Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 23 Oct 00:37:47.94124 2021
మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపతి అని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బ
Sat 23 Oct 00:37:27.793961 2021
అధికారుల నిర్లక్ష్యం వల్లనే షాట్ సర్క్యూట్ జరిగిందనీ, రజకవృత్తిదారుడి ఇల్లు పూర్తిగా దగ్దమైందని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య శుక్రవార
Sat 23 Oct 00:37:02.781665 2021
సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)పై అంతర్గతంగా ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆర్టీ
Sat 23 Oct 00:36:39.88177 2021
మహిళల రక్షణలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ మిథాలి నగర్లో సఖీ
Sat 23 Oct 00:36:20.866127 2021
అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కొమురం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు చెప్పారు. 'మా గూడెం, మా తండాలో మా రాజ్యం' అనే ఆది
Sat 23 Oct 00:36:02.439751 2021
వంద కోట్ల జనాభాకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం గర్వకారణమన్న మోడీ...వంద రోజల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని హామీ ఇస్తివి ఎందుకు చేయలేదని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నా
Sat 23 Oct 00:35:47.343933 2021
దరఖాస్తుదారుడికి ఆర్టీఐ కింద సమాచారమిచ్చే ముందు పై అధికారి అనుమతి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేయడాన్ని టీపీసీసీ ప్రధాన క
Fri 22 Oct 03:54:46.590568 2021
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పడి... రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో అటు కార్యకర్తల్లోనూ, ఇటు నాయకుల్లోనూ జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్
Fri 22 Oct 03:53:41.166797 2021
నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్(ఎన్ఎంపీ) పేరుతో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, బొగ్గు పరిశ్రమతో సహా అన్నింటినీ స్వదేశీ, విదేశీ, గుత్తా పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మాల
Fri 22 Oct 03:53:59.045041 2021
శాంతి భద్రత ల పరిరక్షణకోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర పోలీసుల త్యాగాలను సమాజంలో ఎవరూ మరువలేరనీ , వారి త్యాగాలు ఎనలేనివని రాష్ట్ర హౌంశాఖమంత్రి మహమూద్ అలీ కొనియాడారు.
Fri 22 Oct 03:56:41.643355 2021
దేశ వ్యాప్తంగా దళితులపై దాడులకు పాల్పడుతున్న పెత్తందారీ వర్గాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్వెస్లీ, స్కైలాబ్బాబు ప్రభుత్వాలను
Fri 22 Oct 03:57:42.51429 2021
భూస్వామ్య, పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో ఉన్న ఈ ప్రభుత్వం పోవాలని, కష్టజీవుల రాజ్యాధికారం రావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. హైదరాబాద్
Fri 22 Oct 03:58:30.149132 2021
రాష్ట్రంలోని 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాలను ఉన్నత విద్యామ
Fri 22 Oct 03:58:52.411618 2021
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాజాగా భారత్ 100కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసింది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 30శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక
Fri 22 Oct 03:59:02.455849 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడిస్ క్లబ్ హైదరాబాద్ విభా గం మరోసారి తన సహృదాయాన్ని చాటుకుంది. ముసురంబాగ్లోని పీపుల్ విత్ హియరింగ్ ఇంపైయిర్డ్ నెట్వర్క్ (పిహెచ్ఐ
Fri 22 Oct 03:59:18.626723 2021
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు స్కీం అమలును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిలుపుదల చేయడాన్ని తప్పుపడుతూ సీనియర్ విలేకరి, సంఘ సేవకుడు మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిల్
Fri 22 Oct 02:56:30.322081 2021
శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ, అల్లెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాల
Fri 22 Oct 02:55:22.200288 2021
ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఆర్టీఐ దరఖాస్తుదారులకు సమాచారమివ్వాలనే రాష్ట్ర సర్కారు నిర్ణయం సమాచార హక్కు చట్టం సెక్షన్ 7(1)కి విరుద్ధంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవ
Fri 22 Oct 02:53:57.934916 2021
గెజిట్ నోటిఫికేషన్లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్న
Fri 22 Oct 02:45:25.502235 2021
- అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదీ పరిస్థితి
- ఐటీ దాడులంటే సర్వే
- నిరుద్యోగం అంటే ఆత్మనిర్భర్
- పీఎస్యూల అమ్మకం అంటే..మానిటైజేషన్
- విమర్శకులంటే జాతి వ్యతిరేకులు
- చెప్
Fri 22 Oct 02:43:42.517576 2021
రాష్ట్రంలో పోడు సమస్యను పరిష్కరించి హక్కుపత్రాలిచ్చేందుకు రోడ్ మ్యాప్ను వెంటనే ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద
Fri 22 Oct 02:42:56.620608 2021
కోవిడ్19 వ్యాక్సిన్ల పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని విడనఆడాలనీ, ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని రాష్ట్ర గవర్నర్, డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఇప్పటికే వ్యాక్స
Fri 22 Oct 02:41:30.502867 2021
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది.
