Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 18 May 02:01:14.385072 2021
రక్షణ పరిశోధకాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డియోక్సీ-డీ- గ్లూకోజ్ (2-డీజీ) విడుదలైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2-డీజీ తొలి బ్యాచ్
Tue 18 May 01:46:46.960681 2021
భారత్లో ప్రమాదకర కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరో గ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చ రించారు. కోవిడ్-19 తదనంతర పరిణామాలు
Tue 18 May 01:45:02.695545 2021
బెంగాల్లో నారదా కుంభకోణం రచ్చ మళ్లీ మొదలైంది. ఇటీవలే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ హీటుతో రగిలిపోగా.. ప్రస్తుతం నారదా కుంభకోణం.. ఇద్దరు మంత్రుల అరెస్టు రాష్ట్రంలో ప
Tue 18 May 01:26:14.612162 2021
గతేడాది కోవిడ్తో దేశవ్యాప్తంగా దాదాపు 730 మంది డాక్టర్లను కోల్పోయామని, ఈ ఏడాది ఇప్పటివరకూ 244మంది డాక్టర్లు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షుడు జ
Tue 18 May 01:23:51.082144 2021
పశ్చిమబెంగాల్కు చెందిన సిపిఎం సీనియర్ నేత, కార్మిక సంఘం నాయకురాలు జ్యోత్స్న బోస్ (92) కరోనాతో కోల్కతాలో మరణించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు
Tue 18 May 01:21:37.285415 2021
ప్రధాని మోడీ, వెంటిలేటర్లు సేమ్ టు సేమ్, అవసరమైనప్పుడు రెండూ పనిచేయడం లేదని రాహుల్ గాంధీ ట్విట్టర్లో మోడీకి చురకలు అంటించారు. 'పిఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెం
Mon 17 May 05:53:21.875645 2021
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు నింపి నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. కానీ అధికారంలోకి రాగానే కార్పొరేట్ అనుకూల విధానాలకు తెరలేపారు. కార్మిక చట్టాల్
Mon 17 May 05:55:26.886131 2021
ఇటు పెట్రోల్ ధరల్ని అమాంతంగా పెంచేస్తుంది. మరోవైపు కరోనా కాలంలో బాధితుల పట్లా ఏమాత్రం కనికరం చూపటంలేదు. ఆక్సిజన్ మొదలుకుని ప్రాణధార పరికరాలపై 12 నుంచి 18 శాతం వరకూ వస్త
Mon 17 May 06:02:36.891139 2021
హర్యానాలోని హిసార్లో సాగు చట్టాలను రద్దు చేయమని కోరిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్గ్యాస్ ప్రయో గించారు. పలువురు రైతులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళన
Mon 17 May 06:03:19.913551 2021
తౌక్టే తుఫాను తీవ్రరూపం దాల్చింది. మంగళవారం గుజరాత్లోని పోర్బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. తీరం దాటేటప్పుడు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అ
Mon 17 May 06:04:29.555117 2021
కోవిడ్తో దేశంలో ఇంతవరకు ఎన్ని మరణాలు చోటుచేసుకున్నాయో తెలుసా? కరోనా రెండో దశ మరణాల సంఖ్యను ప్రభుత్వాలు తగ్గించి చూపిస్తున్నాయి. కరోనాతో చనిపోయివారికి అంత్యక్రియలు నిర్వహ
Mon 17 May 05:57:00.584403 2021
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కనీస వైద్యం అందక నిత్యం వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వివిధ దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగించడం, భారత్లోనూ త్వరలోనే కరోనా ఉధృ
Mon 17 May 03:46:55.41406 2021
దేశంలో ఇప్పటికీ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గోవాలో అయితే పరిస్థ
Mon 17 May 03:33:43.886165 2021
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పైసలు..పైసలు పెంచుతూ పెట్రోల్ ధరను కేంద్రం రూ.100కు తీసుకొచ్చింది. ఆదివారం పెట్రోల్పై 24పైసలు, డీజిల్పై 27 పైసలు పెరిగిం
Mon 17 May 03:32:12.180097 2021
కరోనా కట్టడి నిర్వహణ, ప్రజలకు కోవిడ్-19 వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర సర్కారు.. జనం నోళ్లు మూయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కరోనా కట్టడి, టీకాలు, ఇత
Mon 17 May 05:59:38.900812 2021
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలతో రాష్ట్రం కకావికలమవుతోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 24వేలకు పైగా పాజిటివ్ కేసులు
Mon 17 May 03:14:32.894826 2021
