Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 19 Jun 00:14:29.489563 2021
ఆడియో ఉత్పత్తుల బ్రాండ్ సౌండ్కోర్ కొత్తగా ఎఎన్సి సీరిస్లో లైఫ్ డాట్2 ఎఎన్సి ఇయర్బడ్స్ను విడుదల చేసింది. వీటి ధరను రూ.7,999గా నిర్ణయించింది. ఏడాదిన్నర వారంటీతో అ
Fri 18 Jun 02:03:44.374296 2021
పెట్రో ధరలు, వాటిపై పన్నుల పెంపుతో మోడీసర్కారు దేశంలోని ప్రజలను దోచేస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని ప్రజలు ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ ఇప్పటికే అనేక ఇబ్బందులను
Fri 18 Jun 02:10:12.098091 2021
రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విధ్వంసకర నిర్ణయాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించ
Fri 18 Jun 02:06:02.543187 2021
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్బీ)ను కార్పొరేటీకరించాలన్న మోడీ సర్కారు నిర్ణయంపై రక్షణ ఉద్యోగుల సమాఖ్యల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయానికి వ్యతిరే
Fri 18 Jun 02:06:41.850077 2021
బీజేపీ నేతల ప్రమేయం వున్న హవాలా కేసులో దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్కు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యమంత్రిని హతమా రుస్తామనీ, ఆయన కుటుంబ సభ్యులను
Fri 18 Jun 02:07:59.216621 2021
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందుకు కేండ్రంలో మోడీ ప్రభుత్వం క్రూరమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టిన ముగ్గురు విద్యార్థి నేతలు గురువారం తీహార
Fri 18 Jun 02:09:13.267921 2021
కరోనా రెండో దశ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. చిన్న పట్టణాలు,
Fri 18 Jun 02:11:03.523028 2021
ముడుపులు ఇవ్వజూపడంతో పాటు మరికొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేరళ చీఫ్ కె. సురేంద్రన్, జనాధిపత్య రాష్ట్రీయ సభ (జెఆర్ఎస్) నేత సికె జానుపై కేసు నమోదు చేయాలని పోలీసు
Fri 18 Jun 00:43:53.908284 2021
లక్ష్మద్వీప్ సినీ నిర్మాత, నటి అయేషా సుల్తానాకు హైకోర్టులో ఊరటలభించింది. రాజద్రోహంకేసులో ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేట
Fri 18 Jun 02:11:33.725697 2021
దేశంలో నిత్యం ఏదోఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ దళిత కుటుంబంపై పలువురు అగ్రకులస్తులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైనప్ప
Fri 18 Jun 00:15:57.577951 2021
దేశంలో మహిళా మిలిటరీ పోలీసు ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఆర్మీలోకి జనరల్ డ్యూటీ (మిలిటరీ పోలీస్ కాప్స్)లో 2019 నుంచి మహిళలను తీసుకుంటున్నారు. ప్రతి
Fri 18 Jun 00:15:20.33829 2021
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధతి తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్, మే నెలల్లో దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గడగడలాడించినప్పటికీ.. అనంతరం కేసుల ఉధృతి కొంత తగ్గింది. అయిత
Fri 18 Jun 00:11:56.21689 2021
అదానీ గ్రూప్లో డొల్ల సంస్థల హవాలా పెట్టుబడుల అంశం ఆ కంపెనీ షేర్లను కాకవికలం చేస్తోంది. స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ అదానీ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకున్న
Thu 17 Jun 02:35:01.825313 2021
ప్రస్తుత 17వ లోక్సభలో సభ్యుల సంఖ్య 543. ఇందులో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎంపీల సంఖ్య 138. మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 25.4శాతమని గణాంకాలు చెబుతున్నాయి. అయితే
Thu 17 Jun 02:36:15.64728 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుత
Thu 17 Jun 01:57:26.627617 2021
కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆకాంక్షించింది. వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ఎస్కేఎం చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ
Thu 17 Jun 02:35:49.664372 2021
కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై అసమ్మతి వర్గం రగిలిపోతోంది. రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి అరుణ్సింగ్ బెంగళూరు పర్యటన నేపథ్యంలో సీఎంపై ఫిర్యాదుల వర్షం కురిపించేందుకు సిద్ధమై
Thu 17 Jun 01:50:28.266134 2021
ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్టు స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు
Thu 17 Jun 02:36:51.197977 2021
కరోనా టీకా కోవీషీల్డ్ డోసుల వ్యవధిని రెట్టింపు చేయాలని మేం చేప్పలేదని తాము సిఫారసు చేయలేదని నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కు చెందిన ప
Thu 17 Jun 02:38:29.291264 2021
బ్యాంకులను బురిడి కొట్టించి కోట్లను కాజేసిన సంస్థల జాబితాలో మరో సంస్థ చేరింది. ముంబయికి చెందిన రుచి గ్లోబల్ లిమిటెడ్ అనే సంస్థ నాలుగు బ్యాంకులతో కూడిన కన్సార్టియంను మో
Thu 17 Jun 02:40:28.278422 2021
దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన చమురు ధరలతో గగ్గొలు పెడుతున్న వాహనదారుల నడ్డి విరుస్తూ.. మళ్లీ ధరలు పెంచి చమురు కంపెనీలు షా
Thu 17 Jun 02:41:55.711604 2021
దేశంలోని అనేక నౌకాశ్రయాలను తన గుప్పిట్లో పెట్టుకుంటున్న అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజడ్)కు ఎదురుదెబ్బ తగిల
Thu 17 Jun 02:50:53.052755 2021
కోవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల కొరత తీర్చాలని కేంద్రం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోవిడ్ ఫ్
Thu 17 Jun 02:51:55.838834 2021
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలాన్ని ఏకపక్షంగా మార్చడం వెనుక కారణాలను బహిర్గతం చేసేందుకు కేంద్రం నిరాకరించింది. గతంలో ఈ పదవీ క
Thu 17 Jun 00:36:11.705268 2021
దేశంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అధిక ప్రభావం యువత, పిల్లలపై ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అయితే, ఇదంతా అపోహేనంటూ తాజా కరోనా డేటాతో స్పష్టమైంది. ఎందు
Thu 17 Jun 00:34:52.428214 2021
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢకొీనడంతో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా
Thu 17 Jun 00:26:12.095336 2021
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వచ్చే ఆగస్టులో నిర్వహించనున్న ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయి.
Thu 17 Jun 00:25:23.966709 2021
వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి తెర పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, లోహ, బ్యాంకింగ్ షేర్ల ప్రతికూలతతో బుధవారం సెషన
Wed 16 Jun 02:57:28.432173 2021
గ్రామాలు, పట్టణాలు, నగరాలు..అనే తేడా లేకుండా కరోనా రెండోవేవ్ భారత్లో విజృంభిస్తోంది. ఎంతోమంది ప్రాణాల్ని బలితీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా కోవిన్
Wed 16 Jun 03:03:04.126394 2021
దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొత్తగా కరోనా బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన
Wed 16 Jun 02:57:06.656457 2021
పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనా విధానంలో ఉన్న భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, నియంతృత్వం దిశగా వెళ్తోం దని పలు అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తు న్నాయి. తాజాగా ఒక అధ
Wed 16 Jun 02:57:52.156382 2021
ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే.. బెదిరించడంతో పాటు వారి గళాన్ని నొక్కేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధక చట్టం(యూఏపీఏ), దేశద్రోహం చట్టం కింద కేసులు
Wed 16 Jun 03:04:05.487252 2021
ఉపాధి హామీ పథకంలో కుల విభజనకు వ్యతిరేకంగా 21న దేశవ్యాప్త ఆందోళనలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఎడబ్ల్యూయూ), దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) పిలుపు ఇచ్చాయి. ఈ
Wed 16 Jun 02:58:12.023828 2021
గతేడాది వెలుగు చూసిన కరోనా మహమ్మారి అనేక ఉత్పరివర్తనాలు చెందుతూ.. తన రూపును మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్ప
Wed 16 Jun 03:05:13.370779 2021
అదానీ గ్రూపు సంస్థల్లో హవాల నిధుల వెల్లువపై వచ్చిన కథనాలు ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదానీ గ్రూపు ఇచ్చిన వివరణను మదుపర్లు విశ్వసించలేదు. వరుసగా రెండో రోజూ
Wed 16 Jun 00:22:51.218994 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుత
Wed 16 Jun 00:22:12.804195 2021
దేశంలో గడిచిన 24 గంటల్లో 17,51,358 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..60,471 మందికి పాజిటివ్గా తేలింది. అలాగే గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మరణించారు.