ఈ మేరకు వర్సిటీ ఉపక
Fri 22 Oct 02:40:48.707741 2021
రాష్ట్రంలోని 114 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ జీ
Fri 22 Oct 02:40:18.995856 2021
రాష్ట్రంలో నిరుద్యోగ, పట్టభద్రుల ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోని సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను బహిష్కరిస్తామని తెలం
Fri 22 Oct 02:37:19.424845 2021
కాంగ్రెస్కు 'ఇంటికో ఓటు వేయండి' అనే నినాదంతో హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం
Fri 22 Oct 02:36:40.977603 2021
కళాశాల మారిన అక్షితను నకిరేకల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయించేలా చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరక
Fri 22 Oct 02:36:13.299426 2021
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 29,30 తేదీల్లో మేడ్చల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక
Fri 22 Oct 02:35:37.476691 2021
రాష్ట్రంలో పంటల మార్పిడి మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పప
Fri 22 Oct 02:30:06.326065 2021
సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారంటూ... సినీ నటి సమంత రెండు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేశారు. డాక్టర్ సిఎల్ వెం
Fri 22 Oct 02:29:32.876107 2021
గట్టుపల్ గ్రామ సర్పంచ్ కుమారి ఇడం రోజాను అవార్డుకు ఎంపిక చేశామనీ, అదే విధంగా గట్టుప్పల్ కరోనా వారియర్స్ నుంచి కర్నాటి రవితేజ అండ్ టీం ను సన్మానిస్తున్నమని నేస్తం సోష
Fri 22 Oct 02:29:06.100496 2021
సెర్ప్ ఉద్యోగులకు తక్షణం హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని టీఎస్ సెర్ప్ (ఐకేపీ) ఎంప్లాయీస్ యూనియన్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ తరపున పంచాయతీరాజ్, గ్రామీణ
Fri 22 Oct 02:28:35.558622 2021
రాష్ట్రంలో కొత్తగా 183 మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 183 మంది కోలుకున్నారు. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,363
Fri 22 Oct 02:27:48.830621 2021
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీద భక్తితో ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఖైరతాబాద్ శాసనసభ్యులు ద
Fri 22 Oct 02:26:32.950656 2021
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో తెరాస పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని రాష్ట్ర మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ ల
Thu 21 Oct 03:06:08.409044 2021
ఏ ప్రభుత్వానికైనా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం మొదటి విధిగా ఉండాలి. చేయూతనిస్తూ పథకాలు, కార్యక్రమాలు కొనసాగించాలి. సంక్షేమ రాజ్యానికి అది మరీ ముఖ్యం. శరీ
Thu 21 Oct 03:08:12.03598 2021
రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖరరావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్ లో
Thu 21 Oct 03:06:25.685015 2021
పొలాల్లో కష్టపడి పంట పండిస్తున్న అన్నదాతలకు పంట రుణం పెద్ద సవాల్గా మారుతున్నది. సాగులో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రైతుకు పెట్టుబడి సాయం అత్యం
Thu 21 Oct 02:25:31.277005 2021
ప్రశ్నించడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారే గాదు రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారూ సహించడం లేదు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నది. పారదర్శక పాల న అంటూనే సమాచార హక్కు చట్
Thu 21 Oct 03:10:25.958769 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీ య నూతన విద్యావిధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేయొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు వీప
Thu 21 Oct 02:20:06.162635 2021
టీర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జనకు సన్నాహాలు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు దిశానిర్దేశం చేశారు. గురువారంనాడాయన
Thu 21 Oct 03:11:54.620962 2021
ఏజెన్సీ ఏరియాల్లో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాలను మరింత విస్తరించాల్సిన అవసరముందనీ, ఆటోమెటిక్ రెయిన్గేజ్లను కూడా విస్తృతంగా స్థాపిస్తే వర్షపాత నమోదులో మెరుగైన ఫలితాలు వస
Thu 21 Oct 03:13:15.912534 2021
రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ పరీక్షల నిర్వహణకు సహకరించే
Thu 21 Oct 03:08:57.873368 2021
ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు విమర్శించారు. హై
Thu 21 Oct 03:13:50.927081 2021
అంకితభావంతో వత్తిని నిర్వహిస్తూ రోగులకు డాక్టర్లు సేవలు అందిస్తారు. అలాంటి డాక్టర్లను ఘనంగా సత్కరించాలని హై బిజ్ టీవీ సంకల్పించింది. వైద్య రంగంలో అపారమైన సేవలు అందిస్తున
Thu 21 Oct 03:15:15.699553 2021
ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా.. దేశ భవిష్యత్ను నాశనం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. బుధవారం సంగారెడ్
Thu 21 Oct 01:50:01.304044 2021
టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ రవాణాశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజుకు విజ్ఞప్తి చేశారు. బుధవారంనాడు సజ్జ
Thu 21 Oct 01:48:52.03814 2021
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయినా ఎందుకు లబ్దిదారులకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్
Thu 21 Oct 01:48:27.078589 2021
రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చింది. రెసిడెన్షియల్ హాస్టళ్లు, కాలేజీలు, స్కూళ్లను తెరవొద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను
Thu 21 Oct 01:47:07.033373 2021
అమరావతిలోని మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం, పార్టీ నాయకులు ఇండ్లపై దాడులు చేయడం, ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి ఖండించారు. ఆ
×
Registration