Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 22 Jun 00:45:41.233322 2021
దేశంలో పెట్రోల్ డీజీల్ ధరల పెరుగుదల ఓ పెండ్లి కుమారుడిని వధువు ఇంటికి ఎండ్ల బండిపై వెళ్లేలా చేసింది. ఒకటి రెండు కిలో మీటర్లు కాదు.. ఏకంగా 35 కిలో మీటర్లు ఎండ్ల బండ్లపై
Tue 22 Jun 00:38:58.204122 2021
పశువులను దొంగిలించినట్టు అనుమానిస్తున్న ముగ్గురు యువకులపై జరిగిన మూకదాడి త్రిపురలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి గురించి పోలీసుల తెల
Mon 21 Jun 02:52:54.059281 2021
పేదరికంలో ఉన్న ప్రజలకు జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్ఎఫ్హెచ్ఎస్) హామీనివ్వడం లేదు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా అర్హులైన ప్రజలు పథకం ప్రయోజనాలను పొందలేకపో తు
Mon 21 Jun 02:53:19.120223 2021
పేదలను ఆదుకుంటామంటూ లెక్కలేనన్నీ పథకాలను మోడీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటిలో సగానికి పైగా పథకాలు అడ్రస్లేకుండా పోయాయి. కనీసం ఉన్న స్కీంలు ఏమైనా సాయపడుతున్నాయా.. అంట
Mon 21 Jun 02:53:36.073409 2021
ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కులం కుంపటిని రాజేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. గ్రామాల్లో సామాజిక, ఆర్థిక అంతరా లను రూపుమాపి అందర్నీ సమానంగా చూడాలనే ఉపా
Mon 21 Jun 02:54:01.383625 2021
దేశంలో ప్రజలంతా కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా...కేంద్ర ప్రభు త్వానికి రికార్డుస్థాయిలో పన్ను వసూళ్లు నమోద య్యాయి. అయినా కూడా కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల కోస
Mon 21 Jun 02:58:08.444882 2021
దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన పక్కా సమాచారం అందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Mon 21 Jun 03:00:06.21701 2021
ఈ నెల 24న ప్రధాని మోడీ నేతృత్వంలో నిర్వహించతలబెట్టిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వచ్చిన ఆహ్వానంపై చర్చించేందుకు మాజీ సిఎం ఫరూక్ అబ్ధుల్లా నేతృత్వంలోని ఐదు రాజకీయ పార
Mon 21 Jun 03:13:57.174652 2021
కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో చనిపోయిన మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్గ్రేషియా ఇ
Mon 21 Jun 03:15:20.325358 2021
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 29పైసలు, డీజిల్పై 28పైసలు పెంచుతూ దేశీయ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Mon 21 Jun 03:16:30.015843 2021
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. సామాజిక మాధ్యమాలను, స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్
Mon 21 Jun 03:17:20.563377 2021
కోవిడ్-19 తీవ్రతను తగ్గించడానికి మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రజారోగ్యం, సామాజిక చర్యలతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన
Mon 21 Jun 00:59:49.529875 2021
గతకొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో షాపింగ్మాల్స్, మార్కెట్లు జనాలతో రద్దీగా మారాయి. రెండు కోట్ల జనాభా కలిగిన
Mon 21 Jun 00:57:55.622541 2021
పన్నుల వసూళ్లలో కేంద్రం పిహెచ్డి చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్పై ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం
Mon 21 Jun 00:51:32.904325 2021
భారత్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రయివేటీకరణకు మోడీ సర్కారు బాటలు వేస్తోందా? ఇందులోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)కు ప్రణాళిక చేస్తోందా? అంటే అవుననే సమాధానలు
Mon 21 Jun 00:43:21.623689 2021
స్కూల్ డ్రాపౌట్లతో భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాల విద్యకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెడుతున్నారు. హయ్యర్ సెకండరీలెవల్కు చేరుకోలేక ప్రాథమికస్థాయి విద్
Mon 21 Jun 00:36:32.181719 2021
సువిశాల భారతదేశంలో ఏదో ఓ మూల ఆకలి చావులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దీనికి తోడు కరోనా వైరస్ మహమ్మారి పేదల జీవితాలను అల్లకల్లోలం చేసింది. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని అలీఘర్
Mon 21 Jun 00:35:32.845603 2021
సహజీవనానికి తాము వ్యతిరేకంగా కాదని, అయితే సహజీవనం చేస్తున్న వారిలో ఒకరు అప్పటికే వివాహం అయిన వారయితే.. అటువంటి సమయంలో రక్షణ ఇవ్వలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.
