Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 08 Jun 01:13:57.886702 2021
ముందస్తు పర్యావరణ అనుమతి(ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్) లేకుండా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహించలేవని, అవసరాల కోసం ఈ విషయంలో మినహాయింపులు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల
Tue 08 Jun 01:12:14.693959 2021
లోక్పాల్కు 110 అవినీతి ఫిర్యాదులు అందాయి. వాటిల్లో నాలుగు పార్లమెంట్ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చినవే. 2019-20తో పోలిస్తే 2020-21లో వచ్చిన ఫిర్యాదులు 92 శాతానికి పైగా తగ
Tue 08 Jun 01:07:54.832685 2021
తమిళనాడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఎఐఎడబ్ల్యుయు మాజీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు జి.మణి (72) ఇక లేరు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Mon 07 Jun 03:14:10.663742 2021
కరోనా రెండో వేవ్ దెబ్బకు కోట్లాది మంది ఉపాధికోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకరమైన విషయం ఏమంటే..ఈసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు శాశ్వతంగా పోయాయి. ఇవి తిరిగి
Mon 07 Jun 03:13:49.517015 2021
భారత్లో కరోనా సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్రంలోని రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పేదలు, మధ్య తరగతి కొనుగోలు స
Mon 07 Jun 03:13:19.582466 2021
భారత్లో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ కష్టాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రజలు పేదరికంలోకి జారుకుంటున్నారని పలు అధ్యయన
Mon 07 Jun 03:11:58.338816 2021
ఒక్కరోజు విరామం అనంతరం దేశంలో పెట్రో ధరల మళ్లీ పెరిగి ఆల్టైం హైకి చేరుకున్నాయి. రోజురోజుకూ అదుపులేకుండా పెరుగుతున్న పెట్రో ధరలు వాహనాదారులు, సామాన్య ప్రజలకు చుక్కలు చూపి
Mon 07 Jun 03:11:39.060722 2021
నా పేరు దామోదర్నాథ్. గౌహతిలో మాది వ్యాపారకుటుంబం. మా అన్నయ్యకు, నాకూ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అన్నయ్య ఆక్సిజన్ లెవల్ పడిపోవటంతో..ఆందోళన చెంది, ఇద్దరమూ ఒక చిన్న ప్ర
Mon 07 Jun 03:11:06.946973 2021
''విశ్వగురు'' వావాలనే ప్రధాని మోడీ కల నెరవేరింది కానీ ఆయన కోరుకున్న మార్గాల్లో కాదు ! ప్రపంచంలో దార్శనిక నాయ కత్వానికి ఆదర్శప్రాయంగా మార డానికి బదులు.. భారత ప్రధాన మంత్రి
Mon 07 Jun 03:10:48.647421 2021
కరోనా రెండో వేవ్తో భారత్ వణికిపోతోంది. ఆక్సిజన్, ఔషధాలు, బెడ్లు..కొరత తీవ్రస్థాయిలో ఉందని అంతర్జాతీయంగా వివిధ దేశాలు సాయం చేశాయి. దేశవిదేశాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థలు
Mon 07 Jun 03:14:35.341354 2021
అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాల్సిం దేనంటూ.. తొహానా పోలీస్ స్టేషన్ ముందు రైతుల ఆందోళనకు దిగారు. ఫతేబాద్, హిస్సార్, జింద్, సిర్సా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అన్నదా
Mon 07 Jun 03:14:49.457597 2021
ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల్లో మహిళల ప్రాతనిధ్యంపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఆందోళన వ్యక్తం
Mon 07 Jun 03:15:51.251063 2021
బీహార్లో అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. మహమ్మారి కష్టకాల సమయంలో లాక్డౌన్ పరిస్థితులు వారిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి. దీనికి తోడు ప్రకృతి ప్రకోపం కూడా వారికి
Mon 07 Jun 01:05:59.19024 2021
సుస్థిర అభివృద్ధికి సంబంధించి పదిహేడు లక్ష్యాల సాధనలో భారత్ ర్యాంకు 115కి పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు దిగజారినట్లు 'స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విర
Mon 07 Jun 00:53:13.136707 2021
