Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 28 May 05:12:16.862306 2021
దేశంలో కరోనా సెకండ్వేవ్ నియంత్రణలో చేతులెత్తేసిన మోడీ సర్కారు.. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడంలోనూ విఫలమవుతున్నది. ప్రజలకు వ్యాక్సిన్ను అందించే విషయంలో కేంద్రాని
Fri 28 May 05:32:23.009539 2021
ఆసియాలోనే 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి పెద్ద మురికి వాడగా పేరున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారవి ఒకప్పుడు కరోనా హాట్స్పాట్. అక్కడ రికార్డు స్థాయంలో కొత్త
Fri 28 May 05:13:35.852116 2021
ప్రధానీ మోడీ అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న గౌతం అదానీ సంపద రాకెట్ల దూసుకు వెళ్తున్నది. గడిచిన కొన్ని మాసాలుగా ఆయన సంపద గంటకు రూ.75 కోట్ల చొప్పున పెరుగుతూ వస్తున్నద
Fri 28 May 05:19:20.016816 2021
ఇప్పటికే దేశంలో కరోనా సృష్టించిన ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాల ధరల పెరుగుదలతో పాటు చమురు ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. నిత్యం పెరుగుతున్న పెట్
Fri 28 May 05:24:27.55517 2021
దేశ ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రయివేటు వినిమయం, పెట్టుబడులు పెరగడం ద్వారానే ఆర్థిక వ్యవస్
Fri 28 May 05:53:26.053665 2021
గుజరాత్లో వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు సూరత్. వేలాది కోట్ల వ్యాపారం నడిచే ఈ సూరత్లో వజ్రాల కార్మికుల బతుగులు ఆగమవుతున్నాయి. ప్రమాదకర కరోనా మహమ్మారి కార్మికుల ప్ర
Fri 28 May 05:54:37.324791 2021
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న మెహుల్ ఛోక్సీ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయ్యారు. భారత్ నుంచి పరారయ్యేనాటికే అంటిగ్వా - బార్బుడా పౌరసత్వం కలిగియ
Fri 28 May 01:28:57.811859 2021
దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంటుందని ఆ సంస్థ సిఇఓ సుందర్ పిచారు స్పష్టం చేశారు. గురువారం ఎంపిక చేసిన ఆసియా ఫసిఫిక్ విలేకరులతో జరిగిన వర్చువల్ సమ
Fri 28 May 01:21:39.766014 2021
ఏపీలో స్టేట్ టెర్రరిజం నడు స్తోందని, ప్రభుత్వ తప్పిదాలపై ఎవరు మాట్లాడితే వారి నోరు మూయించే ప్రయ త్నం పోలీసులతో చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయ
Fri 28 May 01:18:18.754154 2021
కరోనా సంక్షోభం చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపిందనీ, బాధలను తీసుకురావడంతో పాటు ఆర్థికంగా పెను ప్రభావం చూపిందని ప్రధాని మోడీ అన్నారు. తాజాగా జరిగిన వేసక్ దినోత్సవం వర
Fri 28 May 01:15:07.356851 2021
గత ఆరు నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమం పట్ల కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న క్రూరమైన, అమానవీయ వైఖరికి నిరసనగా బుధవారం నిర్వహించిన నిరసన దినం(బ్లాక్డే)లో లక్షలాద
Fri 28 May 01:13:05.916554 2021
వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టంలోని నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన జీఎస్టీ పరిహారం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏడు బీజేపీయేతర పాలక రాష్ట్రాలు డిమాం
Thu 27 May 04:29:23.74222 2021
: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉన్నకరోనా మమమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే ఆరో గ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇలాంటి సమయంలో ప్రజ లను అప్రమత్తం చేయాల్సిందిపోయి.. పలువ
Thu 27 May 04:29:55.94375 2021
ఆరునెలలు కాదు..ఎన్ని నెలలైనా వెనక్కితగ్గమని రైతులు ప్రతిజ్ఞ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల
Thu 27 May 04:31:07.232372 2021
కోవిడ్ మహమ్మారితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తు న్నారు. అయినా కేంద్రంలోని బీజేపీపాలకులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలను ఎగుమతి చేయడం చూస్తే ఈ ప్రభు
Thu 27 May 06:37:10.485854 2021