Mon 21 Jun 00:28:35.434226 2021
ప్రజల ప్రాణాలు నిలపడంలో ఎంతగానో కృషి చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలపై పలు చోట్ల దాడుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ ర
Mon 21 Jun 00:26:52.005217 2021
లోక్జనశక్తి పార్టీ (ఎల్జెపి)లో ముసలం ఇంకా ముగియలేదు. ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బాబాయి పశుపతి కుమ
Sun 20 Jun 03:14:03.357381 2021
భారత్లో వ్యాక్సినేషన్కు సంబంధించి అసమానతలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల మధ్య ఈ తేడా స్పష్టమవుతున్నది. దేశంలోని టీకా కార్యక్రమం ద్వారా ఈ విషయం వెల్లడవుతున్నది. ముఖ్యంగ
Sun 20 Jun 03:02:03.408245 2021
విదేశీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడే అవకాశం వస్తే.. తమ దేశం గురించి దేశప్రజలందరి తరఫున ప్రధాని ప్రస్తావించటం సర్వసాధారణం. 130 కోట్లమంది ప్రతినిధిగా ప్రధాని మోడీ వాయిస్న
Sun 20 Jun 03:12:12.443789 2021
క్షేత్ర స్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత కోవిడ్ కట్టడి కోసం విధించిన ఆంక్షలను సమీక్షించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశ
Sun 20 Jun 03:28:20.457999 2021
దేశంలో శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో 19,02,009 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 60,753 మందికి పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా మరో 1,647 మంద
Sun 20 Jun 03:29:12.5137 2021
రక్షణరంగాన్ని కాపాడాలని, ప్రయివేటీకరణను ఎంతమాత్రమూ అనుమతించ కూడదని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. 246ఏండ్ల సుదీర్ఘ చరిత్ర
Sun 20 Jun 03:26:52.556555 2021
కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజా టీచర్కు మరో ప్రతిష్టాత్మక అంతరాత్జీయ పురస్కారం లభించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె అందించిన సేవలకు
Sun 20 Jun 03:29:49.356325 2021
జమ్ముకాశ్మీర్కు చెందిన రాజకీయ పార్టీ నేతలతో ప్రధాని మోడీ ఈనెల 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో 2018, జూన్ నుంచి ఎన్నిక
Sun 20 Jun 03:30:28.38827 2021
ఎయిరిండియా (ఏఐ) ఆస్తులను చౌక ధరకే అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఏఐకి పలు నగరాల్లో గల ఇళ్ల ఫ్లాట్లు, ఆస్తులను విక్రయించడానికి ప్రణాళికలను సిద్దం చేసింది.
Sun 20 Jun 01:19:06.2555 2021
క్యాంపస్ రిక్రూట్మెంట్లో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కళాశాల ఆధ్వర్యంలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 740
Sun 20 Jun 03:30:58.897033 2021
లక్ష ద్వీప్కు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని సినీ దర్శక నిర్మాత అయిషా సుల్తానా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను దేశానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, ఏమీ మాట్లాడ
Sun 20 Jun 01:10:41.314294 2021
అత్యుత్తమ పని ప్రదేశాల్లో వరుసగా 15వ ఏడాదిలో ఎన్టీపీసీ మెరుగైన స్థానాన్ని పొందింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్ట్యూట్ ప్రకటించిన ఈ జాబితాలో ఎన్టిపిసి 38వ స్థానంలో
Sun 20 Jun 00:50:50.721371 2021
ఎంసెట్ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షలు ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రన్స్
Sun 20 Jun 00:49:45.136202 2021
కర్నాటక కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా ఒక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 15 మంది సభ్యుల గల ఈ బోర్డు తీరప్రాంత పర్యావర
Sun 20 Jun 00:48:46.031181 2021
ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీచేసేందుకు ఉద్దేశించబడిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖకు చెందిన ఐడీ పోర్టల్ ఇప్పుడు 10 ప్రాంతీయ భాషల్లో అంద
Sun 20 Jun 00:47:24.697554 2021
