Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Mon 24 May 05:51:11.806809 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కనీస వైద్యం అందక అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం అధిక
Mon 24 May 05:53:35.539961 2021
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెను తుఫాన్గా మారనుం దన్న వాతావారణ శాఖ హెచ్చరికలు తీరప్రాంతాన్ని వణికిస్తున్నాయి. హెచ్చరికలకు తగినట్టుగానే అల్ప పీడనం ఆదివారం
Mon 24 May 05:55:31.589739 2021
కరోనా చికిత్సలో భాగంగా అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగ గురువు బాబా రాందేవ్పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటువ్యాధుల చట
Mon 24 May 05:48:17.470171 2021
దేశంలో కరోనా రెండో దశ విజంభణలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో అక్కడ ఉన్న ఆసుపత్రుల్లో తగిన వైద్య మౌలిక స
Mon 24 May 05:32:10.511657 2021
ప్రభుత్వ రికార్డుల్లో లబ్దిదారుడి పేరులేదు.. ఈ పేరుతో (లబ్దిదారుడి) ఆధార్ అనుసంధానం కాలేదు.. ఈ-పోర్టల్లో (పౌర సరఫరాల శాఖ) లబ్దిదారుడి పేరు అప్డేట్ కాలేదు.. ఇలా రకరకాల
Mon 24 May 03:01:09.085278 2021
భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి సత్వర అనుమతులకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్
Mon 24 May 02:57:06.247877 2021
దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఒకపక్క మే నెలలో తీవ్రమైన ఎండలు, మరోపక్క నానాటికి పెరుగుతున్న కరోనా కేసులతో పోటీ పడి మరీ ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజగా, లీటర్ పెట
Mon 24 May 06:02:28.439612 2021
కరోనా మహమ్మారి ఇప్పటివరకూ మనతోనే ఉన్నదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. మహమ్మారి వృద్ధి, పరివర్త నం చెందుతున్నదన్నారు. అలాగే, ఇటీవల భా
Mon 24 May 02:48:31.92713 2021
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన కార్యక్రమం చేపట్టి ఆరు నెలలు పూర్తవు తున్న నేపథ్యంలో 26న 'బ్లాక్ డే' పాటించాలని రైతు సంఘాలు నిర్ణ
Mon 24 May 02:30:11.597575 2021
సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించడానికే కేంద్రం మొగ్గు చూపుతోంది. సీబీఎస్ఈ బోర్డు కూడా పరీక్షల్ని నిర్వహించాలని భావిస్తోంది. పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్రమంత్రుల కమిటీ భే
Mon 24 May 02:24:48.490114 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగు తోంది. ఇలాంటి తరుణంలో కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడుతుం డటంతో సర్వత్రా భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్ప
Mon 24 May 02:01:47.308628 2021
.దేశంలో రెండో దశ విజంభన తర్వాత అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించే తొలి రాష్ట్రంగా దేశ రాజధాని ఢిల్లీ నిలవనున్నది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశార
Mon 24 May 01:45:46.676761 2021
ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకోవటం వార్తల్లో నిలిచింది. స్వంత నియోజికవర్గం వారణాసిలో కరోనా విజృంభిస్తున్న విషయాన్ని అక్కడి వైద్యులు, ఫ్
Sun 23 May 07:08:18.293398 2021
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు సూత్రాలను ప్రధాని మోడీకి సూచించారు. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్
Sun 23 May 06:25:18.630402 2021
'కోవిడ్ వచ్చి కోలుకున్నా తలనొప్పి తగ్గకుండా వేధిస్తుంటే, లేదా ముఖానికి ఒక వైపు వాపు గనక వున్నట్టయితే వెంటనే డాక్టరును కలిసి బ్లాక్ ఫంగస్ పరీక్ష చేయించుకోవడం మంచిది. న
Sun 23 May 06:23:18.386566 2021
దేశంలో కరోనా రెండో దశ విజృంభణతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ల బాటలో నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 19 నుంచి లాక్డ
Sun 23 May 06:23:59.986024 2021