కరోనాకు ముందే దేశంలో ఉద్యోగాల కల్పన అమాంతం పడిపోయింది. మోడీ ప్రభుత్వ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి విధానాల దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోవడంతో కొత్త ఉద్యోగాల
Thu 27 May 04:33:42.677635 2021
యాస్ తుఫాన్ బెంగాల్, ఒడిశాలపై విరుచుకుపడుతున్నది. ఒడిశాలోని ధమ్రా, బాలసోర్ మధ్య...కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో తీరం దాటనున్నది. భీకర తుఫాన్గా ఆవిర్భవించిన యాస్
Thu 27 May 04:31:40.060317 2021
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందుండి పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు మోడీ సర్కార్ ప్రకటించిన బీమా పథకం లోపభూయిష్టంగా ఉందని, పథకం ప్రయోజనం అత్యల్పమని
Thu 27 May 02:13:33.305402 2021
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ 'అమెజాన్'లో కొద్ది రోజుల క్రితం అమ్మకానికి పెట్టిన ఒక పుస్తకం చర్చనీయాంశమైంది. ఆ ఈ-బుక్ పేరు 'మాస్టర్స్ట్రోక్ : 420 సీక్రెట్స్ దట్ హెల్ప్డ
Thu 27 May 01:12:47.965603 2021
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా.. మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. అయితే, కరోనా ఈ స్థాయి
Thu 27 May 04:35:34.995206 2021
కరోనా రెండో దశ సంక్షోభంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోవడంతో వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి నెల
Thu 27 May 00:52:22.501733 2021
గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గుజరాత్కు వచ్చాయి. మొత్తంగా దేశానికి 81.72 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా.. ఇందు
Thu 27 May 00:48:43.371033 2021
పీఎం-కేర్స్ కింద కేంద్రం పంపిన వెంటిలేటర్లు సరిగా పనిచేయటం లేదని వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా ఉధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రలో మరట్వాడా ప్రాంతంలోని
Thu 27 May 00:44:32.670101 2021
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతితో మరో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జులైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ వ
Wed 26 May 04:09:49.001619 2021
కేంద్రంలో అధికారమార్పిడి జరిగితే తమ ఆశలు నెరవేరుతాయనుకున్నారు. రెండుసార్లు అధికారమిచ్చారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తిచేసుకున్నా.. కష్టాలు.. కన్నీళ్ల
Wed 26 May 04:10:42.117081 2021
కేంద్రం అప్రజాస్వామ్యపద్ధతిలో ఆమోదించు కున్న నల్లచట్టాలను రద్దుచేయాలంటూ అన్నదాతలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. బుధవారం తలపెట్టిన బ్లాక్ డేకు ఢిల్లీ సరిహద్దులకు వేలా
Wed 26 May 02:59:14.594812 2021
Wed 26 May 02:29:26.926223 2021
దళితులపై దేశంలోని ఏదోఒక చోట నిత్యం దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నా యి. తాజాగా ఓదళిత వ్యక్తం మీసం పెంచుతు న్నందుకు అతనిపై అగ్రవర్ణాల వారు దాడి చేశారు. ఈదారుణ ఘటన గుజరాత్లో చ
Wed 26 May 04:12:10.309226 2021
గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఆశా కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి సంక్షోభ నేపథ్యంలోనూ తమ సేవలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, ఆశా క
Wed 26 May 04:11:42.74394 2021
కరోనా సంక్షోభం నేపత్యంలో దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే వైద్య సౌకర్యాల లేమితో అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్
Wed 26 May 04:14:10.996513 2021
: ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ఉన్న యాస్ మరింతగా తీవ్రరూపం దాల్చనున్నదనీ, రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. బుధవారం
Tue 25 May 01:45:55.524704 2021
హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర అణచివేత చర్యలను నిరసిస్తూ అన్నదాతలు కదంతొక్కారు. హిస్సార్లో ఇటీవల ఖట్టర్ పర్యటన సందర్భంగా శాంతి
Tue 25 May 01:51:24.235915 2021
