నల్గొండ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జిల్లాకేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకష్ణారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.సభ ఏర్పాట్లన
నవతెలంగాణ-నాగార్జునసాగర్
సాగర్ డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. గతంలో నాగరకర్నూల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పని చేస్తూ బదిలీపై నాగార్జున సాగర్
నవతెలంగాణ-భువనగిరిరూరల్
పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీడీవో యూనియన్ డైరీ, క్యాలెండర్ను జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జెడ్పీ సీఈఓ కష్ణారెడ్డితో కలిసి శుక్రవారం ఆవ
సభ్యుల అధికారుల మధ్య చర్చేలేదు
అ గంటల వ్యవధిలోనే ముగింపు
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాల్లో సమస్యల పరిష్కారం, పనుల నిర్వహణ కోసం మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు శుక్రవారం జిల్లా కేంద్రం
అ కాంగ్రెస్యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షులు అనిల్కుమార్రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్ర
నవతెలంగాణ-నకిరేకల్
టీఎస్ యూటీఎఫ్ శాలిగౌరారం మండల శాఖ అధ్యక్షుడిగా మహ్మద్ రఫీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 317 వల్ల జిల్లాల లొకేషన్లో భాగంగా అధ్యక్షుడిగా పని చే
యాదాద్రి :యాదాద్రి క్షేత్రాన్ని శుక్రవారం వేలిపూతూర్ జీయర్స్వామి, తిరునగరి జీయర్స్వామిలు దర్శించి ప్రవచనాలు చేశారు.అనంతరం ప్రధానాలయం సందర్శించారు.నల్లగొండ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భరత్&z
నవతెలంగాణ-పాలకీడు
మండలంలోని బొత్తలపాలెం గ్రామంలోసీజేఎఫ్ నిధుల ద్వారా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దేవాలయాన్ని హుజూర్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గౌతమ్, సెక్షన్ ఆఫీసర్ గోవర్ధన్ సందర్శి
నార్కట్పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు
అ నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల పార్క్లను సందర్శకులకు ఆహ్లాద పరిచే విధంగా మరింత సుందరంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్&zwn
నవతెలంగాణ-నల్లగొండ
నుడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జి.ఓ.జారీ చేయటంతో నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ -2022 ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీంతో ప్రభుత్వ వెంచర్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ల్యాండ్&zwnj
అ వీఆర్ఏల సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మెన్ రాములు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
వీఆర్ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర
అ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించిన ముస్లిం మైనారిటీ విద్యార్థినులపై కాసాయీమూకలు చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుల
నవతెలంగాణ-భువనగిరిటౌన్
జిల్లాకేంద్రంలోని స్టాన్ఫోర్డ్ డిగ్రీ కాలేజీలో ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రం విడుదల చేశారు.ఈసందర్భంగా స్టాన్ఫోర్డు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కర్తల శ్ర
అ బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏకం కావాలి
అ విద్యుత్ ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి
నవతెలంగాణ-రామన్నపేట
బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏకం కావాలని, విద్యుత్ ఉద్యోగుల సమైక్యతోనే హక్కులను సాధి
నవతెలంగాణ-మోత్కూరు
చేనేత వస్త్రాల తయారీలో అనుబంధంగా పని చేసే కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు వెంకటనర్సు కోరారు.గురువారం మోత్కూరులో చేనేతకు అనుబంధంగా పని చేస్తున్న కార్మికుల సమస్యలు అ
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మున్సిపల్కేంద్రంలో 5వ వార్డు అభివద్ధి పనులకోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలేరు శాసన సభ్యురాలు ,రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేం దర్రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ సంగు భూపతి వినతిపత్
నవతెలంగాణ-సూర్యాపేట
గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పట్టణ,మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు.గురువారం పట్టణంలోని మున్సిపల్
నవతెలంగాణ-మోటకొండూరు
డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు,విద్యార్థులు,యువకులు భాగస్వామ్యమై పూర్తిగా నిషేధించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ నవీన్ రెడ్డి తెలిపారు.గురువారం మోటకొండూరు మండలకేంద్రంలోని ఆదర్శపాఠశాలలో ఏర్పాటు చేసిన డ్రగ్స్&zwnj
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో (నాగులవంచవారిగూడెం) శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం గణపతి, నవగ్రహ శిలాధ్వజ, దారుధ్వజ, శిఖర ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని పూజ
నవతెలంగాణ-చౌటుప్పల్
యువత స్వయంఉపాధిని ఎంచు కోవాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.గురువారం చౌటుప్పల్ మున్సిపల్కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ ట్రేడర్స్ను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మ
నవతెలంగాణ-నల్లగొండ
సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కమిటీ ని గురువారం స్థానిక పీఆర్టీయూ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మెర బోయిన కేశవులు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా బండమీది అంజయ్య, ప్రధాన కార
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో గురువారం పీఏసీఎస్చైర్మెన్ మొగులగాని మల్లేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర
నవతెలంగాణ-గరిడేపల్లి
మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలోని గ్రామీణ కృషి అనుభవం పొందుతున్న లయోల కళాశాలకు చెందిన బి ఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్థులకు గురువారం నూతన సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించినట్లు కేవీక
నవతెలంగాణ-చివ్వెంల
దళితబంధును వినియోగించుకొని అభివృద్ధి చెందాలని జెడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, వైస్ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి అన్నారు.గురువారం తుల్జారావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దొంగరి కోటేశ్వరరావు
చివ్వెంల :సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 రోజున సెలవు దినంగా ప్రకటించాలని లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజరునాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో లంబాడీ విద్యార్థి సేన సమావేశం నిర్వహించారు. అన
నవతెలంగాణ-మునగాల
మునగాల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి టి. అఖిల్ రూపొందించిన ప్రాజెక్టు జాతీయ సైన్స్ ప్రదర్శనకు ఎంపికైంది. అఖిల్ తయారు చేసిన కొబ్బరి బొండం నుంచి కొబ్బరి నీరు తీసే యంత్రం జాతీయ స్థాయికి ఎంపిక కా
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-పాలకుర్తి
ఈనెల 11న జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు, టీిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభానికి వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు
నవతెలంగాణ-రాయపర్తి
పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాలని నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి అన్నారు. డీఈఓ వాసంతి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పదవ తరగతి విద
అ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
అభ్యంతరాలు తలెత్తకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేపట్టాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సి
అ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-జనగామ
సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ప్రారం భోత్సవం ఏర్పాట్లు ఘనంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయ
అ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు తీరని అన్యాయం చేశారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ
అ పూర్ణహుతిని వెలిగించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నార్కట్ పల్లి
దక్షిణ తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ప్రధానమైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. గణపతి పూజను శ్ర
అ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-నల్లగొండ
మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని
అ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ, మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవస
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఆ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్ల
అ రాజ్యసభలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నప్పటికి తెలంగాణా రాష్ట్ర విభజన చట్టం -2014 లో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్
అ మంత్రి గుంట్లకండ్ల జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
దేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్హాల్
నవతెలంగాణ -చివ్వేంల
వ్యవసాయంలో గ్రామీణ అనుభవం ఎంతో అవసరమని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ అన్నారు. మంగళవారం చివ్వెంల గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో విద్యార్థినులు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను గురించి తెలుసుకున్నారు.
అ వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ - భువనగిరి
వీఆర్ఏలకు పేస్కేల్, పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా
అ డీివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయని డీివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. మంగళవారం
నవతెలంగాణ - భువనగిరి
భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మై ప్రెండ్స్ సోషల్ ఆర్గనైజే
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నియోజకవర్గ కేంద్రంలోని కళాశాలలకు ,పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సమయానుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో ఎన్ఎస్యూఐ మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక బస్టాండ్&
నవతెలంగాణ -తిరుమలగిరి
పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం అర్హులైన వికలాంగులకు త్రిచక్ర (రిట్రోఫిట్టెడ్) మోటార్ బైక్ ,ల్యాప్ టాప్లను లబ్దిదారులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరికిషోర్&zwn
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలంలోని శర్భానపురం గ్రామానికి చెందిన ఎదు నర్సింలు కూతురు అఖిల వివాహానికి బిర్లా ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య తన నివాసంలో మంగళవారం రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింటు మండల ప్
నవతెలంగాణ - భువనగిరి
దళిత ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై స్పష్టత ఇచ్చిన తర్వాతనే జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించాలని మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చ
అ చెరుకు పంటపై లాభం ఎంతొస్తుంది..?
అ లక్ష్మాపురం గ్రామ రైతు కళ్లెం జనార్ధన్తో ఎమ్మెల్యే చిరుమర్తి మాటామంతి
నవతెలంగాణ- రామన్నపేట
మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన యువ రైతు కళ్లెం జనార్ధన్ సాగుచేసిన బొప్పాయి, చెరకు
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణంలోని కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ రజితోత్సవం పూర్తయిన సందర్భంగా మంగళవారం గీత పారిశ్రామిక సంఘం సభ్యులు పోతుగంటి సంపత్కుమార్గౌడ్ను సన్మానించారు. గట్టు సత్యనారాయణ, రాజేశ్వరి, బీసుశ్రీను,మల్లేశ
నవతెలంగాణ- అర్వపల్లి
మండలం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్&zw
నవతెలంగాణ- నేరేడుచర్ల
మండలంలోని మేడారం గ్రామ ఉన్నత పాఠశాలకు రూ.పది వేల విలువ గల కంప్యూటర్ను దాతల సహకారంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కంది బండ శ్రీనివాసరావు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబుకు అందజేశారు. ఈ కార్య