Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Tue 06 Jul 03:10:09.828404 2021
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గత నెల 24న జరిగిన అఖిల పక్ష సమావేశం నిరాశపరిచిందని గుప్కార్ పీపుల్స్ అలయెన్స్ కూటమి పేర్కొంది. గుప్కార్ రోడ్డులోని ఫరూక్ అబ్దుల్లా నివ
Tue 06 Jul 00:52:16.109998 2021
సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారు, అందునా వికలాంగ మహిళలు తీవ్రస్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నారని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వితం తుపై లైంగికదాడి కేసు
Tue 06 Jul 00:49:42.887547 2021
కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘి స్తున్నదనీ.. ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతున్న దని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలంగాణతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో జ
Mon 05 Jul 02:40:42.786784 2021
గ్రూపు రాజకీయాలు, అసంతృప్త రాగాలతో బీజేపీలో అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర నాయకత్వం లోనూ ఇదే తీరు కొనసాగుతున్నది. అయిత
Mon 05 Jul 02:31:19.449686 2021
మాంసం, గుడ్లు, పప్పులు, వంటనూనె ధరల చూస్తే..ఒంట్లో బలమేమోగానీ, గుండె కలుక్కుమంటోంది. గత ఏడాది మేలో రూ.545 ఉన్న వంటగ్యాస్ ధర రూ.887కు చేరుకుంది. ఈ ధరలపోటుతో పేదలు, మధ్యతర
Mon 05 Jul 02:41:29.264856 2021
భారత్లో కరోనా మహమ్మారి సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దేశంలోని ఎన్నో రంగాలు ఈ కఠిన కాలంలో నేల చూపులు చూశాయి. ఉద్యోగాలు కోల్పోయి ఎందరో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు.
Mon 05 Jul 02:55:09.627928 2021
రైతు రుణాలపై సున్నా వడ్డీ పథకం గందరగోళంగా తయారైంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ తాము భరిస్తామన్న వడ్డీ రాయితీ నిధులు సకాలంలో విడుదల చేయట్లేదు. దాంతో బ్యాంకులు పూర్తి వ
Mon 05 Jul 02:43:49.519343 2021
రైతుల పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రైతు ఉద్యమానికి కృషి చేయమని ప్రతిపక్ష పార్టీ
Mon 05 Jul 03:13:28.952853 2021
దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న చమురు ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. మే నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలు ఆదివారం కూడా మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్
Mon 05 Jul 03:14:48.912201 2021
కరోనా రెండో దశ ప్రభావం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కేసుల సంఖ్యలో ఏమంత తగ్గుదల కనిపించడం లేదు. కరోనా ప్రభావం ఇప్పటికీ భయంకరంగాను, ఆందోళనకరంగాను ఉ
Mon 05 Jul 00:40:03.477938 2021
కోవిడ్ తగిన ప్రవర్తనను పాటించకపోతే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో థర్డ్ వేవ్ గరిష్టస్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయి
Mon 05 Jul 00:39:25.439688 2021
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేయించాలని, తద్వారా ఈ కుంభకోణంలో ప్రధాని మోడీతో పాటు, కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు
Mon 05 Jul 00:28:06.195143 2021
మానవ చర్యలతో ప్రకృతి విధ్వంసం కారణంగా భూ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మైనస్ స్
Mon 05 Jul 00:26:50.212266 2021
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కరోనా కేసులు వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో మాత్రం కాస్త పెరుగు
Mon 05 Jul 00:26:08.924012 2021
కరోనా వైరస్ మహమ్మారిపై ముందుడి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరికీ సంయుక్తంగా ఈ ఏడాది భారతరత్న అవార్డును ప్రకటించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అ
Mon 05 Jul 00:25:24.086883 2021
న్యూస్ వెబ్సైట్ 'ది వైర్'కు జమ్మూకాశ్మీర్ పోలీసులు షోకాజ్ నోటీసును జారీ చేశారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) ఫయాజ్ అహ్మద్ భట్ హత్య విషయంలో ది వైర్ ప్రచురిం
Mon 05 Jul 00:23:37.024946 2021
జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు. జమ్ముకాశ్మీర్ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్న
Mon 05 Jul 00:22:26.013434 2021
గత లనెలలో ప్రకటించిన ఇ- కామర్స్ నూతన నిబంధనల పట్ల ఆన్లైన్ రిటైల్ సంస్థలు అమెజాన్, టాటా ప్రతినిధులు.. కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి తమ ఆందోళనను తెలియజేశాయి.
