Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 01 Jun 03:19:46.229074 2021
కరోనా నిర్వహణలో విఫలమైందంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ సర్కారుపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సంబం ధిత
Tue 01 Jun 03:20:57.299026 2021
వ్యాక్సిన్ సంక్షోభాన్ని పరిష్క రించేందుకు సంయుక్తంగా చర్యలు తీసుకునే దిశగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నడుం బిగించారు. ఉచిత వ్యాక్సినేషన్ కోసం తమ వాణిని వినిపించాల
Tue 01 Jun 03:21:48.765845 2021
పెట్రో ధరలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇటు దేశంలోని సామాన్య ప్రజలనూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోమవారం చమురు ధరలు మళ్లీ ప
Tue 01 Jun 03:23:05.497316 2021
కర్నాటకలో కరోనా వ్యాక్సిన్లలో అవకతవకల విషయంలో అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బంధువు, బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం కోవిడ్
Tue 01 Jun 03:26:19.451971 2021
బీహార్లోని దర్భంగాకు చెందిన సైకిల్ అమ్మాయి జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాస్వాన్ గుండెపోటుతో మరణించారు. స్థానిక గ్రామమైన సిర్హుల్లిలో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. మ
Tue 01 Jun 03:27:07.526193 2021
దేశ రాజధాని ఢిల్లీ-హర్యానా సరిహద్దు టిక్రీ వద్ద జరుగుతున్న రైతు ఉద్యమంలో పంజాబ్కు చెందిన రైతులు భారీగా తరలివచ్చి భాగస్వా ములయ్యారు. పంజాబ్లోని ఆలిండియా కిసాన్ ఫెడరేషన్
Tue 01 Jun 03:25:54.675762 2021
మేఘాలయలోని ఈస్ట్ జైంటియా హిల్స్ జిల్లాలో ఉన్న ఒక బొగ్గు గనిలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించి నట్టు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రా
Tue 01 Jun 03:23:37.924331 2021
గంగా నదిలో మృతదేహాలు తేలుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ వద్ద నదిపై తేలియాడుతున్న ఆరు కరోనా అనుమానిత మృతదేహాలను గుర్తించినట్లు ఫతూపూర్ సాదర్ తెహ్సిల్ సబ్ కలె
Tue 01 Jun 00:27:09.820222 2021
మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి (84)కి కరోనా పాజిటివ్గా తేలింది. ఎల్గర్ పరిషద్ కేసులో మావోయిస్టులతో సంబం ధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన నిందితుడిగా ఉన్న విషయం విదితమే.
Mon 31 May 04:17:50.951281 2021
మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత ఆరు నెలలుగా జరుగు తున్న రైతు ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం రో
Mon 31 May 04:14:54.068997 2021
కరోనా మహమ్మారి మూలంగా దేశంలో ప్రతి రంగం దెబ్బతిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే, ఈ సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయ రంగం తనని తాను కాపాడుకోవడంతో పాటు ఇంకా పురోగతి
Mon 31 May 04:19:30.900833 2021
దేశంలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కేసులు రెండు లక్షలకు దగ్గరగా వెలుగుచూస్తున్నా.. మరణాలు మాత్రం దాదాపు 4 వేలకు దగ్గరగా నమోదవుతున్నాయి. రాబోయే కాలంలో కరోనా
Mon 31 May 04:21:13.47561 2021
దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణా లు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం ఉదయం కే
Mon 31 May 04:22:34.495635 2021
ధూమపానం చేసేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేదు వార్తను వెల్లడించింది. కరోనా వల్ల మరణించే ముప్పు వారిలో 50 శాతం వరకు అధికంగా ఉంటుందని ఆ సంస్థ డైరక్టర్ జనరల్
Mon 31 May 01:43:47.131086 2021
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో కేంద్రం తాజాగా జారీ చేసిన ఆదేశాల విషయంలో ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ సర్కారు జారీ చేస
Mon 31 May 04:24:13.139157 2021
ఏదైనా సంఘటనపై ఒక ఫోటో వివరించినంతగా మరేది పాఠకులను ఆకర్షించలేదు. అందుకే వార్తాపత్రికల్లో కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ ఆలోచింపజేస్తూ ఉండే ఫోటోలకు ఆదరణ లభిస్తుంటుంది. ముఖ
Mon 31 May 04:28:32.231525 2021
Mon 31 May 04:43:34.154923 2021
