
నవతెలంగాణ-అంబర్పేట
శివానంద నగర్లో రిటర్నింగ్ వాల్ రెండు వైపులా నిర్మించాలని నల్లకుంట కార్పొరేటర్ వై అమత అన్నారు. మంగళవారం నగర కమిషనర్ లోకేష్ కుమార్ను కలిసి డివిజన్ పరిధిలోని వివిధ సమస్యల
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై అన్ని రంగాల్లో వివక్ష చూపుతోందని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. మంగళవారం ఓయూ ఫ్యాకల్టీ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత
నవతెలంగాణ-బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీలో ఎల్వీ ప్రసాద్ వెనుక
గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
గాంధీనగర్ డివిజన్లోని సురభి పార్క్ అభివద్ధిని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడం తగదని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినర
నవతెలంగాణ-ఓయూ
తాగడానికి నీళ్లు అడిగి కంట్లో కారం చల్లి మెడలో మంగళసూత్రం లాక్కెళ్లిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళ వారం జరిగింది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం తార్నాక డివిజన్&zwnj
నవతెలంగాణ-కల్చరల్
పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహబూబ్నగర్, గద్వాలలో ఎం.ఏ. తెలుగు కోర్స్ ప్రవేశపెట్టామని ఉప కులపతి ఆచార్య లక్ష్మీ కాంత్ రాథోడ్ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ
ఓయూ రిటైర్డ్ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ నేత కంచి. మనోహర్
ఓయూ విశ్రాంత ఉద్యోగుల
జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో పదవీ విరమణ చేసిన పింఛన్ దారులకు 2021 జూన్లో వెలువడిన జీఓ ప్రకా
నవతెలంగాణ-కల్చరల్
వికలాంగుల కోసం త్వరలో ఆశ్రమం ఏర్పాటుచేస్తామని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. డాక్టర్ రమణ 70వ జన్మదిన సందర్భంగా మసాబ్ ట్యాంక్ వద్దనున్న కార్యాలయంలో అభిమానులు, కళాకారులు భారీ సంఖ్యలో
మోకు దెబ్బ రాష్ట్ర కమిటీ వినతి
నవతెలంగాణ-హిమాయత్నగర్
గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్&
కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-అంబర్పేట
అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ బి. పద్మావతి వెంకటరెడ్డి అన్నారు, ఈ మేరకు మంగళవారం బాగ్ అంబర్ పేట డ
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి ముగ్గురు ఆశా వర్కర్లను నియమించాలని అదనపు కలెక్టర్ జాన్ శాంసన్కు స్థానిక ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు వినతిపత్రం అందజేశారు. లక్ష్మాపూర్ గ్రా
ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు
నవతెలంగాణ-ఓయూ
ఫిలాసఫీ డిపార్ట్మెంట్లోకి అక్రమ బదిలీలను రద్దు చేయాలని రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు సోమవారం ఆర్ట్స్ కళాశ
నవతెలంగాణ-ఓయూ
రమాబాయి అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తామని దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ (డీబీఎస్ఏ) ఓయూ అధ్యక్షులు ముత్యాల ప్రశాంత్ అన్నారు. రమాబాయి అంబ్కేర్ 125వ జయంతి సందర్భంగా సోమవారం ఆర్ట
హైదర్నగర్ కార్పొరేటర్
నార్నే శ్రీనివాస్రావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
తాగునీరు వృథా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్రావు అన్నారు.
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్నగర్
కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ కాషాయ పాలనలో ఉడిపి జిల్లాలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులను అనుమతించకపోవడాన్ని త
కూకట్పల్లి ఎమ్మెల్యే
మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అత్యాధునిక సదుపాయాలతో శ్మశానవాటికలను సుందరీకరిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీలో చేపడుతున్న శ
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తామని జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎం. రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ అన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో యూ
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేటర్కు వినతి
నవతెలంగాణ-బాలానగర్
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలో రాజుకాలని ప్రధాన రహదారిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని సోమవారం సీపీఐ(ఎం) బాలానగర్&
నవతెలంగాణ-హిమాయత్నగర్
యువత, విద్యార్థులు డ్రగ్స్, మాదకద్రవ్యాలు అలవాటు చేసుకోకుండా, వాటికి బానిసలు కాకుండా ఉండేందుకు 'ఓ యువత..మేలుకో..డ్రగ్స్ మానుకో..అనే అంశంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హిమాయత్నగర్
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్ ఎంతో మంది అసంఘటిత రంగ కార్మికులకు, ప్రజలకు ఉచిత బీమా ద్వారా రెండు లక్షల వరకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె