Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sat 03 Jul 00:27:53.878574 2021
ఆర్థికమాంద్యం, కరోనా విపత్తు నేపథ్యంలో గత ఏడాది జనవరి నుంచి కరువు భత్యం ప్రకటించటాన్ని మోడీ సర్కార్ ఆపేసింది. అయితే ఈ విషయమై కేంద్రం పునరాలోచన చేసి, డీఏ, డీఆర్లను తిరిగ
Fri 02 Jul 03:01:26.901279 2021
దేశంలో కరోనా తీసుకొచ్చిన దుర్భర పరిస్థితులు ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశాయి. భవిష్యత్తు కోసం తాము దాచిపెట్టుకున్న పొదుపు సొమ్మును, బ్యాంకుల నుంచి రుణాలను 'వర్తమానం' కోసం ఉప
Fri 02 Jul 02:58:59.512513 2021
దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఇప్పటికే వాహనదారులు, సాధారణ ప్రజలకు ఊపిరిసల్పనీయకుండా చేస్తున్నాయి. న
Fri 02 Jul 03:02:23.734316 2021
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ సంపదను కార్పొరేట్ల జేబుల్లో నింపేందుకు తాము చేసే పనులకు అడ్డంకులు ఉండకూడదన్న అప్రజాస్వామిక వైఖరితో ముందు
Fri 02 Jul 02:10:52.297704 2021
కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ప్రస్తుత ఏడాది జూన్ మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలు 11 మాసాల కనిష్టానికి పడిపోయాయని ఓ ప్రయివేటు సర్వేలో తేలింది. వైరస్ దెబ్బకు డిమా
Fri 02 Jul 03:02:01.212624 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలపై మోపుతున్న అధిక పన్ను రేట్లు ఆర్థిక వ్యవస్థను అనిశ్చిత్తిలోకి నెట్టుతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల
Fri 02 Jul 03:13:31.838153 2021
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ అధ్యక్షుడు అఖిల్ గొగోరుపై నమోదైన రెండో కేసులోని అభియోగాలను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం కొట్టేస్త
Fri 02 Jul 03:15:01.814511 2021
సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రతిపాదిత తిరోగమన సవరణలను తక్షణం వెనక్కు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ చట్టంలో మోడీ ప్రభుత్వం తీస
Fri 02 Jul 03:32:38.725434 2021
ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ టిసిఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ ఔరెలియా కోసం బాలీవుడ్ నటి అలియా భట్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు
Fri 02 Jul 00:28:10.642129 2021
కరోనా మహమ్మారి బలి తీసుకుంటున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే, గతేడాది మార్చి నుంచి పంజా విసురుతున్న మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఢిల్లీలో 2 వేల మందికి పైగా పిల్ల
Fri 02 Jul 00:18:45.031547 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతు
Fri 02 Jul 00:17:35.749538 2021
కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్ల పరిష్కారం, హక్కులకు సంబంధించి కేంద్ర కార్మికశాఖ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన సమ్మెలో పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చ
Fri 02 Jul 00:16:40.443789 2021
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా కాపీరైట్ చట్టాలతో తన ఖాతాను ట్విట్టర్ ..భారత్ల
Fri 02 Jul 00:15:39.170276 2021
ఇకపై జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలు రాసే భారతీయ విద్యార్థులకు ఐడీ ప్రూఫ్గా ఆధార్కార్డును వినియోగించుకునేందుకు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) అవకాశం కల్పించింది. అ
Fri 02 Jul 00:12:12.760775 2021
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. మరణాలు నాలుగు లక్షలకు చేరువయ్యాయి. వరుసగా రెండోరోజు కూడా పెరిగాయి. మరణాలు కూడా మరోసా
Thu 01 Jul 03:49:21.166468 2021
అన్నదాతలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శాంతియుతంగా ఆందోళనచేస్తున్న రైతులపై దాడికి యత్నించారు. కాగా, బీజేపీ కార్యకర్తల దాడిని అన్నదాతలు తిప్పికొట్టారు
Thu 01 Jul 03:49:38.538238 2021
ఇన్ఫెక్షన్, ఇంజెక్షన్కు మధ్య పోటీలో ఇంజెక్షన్ ఓడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికీ ఈ దేశాల్లోని 99 శాతం మంది
