నల్గొండ
నవతెలంగాణ- తుంగతుర్తి
పంచాయతీ కార్యదర్శులు తమ విధుల పట్ల నిబద్ధతతో పని చేసినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- భూదాన్పోచంపల్లి
పిల్లాయిపల్లి నుండి దేశ్ ముఖ్ వరకు వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని, సంబం
అ యూఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ భూమి మాయం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తిప్పర్తి రెవెన్యూ కార్యాలయంలో అవినీతికి కేరాఫ్గా మారిందని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఒకరు పట్టా ఇతరులకు చేస్తే .... మరోకరి భూమిని రికార్డు
అ కరెంట్ షాక్తో రెండు చేతులు కోల్పోయిన కార్మికుడు..
అ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు..
అ మంచానికే పరిమితమైన కార్మికుడు..
అ గ్రామ పంచాయతీ కార్మికుడి వ్యధ...
నవతెలంగాణ-మిర్యాలగూడ
భార్య.. ఇద్దరు ముద్దుల పిల్లలు, అమ్మమ
అ గ్రామ సభ లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
దళితబంధు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, గ్రామ సభలోనే లబ్దిదారులను ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) జిల
అ టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య
నవతెలంగాణ- రామన్నపేట
కాంగ్రెస్ పార్టీకి రానున్నవి అన్ని మంచి రోజులేనని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. మండలంలోనీ నిదానపల్లి గ్రామంలో సోమవారం కాం
ఆలేరుటౌన్ :ఆలేరు ప్రభుత్వాస్పత్రి లో సోమవారం పది పడకల ఐసీయూ, అత్యవసర చికిత్సాలయాన్ని పురపాలక సంఘం చైర్మెన్ వి శంకరయ్య ప్రారంభిం చారు . ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేశం, కుండె సంపత్ డాక్టర్లు , వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్
అ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
:కల్లుగీత కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామంలో నూతన ంగా నిర్మించిన రామలింగేశ్వర స్వామి పున:ప్రతిష్ట కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ,ప్రత్యేక పూజలు నిర్వహించ
అ నేటి నుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
అ నేటి తేదీ రాత్రి కల్యాణం
అ పూర్తికాని ఏర్పాట్లు.. కనిపించని జాతర శోభ
అ తప్పని.. ట్రాఫిక్ తిప్పలు..
అ అంతంత మాత్రమే నీటి సౌకర్యం ..మరుగుదొడ్ల నిర్వహణ
అ ప్రమాదకరంగా ఘాట్ర
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్హాషం
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యద
అ సూర్యాపేట జిల్లా ఉద్యానవన పట్టుపరిశ్రమ అధికారి శ్రీధర్
నవతెలంగాణ-గరిడేపల్లి
మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు నెలనెలా ఆదాయం పొందొచ్చని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి బి.శ్రీధర్ అ
అ ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అన్నారు.సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యా లయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ-హాలియా
మత్తుపదార్థాలను నిషేధించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలిసిన బెల్టు షాపులను రద్దు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. స
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-కోదాడరూరల్
గంజాయి, డ్రగ్స్,ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలంతా సామాజికబాధ్యతగా తీసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.సోమవారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్
అ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుములకలపల్లి రాములు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీచట్టంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే విధుల్లోకి తీసుకో
హుజూర్నగర్టౌన్:టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పాలన సాగిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి విమర్శించారు.సోమవారం హుజూర్నగర్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద
నల్లగొండ :భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్ను ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని శ్రామిక భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, టీపీటీఎఫ్ మాజీ రాష్ట
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి డిమాండ్ చేశారు.సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో
చివ్వెంల:మండలపరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయాలకు భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ంలో ఉన్న పల్లేటి, కాంపాటి, చిలుముల వంశ స్తులకు సంబంధించిన పురాతన ఆలయాలను తొలగొంచి నూతన ఆలయాలు నిర్మించేందుకు చేపట్టి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో రైతు వేదికల ద్వారా వివిధ రకాల పంటసాగు విధానంపై రైతుబంధు సభ్యులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్&
రామన్నపేట: గ్రామపంచాయతీ కార్మికులపై మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, వేధింపులను ఆపాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.నకిరేకంటి రాము అధ్యక్షతన ఆదివారం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా
అ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పాత్ర కీలకమని, అందులో అనేక మంది కళాకారులు గొంతు కలిపి ముందుకు సాగారని,అలుపెరుగకుండా అమోఘమైన పాత్ర పోషించారని ఇవన్నీ యాది చేసుకున్నప్పుడుల్లా మనస్సు
నవతెలంగాణ-రామన్నపేట
మునిపంపుల గ్రామ పరిధిలో రాచకాల్వ శిధిలావస్థలో ఉన్నాయని, అన్ని తూములను మరమతులు చేసి ప్రమాదంగా ఉన్న కాల్వ కట్టను బాగు చేయాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు యాదాసు యాదయ్య కోరారు.ప
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగునాగార్జున
నవతెలంగాణ-దేవరకొండ
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్న దళితబంధు ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్కే ఇవ్వాలని, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమేయం లేకుండా చూడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర
అ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కు వచ్చే భక్తుల కనుగుణంగా సౌకర్యాలను మెరుగు పరుస్తామని విద్యుత్&zwn
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-చిలుకూరు
రాజ్యాంగం మార్చటం కాదు పాలకులను మార్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ దర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొండాపురం గ్రామం లో మాజీ మండల కార్యదర్శి వెంకటేశ్వరర
అ డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్
నవతెలంగాణ-భువనగిరి రూరల్
జిల్లావ్యాప్తంగా ఉన్న యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి లేక పరిశ్రమల యజమానులు ఉపాధి కల్పించే ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారిని తక్కువ వేతనాలతో పని చ
అ ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై కలెక్టర్,ఎస్పీలకు మంత్రి ఆదేశాలు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై ఎవర్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.
