Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 15 Jun 01:15:24.198779 2021
పాఠశాల విద్యాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఇద్దరు డీఈవోలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. డిప్యూటీ డైరెక్టర్/జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా నలుగురు అధికారులకు పదోన్
Tue 15 Jun 00:38:01.80541 2021
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులందరికీ కోవిడ్ నియంత్రణ టీకాల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. విద్యుత్ సౌధలో ఈ కార్యక్రమాన్
Mon 14 Jun 02:22:00.274389 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతు
Mon 14 Jun 02:20:02.353633 2021
పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్త పోరుకు పిలుపు నిచ్చాయి. 16 నుంచి 30
Mon 14 Jun 02:20:24.540782 2021
ఉత్తరప్రదేశ్లో కాషాయపార్టీలో కలకలం మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ లుకలుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా నివారణలో విఫలమైన యోగి
Mon 14 Jun 02:23:17.25929 2021
జమ్ముకాశ్మీర్కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు, అక్కడ తిరిగి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు స్థానిక రాజకీయ నేతలతో కేంద్రం చర్చలు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధి
Mon 14 Jun 02:24:46.241446 2021
విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నిర్మాణాలు చేశారని పేర్కొంటూ అధికా రులు వాటిని కూల్చివేశారు. ఆదివారం తెల్లవారు
Mon 14 Jun 02:25:02.14027 2021
రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలను ఒకే చోట అందుబాటులో ఉంచేందుకంటూ ప్రభుత్వం ఊరూరా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)లో ఎరువుల ధరలు బహిరంగ మార్కెట్లో ప్రైవేటు డీలర
Mon 14 Jun 02:23:37.388038 2021
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు నేడు, రేపు సమ్మె చేపట్టనున్నారు. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల
Mon 14 Jun 02:25:36.508875 2021
దేశంలో కరోనా మరణాలు 3.70 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో మరణాలు మూడు వేలు పైనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 80,834 కొత్త కేసులు నమోదవ్వగా, దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,94,39,
Mon 14 Jun 01:06:22.463846 2021
నెల రోజుల వ్యవధిలో 23 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావాలంటే ధరల దరువు తప్పదంటోంది. కేంద్ర పెట్రోలియం
Mon 14 Jun 01:00:25.383003 2021
దేశంలో కరోనా సెకండ్వేవ్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ప్రస్తుతం థర్డ్వేవ్పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇదివరకు పెద్దలు, యువకులపై అధిక ప్రభావం చూపిన కోవిడ్
Mon 14 Jun 00:57:55.484397 2021
దేశంలో ప్రమాదకర డెల్టా వేరియంట్ (బీ16172)పై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సలహాదారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డెల్టా వేరియంట్ రానున్న రెండు
Mon 14 Jun 00:55:23.424797 2021
దేశవ్యాప్తంగా కరోనా మరణాల విషయంలో ఉన్న ఫిర్యాదులను మద్రాసు హైకోర్టు గ్రహించింది. కరోనా మరణాలు సరిగ్గా నమోదు కాకపోవచ్చన్న ఫిర్యాదులు దేశవ్యాప్తంగా ఉన్నాయని తెలిపింది. ఈ మే
Mon 14 Jun 00:52:36.567032 2021
దేశంలో కోవిడ్-19 సంబంధిత మరణాలను '' వర్గీకరణ'' చేసే అంశంపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వి
Mon 14 Jun 00:44:33.081154 2021
కరోనా నిర్వహణలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ కాంగ్రెెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభంలో మోడీ విఫలమైనా.. కేంద్రంలో సమర్ధవంతంగా
Mon 14 Jun 00:43:23.01433 2021
పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు (హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు) పౌరసత్వం ఇచ్చేందుకు గతనెల 18న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చ
Mon 14 Jun 00:42:23.807429 2021
గతేడాది వెలుగుచూసిన కరోనా మహమ్మారి ఇప్పటికీ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. అయితే, వైరస్ మూలాలపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో వివరాలు తెలియకుండా మిస్టరీగానే ఉంది. దీనిప
Mon 14 Jun 00:41:20.123874 2021
అధికారవాదం, ఉగ్రవాదం, తప్పుడు సమాచారం నుంచి ఉత్పన్నమయ్యే బెదిరింపుల నుంచి భాగస్వామ్య విలువలను రక్షించడంలో జి7 దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధాని మోడీ అన్నారు.
