Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 29 Jun 03:13:51.193227 2021
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్య
Tue 29 Jun 03:39:47.42315 2021
ఇప్పటివరకు రాష్ట్రాలకు కేటాయించిన వ్యాక్సిన్ డోసుల పరిస్థితిపై సమీక్షించి, ప్రభుత్వాలకు కేటాయింపును పెంచాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోరారు. ఈ మేరకు సో
Tue 29 Jun 03:40:39.807694 2021
ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ ఫ్యాక్ట
Tue 29 Jun 01:21:36.122749 2021
అణు శీర్షాన్ని తీసుకెళ్లగల కొత్త తరం క్షిపణి అగ్ని పీ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్లో గల డాక్టర్ అబ్దుల్ కలామ్ సెంటర్ నుంచి బాలిస్టిక్ క్షి
Tue 29 Jun 03:41:44.888358 2021
కరోనా మహమ్మారి కట్టడి విషయంలో యోగి ప్రభుత్వం విఫలమైందని యూపీ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు వినిపించారు. మహమ్మారి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిగ్రామంలో కనీసం 10 మంది చనిపోయార
Tue 29 Jun 00:37:11.326717 2021
నివాస స్థలాల్లో కొబ్బరి తాటి ఆకులు, కొబ్బరి చిప్పలు, వ్యర్థాలు ఉంటే వాటిపై ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయంపై లక్షద్వీప్ వా
Tue 29 Jun 00:35:43.082366 2021
కరోనా రెండో వెల్లువలో దెబ్బ తిన్న రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరకొర ఉద్దీపనలు ప్రకటించారు. వైద్యం తదితర రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ ఇవ్వనున్న
Tue 29 Jun 00:26:54.074612 2021
డిజిటల్ న్యూస్, సోషల్ మీడియాలపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. ప్రస్తు
Tue 29 Jun 00:26:17.496452 2021
జమ్ములోని ఒక సైనిక కేంద్రానికి పెద్ద ముప్పు తప్పిందనీ, ఆదివారం అర్ధరాత్రి సమయంలో కనిపించిన రెండు డ్రోన్లను తిప్పికొట్టామని భారత ఆర్మీ సోమవారం వెల్లడించింది.
Tue 29 Jun 00:25:37.764802 2021
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ మరోసారి భారత్పై విషం చిమ్మింది. దేశంలో భాగమైన జమ్ముకాశ్మీర్, లఢక్లను ప్రత్యేక దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ట్వి
Tue 29 Jun 00:25:04.127349 2021
కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ పదవీకాలాన్నీ ప్రభుత్వం మరొక ఏడాది పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆయన 2022 జూన్ 30 వరకూ పదవీలో కొనసాగనున్నారు.
Tue 29 Jun 00:22:43.192565 2021
అంతర్జాతీయ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అప్లైబోర్డ్ ఇటీవల సీరిస్ డి ఫండింగ్లో భాగంగా 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2226 కోట్లు) సమీకరించినట్టు వెల్లడించింది. దీంతో సంస్థ వి
Mon 28 Jun 02:49:08.434056 2021
భారతదేశ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్కు జనాభాలో అత్యంత పేద వర్గాలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలను ప్రయివేటు పరిశ్రమలకు మళ్లించడం ద్వారా పేదలకు అయ్యే ఖర్చుతో మోడీ
Mon 28 Jun 02:49:29.742508 2021
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. వారు మోడీ సర్కార్కు రాజకీయ ప్రతినిధిలుగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్
Mon 28 Jun 02:53:41.22786 2021
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రైతన్నల ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా ''వ్యవసాయాన
Mon 28 Jun 02:26:32.788584 2021
దేశంలో 60 ఏండ్లు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సినేషన్ వేగం తగ్గిపోయింది. గత కొన్ని వారాలుగా ఈ పరిస్థితి నెలకొన్నది. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల గ
Mon 28 Jun 02:54:07.33237 2021
జమ్మూ ఎయిర్పోర్టులోని భారత వైమానిక దశ(ఐఏఎఫ్) బేస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. 6 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు పేలుడు సంభవించింది. ఈ ఘట