బీహార్ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజరుకుమార్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. సమస్తిపూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి ఈ దాడి జరిగింది. అయితే, అజరుకుమార్
Mon 31 May 01:04:33.908667 2021
సీపీఐ(ఎం) నేత, ఐద్వా మాజీ ఉపాధ్యక్షురాలు మైథిలీ శివరామన్ (81) చెన్నైలో ఆదివారం కన్నుమూశారు. అల్జీమర్ వ్యాధి సోకడంతో జ్ఞాపక శక్తి కోల్పోయిన ఆమె...గత 10 సంవత్సరాలుగా అనా
Mon 31 May 01:03:18.921108 2021
అర్థంపర్థం లేని ముచ్చట్లతో కొవిడ్తో పోరాడలేమని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. కోవిడ్పై విజయం సాధించాలంటే అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళికలు అవసరమన్నారు
Sun 30 May 04:34:35.466355 2021
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లికెన్లు శుక్రవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై వీరు చర్చించుకున్నారు. ఇందులో కోవిడ్-1
Sun 30 May 04:34:59.231678 2021
ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి కల్లోలంతో దేశం అల్లాడిపోతుంటే, కేంద్రంలోని మోడీ సర్కార్ మరోసారి 'పౌరసత్వ' తుట్టెను కదిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి
Sun 30 May 04:33:54.036662 2021
దేశంలో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి అమలు చేస్తున్న ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు శుక్రవారం నమోదైన కేస
Sun 30 May 04:52:32.133626 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతు
Sun 30 May 04:37:47.140169 2021
దేశంలో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి అమలు చేస్తున్న ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు శుక్రవారం నమోదైన కేస
Sun 30 May 04:55:05.810881 2021
దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను పెంచుతూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sun 30 May 04:48:15.16645 2021
దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మందగమనంలో ఉందని కార్పొరేట్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కరోనా ముందు నాటి స్థాయికి వాహన అమ్మకాలు చేరడానికి మరో రెండేండ్లు
Sun 30 May 04:53:16.981704 2021
ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యానికి బలైన వారి సంఖ్య 22కు చేరుకుంది . అలీఘర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నుండి ఇప్పటి వరకు 22 మంది మరణించారు. మరో 28 మంది పర
Sun 30 May 02:31:54.246458 2021
కోవిడ్ కట్టడిలో ఘోరంగా వైఫల్యం చెందిన మోడీ సర్కార్ పక్కా ప్రణాళికతో వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని కుట్ర పన్నుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష ప్రభ
Sun 30 May 02:28:31.096582 2021
పాలస్తీనాలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం(యూఎన్హెచ్ఆర్సీ) ఒక శాశ్వత అంతర్జాతీయ విచారణ కమిషన్ను ఏర్పాటుచేసింది. తూర్పు జెరూసలేం, సహా పాలస
Sun 30 May 02:07:23.241527 2021
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులందరికీ ఉచిత విద్య అందించడంతో పాటు పీఎం కేర్స్ నుంచి వారికి పలురకాల లబ్ధి చేకూర్చనున్నట్టు ప్రధాని మోడీ శనివారం ప్రకటించ
Sun 30 May 02:04:01.912413 2021
బెంగాల్లో కరోనా పంజా విసురుతోంది. ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి కరోనా మహమ్మారి ప్రభావం అధిక మైంది. దీంతో కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి
Sun 30 May 02:03:11.69591 2021
సామాజిక మాధ్యమాలపై మోడీ సర్కార్ రూపొందించిన నూతన ఐటీ నిబంధనావళి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనావళి ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చిందని, వీటిని వెం టనే అమల
Sun 30 May 02:00:16.211324 2021
ప్రపంచంలోని ప్రతీ నగరానికి చరిత్రక, భౌగోళిక నిర్మాణంతో పాటు వైరస్, బ్యాక్టిరియాలకు సంబంధించి ప్రత్యేకమైన మైక్రోబయోమ్ను కలిగి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడిం చింది.