Thu 01 Jul 03:40:46.975121 2021
'ఎగువున ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి మరీ కృష్ణాజలాలను అక్రమంగా వాడుకుంటోంది. దిగువన ఉన్న వారిని చేతగానివాళ్లలా లెక్కగడుతోంది. ఇకపై చూస్తూ ఊరుకోం. వారి ఆటలు సా
Thu 01 Jul 03:50:43.198855 2021
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని ఫరీదాబాద్లో గల ఖోరీ గ్రామంలో అలజడిని సృష్టించాయి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా వారి ఆందోళనలు హింసాత్మకంగా మారా
Thu 01 Jul 03:52:36.669161 2021
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్చునిచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది
Thu 01 Jul 03:53:40.014028 2021
కోవాగ్జిన్ ఒప్పందాన్ని బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2కోట్ల కోవాగ్జిన్ డోసుల సరఫరాకు బ్రెజిల్తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం
Thu 01 Jul 03:51:54.173658 2021
మధ్యప్రదేశ్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)లో విష వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దాదాపు 1.7 లక్షల టన్నులకు పైగా విష వ్యర్థాలు అక్కడ పోగై ఉన్నా
Thu 01 Jul 04:14:10.035839 2021
కరోనా కేసుల సంఖ్య అనుకున్నంతగా తగ్గుముఖం పట్టలేదని కేరళలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకు
Thu 01 Jul 02:17:09.349847 2021
భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణంగా వితంతులుగా మారిన వేలాది మంది మహిళలకు జీవనోపాధి పెన్షన్లు అందటం లేదు. గత 18 నెలలుగా తమకు వితంతు పెన్షన్ అందటం లేదని 5వేల మందికిపైగా మహిళలు
Thu 01 Jul 02:03:23.650139 2021
గూగుల్ తన సోషల్ మీడియా వేదికల నుంచి 59,350 కంటెంట్ భాగాలను తొలగించింది. భారత్లోని వ్యక్తిగత వినియోగదారుల నుంచి వచ్చిన 27,700కు పైగా ఫిర్యాదులు కారణంగా ఈ ఏడాది ఏప్రిల్
Thu 01 Jul 01:57:13.688204 2021
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ. 6.29 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర క్యేబినేట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేంద్ర క్యేబినేట్ సమావేశం అనంతరం ఈ విషయాన్
Thu 01 Jul 01:52:47.164758 2021
సుప్రీంకోర్టు జడ్జీగా తన చివరి పనిదినాన్ని జస్టిస్ అశోక్ భూషణ్ బుధవారంతో పూర్తి చేసుకున్నారు. జూలై 4న భూషణ్ పదవీ విరమణ చేయనున్నారు. మహమ్మారి రోజుల్లో కోవిడ్ నిర్వహణ,
Thu 01 Jul 01:33:41.24225 2021
కరోనా రెండోవేవ్ దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యుల్ని సైతం బలితీసుకుంది. జూన్ 25నాటికి దేశంలో కరోనాబారినపడి 798మంది వైద్యులు మరణించారని, అత్యధికంగా ఢిల్లీలో 128మంది, బీహార్
Thu 01 Jul 01:12:41.498809 2021
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వస్తు, సేవలపై పన్నులు తగ్గాయని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీకి ముందు తల నూనె, టూత్ పేస్ట్, సబ్బులప
Thu 01 Jul 01:11:16.543803 2021
అమెజాన్ పే లేటర్ క్రింద తమ వద్ద సైన్ అప్ చేసిన యూజర్ల సంఖ్య 20 లక్షలకు చేరుకుందని అమెజాన్ పే టుడే ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో గతేడాది అత్యవసరాలు, అధిక విలు
Thu 01 Jul 01:08:28.286143 2021
డ్రోన్లు రోడ్లు మీద తయారవ్వవని, పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతోనే డ్రోన్దాడి సాంకేతికత పరిజ్ఞానం ఉగ్రవాదులకు చేరిందని శ్రీనగర్లోని 15వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్
Wed 30 Jun 03:31:35.261523 2021
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటుతుందని ఎవరూ ఊహించలేదు. కరోనాను మించి ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడ్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉద్యోగాలు పోయి,
Wed 30 Jun 03:30:11.36732 2021
ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా 'థ్యాంకూ మోడీజీ' హౌర్డింగులే కనిపిస్తున్నాయి. కానీ ఆయన దేశప్రజలకు ఏం చేశారని సామాన్యజనం ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో అందరికన్నా ముందు వ్యాక్సిన
Wed 30 Jun 02:32:48.221413 2021
విద్యుత్ ఉద్యోగుల విభజనలో తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎమ్డీలకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. టీఎస్జెన్కో, ట్రాన్స్కో, టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ఎన్
Wed 30 Jun 04:01:15.460346 2021
దేశవ్యాప్తంగా అసంఘటితరంగ, వలసకార్మికుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత క్షమించరానిదని జస్టిస్ అశోక్భూషణ్
Wed 30 Jun 03:58:47.670457 2021
త్రిపురలో 'లా అండ్ ఆర్డర్' అదుపు తప్పిందనే దానికి ప్రస్తుతం అక్కడ చోటుచేసుకుం టున్న పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. త్రిపుర దక్షిణ జిల్లా బెలోనియా సబ్డివిజన్
Wed 30 Jun 03:59:09.335391 2021
2021 సంవత్సరానికి ఫుక్యోకా బహుమతి పొందిన ముగ్గురిలో ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ఒకరిగా ఎంపికయ్యారు. 'గ్రాండ్ప్రైజ్' కేటగిరీలో త్వరలో ఆయన ఈ అవార్డు అందుకోనున్
Wed 30 Jun 03:56:50.209916 2021
దేశంలో చమురు ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. ఇంధన ధరలకు తోడు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశమే హద్దుగా పెరుగుతుంటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా మూడో రోజు సై
Wed 30 Jun 03:33:16.079318 2021
కరోనా రెండో వేవ్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పెద
Wed 30 Jun 04:00:10.054396 2021
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫారసు చేసింది. జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ను నిర్వహించాలని కమిటీ తన సి
Wed 30 Jun 01:32:39.111624 2021
వేతన ఒప్పందం చేయాలని, ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని కోరుతూ విశాఖ స్టీల్ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం ఉక్కు కార్మికుల సమ్మె విజయవంతమైంది.
Wed 30 Jun 01:24:57.542056 2021
సోలార్ పరిశ్రమలో అత్యంత సజనాత్మక కంపెనీలుగా గుర్తింపు పొందిన 1366 టెక్నాలజీస్, హంట్ పెర్వోస్కైట్ టెక్నాలజీస్లు తమ వ్యాపారాలను విలీనం చేసినట్లు ప్రకటించాయి.
Wed 30 Jun 01:23:13.113885 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు అందించే పలు సేవలపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందిన బేసిక్ సేవింగ్స్
Wed 30 Jun 01:06:58.990849 2021
దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్కడ జరిపిన సీరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ముంబయిలో 50 శాతం మంది పిల్లలు కరోనా బ
Wed 30 Jun 01:06:14.493754 2021
భారత్లో త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా టీకాను దిగుమతి చేసుకునేందుకు మన దేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా గ్లోబల్ పెట్టు
Tue 29 Jun 02:53:22.050295 2021
కరోనా సంక్షోభం పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతికి ఉపాధిని దూరం చేసింది. మరోవైపు సంక్షేమ పథకాలపై కేంద్రం నిధుల వ్యయం తగ్గించుకోవటం వారిని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి.
Tue 29 Jun 03:10:43.711583 2021
దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొత్త కొత్త వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏడాది నాటికి దేశంలోని ప్రజలందరికీ టీకాలు అందించడం
Tue 29 Jun 03:11:20.989141 2021
దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం మతసామరస
Tue 29 Jun 04:19:45.88901 2021
కరోనా ప్రభావంతో ఆర్థిక సంవత్సరం 2020-21 డిసెంబరు త్రైమాసికంలో కుటుంబాల పొదుపు జీడీపీలో 8.2 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ ఇటీవల ఓ రిపోర్ట్లో పేర్కొంది. 2019-20 ఇదే త్రైమాసి
Tue 29 Jun 04:20:42.545613 2021
అనేక కుటుంబాలు ఎంతో కాలం కష్టపడి ప్రతీ రూపాయి పొదుపు చేసుకుని ఎన్నో ఆశలు.. ఎంతో మురిపంతో కొనుగోలు చేసిన బంగారు అభరణాలు ఇప్పుడు వేలానికి వస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా
×
Registration