Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 28 Dec 01:05:12.305045 2021
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ రచించిన 'పచ్చాపచ్చని పల్లె' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)సోమేశ్కుమార్ ఆవిష్కరి ంచారు.అకాడమి
Tue 28 Dec 01:04:38.801336 2021
రాష్ట్రంలో కొత్తగా 182 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,839 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవ
Mon 27 Dec 22:51:05.482649 2021
జోనల్ విధానం ప్రకారం కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ అంతా అయోమయంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న జారీ చేసిన జీవోనెంబర్ 317 వారిలో అలజడి రే
Mon 27 Dec 22:48:26.759704 2021
పురపాలికల్లో పాలన పడకేసింది. కాగితాల్లో అత్యద్భుతంగా కనిపిస్తున్న పాలన క్షేత్రస్థాయిలో లేదు. రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో 64 ఈ ఏడాదిలో ఏర్పాటయినవే. ఆర్భాటంగా మున్సిప
Mon 27 Dec 02:33:09.889863 2021
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ది నిరు ద్యోగ దీక్ష కాదనీ సిగ్గులేని దీక్షలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు విమర్శించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద బండి స
Mon 27 Dec 02:24:04.529831 2021
లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించీ, ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యతనిచ్చే విధంగా సవరణలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు
Mon 27 Dec 02:09:10.884548 2021
పుట్టి పెరిగిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణించాలనీ, బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన వారికి స్థానిక జిల్లాలలకు అవకాశం కల్పించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్
Mon 27 Dec 02:08:42.65575 2021
రాష్ట్రంలో కొత్తగా 109 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారంసాయంత్రం 5.30 గంటల వరకు 20,576 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవి
Mon 27 Dec 02:29:09.420348 2021
కరోనా భయాందోళనలు మళ్లీ పుంజుకున్నాయి. వాటిని పోగెట్టేందుకు ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలోనూ రెండో డోసు ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైంది. అప్పుడే బ
Mon 27 Dec 02:33:56.286542 2021
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్.. ఏ ముఖం పెట్టుకొని పర్యటనలకు వస్తున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అడ్డుకు న్నారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాద
Mon 27 Dec 02:35:12.823474 2021
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పోలీస్స్టేషన్ ఆవరణలోని సీఆర్పీఎఫ్ ఏ39 క్యాంప్లో ఆదివారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య భోజనం తయారీ విషయంలో వాగ్వ
Mon 27 Dec 02:29:40.275337 2021
కమ్యూనిస్టులను మించిన దేశభక్తులు లేరనీ, తమ నుంచి దేశభక్తిని నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజాన్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అనేక మం
Mon 27 Dec 02:26:50.805605 2021
వరి వేస్తే రైతులకు ఉరి అని ప్రబోధించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో వరి సాగు ఎలా చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రే
Mon 27 Dec 02:35:38.239847 2021
బాలికల వివాహ వయస్సును 18ఏండ్ల నుంచి 21ఏండ్లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో కపటత్వం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం
Mon 27 Dec 02:31:49.620809 2021
జోనల్ పద్ధతిలో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న(మంగళవారం) సచివాలయాన్ని ముట్టడించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యుఎస్పీసీ) పిలుపునిచ్చింది. ఆదివా
Mon 27 Dec 02:32:09.336153 2021
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజారవాణా వ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉందనీ, మన దేశంలోనూ అలాగే బలోపేతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలువురు వక్తలు కోరారు. రాష్ట్
Mon 27 Dec 01:19:45.750973 2021
ఖనిజ, సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రయివేటీకరణకు సిద్ధం కావడం ప్రమాదకర చర్య అని సీపీఐ(ఎం) రాష్ట కమిటీ సభ్యులు బండారు రవికుమార్
Mon 27 Dec 01:18:28.20478 2021
ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తొలి అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య (104) ఆదివారం కన్నుమూశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలోని ఢిల్లీ
Mon 27 Dec 01:17:37.035557 2021
మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో దెబ్బతిన్న మ
Mon 27 Dec 01:15:55.109649 2021
బొగ్గు మైనింగ్ రంగంలో అత్యుత్తమ వ్యాపార విలువలు పాటిస్తున్నందున సింగరేణి కాలరీస్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా(ఐఈఐ) ఇండిస్టీ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది
Mon 27 Dec 01:11:46.839657 2021
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే మార్గదర్శకాల విడుదలకు స హకరించాలని 'క్రమబద్ధీకరణ జీవో 16 అమలు' సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ
Mon 27 Dec 01:10:39.304136 2021
రైతాంగాన్ని ఆగం చేసేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నదనీ, కేంద్రానికి కొమురవెల్లి మల్లన్న జ్ఞానోదయం కలిగించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్న
Mon 27 Dec 01:09:19.071738 2021
రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట
Mon 27 Dec 01:05:59.570883 2021