Mon 28 Jun 02:54:43.466704 2021
న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలో మరో ఊరటకలిగించే వార్తను వెల్లడించింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు 18
Mon 28 Jun 02:55:02.291265 2021
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్నాథ్ కోవింద్ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా పరుంఖ్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన
Mon 28 Jun 02:55:23.855019 2021
కరోనా వ్యాక్సిన్పై నెలకొన్న అనుమానాలు, భయాం దోళనలను వీడాలని ప్రధాని మోడీ దేశ ప్రజలను కోరారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. తనతో పాటు 100 ఏండ్ల వయసున్న తన తల్లి రెండు
Mon 28 Jun 02:56:26.56884 2021
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరువు ఉపశమనం (డీఆర్)లకు సంబంధించి తాము ఎటు వంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడ
Mon 28 Jun 02:53:28.177771 2021
ఆగర్తల: రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులపై త్రిపుర ప్రభుత్వం దురాగతాలను ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు నివేదిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ స
Mon 28 Jun 01:14:44.890106 2021
దేశంలో చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు రూ.100 దాటగా.. తాజాగా డీజ
Mon 28 Jun 01:03:58.306058 2021
కేంద్రం ప్రతిపాదిత తాజా ఈ-కామర్స్ రూల్స్పై దేశంలోని కొన్ని రాష్ట్రాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీటి ద్వారా ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్
Mon 28 Jun 01:02:03.352546 2021
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) టీకా అసమానతలపై మరోసారి గళం విప్పింది. తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న వారికి టీకాలు అందివ్వడంలో ప్రపంచ సమాజం విఫలమైందని తెలిపింది.
Sun 27 Jun 02:31:14.113455 2021
నల్లచట్టాలను రద్దుచేయాల్సిందేనని రైతులు ముక్తకంఠంతో నినదించారు. అప్రజాస్వామ్యయుతంగా తీసుకొచ్చిన ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ తమ ఆందోళన ఆపేదిలేదని స్పష
Sun 27 Jun 02:31:32.336869 2021
పీఎం-కేర్స్ ఫండ్ కింద ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించిన వెంటిలేటర్లు సరిగ్గా పనిచేయడంలేదు. వాటిలో తలెత్తుతున్న సాంకేతికలోపాలు ఆస్పత్రుల్లోని వైద్యులను ఇబ్బందులకు గురి చేస
Sun 27 Jun 02:32:06.419308 2021
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ తీవ్ర ప్రతికూలతకు గురి చేయగా.. భారత్కు అనూ హ్యాంగా భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లు వచ్చి చేరాయని ప్రభుత్వ వర్గాలు పద
Sun 27 Jun 00:40:14.451801 2021
ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యేపై ఆయన భార్య ఒషిన్ శర్మ చేసిన ఆరోపణలు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా తనను మానసికంగ
Sun 27 Jun 00:36:55.908806 2021
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏని పునరుద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ భవ
Sat 26 Jun 02:57:30.191446 2021
దేశంలో వలసకార్మికులపై కరోనా ప్రభావం కొన సాగుతున్నది. గతేడాది ఫస్ట్వేవ్ నుంచి ప్రస్తుత సెకండ్వేవ్ సమ యంలోనూ వారు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటు కేంద్రం, అత్
Sat 26 Jun 02:57:57.871705 2021
మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనావళి, 2021పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐటీ నిబంధనల పేరుతో దేశంలో పత్రికా స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తోం
Sat 26 Jun 02:58:44.109337 2021
దేశంలో కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖంపడుతున్న వేళ... 'డెల్టా ప్లస్' వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటివరకు ఈ కొత్తరకం వైరస్ 11 రాష్ట్రాలకు వ్యాపించి
