Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 21 Oct 01:44:29.099921 2021
ప్రజల ఆశయాలను బతికించేందుకు పాదయాత్ర చేపడుతున్నట్టు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. వికారాబాద్ రోడ్డులోని చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ సమీపంలో బుధవా
Thu 21 Oct 01:43:46.131501 2021
కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు....ప్రజలను కోరారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో
Thu 21 Oct 01:42:33.375765 2021
ములుగు జిల్లాలో భర్తీ చేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం పోస్టుల్లో ఆశాలకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ రాష్ట్ర అధ్యక
Thu 21 Oct 01:39:38.302085 2021
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో డెలివరీలు కేసులు నమోదు అయ్యాయని తాండూరు జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి శంకర్ తెలిపారు.
Thu 21 Oct 01:38:41.593135 2021
ది ఇండిస్టియల్ రిలేషన్స్ (తెలంగాణ స్టేట్) రూల్స్-2021 ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశాలను తెలుగు, ఉర్దూ భాషల్లో ముద్రించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్
Thu 21 Oct 01:38:11.905495 2021
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ)లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల
Thu 21 Oct 01:37:20.549327 2021
యూరోపియన్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. యూరప్, భారతదేశానికి చెందిన పలు కంపెనీల ప
Thu 21 Oct 01:36:19.058562 2021
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. గురువారం (అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి
Thu 21 Oct 01:35:51.108006 2021
రాష్ట్రంలోని 2021-22 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) ఫలితాలను ఉన్నత విద్యామ
Thu 21 Oct 01:35:18.124864 2021
యాదాద్రి దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వి రామరాజు జలవిహార్ తరఫున ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని ప్రకట
Thu 21 Oct 01:34:37.466753 2021
ఈనెల 23వ తేదీ అన్ని ప్రభుత్వరంగ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్ర
Thu 21 Oct 01:34:09.274106 2021
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆస్పత్రిలోని ఓల్డ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉదయం 7:20 గంటల సమయ
Thu 21 Oct 01:33:28.976782 2021
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30న ఆ నియోజకవర్గ పరిధిలోని కార్మికులకు, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ
Thu 21 Oct 01:33:02.837023 2021
రాష్ట్రంలో కొత్తగా 191 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,808 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Thu 21 Oct 01:32:09.791856 2021
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అభివృద్ధి కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గుజరాత్లోని సబర్మతి
Wed 20 Oct 02:45:03.425461 2021
'1,1,1,2,2,2,3,3,3. టాప్ పది ర్యాంకుల్లో పదికి పది, టాప్ హండ్రెడ్లో 90.'అంటూ జేఈఈ, నీట్, ఎంసెట్ ఫలితాల సమయంలో కార్పొరేట్ కాలేజీల ఊదరగొట్టే ప్రచారం వింటాం, చూస్తాం.
Wed 20 Oct 02:47:56.115711 2021
వచ్చే మార్చి28న యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయా న్ని పునఃప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన యాదాద్రిలో పర్యటించారు. అర్కిటె
Wed 20 Oct 02:45:28.151193 2021
నదీ జలాల విషయంలో కేంద్రం పెత్తనం వద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రాల హక్కులను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార
Wed 20 Oct 02:48:41.126419 2021
బీజేపీ అనేది ఒక రొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి రొచ్చులోకి దిగిన ఈటల.. తనకు అది అంటొద్దంటే ఎలా...? అని ప్రశ్
Wed 20 Oct 02:52:32.611823 2021
రానున్న ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ చెప్పారు. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎంతో
Wed 20 Oct 02:46:18.113385 2021
జలశుద్ధీ యంత్రాల కొనుగోలును ఆసరాగా చేసుకుని హెచ్ఎండీఏ కోట్ల రూపాయల ప్రజాధానాన్ని కాంట్రాక్టర్లకు అప్పన్నంగా ధార పోసింది. హెచ్ఎండీఏ పరిధిలోని నదులు, చెరువుల్లో పేరుకుపోయ
Wed 20 Oct 02:50:26.302339 2021
ఎస్సీ, ఎస్టీ కమిషన్ కాల పరిమితి ఫిబ్రవరిలో ముగిసినా నేటి వరకూ కొత్త కమిషన్ను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు న
Wed 20 Oct 02:54:08.86694 2021
ఏ నియోజకవర్గ భవిష్యత్ అయినా అక్కడి ఓటర్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లు తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఎంత సద్వినియోగపరుచుకుంటే.. తమ భవిత అంత బాగా ఉంటుంది. కరీంనగర్ జిల
Wed 20 Oct 02:54:47.619863 2021
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినందుకు సంతోషించాలో.. లేక ఆ యంత్రాలకు వినియోగించే చమురు ధరలు పెరుగుతున్నందుకు దు:ఖించాలో తెలియని అయోమయ స్థితిలో రైతులు చిక్కుకున్నారు. నిత్యం ప
Wed 20 Oct 02:55:13.198014 2021
రోడ్లు దేశం జీవనరేఖకు చిహ్నం. వేగంగా సాంఘీక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. రకరకాల రవాణా అవకాశాలు ఉండగా, 80శాతం సరుకులు, ప్రయాణికుల చేరవేత రోడ్ల ద్వారానే జరుగుతోంది. రోడ్ల
Wed 20 Oct 01:53:43.876268 2021
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 'తెలంగాణ ఆయిల్ పామ్ మిషన్' పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. రానున్న మూడేండ్లలో 20 లక్షల ఎకరా
Wed 20 Oct 01:51:53.86051 2021
మానుకోట పోలీసుల దాష్టీకానికి అద్దం పట్టేలా పోలీసులు సోమవారం అర్ధరాత్రి 10 మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేశారు. గిరిజన సామాజికవర్గానికి చెందిన మహిళలుగా మంత్రి సత్యవతి రాథో
Wed 20 Oct 01:50:20.515762 2021
టీఆర్ఎస్ ద్విశతాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించబోయే ప్లీనరీ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఆ కార్యక్రమ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబ
Wed 20 Oct 01:49:26.335607 2021
రాష్ట్రంలో సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్ఆర్తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల మంగళవారం నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రను చేపట్టనున్నారు. తన తండ్రి వైఎస్
Wed 20 Oct 01:46:48.967344 2021
దక్షిణ భారతదేశ ప్రీమియం బీ2బీ జ్యుయలరీ ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), నోవాటెల్లో ప్రారంభమైంది. హైదరాబాద్ జ్యుయలరీ పెర్ల్ అండ్ జ
Wed 20 Oct 01:38:58.089067 2021
రాష్ట్రంలో ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను బహిష్కరిస్తున్నామని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి స
Wed 20 Oct 02:56:11.661895 2021
పాలేరులో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం కోటి అమరయ్య నగర్లో మూడ్ లలితమ్మ, వజ్జ
Wed 20 Oct 01:37:01.309062 2021
కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్ పరిసరాలను అధికారులతో కలిసి స్వయంగా చీపురు పట్టుకుని శుభ్రం చేస్తున్న జిల్లా కలెక్టర్ జిలేశ్ వి పాటిల్.
