నల్గొండ
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య అన్నారు. శనివారం పట్టణకేంద్రంలోని రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన ఆ పార్టీ మం
ఆలేరుటౌన్ :మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గా ఉర్సు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గంధాన్ని ఊరేగింపుగా తీసు కొచ్చి దర్గా వద్ద ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ నగేష్, దుర్గా కమిటీ సభ్యులు సమర్పించా
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-నూతనకల్
నిషేదిత పదార్థాలైన గంజాయి ఇతర మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఎర్రపహాడ్ ఎక్స్రోడ్లోని పీఎస్
నవతెలంగాణ-తుర్కపల్లి
విద్యార్థులు చదవగలిగి నప్పుడే నేర్చుకో కలుగుతారని, అప్పుడే ఉత్తమ వైఖరులు ఏర్పతాయని డీఈఓ కానుగుల నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని దత్తాయపల్లి జెడ్పీహెచ్లో రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇది వంద
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా విద్యార్థి, యువజన విభాగం ప్రచారంలోకి తీసుకు వెళ్లాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విద్యార్థి విభాగం మండల అధ
నవతెలంగాణ-చిట్యాల
ధరణి పెండింగ్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన నిర్వహించబడే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను కోరారు. చిట్య
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని కోరుతూ మండలంలోని బస్వాపురం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు శనివారం ఉదయం హైదరాబాద్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసి వినతి
నవ తెలంగాణ-తుర్కపల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాల యంలో శనివారం ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నామమా త్రంగా జరిగింది.ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశానికి 50 శాతం కూడా అధిక
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
భువనగిరి:ఇండిస్టియల్ పార్క్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీి సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తుర్కపల
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు నవతెలంగాణ-బొమ్మలరామరం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పేదల కోసం కాదు పెద్దల కోసమే కార్పొరేట్ శక్తుల రాయితీల కోసమేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దా
ఆలేరుటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని విద్యను అభ్యసించాలని ఎంఈవో బచ్చు లక్ష్మీనారాయణ అన్నారు. మండల కేంద్రంలో శనివారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుత
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-తిరుమలగిరి
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ సామాజిక ఉద్యమంగా తీసుకొని సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కషి చేయాల
అ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్
నల్లగొండ :పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని తెలంగాణ పవర్ వర్కర్స్ యూనియన్ సీఐట
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపల్ చైర్మెన్, కమిషనర్ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మున్సిపల్ కార్మికుడు భగవాన్ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్ర
అ మాజీశాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకునేందుకు భవిష్యత్తులో బలమైన పోరాటాలు నిర్వహించాలని మాజీశాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్
అ డీఎంహెచ్ఓ కొండలరావు
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాయా మం అవసరమని డీఎంహెచ్ఓ కొండలరావు, ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పుల్లారావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 ఏండ్ల విద్యార్థులకు కరోనా రెండవ డోసు వ్యాక్సినేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శారాజీపేట వైద్య బందం ఆధ్వర్యంలో వేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు నుండి మోత్కూర్ వెళ్లే బైపాస్ రహదారి సాయిగూడెం మీదుగా వెళ్తుంది. సాయిగూడెంలో అండర్ పాసు మంజూరు కావడంతో తారు రోడ్డు వేశారు కానీ డివైడర్లను వేయడం మరిచారు. ఈ రహదారిపై రోజు వందలాది వాహనాలు న
సారాజిపేట ఉప సర్పంచ్ మహేందర్
బైపాస్కు రెండువైపులా రోడ్డు తవ్వకం ప్రారంభించారు కానీ బైపాస్ కు వైపు వెళ్ళే దారిలో డివైడర్లు వేయడం మరిచారు. వెంటనే ఆర్అండ్బీ అధికారులు సమస్యను పరిష్కరించాలి.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- భూదాన్పోచంపల్లి
జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇల్లు లేని పేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగ
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 21,22 తేదీల్లో చౌటుప్పల్ పట్టణంలోని జయశ్రీ గార్డెన్స్ లో నిర్వహిం చనున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణకేంద్రంలోని పైలాన్ పార్కు వద్ద కరపత్రాలు
అ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
క్యాన్సర్ను తొలిదశలో గుర్తించ గలిగితే నివారణ సాధ్యమేనని ఎంజీ యూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాల
అ ఉద్దీపన ఫౌండేషన్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
అ వాలంటీర్లలకు వేతనాలు పంపిణీ
నవతెలంగాణ -రామన్నపేట
వచ్చే విద్యా సంవత్సరం నుండి నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్దీపన ఆధ్వర్యంలో వి
నవతెలంగాణ-చౌటుప్పల్
కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు, ఎస్.లింగోటం మాజీ సర్పంచ్ భీమిడి శంకరాజీ రెండో వర్థంతిని కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణకేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా నిర్వహించా
అ ప్రభుత్వవిప్ సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని దళితులు సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగాబలపడాలనిప్రభుత
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని నమాత్ పల్లి గ్రామ సర్పంచ్ ఎలాముల శాలిని జంగయ్య యాదవ్ శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని ఆయన నివాసంలో కలశారు. గ్రామానికి మహిళా భవనం, అండర్ డ్రయినేజీ, సీసీరోడ్డు, వాటర్
నవతెలంగాణ-నల్లగొండ
యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మెన్గా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన మామిడాల జగదీష్ కుమార్ను నియమిస్తూ శుక్రవారం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్లాల్
అ మార్చి 28, 29న దేశవ్యాప్త
సార్వత్రిక సమ్మె
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు రావాలని ఆలయ పాలకమండలి చైర్మెన్ మేకల అరుణ రాజిరెడ్డి, దేవాద
అ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్రంలో గొర్రెల బీమా పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప
రామన్నపేట:పెరుగుతున్న స్టీలు, సిమెంటు, ఇసుక ధరలతో ఇంటి నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన స్టీలు, సిమెంటు, ఇసుక ధరలు తగ్గించి కార్మికులకు పనులు కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్షుడు గ
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ తండాలో గురువారం సర్పంచ్ సింగం ఆంజనేయులుతో కలిసి తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి చౌక ధరల (రేషన్ షాపు) ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్&
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగాన్ని మార్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమవు తున్నాయని,దీనిపై తక్షణమే సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ తెలిపారు. గురువారం క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను ఆ
అ ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-కేతేపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మండలంలో
అ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ -అర్వపల్లి
ప్రభుత్వంఅమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు .మండల కేంద్రంలో ని శ్రీ రామ ఫంక్షన్&
నవ తెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్ తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో నిర్వహించి
నవతెలంగాణ-గరిడేపల్లి
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని, ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కొండల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల
నవతెలంగాణ -తిరుమలగిరి
మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాసరలో చదువుతున్న త్రిబుల్ ఐటీ ఫైనలియర్ విద్యార్థి దురుసోజు యాకేష్ (21) బ్రెయిన్ డెడ్తో బుధవారం మతి చెందాడు. మహేష్ తల్లిదండ్రులు దురుసోజు ఉప్పలయ్య జ్యో
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రోడ్డుపక్కన గర్భిణి ప్రసవమైన సంఘటన గురువారం మండలంలోని హన్మపూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. పేషెంట్ బందువులు తెలిపిన ప్రకారం...వివరాల్లోకి వెళితే.. నీతూ అనే గర్భిణీ మహిళాకు పురిటి నొప్పులు రావడం తో భు
నవతెలంగాణ -తుంగతుర్తి
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. గురువారం మండల పరిధిలోని వెంపటి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల గురించి ఉపాధ్యాయులతో మాట్
అ ఏ అంశంలో చూసినా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ
అ మంత్రి తన్నీరు హరీశ్రావు
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
బీజేపీ ఫేక్ వాట్సాప్ ప్రచారం చేస్తుందని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని రాష్ట్ర
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ, పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేంద్ర బడ్జెట్ప్రతులను సీపీఐ(ఎం) మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద దహనం చే
నవతెలంగాణ -తుంగతుర్తి
దేశంలోనే విద్యాభివద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రూ.12 లక్షలతో పట్టాభి శ్రీ సీతారామ
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సర్పంచ్ పదవి బాధ్యతలు స్వీకరించి మూడు పర్యాయాలు పూర్తి చేసుకొని నాల్గవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సాగర్ల నరేష్&zwnj
అ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ-చిలుకూరు
గత పాలకుల కాలంలో సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సహకార సంఘంలో రూ.50 లక్షల వ్యయంతో నూతన సహకార సంఘం భవన
అ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో చేనేత రంగానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ ఆవేద
నవతెలంగాణ- ఆలేరురూరల్
18ఏండ్లు పైబడిన వారికి ఈ శ్రమ్ కార్డులు తప్పనిసరని ఎంపీవో సలీం అన్నారు గురువారం మండలంలోని. శ్రీనివాసపురంలో ఈ శ్రమ్ కార్డ్ నమోదుచేసుకున్న లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
నవతెలంగాణ-నార్కట్ పల్లి
మండలంలో పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు గురువారం జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్త
నవతెలంగాణ-దేవరకొండ
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్టీసీ డీఎం రాజీవ్ ప్రేమ్కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం డీఎం కార్యాలయంలో దేవరకొండ, కొండమల్లేపల్లి, మాల్&z