వేర్వేరు భాషలు మాట్లాడే ఇద్దరు వ్యక్తులు వారివారి భాషల్లో మాట్లాడుతుండగానే రియల్ టైంలో ఎదుటి వ్యక్తి భాషలోకి అనువాదం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత
Sat 19 Jun 02:21:18.074649 2021
కోవిడ్-19 థర్డ్ వేవ్పై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రముఖ పత్రిక లాన్సెట్ మెడికల్ జర్నల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కోవిడ్ పోరులో ఎదురయ్యే సమస్యలను
Sat 19 Jun 02:22:06.870902 2021
అందితే జుట్టు.. అందకపోతే అబద్ధం.. ఇప్పుడు మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరిది. కోవిడ్ విజృంభించిన తొలివేవ్లో హఠాత్తుగా లాక్డౌన్.. సెకండ్వేవ్లో ఎన్నికలు. థర్డ్ వేవ్
Sat 19 Jun 02:22:27.375968 2021
కరోనా మొదటి వేవ్..రెండో వేవ్ చూశాం. ఇది ఇక్కడితోనే ఆగిపోవాలని అందరమూ కోరుకుంటున్నాం. ఒకవేళ మూడో వేవ్ వస్తే..పిల్లలపై వైరస్దాడి ఎక్కువగా ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొడ
Sat 19 Jun 02:26:06.413006 2021
దేశంలో రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలపై ఆ శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులు.. పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించ
Sat 19 Jun 02:23:57.570729 2021
ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంటర్నేషనలిజం నాలుగు రోజుల శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. 'అందరికీ వ్యాక్సిన్లను అందించడం ద్వారా సాధ్యమైన
Sat 19 Jun 02:27:49.131273 2021
గత మూడు..నాలుగేండ్లుగా దేశంలో బాలికా జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతి వెయ్యిమంది మగ శిశుజననాలకు..ఆడ శిశుజననాలు 900 దాటడం లేదని తాజాగా 'సివిల్ రిజ
Sat 19 Jun 02:28:53.029917 2021
దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 27 పైసలు, డీజీల్పై 28 పైసల మేర పైకి ఎగబాకాయి. తాజా పెరుగుదలతో గత 46రోజుల్లో పెట్రోధరలు 26సార్లు పైకి ఎగబాకినట్టయ్యి
Sat 19 Jun 02:30:36.843562 2021
కరోనా రెండో దశ ఉధతితో ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జీవసత్వాలు ఇవ్వడానికి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఉద్దీపనల క్రింద
Sat 19 Jun 02:39:51.045424 2021
యూఏపీఏ కేసులో ముగ్గురు విద్యార్థి నేతలు దేవంగణ కలిత, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునే
Sat 19 Jun 00:45:36.414369 2021
విశాలమైన ఇల్లు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్లో మునిగిపోయింది.. వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చిన సంపదంతా ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం లాక్కున్నది. దాంతో అద్దె ఇంట్లో బతకాల్సిన దు
Sat 19 Jun 00:38:40.752854 2021
దక్షిణాసియా దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఎగుమతులను ఆపేయాలని భారత్ తీసుకున్న తాత్కాలిక వైఖరితో సమస్య మరింత జఠిలంగా మారింది. అంతర్జాతీయంగా సాయం అంద
Sat 19 Jun 00:31:27.381469 2021
ల్యాంకో ఇన్ఫ్రాటెక్ కంపెనీ మోసపూరితమైందని ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ప్రకటించింది. ఆ బ్యాంక్ ఇచ్చిన రూ.215.17 కోట్లు తిరిగి చెల్లించకపోవడంతో ఈ ని
Sat 19 Jun 00:20:19.533267 2021
అదానీ గ్రూపు కంపెనీల్లో హవాలా పెట్టుబడుల మిస్ట్రరీ వివాదంతో ఆ కంపెనీలకు చెందిన షేర్లు దాదాపు రూ.2 లక్షల కోట్లు నష్టపోయాయి. గురువారంతో ముగిసిన నాలుగు మార్కెట్ సెషన్లలోనే
Sat 19 Jun 00:17:43.387578 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధతంగా కొనసాగుతుం
Sat 19 Jun 00:16:52.727222 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాల సంఖ్య 3.83 లక్షలకు పైబడి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,29,476 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,480 మందికి వైరస్ పాజిటివ్గా
×
Registration