గత ఆరునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో అలు పెరగని పోరాటం చేస్తున్న రైతులు..చర్చలకు సిద్ధమని మరోమారు స్పష్టం చేశారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర త
Sun 23 May 06:30:10.202742 2021
శంలో తొలి వేవ్తో పోల్చుకుంటే సెకండ్వేవ్లో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా...మరణాలు మాత్రం నాలుగు వేలకు తగ్గడం లేదు. మరణాల సంఖ్య మూ
Sun 23 May 06:26:09.09465 2021
మహారాష్ట్రలోని తౌక్టే తుఫాన్ ధాటికి అతలాకుతలమైన కొంకణ్ ప్రభావిత ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సందర్శించిన వ్యవధిపై బీజేపీ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాన
Sun 23 May 06:27:56.910028 2021
కరోనాకు చికిత్స పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య చేస్తున్న నాటువైద్యం వికటించింది. ఈ వైద్యం వల్ల కలిగిన దుష్పరిణామాలతో శనివారం ఐదుగురు నెల్లూరు ప్రభుత్వాస్పత్
Sun 23 May 06:29:15.129703 2021
తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని, ఇది భీకర తుపానుగా మారే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావారణ విభాగం పేర్కొంది. యాస్గా పిలు వబడుతున్న ఈ తుపాను పశ్చిమ
Sun 23 May 04:20:45.61633 2021
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రధానికి ఆమె ల
Sun 23 May 03:04:31.267074 2021
వ్యక్తులకు, సామాజిక కూర్పులకు సంబంధించిన కీలకమైన చరిత్రలను పలు భారతీయ విశ్వవిద్యాలయాల సిలబస్ల నుండి మినహాయించేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలక
Sun 23 May 06:29:46.262477 2021
దేశాన్ని కరోనా సెకండ్వేవ్ పట్టిపీడిస్తున్నది. కరోనా తొలి దశను అంతం చేశామని ప్రకటించుకున్న మోడీ ప్రభుత్వం రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టడంతో విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచే ద
Sun 23 May 03:00:14.349384 2021
ఓ ముడుపుల కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సిబిఐ క్లీన్చిట్ ఇచ్చింది. పలు అవినీతి కేసుల్లో మూడేళ్లకు పైగా జైలులో ఉన్న ఆయన ఏప్రిల్
Sun 23 May 02:57:52.353658 2021
ఏయిర్లైన్ డేటా ప్రాసెసర్పై జరిగిన సైబర్దాడుల్లో దాదాపు 45 లక్షల మంది ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారం లీకైందనీ ఏయిరిండియా ఒక ప్రకటనల్లో తెలిపింది. అయితే కాంప్రమైజ్డ్ సర్
Sun 23 May 02:44:39.495589 2021
కరోనా వైరస్కు సంబంధించి 'ఇండియన్ వేరియెంట్' అని సూచించే ఎటువంటి సమాచారమైనా వెంటనే తొలగించాలని కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసింది. ఇ
Sun 23 May 02:19:50.910799 2021
మహారాష్ట్రలోని జలగావ్ సబ్జైల్లో ఎనిమిది నెలల క్రితం జరిగిన కస్టోడియల్ డెత్ విచారణ ముందుకు జరగడంలేదు. బాధ్యులైన జైలు సిబ్బందిపై చర్యలూ ప్రారంభం కాలేదు. దీనిపై రాష్ట్ర
Sun 23 May 02:18:52.677787 2021
దేశంలో సెకండ్ వేవ్ కరోనా ప్రాణ దాతల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దశలో సుమారు 420 మంది వైద్యులను మహమ్మారి బలి తీసుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) శనివారం వ
Sun 23 May 02:18:04.083725 2021
ప్రస్తుతానికి 45 సంవత్సరాలు, ఆపై వయసు ఉన్నవారికి వ్యాక్సిన్ అందించడమే కేంద్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా ఉందని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వికె పాల్ పేర్కొన్నారు. వ్య
Sun 23 May 02:17:18.503774 2021
ఆన్లైన్లో బీమా పాలసీ సేవలను అందించే అగ్రిగేటర్ పాలసీ జజార్కు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డిఎ రూ.24 లక్షల జరిమానా విధించింది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పెరు
Sun 23 May 02:10:43.336252 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)కు చెందిన ఆన్లైన్ సేవలు ఆదివారం నాడు 14 గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఇంట ర్నెట్ బ్యాంకింగ్, ఎస్బిఐ యోనో, ఎస్బిఐ యోనో లైట్ సేవ
Sun 23 May 02:09:43.259416 2021
Sun 23 May 02:05:11.8988 2021