Mon 05 Jul 00:21:43.766287 2021
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి. మొత్తంగా 2000 నవంబర్లో ఏర్పడి
Mon 05 Jul 00:20:51.971561 2021
దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. సిర్థమైన, ఆవిష్కరణ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి క
Mon 05 Jul 00:20:07.240793 2021
అమెరికాతో భారత్కు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం నాడు అమెరికా 245వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడ
Mon 05 Jul 00:19:25.870284 2021
ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియ 6.0లో భాగంగా ఈ నెల 5 నుంచి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు తెరిచేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా బీభత్సం తగ్గ
Sun 04 Jul 03:13:15.978733 2021
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి చోటుచేసుకుందని ఫ్రాన్స్కు చెందిన న్యూస్ వెబ్సైట్ 'మీడియాపార్ట్' వార్తాకథనాలు సంచలనం సృష్టిస్తున్నా
Sun 04 Jul 03:15:21.108737 2021
మోడీ సర్కార్ ఇటీవలి ఆదేశాలు అంగన్వాడీ కార్యకర్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మొబైల్ యాప్ 'పోషణ్'ను మీ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేయనట్టయితే..మీ వేతనాల్లో కోతలు విధి
Sun 04 Jul 01:55:30.727704 2021
పని తక్కువ.. ప్రచారం ఎక్కువ.. అన్న సామెత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కరెక్టుగా సూటవుతుంది. ఇప్పుడు పేదలకు అందించే ఉచిత బియ్యం పంపిణీని కూడా తన ప్రచారానికి వాడుకుంటున్నద
Sun 04 Jul 04:23:57.76293 2021
కరోనా టీకా కోవాగ్జిన్ కోవిడ్-19పై మొత్తంగా 77.8 శాతం సామర్థ్యంలో పనిచేస్తున్నదని వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన మూడో దశ క్లినికల్
Sun 04 Jul 04:23:14.138551 2021
దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త మరణాలతో పాటు క్రియాశీల కేసులు సైతం తగ్గుతున్నాయి. శనివారం ఉదయం కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శా
Sun 04 Jul 03:14:06.399635 2021
అదానీ గ్రూపు కంపెనీల్లో విదేశీ హవాలా సంస్థల పెట్టుబడుల ఆరోపణలు బడా కార్పొరేట్ గౌతమ్ అదానీకి వరుస నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కేవలం 20 రోజుల్లోనే అదానీ సంపద 18.8 బిలియన
Sun 04 Jul 04:56:37.314576 2021
వినియోగదారుల ఫోన్లోని డేటా పూర్తిగా అయిపోయినా అత్యవసరంగా డేటాను వాడుకునేందుకు రిలయన్స్ జియో ఓ కొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల
Sun 04 Jul 01:21:19.0516 2021
ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కొత్తగా 'ఆల్-ఇన్-వన్' ప్యాక్ను ఆవిష్క రించింది. దీంతో వినియోగదారులు మొబైల్, ఫైబర్, డిటిహెచ్ సర్వీసులను అందుకోవచ్చు. 'ఎయిర్ట
Sun 04 Jul 04:22:10.604004 2021
ప్రముఖ శాస్త్రీయ పరిశోధనలలో మహిళల పాత్ర తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ తగ్గుదల మూడు శాతంగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. డైరెక్టరీ ఆఫ్
Sun 04 Jul 01:09:58.012339 2021
కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన నూతన రక్షణ సేవల ఆర్డినెన్స్ను (ది ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ ఆర్డినెన్స్-2021) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రక్షణ మంత్రి ర
Sun 04 Jul 01:07:46.215132 2021
ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్పై లైంగికదాడి కేసు నమోదైంది.బీజేపీ మహిళా కార్యకర్త ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.అలాగే కోర
Sun 04 Jul 00:57:53.915817 2021
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) దుర్వినియోగం అవుతున్నదనడానికి తన కేసు నిదర్శనమని రైతు హక్కుల కార్యకర్త, అసోం ఎమ్మెల్యే అఖిల్ గొగోరు అన్నారు. తనను జైల్లో ఉంచ