Mon 14 Jun 00:34:46.362618 2021
మహారాష్ట్రలో 2014-19 మధ్య సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో శివసేనను బిజెపి ఒక బానిసలా చూసిందని, ఒకానొక సమయంలో తమ పార్టీని రాజకీయంగా నాశనం చేయాలని ప్రయత్నించిందని శివసేన ఎంపి
Mon 14 Jun 00:33:50.15698 2021
నైరుతి రుతుపవనాలు అంచనా వేసిన సమయం కంటే 15 రోజుల ముందుగానే ఉత్తర భారత దేశానికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, లఢఖ్తోపాటు ఉత్తర హర్యానా, చం
Mon 14 Jun 00:33:08.432825 2021
రాష్ట్రపతిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ పోటీ చేస్తున్నారా అంటే అవుననే ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్త
Sun 13 Jun 04:02:23.531406 2021
భారత పారిశ్రామికరంగ చరిత్రలో ఇంతకన్నా చౌకబేరం ఎవరికీ దక్కి ఉండదు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అద్భుత ఉదాహరణ. గత వారం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన మౌఖిక తీర్పు
Sun 13 Jun 04:04:04.318219 2021
కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఐదు శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అలాగే ఉంటుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే టోసిలిజుమాబ్,
Sun 13 Jun 05:32:36.730945 2021
వైద్యులు, హాస్పిటల్ సిబ్బందిపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈనెల 18న దేశవ్యాప్త నిరసనలకు దిగుతున్నా మని 'ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (ఐఎంఏ) ప్రకటించింది. గత కొద్దివార
Sun 13 Jun 02:52:40.82427 2021
మనిరేగాలో కులం పేరుతో చెల్లింపులు చట్ట విరుద్ధమని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు అదనప
Sun 13 Jun 04:04:24.317924 2021
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భా
Sun 13 Jun 04:24:23.177471 2021
కరోనా సెకండ్ వేవ్తో చిన్నాభిన్నమైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. జూన్ 11 నుంచి సెప్టెంబర్
Sun 13 Jun 04:25:02.784318 2021
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న 'రాజ్ భవన్ల ముట్టడి'కి సంయుక్త కి
Sun 13 Jun 04:38:37.657901 2021
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్లోనూ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరమ్ సంస్
Sun 13 Jun 02:02:08.680931 2021
లక్షద్వీప్ సమస్య కీలక మలుపు తిరిగింది. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సినీ దర్మకురాలు అయేషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదుకావడా
Sun 13 Jun 01:58:38.953887 2021
పార్లమెంటు సభ్యులను అగౌరవ పరిచినందుకు, ఎంపీల ప్రతినిధి బందాన్ని లక్షద్వీప్ సందర్శించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్పై
Sun 13 Jun 04:50:39.187835 2021
ప్రజాస్వామ్య హక్కులపై, వ్యక్తుల, ఆస్తులను పరిరక్షించుకునే హక్కుపై త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా దాడులు కొనసాగిస్తోంది. కొవిడ్ కారణంగా లాక్డౌన్, కర్ఫ్యూ అమల్ల
Sun 13 Jun 04:52:08.491983 2021
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్కడి హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్ రిస్క్ (
Sun 13 Jun 01:00:11.741611 2021
దేశంలో కరోనా ఉధృతి కొనాసాగుతూనే ఉంది. కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటకీ.. మరణాలు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సం
Sun 13 Jun 00:57:19.261859 2021
దేశరాజధాని ఢిల్లీలోని లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ షోరూమ్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫ
Sat 12 Jun 03:04:51.304696 2021
కరోనా రెండో దశ దెబ్బకు అనేక కుటుంబాల ఆదాయాలు అమాంతం పడిపోయాయి. చాలా కుటుంబాలు అప్పులపై ఆధారపడి నెట్టుకొస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణంకాలను పరిశీలిస్తే స్పష
Sat 12 Jun 03:10:32.281909 2021
దేశ రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం కొనసాగుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాలకు వేలాది మంది రైతులు చేరుకుంటున్నారు. మరోవైపు రైతులు నల్లజెండ
Sat 12 Jun 03:05:46.814542 2021
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరో పణలపై సినీ దర్శకురాలు ఆయిషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదైంది. ప్రఫుల్ కేంద్రం పంపిన జీవాయ
Sat 12 Jun 03:07:46.702418 2021
'సెంట్రల్ విస్టా' ప్రాజెక్ట్లో భాగంగా 'జాతీయ ఆర్వైవ్స్ భవనం'లో పలు మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అయితే ఆ భవనంలో భారత దేశ చరిత్రకు సంబంధించి కీలకమైన పత్రాలున్న
Sat 12 Jun 03:05:16.099111 2021
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శ
Sat 12 Jun 03:08:52.362301 2021
కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైన ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత రావడం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అగ్ర నాయకత్వం దృష
Sat 12 Jun 03:09:55.559059 2021
వీడియోకాన్ ఇండిస్టీస్ లిమిటెడ్ (విఐఎల్)ను వేదాంత గ్రూప్నకు కట్టబెట్టడంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును మ
Sat 12 Jun 03:12:06.812145 2021
హర్యానాలోని నుV్ా జిల్లాలో మే 16న చోటుచేసుకున్న ముస్లిం యువకుడు ఆసిఫ్ ఖాన్ హత్య ఘటనలో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్
Sat 12 Jun 00:45:57.706237 2021
దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజీల్లపై
Sat 12 Jun 00:43:10.183752 2021
మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న యాంటీ ఫంగల్ డ్రగ్ కేటాయింపులపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస
Sat 12 Jun 00:40:37.658832 2021
దేశంలో కరోనా మరణాలు ఆగటంలేదు. ఇప్పటివరకూ 3.60 లక్షలకు పైన కరోనా మరణాలు నమోద య్యాయి. గడిచిన 24 గంటల్లో 20,44,131 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 91,702 మందికి
Sat 12 Jun 00:37:23.700266 2021
కరోనా రెండో దశ నేపథ్యంలో రుణాల తిరిగి చెల్లింపుపై తాజా మారటోరియం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. మారటోరియంపై ఆద
Fri 11 Jun 04:08:20.769101 2021
రైతులకు కష్టంలేకుండా చేస్తానంటూ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు దాటాక కూడా మోడీ సర్కార్లో చలనం కనిపించటంలేదు. వ్యవసాయరంగ నిపుణులు స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామనీ, అన్నద
Fri 11 Jun 04:10:36.529433 2021
2019-20 ఏడాదిలో కూడా బీజేపీకి అత్యధిక విరాళాలు అందాయి. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల నుంచి బీజేపీకి ఈ విరాళాలు సమకూరాయి. వీటి ద్వారా ఆ పార్టీకి సుమారు రూ. 750 కోట్ల మేర
×
Registration