కరోనా పోరులో అహర్నిశలు శ్రమిస్తున్న కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం లభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గోవింద్ వల్లబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్
Mon 07 Jun 03:18:32.21555 2021
గతేడాది ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ అల్లర్లు, ఆ సమయంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ఢిల్లీ హైకోర్టు శనివారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూ
Mon 07 Jun 00:40:05.279677 2021
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయానికి సమీపంలోని (చుట్టుపక్కల ప్రాంతాలు) నివసిస్తున్న ముస్లిం కుటుంబాలపై ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోంది. ఆలయానికి రక్షణ మరింతగా
Mon 07 Jun 03:17:53.777868 2021
మొదట్లో పట్టణ ప్రాంతాల్లో పంజా విసిరిన కరోనా మహమ్మారి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కోవిడ్-19 సెకండ్వేవ్ గ్రామీణ భారతంపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇదే సమయంలో ప్రాణాలు కాపాడే
Sun 06 Jun 03:20:47.053462 2021
రైతులు కన్నెర్రజేశారు. మూడు నల్ల చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన సంపూర్ణ క్రాంతి దివస్ విజయవంత
Sun 06 Jun 03:21:06.256283 2021
కరోనా రెండో వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న జనానికి కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం 'వ్యాక్సిన్'. కరోనా వైరస్ నుంచి కాపాడే వ్యాక్సిన్ వచ్చింది..హమ్మయ్య! రేపో..మాపో..వ్యాక్
Sun 06 Jun 03:29:01.625821 2021
కోవిడ్-19 నిర్వహణలో వైఫల్యం లేదా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించినా, లోపాలను ఎత్తిచూపినా సహించలేని స్థితిలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఉంది. క
Sun 06 Jun 03:27:02.708535 2021
యుపి లో జౌన్పూర్ లో నివసించే 27 సంవత్పరాల కళ్యాణి అనే టీచర్ 8 నెలల గర్భవతి. ఆమెకు పంచాయితీ ఎన్నికల నిర్వహణ డ్యూటీ వేసింది యుపి ప్రభుత్వం. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా
Sun 06 Jun 03:24:08.421561 2021
దేశంలో కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 1.20 లక్షల మందికి కరోనా సోకగా.. 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 20,84,421 మందికి కోవిడ్ నిర్ధార
Sun 06 Jun 00:48:33.630219 2021
కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు పెట్రో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు 2025 నాటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను బ్లెండింగ్ (కలుపుతామని) చేస్తామని ప్రధాని మోడీ తెల
Sun 06 Jun 00:47:00.302797 2021
కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో తమిళనాడులో 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఒక ప్రకటన చేశారు. పరీక్షల
Sun 06 Jun 00:34:13.401336 2021
దేశంలో కరోనా సంక్షోభానికి దారి తీయడానికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమన్నారు నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్. గందరగోళంలో ఉన్న కేంద్రం ప్రమాదకర కరోనా వ్యాప్తిని కట్టడి చే
Sun 06 Jun 00:26:58.596097 2021
ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిం
Sat 05 Jun 03:12:32.671267 2021
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద ఎస్సీ, ఎస్టీ, ఇతరులు కేటగిరీ ప్రకారం వేతనాలు చెల్లించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ
Sat 05 Jun 03:10:23.279894 2021
పాలస్తీనా సమస్యపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) చేసిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరు కావడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా నిరసించింది.
