Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 29 Dec 01:50:00.057757 2021
కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిప
Wed 29 Dec 01:49:18.815847 2021
జీఓ 317తో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపి న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం చలో సెక్రట
Wed 29 Dec 01:48:26.037156 2021
తెగుళ్ల కారణంగా పంట నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురంలో తెగుళ్ల కారణంగా నష్ట
Wed 29 Dec 01:42:32.138392 2021
ప్రమాదవ శాత్తు చనిపోయిన గీత వృత్తిదారుడి కుటుంబానికి టాడి కార్పొరేషన్ ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందించింది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన దోస
Wed 29 Dec 01:42:11.236022 2021
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తున్న జీవో నెంబర్ 317ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Wed 29 Dec 01:41:46.636269 2021
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్టీపీ అధికార ప్రతనిధి పట్ట రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైదరాబాద్లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో నిర్వహించిన
Wed 29 Dec 01:41:07.266098 2021
ధాన్యం విషయంలో రాష్ట్రంపైన కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల
Wed 29 Dec 01:40:35.136722 2021
రాష్ట్రావిర్భావ దినోత్సవమైన జూన్ రెండు నాటికి రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెల
Wed 29 Dec 01:37:12.500743 2021
డిస్కంలు సమర్పించిన 2022-23 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలపై (ఏఆర్ఆర్)పై బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)
Wed 29 Dec 01:36:48.292245 2021
దేశం కోసం పుట్టినది కాంగ్రెస్ పార్టీనేనని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. ఆ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం గాంధీభవన్లో జరిగాయి. ఈ సందర్భంగ
Wed 29 Dec 01:35:20.872669 2021
రాష్ట్రంలో ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా 'మిషన్-19' లక్ష్యంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికార
Wed 29 Dec 01:32:28.228017 2021
మహిళల ఆలోచనల్లో మార్పురావాలనీ, రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మహిళలను కించపరిచే పదాలు వాడకూడదని ఐద్వా రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీసీ మహిళా విభాగం నాయకులకు మ
Wed 29 Dec 01:31:51.35574 2021
విషయ ప్రాతిపదిక విమర్శలు చేసుకోవాలనీ, వాటిలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు లేకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీల నేతలకు సీఐటీయూ హితవు పలికింది. టీఆర్ఎస్ ఎంపీలను, మంత్రులను వ
Wed 29 Dec 01:31:26.473062 2021
రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తూ దేశవ్యాప్త గుర్తింపు పొందాయని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంక్ స్థాపించి శత
Wed 29 Dec 01:30:51.132502 2021
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. . మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమానికి రాష్ట్ర ప్ర
Wed 29 Dec 01:30:06.453637 2021
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యుజిసి ఏడో వేతనం ఇవ్వాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ కోర
Wed 29 Dec 01:29:41.14094 2021
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రపంచానికే దిక్సూచి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మంగళవార
Wed 29 Dec 01:27:03.404708 2021
రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,678 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కో
Tue 28 Dec 23:43:32.750735 2021
గతేడాది కరోనా వేసిన కాటు నుంచి తేరుకోకముందే చేనేతరంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 2021లో మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల కొత
Tue 28 Dec 23:37:58.062911 2021
రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నామనీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కంటే ముందే ఆయిల్ పామ్ సాగువైపు అడుగులేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Tue 28 Dec 02:20:47.236952 2021
ఆకలికి, అన్నానికి, ఆత్మగౌరవానికి వారధి 'నీలం రంగు ఎరుపు' పుస్తకమని ప్రముఖ జర్నలిస్ట్, ఆంద్రప్రభ పూర్వ సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్
Tue 28 Dec 02:15:03.681486 2021
పచ్చని అడవులతో ఉన్న పెసర్లపాడు సోమవారం రక్తం మోడింది. దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు భద్రాద్రి కొత్
Tue 28 Dec 02:16:51.40338 2021
సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్లో నిర్వహించతలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్
Tue 28 Dec 02:16:09.900043 2021
జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పోస్టింగ్ల కోసం నిర్వహించే ప్రత్యక్ష కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధ
Tue 28 Dec 02:15:46.496393 2021
పన్నేతర రంగమైన వస్త్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేయడమే కాకుండా.. ఇప్పుడు 5నుంచి 12శాతానికి పెంచడంపై చేనేతరంగ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరో
Tue 28 Dec 02:17:15.748778 2021