నర్సాపురం ఎంపి రఘురామరాజు ఎటువంటి గాయాలు లేవని ప్రభుత్వ వైద్యుల బృందం తేల్చింది. ఈ మేరకు రూపొందించిన నివేదిక ఆదవారం మధ్యాహ్నం హైకోర్టుకు చేరింది. దీనిని పరిశీలించిన ధర్మ
Sun 16 May 05:33:05.8604 2021
కరోనా రెండో వేవ్ దెబ్బకు అనేక రాష్ట్రాల్లో హాస్పిటల్ బెడ్, ఆక్సీజన్, ఔషధాల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ సంక్షోభం..శ్మశాన వాటికల వద్ద దోపిడి, కట్టెల కొరతను సైతం సృష్టి
Sun 16 May 05:33:41.442513 2021
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,26,0
Sun 16 May 05:35:53.997603 2021
దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి పలు ఆంశాలపై ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. కరోనా పరీక్షలన
Sun 16 May 05:34:32.153674 2021
కోవిడ్ వైరస్ విజృంభణ కారణంగా ఉత్తరప్రదేశ్లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పు యూపీలో గంగా నది తీరానికి పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకువసు ్తన్నాయి.
Sun 16 May 05:35:08.929691 2021
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చింది. ఈ నెల 28న న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావ
Sun 16 May 05:34:55.636115 2021
తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. సాధారణ జనజీవనంపై దీని ప్రభావం పడింది. పలు చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాక
Sun 16 May 05:35:26.094652 2021
కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపడుతోన్న ఆందోళనలు ఈ నెల 26కు ఆరు నెలలు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంల
Sun 16 May 02:39:38.988236 2021
దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు తీసుకున్నా లేదా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదా
Sun 16 May 02:38:11.54126 2021
విల్లుపుర్ణం తమిళనాడులో దళితులపై మరో కులవివక్ష ఘటన చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా, తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టనందాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధి
Sun 16 May 02:35:48.564701 2021
: కరోనా వ్యాప్తితో తలోజ జైల్లోని ఖైదీల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 2018 నాటి ఈ కేసులో 84 ఏళ్ల స్టాన
Sun 16 May 02:33:16.682754 2021
గంగానది ఒడ్డుకు మరోసారి కోవిడ్ మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని మంగళవారం కొట్టుకు వచ్చిన ప్రాంతం వద్దకే భారీ సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి.
Sun 16 May 02:29:39.415273 2021
రాష్ట్రమేదైనా దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కడమే బీజేపీ నైజంగా కనిపిస్తున్నది. వారి స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన
Sun 16 May 02:27:35.544558 2021
రోనా పోరులో భాగంగా సహాయనిధికి విరాళం అందించాలన్న తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపు మేరకు చిత్ర పరిశ్రమలోని పలువురు స్పందించారు. సూర్య, అజిత్, రజనీకాంత్ కు
Sat 15 May 05:41:51.667276 2021
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నాలుగు లక్ష
Sat 15 May 05:50:06.162779 2021
గోవాలో కరోనాభయానక పరిస్థి తులు ప్రజలను వణికిస్తు న్నాయి. ముఖ్యంగా, గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసుకుంటు న్నది. ఈ కారణంతో గోవా మెడికల్ కాలేజ్ అండ్
Sat 15 May 05:56:20.993017 2021
గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 106 మంది హైకోర్టు జడ్జిలు (దాదాపు 15 శాతం మంది జడ్జిలు) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అలాగే, దేశ్యాప్తం
Sat 15 May 05:36:11.746024 2021
అత్యంత ప్రమాదకరమైన కరోనా వేరియెంట్...బి.1.1.7 వైరస్ ఈ ఏడాది మార్చికన్నా ముందే మనదేశంలోకి ప్రవేశించింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మార్చి 24న అధికారికంగా నిర్ధారణ చేసుకుంది
Sat 15 May 05:43:54.569102 2021
కరోనా సెకండ్వేవ్ మోడీ ప్రతిష్టకు భంగం కలిగించింది. ఆయనపై దేశ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేసింది. అంతేకాదు, ఆయనను తీవ్రంగా నమ్మే అనుచరుల్లో సైతం విశ్వాసం తగ్గిపోయింది.