తమిళనాడులో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ను స్టాలిన్ ప్రభుత్వం మరో వారం పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు ఈ పొడిగింపు కొనసాగనుంది. ఆదివారం నుండి లా
Sat 22 May 05:32:26.213233 2021
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డ్ డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఏకంగా రూ.99,122 కోట్ల మిగులు నిధులను
Sat 22 May 05:31:41.28797 2021
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. అయితే, జనాభాకు సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో రాష్ట్ర
Sat 22 May 05:40:13.393448 2021
కరోనా కష్టకాలంలో పెట్రో ధరలు సామాన్యుడి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ కష్టకాలంలో ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోని మోడీ సర్కారు.. ఇంధన ధరలను ఎడాపెడా పెంచెస్తున్నది. తాజా
Sat 22 May 05:39:43.601454 2021
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సష్టిస్తున్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణం నిలుపు చేయాల
Sat 22 May 05:40:28.548133 2021
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ (94)కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనను చికిత్స నిమిత్తం రిషికేశ్లోని ఎయిమ్స్లో చేర్పించారు. పలు దీర్ఘ
Sat 22 May 05:40:40.400692 2021
నూతన సాగు చట్టాల్ని వెంటనే రద్దు చేయాలని అమెరికా, కెనడాకు చెందిన 200మందికిపైగా విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, కార్మిక సంఘాల నాయకులు మోడీ సర్కార్ను డిమాండ్ చేశారు.
Sat 22 May 05:40:56.527435 2021
Sat 22 May 03:42:45.330929 2021
ఇటీవల దేశ పశ్చిమ తీర రాష్ట్రాలపై తౌక్టే తుపాను విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తూర్పు రాష్ట్రాలకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిషాలకు యాస్ తుపాను ముప్పు పొంచి వుం
Sat 22 May 05:41:14.372672 2021
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి పట్టణంలో ఒక మసీదును జిల్లా అధికారులు కూల్చివేసిన కొన్ని రోజుల తరువాత, స్థానిక పోలీసులు గురువారం ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. ఈ నిర్మాణాన్ని
Sat 22 May 02:26:17.538868 2021
పంజాబ్లో ఘోర ప్రమాదం జరిగింది. మిగ్-21 ఎయిర్క్రాఫ్ట్ కూలడంతో భారత వైమానిక దళానికి (ఐఎఎఫ్)కు చెందిన పైలట్ మరణించారు. మోగా జిల్లాలోని గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జర
Sat 22 May 02:25:22.460103 2021
ఊరంతా తిరిగి ఇంట్లో చతికిల పడినట్లు అన్న సామెత..బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిపోతుంది. రాష్ట్రం మొత్తం మమతా హవాతో తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించగా...ఆమె మాత్రం
Sat 22 May 02:22:46.297482 2021
పెద్ద ఎత్తున ప్రజలు కరోనాతో మరణించడం పట్ల ప్రధాని మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. తన నియోజకవర్గం వారణాసి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్
Sat 22 May 02:21:27.613989 2021
దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో అమలు చేయడం సాధ్యం కాని ఆదేశాలను ఇవ్వొద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్లో అన్ని నర్సింగ్ బెడ్లకు
Sat 22 May 02:19:25.952129 2021
2013 నాటి అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను గోవా కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో తన సహోద్యోగినిపై లైంగిక
Sat 22 May 02:17:56.656035 2021
నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజుజు, ఐసిఎంఆర్ డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరా
Sat 22 May 02:16:39.516135 2021
బెంగాల్లో సంచలనం సృష్టించిన నారదా స్ట్రింగ్ కేసులో కోల్కతా హైకోర్టు తృణమూల్ నేతలకు ఝలక్నిస్తూ... కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇటీవల అరెస్టైన బెంగాల్ నూతన మంత్రు
×
Registration