Wed 16 Jun 00:20:46.156204 2021
కరోనా టీకాల దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్.. దేశంలో వ్యాక్సిన్ తీసుకోవడంతో సంభవించిన తొలి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 న
Wed 16 Jun 00:09:58.416359 2021
అతిపెద్ద ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ వేదిక డ్రూమ్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 80 శాతం వృద్థిని నమోదు చేసినట్టు ప్రకటించింది. మార్చి నెలవారి స్థూల వ్యాపార విలువ (జీవ
Wed 16 Jun 00:09:22.321063 2021
కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ప్రస్తుత ఏడాది మేలో రిటైల్ అమ్మకాలు 79 శాతం క్షీణించాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సర్వేలో వెల్లడైంది. 2019 మే మాసం అమ్మకాల
Wed 16 Jun 00:08:31.781749 2021
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సోనీ సరికొత్తగా బ్రెవియా ఎక్స్ఆర్ ప్రాసెసర్తో ప్రపంచంలోనే తొలి కాగ్నిటివ్ ఇంటిలిజెన్స్ టెలివిజన్ను ఆవిష్కరించినట్టు ఆ కంపెనీ
Wed 16 Jun 00:07:14.06079 2021
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సివారు ఇక నుండి సులువుగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న స్లాట్లను చూడొచ్చు.. అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు.. ఈ కొత్త ఫీచర్ను డిజిటల్ ప
Tue 15 Jun 02:34:45.001866 2021
నల్ల చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులో దీక్ష షురూ చేసి సోమవారానికి 200 రోజులైంది. కానీ మోడీ సర్కార్ మొండికేస్తూనే ఉన్నది.కార్పొరేట్ల చేతుల్లోకి సేద్యాని పెట
Tue 15 Jun 02:34:26.259096 2021
రామజన్మభూమి పేరుతో బీజేపీ మతరాజకీయం చేస్తూనే ఉన్నది. హిందూత్వముసుగులో ఎన్నో అనర్థాలకు పాల్పడు తున్న ఘటనలెన్నో. తాజాగా కమలంపార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో రామునిపేరు
Tue 15 Jun 02:35:00.295058 2021
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ సోమవారం లక్షద్వీప్కు చేరుకున్నారు. ఆయన రాకకు వ్యతిరేకంగా ఈ ద్వీపంలో నిర సనలు వెల్లువెత్తాయి. అలాగే నిరసనకారులు బ్లాక్
Tue 15 Jun 02:36:51.155002 2021
కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ఇప్పటికే ప్రజలు ఆర్థికంగా సతమతమవుతుంటే మరోవైపు అధిక ధరలు సామాన్యుల బతుకులను మరింత చిద్రం చేస్తోన్నాయి. పెట్రోల్, డీజిల్ మంటతో ప్రస్తుత ఏడాది
Tue 15 Jun 04:16:59.562666 2021
సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పొందటమనే ఏకైక ఎజెండాతో రైతులు ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో ఆరు నెలలకు పైగా రైతులు సాగిస్తున్న ఉద్యమం ప్రపంచానికి ఆదర్శ
Tue 15 Jun 02:35:21.596871 2021
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత అపార కుబేరుడిగా అవతరించిన గౌతం అదానీకి చెందిన కంపెనీల్లో విదేశీ సంస్థలతో హవాలా లావాదేవీలు జరిగాయి. అదానీ గ్రూపు కంపె
Tue 15 Jun 02:37:29.631502 2021
ప్రతిరోజూ ఇంధన ధరల్ని పెంచుతూ మోడీ సర్కార్ సామాన్యుడ్ని హడలెత్తిస్తోంది. తాజాగా హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ (రూ. 100.20) కొట్టింది. గతకొద్ది రోజులుగా ఇంధన ధర
Tue 15 Jun 02:35:39.514938 2021
ఇటీవల ముగిసిన జీ7 సమ్మిట్లో భాగంగా సంయుక్త ప్రకటనపై సంతకం చేసింది. ఇది 'ఆన్లైన్, ఆఫ్లైన్ మానవ హక్కులను', 'భావప్రకటనా స్వేచ్ఛ'ను సమర్థిస్తుంది. ఈ ప్రకటన 'రాజకీయంగా ప్
×
Registration