Sat 15 May 05:54:11.344979 2021
భారత ఔషధ నియంత్రణ మండలి (డిసిజిఐ) నుంచి అత్యవసర వినియోగ అనుమతులు పొందిన కోవిడ్-19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ డేటా ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక పిట
Sat 15 May 06:06:37.168561 2021
అరచేతులతో తనను పెంచి పెద్ద చేసిన తల్లిని తనయుడే తన భుజాన మోసుకుని శ్మశానానికి వెళ్లాడు. కోవిడ్తో మరణించిన తల్లి అంత్యక్రియలకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమ
Sat 15 May 06:04:48.673595 2021
గంగా నది ఒడ్డున మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్లోని పలుప్రాంతాల్లో నది ఒడ్డున మృతదేహాలను స్థానికులు గుర్తిస్తున్నారు. బల్లియా నగరంలోని నరహి ప్రాంతంలో ఉజియార
Sat 15 May 05:51:55.167649 2021
మన దేశంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతీ ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ అవసరం. సుమారు 90 కోట్ల మంది జనాభా 18 ఏళ్ళు పైబడినవారు ఉన్నారని అంచనా. వీరందరికీ రెండేసి డోసుల చొప్
Sat 15 May 05:38:36.490884 2021
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నాలుగు లక్షల
Sat 15 May 02:24:35.172068 2021
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ధరను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసు ధరను రూ. 995.40 గా ఖరారు చేశారు. వాస్తవానికి వ్యాక్సిన్ ధర రూ.94
Sat 15 May 02:10:02.990624 2021
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అంతకంతకూ తీవ్రతరమవుతోంది. దీని ప్రభావం వల్ల కేరళలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. లక్షద్వీప్ల దగ్గర లో ఉన్న తౌక్టే తుపాను పశ్చిమ,
Sat 15 May 02:06:16.098491 2021
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆయా రాష్ట్రాల్లో రెమిడెసివిర్ మందు కొరత ఉన్నది. రెమిడెసివిర్ను పొందడం సామాన్యులకు కష్టంగా మారుతున్నది. అయితే, ఈ తరుణంలో ర
Sat 15 May 01:52:18.294805 2021
భారత్లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో కనీస వైద్య సదుపాయాలు అందక లక్షలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత అ
Sat 15 May 01:50:43.994531 2021
కొన్ని రోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్ కోలుకున్నారు. తిహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న
Sat 15 May 01:49:23.768827 2021
వ్యాక్సిన్ తయారీ ఉద్యోగులు, కార్మికులను ఫ్రంట్లైన్ వర్కర్లుగా ప్రకటించాలని, మొదటి ప్రాధాన్యతాక్రమంలో వారికి వ్యాక్సినేషన్ చేయించాలని సిఐటియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమా
Sat 15 May 01:47:34.131648 2021
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం శుక్రవారం నాటికి 169వ రోజుకు చేరింది. ఉద్యమం కొనసాగిస్తూనే, కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు హర్యానా ప్రభుత్
Sat 15 May 01:46:34.806276 2021
కేరళలో ఇప్పటికే కొనసాగుతున్న పూర్తి లాక్డౌన్ను ఈ నెల 23 వరకూ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న తిరువనంతపురం, ఎర్నాక
Sat 15 May 01:39:07.31896 2021
స్పూఫ్ వీడియో ద్వారా గుజరాత్ సిఎం విజరురూపానీ ప్రతిష్టను దెబ్బతీశాడని ఆరోపిస్తూ వడోదరకు చెందిన డిజె ప్రదీప్ కహార్ను రాష్ట్ర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూపానీ గ
Sat 15 May 01:37:14.474904 2021
కరోనా విజంభణ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశాలను వర్చువల్గా నిర్వహించాలన్న ప్రతిపక్షాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న పలు పార్టీలు చేసిన అభ్యర్
×
Registration