రాష్ట్రంలో స్థానికత ఆధారంగా ఉద్యోగులు, ఉధ్యాయులను కేటాయించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 317 జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ న
Tue 28 Dec 02:12:38.592707 2021
కరెంటు స్విచ్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొత్తంగా రూ.6,831 కోట్ల భారాలను ప్రజలపై వేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించాయి
Tue 28 Dec 02:17:34.581844 2021
నూతన సంవత్సరం నుంచి చేనేత వస్త్రాలు, ఆ పరిశ్రమకు అవసరమైన పత్తి, దారం తదితరాలపై 12 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను విధించేందుకు కేంద్రం నిర్ణయించటం అత్యంత శోచనీయమని సీపీ
Tue 28 Dec 01:36:39.704465 2021
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేయడంలో సహకరించాలని మంత్రులు టి హరీశ్రావు, పి సబితా ఇంద్రారెడ్డిని క్రమబద్ధీకరణ జీవో 16 అమలు
Tue 28 Dec 02:17:57.153464 2021
దేశంలో రైతాంగ పోరాటాల చరిత్ర చాలా గొప్పదని, ఆయా ఉద్యమాల కాలం పరిస్థితులను, దృక్పథాలను పుస్తక రూపంలో తీసుకురావటం అభినందనీయమని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్ వినరుకుమార్
Tue 28 Dec 02:21:49.499471 2021
దేశం కోసం.... ధర్మం కోసం కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. సంజరు దీక్ష సందర్భంగా చేసిన కామెంట్లకు మంత్రి ట్వ
Tue 28 Dec 01:33:19.276276 2021
ప్రస్తుతం జరిగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదలాయింపులో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఒక రకంగా, బీసీ ఉద్యోగులకు ఇంకొక రకంగా నిబంధనలు పెట్టి బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ
Tue 28 Dec 01:28:14.123319 2021
ఎన్నికల వేళ ఉద్యోగాలిస్తామంటున్న సీఎం కేసీఆర్ ఆ తర్వాత వాటి సంగతే మరిచిపోతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష
Tue 28 Dec 01:26:20.367855 2021
హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ స్టాప్ కాలేజీ డైమాండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బెగంపేట్లోని సంస్థ కార్యలయంలో జరిగిన దీనికి ఎస్బిఐ ఛైర్మన్ దినేష్ ఖార ముఖ్య అత
Tue 28 Dec 01:25:09.686339 2021
కరీంనగర్ పట్టణంలో రెండ్రోజులు జరిగిన సీపీఐ(ఎం) జిల్లా 9వ మహాసభలో జిల్లా నూతన కార్యదర్శిగా మిల్కూరి వాసుదేవరెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, ర
Tue 28 Dec 01:24:30.278561 2021
సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా రెండోసారి సంకె రవి ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా రెండో మహాసభలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా స
Tue 28 Dec 01:23:55.723754 2021
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టింగ్ ఉత్తర్వుల ప్రక్రియను మూడురోజులపాటు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సీనియార్టీ జాబితాల్లో తప్పులను సవరిం
Tue 28 Dec 01:22:09.402644 2021
రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అధ్యాపకుల కేటాయింపులున్నాయని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మెన్ పి మధుసూదన్రెడ్డి విమర్శించారు. మల్టీ జోనల్ క్యాడర్లో గుర్తించిన జూ
Tue 28 Dec 01:18:08.495242 2021
పవర్లూమ్ కార్మికులకు 10శాతం యార్న్ సబ్సిడీ, ఆసాములకు డాబీ(పింజర) సబ్సిడీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిరిసిల్లలో ధర్నా చేశారు. పవర్లూమ్ వర్కర్స్ యూన
Tue 28 Dec 01:17:17.548544 2021
డాక్టర్లపై అమానుషంగా దాడి చేసిన ఢిల్లీ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధా
Tue 28 Dec 01:16:52.890934 2021
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ రచించిన 'పచ్చాపచ్చని పల్లె' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ ఆవిష్కరించారు. అకాడ
Tue 28 Dec 01:16:18.521416 2021
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317 వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. వారిని సొంత జ
Tue 28 Dec 01:12:00.279697 2021
ఏజెన్సీ ప్రాంత హక్కులను కాలరాస్తున్న జీవో 317ను సవరించి గిరిజన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనా
Tue 28 Dec 01:11:27.534727 2021
నిటి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 20
Tue 28 Dec 01:09:26.917444 2021
రైల్వే పరిరక్షణకు రెండేండ్ల కార్యాచరణతో ఐక్య పోరాటానికి సిద్ధం అవుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఫ్ు (ఎస్సీఆర్ఈఎస్) జనరల్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింద
Tue 28 Dec 01:08:59.203535 2021
రాష్ట్రంలోని బడ్జెట్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఆన్ లైన్ ద్వారా అందించేందుకు గ్రావిటీ క్లౌడ్ సంస్థ ముందుకొచ్చింది. ట్ర
Tue 28 Dec 01:08:30.081551 2021
మూడేండ్ల బాలిక గ్రేస్ కు కామినేని ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి సరికొత్త జీవితాన్ని అందించారు. తెరలు, తెరలుగా నవ్వడం అనే అసాధారణ రుగ్మతతో బాధపడే ఈ వ్యాధిని వైద్య
Tue 28 Dec 01:07:33.780045 2021
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి
Tue 28 Dec 01:06:30.456119 2021
రాష్ట్రంలోని నాలుగు యూనివర్సీటీల వైస్చాన్స్లర్ల నియామకాల్ని తప్పుపడుతూ దాఖలైన రెండు పిల్స్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సర్వీస్ మ్యాటర్ వ్యవహారంపై పిల్ వేయడాన్న్లి
Tue 28 Dec 01:05:47.934347 2021
సాగునీటి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు చర్యలు తీసు
×
Registration