కరోనా మహమ్మారితో మళ్లీ లాక్డౌన్లు అమలవుతున్న వేళ వలస కూలీల రిజిస్ట్రే షన్ ప్రక్రియపై సు ప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికుల సమస్యలపై దాఖలైన పిటిషన్లన
Tue 25 May 01:54:34.162234 2021
అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. అయితే కరోనా వైరస్ రెండో వేవ్ అక్కడి విద్యార్థుల చద
Tue 25 May 02:01:44.642926 2021
భారత్లో కరోనా మహమ్మారి మృత్యుఘోష ఆగడం లేదు. తీవ్ర స్థాయిలో పంజా విసురుతున్న వైరస్ నిత్యం వేల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. దీంతో దేశంలో కరోనా మరణాలు క్రమంగా పెరుగుత
Tue 25 May 02:29:24.668932 2021
దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నా..మరోవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్-19 మహమ్మారితో వైద్యారోగ్య సిబ్బంది పోరాడుతున్నారు. అయితే, ఇప
Tue 25 May 02:44:49.403656 2021
ప్రకృతి ప్రమాదంలో పడింది. కొన్నేండ్లు మానవ చర్యల కారణగా ప్రకృతి సహజత్వం తగ్గిపోతుండటంతో జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ గ్రహంపై జీవ మనుగడ కష్
Tue 25 May 02:46:38.270502 2021
కరోనా మూడో దశ చిన్న పిల్లలకు ఎక్కువ హాని కలిగిస్తుందనే దానికి ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడ
Tue 25 May 00:33:51.710716 2021
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాల్లో ఒక ముస్లిం యువకుడిపై మూకదాడికి పాల్పడ్డారు. రక్షణ కోసం పోలీసులు వద్దకు వెళితే బాధితుడ్నే అరెస్టు చేశారు. మహ్మద్ షాకీర్ అనే ముస్
Tue 25 May 00:18:18.356682 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధతంగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున
Tue 25 May 00:12:33.175327 2021
స్పైయిస్ జెట్ చార్టరెడ్ విమానంలో వివాహం జరిగిన సంఘటనపై ఆ విమాన సిబ్బందిపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వేటు వేసింది. తమిళనాడులోని మధురైకు చెంది
Tue 25 May 00:10:19.235425 2021
తాజా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన 18-44 మధ్య వయస్సులై ఉండి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని వారికి కేంద్రం ఒక సదవకాశాన్ని ఇచ్చింది. టీకా వేయించుకనేందుకు ఆసక్తి ఉన్న
Tue 25 May 00:09:45.533522 2021
దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్లు అందించాలంటూ ఢిల్లీ , మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 57 శ
Tue 25 May 00:03:49.815572 2021
ట్రిబ్యునల్స్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, సభ్యుల నియామకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోవటం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అనేక ట్రిబ్య
Mon 24 May 06:35:09.006729 2021
రాజ్యసభలో మెజార్టీ మార్క్ సాధించడం బీజేపీ ప్రభుత్వానికి రెండో టర్మ్లోనూ కలగానే ఉండనుంది. పలు రాష్ట్రాల్లో మారిన, మారనున్న సమీకరణల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. రాజ్యస
Mon 24 May 05:36:37.506701 2021
కరోనాను కట్టడి చేయడంలో దారుణంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం, పరిస్థితిని చక్కదిద్దేబదులు, తాజాగా ''ఎదురుదాడి'' వ్యూహం అమలు చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ఇటీవల మే11 నుంచి ఆర
Mon 24 May 05:39:49.642992 2021
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో ప్రాణాలు పోకుండా కాపాడే ఆక్సిజన్ (ఎల్ఎంవో)కు రికార్డు స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ అందక చాలా మంది ప
Mon 24 May 05:42:05.609075 2021
: కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవా లన్నదానిపై ఈనెల ప్రారంభంలో కేంద్రం ఇక వివరణాత్మక సలహా ఇచ్చింది. నువ్వుల నూనె, కొబ్బరినూనె, ఆవు నెయ్యి... ఇలా
Mon 24 May 05:57:07.584492 2021
ఇటీవలి కాలంలో ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు అనే సంబంధం లేకుండా సైబర్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి జరిగింది. దాదాపు
×
Registration