Sat 26 Jun 02:53:46.318155 2021
సెకండ్వేవ్ ధాటికి మరణమృదంగం మోగితే లైట్ తీసుకున్నది. ఇపుడు టీకా ఉత్సవ్ అంటూ మోడీ సర్కార్ తెగప్రచారం చేసుకుంటున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిక్షణం దేశప్ర
Sat 26 Jun 02:59:52.219766 2021
సోషల్ మీడియా సమాచార రంగాన్ని, ప్రజల ఆలోచనలను చాలా శక్తివంతంగా ప్రభావితం చేస్తున్న రోజులివి. దానితోబాటు మరో సమస్య కూడా ముందుకొచ్చింది. అదే ఫేక్ న్యూస్ సమస్య
Sat 26 Jun 03:01:08.752589 2021
దేశీయ విమాన వాహక నౌక (ఐఏసీ) 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం మన దేశానికి గర్వకారణమని, ఆత్మనిర్భర్ భారత్కు మంచి ఉదాహరణ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ
Sat 26 Jun 03:01:55.543087 2021
రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు డ్రై రేషన్ కిట్ అందించే పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. నిర్మాణ ర
Sat 26 Jun 03:15:11.938088 2021
ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో మరొక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ టీకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ముంబయిలో సుమారు రెండు వేల మందికి నకిలీ కోవి
Sat 26 Jun 00:59:07.50977 2021
ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుంటే.. ఏపీ సీఎస్ను జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిప
Sat 26 Jun 00:54:08.871277 2021
కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ఖాతాను శుక్రవారం గంటసేపు నిలిపివేసి ఆ తరువాత పు
Sat 26 Jun 00:47:42.763266 2021
ముందస్తుగా పలకరిస్తోన్న వర్షాలతో ఉత్తరప్రదేశ్లోని గంగానదిలో నీటి మట్టం పెరుగుతోంది. ఇది ప్రయాగ్రాజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. నీటి మట్టం పెరగడంతో నదీ తీర ప్రాంతాల
Sat 26 Jun 00:21:49.1932 2021
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలనీ, విద్యుత్ సవరణ బిల్లున
Sat 26 Jun 00:09:10.902371 2021
మోడీ సర్కార్, యూపీలో యోగి పాలనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్న 'ద వైర్' ఆన్లైన్ న్యూస్ పోర్టల్పై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఒక వర్గానికి చెందిన ప్రార్థనా మంద
Fri 25 Jun 03:29:46.353867 2021
జమ్మూకాశ్మీర్పై 8 పార్టీలు 14 మంది నాయకులతో ప్రధాని మోడీ సమావేశమ య్యారు. మూడు గంటలపాటు.. మూడు కీలక అంశాలపై చర్చకు పిలవగా కాశ్మీర్ నేతలు తమ తమ వాదనలు వినిపించారు.
Fri 25 Jun 03:37:32.48628 2021
భారత్లో ఇంధన ధరల పెంపుపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన వివరణపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం విధించిన ఎక్సైజ్
Fri 25 Jun 03:28:39.076401 2021
కరోనాను కట్టడి చేసేందుకు ఏకైక మార్గంగా వ్యాక్సిన్లే ప్రపంచం ముందు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు వ్య
Fri 25 Jun 03:30:59.067505 2021
దేశంలో ఇటీవల వెలుగు చూసిన డెల్టాప్లస్ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా దేశాల్లో రాబోయే కరోనావేవ్లకు కారణం కావచ్చుననీ, భారత్లోనూ డెల్టా, డెల్ట
Fri 25 Jun 03:31:26.088764 2021
దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గమంటే.. ఒక మోడల్గా తీర్చిదిద్దుతారు. అన్ని విధాలా తమ నగరం అభివృద్ధిచెందుతుందని భావించి అక్కడి ప్రజలు మోడీకి ఓటు వేశారు. గెలిపించ
Fri 25 Jun 03:32:07.801082 2021
ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారితో వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం, సంక్షోభాన్ని ఎదుర్కోలేక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేతులెత్తేయటం వార్తల్లో నిలిచింది. మరికొద్ది నెలల్లో య
Fri 25 Jun 03:34:03.328868 2021
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జులై 31వ తేది లోపు పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
×
Registration