Wed 20 Oct 01:35:57.18932 2021
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కార్తీక్ గౌడ్ అనే వికలాంగుడి చావుకు కారణమైన యాదగిరిగుట్ట పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలనీ, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇ
Wed 20 Oct 01:33:52.531774 2021
గొర్లకాపరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు మంచు మోహన్బాబుపై కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్య
Wed 20 Oct 01:33:15.560362 2021
యాదాద్రి పుణ్యక్షేత్రం పున్ణప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. తొలుత ఆయన ఏరియల్ వ
Wed 20 Oct 01:32:50.542368 2021
నిరుద్యోగ భృతి ఇస్తామనే గత ఎన్నికల హామీ ఏమైందంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావును నిరుద్యోగ యువతి నిరోషా ప్రశ్నించడంతో ఆమెపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని టీపీసీసీ
Wed 20 Oct 01:32:25.132851 2021
టీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయాన్ని గడించింది. దసరా సందర్భంగా ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు రూ.111.91 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల 18వ తేదీ ఒక్కరోజే రికార్డు స్థాయి
Wed 20 Oct 01:29:41.275741 2021
తార్నాక ఆర్టీసీ వైద్యశాలను కార్పొరేట్ ఆస్పత్రికి అప్పగించారన్న వార్తలపై ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనివ్వాలనీ, తద్వారా 69 వేల ఆర్టీసీ కుటుంబాలకు వైద్యంపై భరోసా కల్పించాలని
Wed 20 Oct 01:29:03.816406 2021
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి- (టీఐపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సమి
Wed 20 Oct 01:21:32.717458 2021
రాష్ట్రంలో కొత్తగా 202 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 46,808 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Wed 20 Oct 01:20:02.612738 2021
కోవిడ్ నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ను ఏమేరకు అమలు చేస్తున్నారనే అంశంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనాపై దాఖలైన ప్రజా
Wed 20 Oct 01:19:36.868783 2021
రాష్ట్ర హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏడుగురు కొత్త న్యాయమూర్తులు పి. శ్రీ సుధ, సి. సుమలత, జి. రాధా రాణి, ఏం. లక్ష్మణ్, ఎస్. తుకారంజీ, ఎ. వెంకటేశ్వర్
Wed 20 Oct 01:19:14.16144 2021
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నాగార్జునను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న అనుపమ చక్రవర్తిని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్
Wed 20 Oct 01:18:42.011373 2021
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంతకాలం లాక్డౌన్ అమల్లో ఉన్న హైకోర్టులో దాదాపు ఏడాదిన్నర తర్వాత భౌతికంగా విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ విధులు నిర్వహ
Wed 20 Oct 01:18:11.404497 2021
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, నేను కుమ్మక్కయినట్టు మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారనీ, ఇదే అంశంపై చర్చించేందుకు నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర
Wed 20 Oct 01:17:06.288501 2021
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, నాయకుల ఇండ్లపై వైఎస్ఆర్సీపీ గూండాలు దాడి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు ఖంచించారు. వైఎస్ జగన్మోహన్
Wed 20 Oct 01:15:49.542974 2021
సుపరిపాలనలో సమర్థ సమాచారానికి కీలక పాత్ర ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రభుత్వ విధానాలు, వినూత్న చర్యల గురించి సకాలంలో, స్థానిక భాషల్లో చేరవేయడం ద్వారా ప
Tue 19 Oct 02:39:53.507579 2021
లఖింపూర్ ఘటనకు బాధ్యులైన కేంద్ర హౌంశాఖ సహాయం మంత్రి అజరు మిశ్రాకు బీజేపీ కొమ్ముకాస్తున్నదనీ, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీఐటీయూ అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత డిమాండ
Tue 19 Oct 02:39:19.511651 2021
లఖీంపూర్ ఖేరి హింసాకాండకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐకేఎస్సీసీ నేతలు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్పై దేశ వ్యాప్తంగా రైల్రో
×
Registration