Sat 05 Jun 03:11:35.265915 2021
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ
Sat 05 Jun 03:10:45.517081 2021
కరోనా సంక్షోభవేళ ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందటం లేదని దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, వృత్తి నిపుణులు మోడీ సర్కార్పై ఆగ
Sat 05 Jun 03:12:47.60227 2021
చమురు ధరలు దేశంలోని వాహనదారులకు సెగలు పుట్టిస్తున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధానిల
Sat 05 Jun 03:11:54.333425 2021
మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు నేడు (శనివారం) సంపూర్ణ క్రాంతి దివస్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా మూడు రైతు వ్యతిరేక చట్టా
Sat 05 Jun 03:14:21.210177 2021
కథల మాస్టారు తెలుగు సాహితీ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు(97) కన్నుమూశారు. వయోభారంతో శ్రీకాకుళంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ
Sat 05 Jun 03:15:37.377355 2021
దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభం, మందగమన పరిస్థితుల నేపథ్యంలో జీడీపీ వృద్థి రేటు అంచనాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (20
Sat 05 Jun 03:16:25.286962 2021
ఒక ముస్లిం యువకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు 8 మంది అమాయకులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసిన ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
Sat 05 Jun 03:20:40.145268 2021
కరోనా మహమ్మారిపై పోరాటానికి ఉత్తమ మార్గం వ్యాక్సినేషనే అని కేంద్రం పేర్కొన్నా.. దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్
Sat 05 Jun 01:15:28.148624 2021
కనీస వేతనాలు నిర్ణయించేందుకు, జాతీయ స్థాయిలో కనీస వేతనాలను క్రమబద్దీకరించేందుకు నిపుణలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడాన్ని, కమిటీకి మూడు సంవత్సరాలు వ్యవధ
Sat 05 Jun 01:13:55.893784 2021
రోనా రెండో వేవ్ అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ఇండియా, ఇండిగో, విస్తారా సంస్థలకు చెందిన దాదాపు 17మంది విమాన పైలట్లు ఒక్క మ
Sat 05 Jun 01:11:58.118095 2021
12వ తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియోలు రూపొందించాలని కేంద్రీయ విద్యాలయం (కెవి) పాఠశాలలకు ఆదేశాలు అందాయి. దీంతో కేరళతో సహా,
Fri 04 Jun 04:38:23.234992 2021
దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విష యంలో మోడీ సర్కారు నిర్లక్ష్య పనితీరుకు ఇది మరొక ఉదాహరణ. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటం కోసం అనేక రాష్ట్రాలకు వెంటిలేటర
Fri 04 Jun 04:38:52.709208 2021
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) లో చెల్లింపులపై మోడీ సర్కారు మరో మార్పునకు సిద్ధమైంది.
Fri 04 Jun 04:47:14.362918 2021
పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల కారణంగా కరోనా పేషెంట్లు మరణిస్తే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. పీఎం కేర్స్ న
Fri 04 Jun 04:39:57.036392 2021
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నిటి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా.. బీహార్ చివరి స్థానంలో నిలిచిం
Fri 04 Jun 04:40:23.585307 2021
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16న ప్రారంభమైంది. జూన్ 2 నాటికి 21,85,46,667 డోసులు ఇవ్వగా.. ఇందులో మొదటి డోసు, రెండు డోసులు ఉన్నాయి. అయితే, వ్యాక్సినేషన్ గణ
Fri 04 Jun 04:40:44.301462 2021
ప్రజా సమస్యలపై పోరాటాలే కాదు.. ఆపద కాలంలో ప్రజలకు సేవ చేయడంలోనూ తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద
Fri 04 Jun 04:48:34.184033 2021
తెహల్కా డాట్ కామ్ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల గోవాలోని మపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ది
Fri 04 Jun 04:42:33.180648 2021
కరోనా టీకాల సరఫరా విషయంలో ఒకే గొంతుక వినిపించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలే
Fri 04 Jun 04:51:08.781408 2021
యోగా గురు రామ్దేవ్బాబాకు ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్(డీఎంఏ) దాఖలు చేసిన దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు
Fri 04 Jun 04:52:43.926697 2021
ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువాపై రాజద్రోహం కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఈ సందర్భంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించిన న్యాయస్థానం..
×
Registration