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాటం కొనసాగించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా 9వ మహాసభ నగరంలోని సాన అంజయ్య నగర
Mon 27 Dec 01:04:18.803559 2021
జన సేవాదళ్ రాష్ట్ర నాయకులు, ఏఐవైఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కార్యదర్శి తోట విజయ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్
Mon 27 Dec 01:02:23.785167 2021
కేంద్ర ప్రభుత్వం తిరిగి మూడు దుర్మార్గ వ్యవసాయ చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ప్రకటించడం రైతాంగాన్ని మోసం చేయడమేనని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సహాయ
Mon 27 Dec 01:01:50.952046 2021
కరోనాతో దెబ్బతిన్న ట్రావెల్ ఏజెంట్లు, గైడ్లకు కనీస వడ్డీతో రుణాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.ఆదివారం హైదరాబాద్లోని ఓ ప
Mon 27 Dec 01:00:55.410128 2021
విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని హైటెక్స్లో తెలంగాణ గుర్తింపు
Mon 27 Dec 00:56:04.290883 2021
నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు జీహెచ్ఎంసీ, తాజాగా హుజూరాబాద్ అసెంబ్లీ నియ
Mon 27 Dec 00:53:26.284863 2021
అసలే కష్టాలు. రైతుశ్రమకోర్చి పండించిన పంట చేతికొస్తుందో, లేదోనన్న ఆవేదనే వెంటాడింది. ప్రతిఫలం పొందేదాక అన్నదాతకు గ్యారంటీ లేకపోయింది. తొలకరిలో విత్తనమేసిన తర్వాత వానలు ము
Sun 26 Dec 02:41:59.60866 2021
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జనం గుమికూడకుండా పలు ఆంక్షలు విధించింది. ఈమేరకు
Sun 26 Dec 02:46:51.09483 2021
అసమానతలు తగ్గితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సంపద పోగుపడుతున్నదనీ, అది సామాన్యులకు అందట్లేదని ఆం
Sun 26 Dec 02:42:30.051824 2021
శ్రీశ్రీ 'మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, సిప్రాలి, అనంతం' ... తాపీ ధర్మారావు 'కాత్తపాళీ, దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు, పెళ్లి, ఇనుప కచ్చడాలు, రాలూ-రప్పలు'..
Sun 26 Dec 02:44:38.778376 2021
దేశంలోని పీడిత జనాలకు చదువు, సంపదలను దూరం చేసిన మనుస్మృతి అసలు లక్ష్యం అణిచివేత అన్యాయమేనని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజాని
Sun 26 Dec 02:20:12.75632 2021
ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పొట్టేవాని తండా పరిధిలోని రామన్నగూడెం తండాలో శనివారం జరిగింది. ఎస్ఐ పరమేష్ తెలి
Sun 26 Dec 02:47:45.712861 2021
ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టత లేదని ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జ
Sun 26 Dec 02:49:01.003661 2021
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన మదర్సా ఇస్లామియా ఫజల్ ఉల్ ఉలూం 25 వసంతాలు పూర్తిచేసుకుని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైంది. నాగర్ కర్నూల్ నడిబొడ్డున 19
Sun 26 Dec 02:45:07.845171 2021
మత మారణకాండకు కుట్రలు చేస్తున్న హిందూత్వ సంస్థల నాయకులు స్వామి ప్రబోధానంద్, ధరమ్దాస్, సాధ్వి అన్నపూర్ణ, సురేశ్ చావాంకే, సింధూరాజ్ మహరాజ్లను వెంటనే అరెస్టు చేసి కఠి
Sun 26 Dec 02:49:43.959216 2021
మనువాదానికి మంట పెడదాం.. సమానత్వాన్ని ఎత్తిపడదాం.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. దేశంలో ప్రజల మధ్య అంతరాలను సృష్టించడానికి, అసమానత
Sun 26 Dec 02:50:23.180733 2021
ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జర
Sun 26 Dec 02:02:45.842266 2021
డైరీ రాయటం, ఉపయోగించటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జె.వెంకటేశ్ అన్నారు. ప్రముఖుల డైరీలను, వారి ఆత్మకథలను చదవటం వల్ల సమాజాన్ని అర్థం చేసుకోవ
Sun 26 Dec 01:58:45.792498 2021
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన... శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చ
Sun 26 Dec 01:57:45.330276 2021
ఆన్లైన్లో భూమి పట్టా ఇప్పిస్తామని నమ్మించి రూ.40 వేలు తీసుకుని ఎంపీటీసీ భర్త భూక్య రఘునాయక్, టీఆర్ఎస్ నాయకులు తనను మోసం చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భూపాలపల్లి
Sun 26 Dec 01:56:48.415533 2021
సన్న వడ్లు కొన్న వ్యక్తి మొత్తం డబ్బులు ఇవ్వకుండా.. పైగా బెదిరించడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలంలో జరిగింది. కుట
Sun 26 Dec 01:55:50.347164 2021
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢకొీని.. ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరితండా సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధిత కు
Sun 26 Dec 01:54:30.944478 2021
జూనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే 317జీవోను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జూనియర్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.శనివారం జూనియర్ ఉపాధ్యాయులు సిరిసిల్
Sun 26 Dec 01:53:49.388764 2021
కిరాణా షాప్కు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. షాపులోని మహిళ కండ్లల్లో కారం చల్లి.. ఆమె మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. మరో మహిళ ధైర్యం చేసి దుండగున్ని పట్టుక
Sun 26 Dec 01:52:43.889544 2021
షరా మామూలుగా ఈ యేడాది కూడా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేమీ లేదు. సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కూడా మరో 'డబుల్..' స్కీమ్లాగా మారి
Sun 26 Dec 01:48:20.91533 2021
సభ్య సమాజం తలదించుకునేలా ఈ యేడాది కూడా రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు కొనసాగాయి. హైదరాబాద్లో చిన్నారి చైత్ర ఘటన... యావత్ దేశాన్నే నివ్వెర పరిచింది. 2021లో గహహిం
Sun 26 Dec 01:39:58.650234 2021
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేక
×
Registration