Sun 30 May 01:58:25.191093 2021
పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణలో జిందాల్ స్టీల్ వర్క్స్(జేఎస్డబ్ల్యూ) కంపెనీ పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శని
Sat 29 May 04:41:53.332885 2021
సుమారు ఏడు నెలల తర్వాత భేటీ అయిన 43వ కౌన్సిల్ సమావేశంలో రాజీ కుదరలేదు. దేశమంతా కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. సెకండ్వేవ్తో భారీగా జనం చనిపోతున్నారు. కాని మోడీ సర్క
Sat 29 May 04:42:17.729798 2021
మహారాష్ట్రలోని మరట్వాడా రీజియన్కు పనిచేయని వెంటిలేటర్లను సరఫరా చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమర్పించిన అఫిడవిట్పై బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్
Sat 29 May 04:42:41.763181 2021
దేశంలో వ్యాక్సిన్ల కొరతతో కోట్లాది మంది కరోనా బారిన పడుతూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు దేశీయంగా ఉత్పత్తి చేసిన డోసులకు లెక్కలేకుండా పోతున్నది. కోవాగ్జిన
Sat 29 May 04:44:35.927785 2021
భారత్లో గత రెండు నెలలుగా తీవ్రమైన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సెకండ్వేవ్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా అయిపోతున్నప్పుడు
Sat 29 May 04:45:11.286125 2021
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అత్యంత ప్రమాదకరమైన, తిరోగమన ఐటీ నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో కోరింది
Sat 29 May 04:45:30.025637 2021
కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనలతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు (ఎంఎస్ఎంఈ)లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అం దులోనూ మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎం
Sat 29 May 04:48:47.367225 2021
కోవిడ్-19 రోగులలో ఆస్పత్రి ఇన్ఫెక్షన్లు, సెకండరీ ఇన్ఫెక్షన్లు వారి మరణాలకు కారణమవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో ఈ విషయం వెల్
Sat 29 May 02:03:06.888413 2021
తెలంగాణ,ఏపీ భవన్ ఉద్యోగులకు కరోనా టీకాల వేశారు. శుక్రవారం రెసిడెంట్ కమిషనర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు భవన్ లలో పనిచేస్తున్న.. 45
Sat 29 May 04:52:08.019759 2021
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి అత్యు న్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామి నేషన్పై ఈ కేసులో ప్రధాన నిం
Sat 29 May 04:58:56.264188 2021
కోవిడ్-19 రోగులలో ఆస్పత్రి ఇన్ఫెక్షన్లు, సెకండరీ ఇన్ఫెక్షన్లు వారి మరణాలకు కార ణమవుతున్నాయి. ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో ఈ విషయం వె
Sat 29 May 01:19:42.752867 2021
దూరదృష్టి గల అభివృద్ధికి కేరళ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్్ ఖాన్ స్పష్టం చేశారు. కేరళలో నూతనంగా ఎన్నికైన 15వ అసెంబ్లీ సమావేశాలను శుక్రవార
Sat 29 May 01:18:03.765516 2021
ఇటీవల యాస్ తుపాన్ ప్రభావం కారణంగా పశ్చిమబెంగాల్ కు జరిగిన నష్టంపై రాష్ట్ర ముఖ్య మంత్రి మమత బెనర్జీ శుక్రవారం ప్రధాని మోడీకి ఒక నివేదిక సమర్పించారు
Sat 29 May 01:09:55.742247 2021
కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ - డీ- గ్లూకోజ్) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్
Fri 28 May 06:06:06.372259 2021
కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకొచ్చిన చట్టాలు, ప్రతిపాదనలు చిచ్చు రేపాయి. దీనిపై అక్కడి ప్రజ
Fri 28 May 05:53:59.388927 2021
కరోనా, లాక్డౌన్ నిబంధనలతో రిటైలర్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. 2019 ఏప్రిల్ మాసంతో పోల్చితే ప్రస్తుత ఏడాది ఏప్రిల్ మాసంలో అమ్మకాలు 49 శాతం మేర క్షీణించాయని రిటైలర్స్
×
Registration