నవతెలంగాణ-మోటకొండూర్
మండలంలోని మాటూరు, మోటకొండూర్ గ్రామాలకు సంబంధించిన వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న సుదగాని ఫౌండేషన్ చైర్మెన్ సుదగాని హరిశంకర్గౌడ్ బోర్డు ఉప్పల్లోని ఆదివారం బొమ్మక్ వీవీఎస్&zw
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం లక్ష్మీగార్డెన్ ఆవరణలో జహంగీర్ తమ్ముడి వివాహం అంగరంగవైభవంగా నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జెడ్పీఫ్లోర్లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ ముఖ్య అతిథ
అ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
నవతెలంగాణ-చౌటుప్పల్
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.ఆదివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బూర లక్ష్మయ్య-రాజమ్మ(బీఎల్ఆర
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
హాలియా : గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్కు పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనం 19వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన
అ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్రెడ్డి
నవతెలంగాణ-ఆలేరురూరల్
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి రూ.2 లక్షల బీమా, ఎల్ఐసీ సదుపాయం కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి వెల
నవతెలంగాణ-తిరుమలగిరి
ఆరే కుల సంక్షేమసంఘానికి హైదరాబాద్ ఉప్పల్ భాగాయత్లో ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, కోటి రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఆరే కుల సంక్షేమసంఘం తిరుమలగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఆదివారం సీఎం కేసీఆర్&zw
అ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317ను వెంటనే సవరించాలని కోరుతూ ఈ నెల 9న హైదరాబాద్ ఇందిరాపార్కులో ఉపాధ్యాయ సంఘాలపోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్న
నవతెలంగాణ-మద్దిరాల
మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండలపరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం తూతూమంత్రంగా సాగింది.ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడంతో ప్ర
నవతెలంగాణ-తుంగతుర్తి
టీిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదివారం ఎమ్మెల్యే గాదరికిశోర్కుమార్ సమక్షంలో నల్లగొండ పట్టణంలోని ఆయన నివాసంలో తుంగతుర్తి మండలకేంద్రానికి చెందిన మద్దెల ప్రేమయ్య, చంద్ర
అహాజరుకాని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-వేములపల్లి
మండలంలోని సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసే సర్వసభ్య సమావేశం అధికారులు నిర్లక్ష్యంతో నీరు గారిపోతుంది. పూర్తిస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో సమస్యలు సభలో
నవతెలంగాణ-నల్లగొండ
భారత రాజ్యాంగం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్&zwnj
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని 35 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్ర
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులు సాధించుకోవచ్చని,గడిచిన 20 ఏండ్ల కాలంలో ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నామని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకష్ణ అన
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
: నేతి చంద్రయ్య మతి సీపీఐ(ఎం)కు తీరనిలోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని వెంకేపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మ
అ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-అనంతగిరి
తమ ప్రభుత్వహయాంలోనే ప్రాచుర్యం కోల్పోయి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు రూ. వేల కోట్ల బడ్జెట్ కేటాయించి పూర్వవైభవం తెచ్చామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్&zw
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని కృష్ణారీలింగ్, ట్విస్టింగ్ కంపెనీని శనివారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. కంపెనీలో తయారు చేసే పట్టుదారం, సిల్కు, మలబరీ కాయల నుండి దారం ఎలా తీస్తారు... ఏవిధంగా ట్విస
నవతెలంగాణ-మోత్కూరు
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. మోత్కూర్
అ నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.శనివారం హుజూర్ నగర్&
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ నల్ల మాస రమేష్ గౌడ్ జన్మదిన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయనను పూలమాల శా
అ దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా గుడిబండ గ్రామం
అ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
సీఎం కేసీఆర్ వచ్చాకానీ ప్రజలకు రాజ్యంగఫలాలు అందుతున్నాయని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, అప్పటివరకు భృతి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డ