Sun 04 Jul 00:54:29.079471 2021
మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ విరుద్ధమైన ప్రకటనల నేపథ్యంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎస్కేఎం నేతలు డిమాండ్ చేశారు. చట్టాల నుం
Sun 04 Jul 00:53:01.135053 2021
ఉత్తరాఖండ్ నూతన సీఎంగా తీరత్సింగ్ రావత్ స్థానంలో పుష్కర్ సింగ్ ధమీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ శాసనసభపక్ష నేతలు పార్టీ హెడ్క్వార్టర్స్లో సమావేశం అనంతర
Sun 04 Jul 00:47:39.297773 2021
హవాలా మనీ దోపిడీతో సంబంధమున్న కేసులో వచ్చే వారం కేరళ బిజెపి చీఫ్ కె. సురేంద్రన్ను రాష్ట్ర పోలీసులు ప్రశ్నించ నున్నారు. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేశారని సంబంధిత వర్గాలు
Sat 03 Jul 02:34:32.656735 2021
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారంతా ఆర్థికంగా చితికిపోయారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉన్న విషయం విదితమే. ఇలా
Sat 03 Jul 02:49:47.67185 2021
దేశంలో కరోనా మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. భారత్లో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య నాలుగు లక్షలకు పైగా నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్ మూడో స్థాన
Sat 03 Jul 03:01:24.726099 2021
భారత బ్యాంక్లు ఇచ్చిన మొత్తం అప్పుల్లో కేవలం 100 మంది 18 శాతం వాటా కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ఆర్బీఐ ఆర్
Sat 03 Jul 03:02:12.889912 2021
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను షాక్కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల విరామమనంతరం పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు పెరగగా, డీజీల్
Sat 03 Jul 01:40:25.728174 2021
ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం.. మార్చి 2020 నాటికి వాణిజ్య బ్యాంకుల్లో పేరుకుపోయిన మొత్తం ఎన్పీఏల్లో 77.9 శాతం పారిశ్రామిక వర్గాలు, ఇతర భారీ రుణ ఖాతాలవే. ఈ బడా వర్గానికి
Sat 03 Jul 03:03:57.281382 2021
లైంగికదాడి కేసులపై విచారణ సందర్భంగా ఏ ప్రోసీడింగ్స్లోనూ బాధితురాలి పేరును ప్రస్తావించొద్దని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి కేసులను డీల్ చేసే సమయంలో జాగ
Sat 03 Jul 03:05:05.010699 2021
ఉత్తర భారతంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ప్రదేశ్లో ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయ
Sat 03 Jul 03:14:33.727899 2021
భారీ వర్షాలకు ఎగువ నుంచి చేరుతోన్న వరద నీటి కారణంగా... మహారాష్ట్రలోని ధర్మబాద్ వద్ద గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. గురువారం ఉ
Sat 03 Jul 03:15:31.801954 2021
చైనా కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ పంపారు. 100 సంవ
Sat 03 Jul 03:15:42.383289 2021
రిటైల్, టోకు వ్యాపారాలను కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈ మం
Sat 03 Jul 03:26:14.932482 2021
స్టాక్ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వారికి ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని పది రెట్లు పెంచుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్
Sat 03 Jul 00:55:49.169279 2021
అమెజాన్ రెండు కొత్త ఇకో షో పరికరాలను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. సరికొత్త ఎకో షో 10. ఎకో షో5ను విడుదల చేసినట్టు పేర్కొంది. వీటి ధరలను వరుసగా రూ.24,999గా, రూ.8,999గా న
Sat 03 Jul 00:51:06.961878 2021
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల(ఓఎఫ్బీ) ప్రయివేటీకరణకు తెరలేపిన మోడీ సర్కార్, అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, రక్షణ శాఖ సిబ్బంది సమ్మె, నిరసనలకు దిగకుండా ఆర్డినెన్స్ జార
×
Registration