Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 19 Oct 02:40:08.190431 2021
తెలంగాణ సాధించగానే కథ అయిపోలేదనీ, తమ ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'స్వరాష్ట్రంతోనే బంగారు వాసం తేలే... కానీ ప్రజల్లో ధైర్యా
Tue 19 Oct 02:43:10.957134 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరిన రైతులను చంపిన బీజేపీ పార్టీ వైపు ఉంటారా.. లేక రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టీఆర్ఎస్ వైపు ఉ
Tue 19 Oct 02:44:01.389388 2021
రంగారెడ్డి జిల్లాలోని 612 గ్రామాల్లో 10లక్షలా 67వేల181 సర్వే నంబర్లను పరిశీలించగా 9లక్షలా 74వేల335 సర్వే నంబర్లు క్లియర్గా ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సుమార
Tue 19 Oct 02:42:04.630255 2021
తమ మాట వినట్లేదని, కమిటీ నుంచి బహిష్కరించినా దళితులు పట్టించుకోకపోవడంతో వీడీసీ దుశ్చర్యకు పాల్ప డింది. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో దళితుల పంటలు కోయొద్దని కోత
Tue 19 Oct 02:41:29.959864 2021
రైతాంగ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, కేంద్రం కుట్రలు పన్నుతున్
Tue 19 Oct 02:40:28.215441 2021
కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. దాదాపు కనుమరుగైనట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఆస్పత్రుల్లో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న రోగుల్లో ఎక్కువ మంది ఆక్సిజన్ బెడ్లపైనే
Tue 19 Oct 02:08:02.452299 2021
గతేడాది మాదిరిగానే ప్రస్తుత వర్షాకాలం కూడా ధాన్యం కొంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్ప
Tue 19 Oct 02:07:31.367702 2021
హూజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాతపూర్వక ఉత్త
Tue 19 Oct 02:45:20.598299 2021
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు నిల్వల కొరత లేదని సింగరేణి సీఎమ్డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో తగినన్ని నిల్వలు ఉండేలా ప్రతీర
Tue 19 Oct 02:45:42.167809 2021
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే రైతుకు ప్రతి సీజన్లోనూ తిప్పలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల ఏదో ఒక రూపంలో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఖర
Tue 19 Oct 02:46:04.627763 2021
ఇటీవల మృతి చెందిన చెందిన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామానికి చెందిన మువ్వా రంగయ్య దశదిన కర్మ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర
Tue 19 Oct 02:00:52.41229 2021
సీఐటీయూ అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు వచ్చేనెల 16,17,18 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన లోగోను ఆ సంఘం అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలత సోమవారం
Tue 19 Oct 01:54:41.760282 2021
'నా గురువు చుక్కా రామయ్య. నాకు ఫిజిక్స్ బోధించారు. నా జీవితాన్ని పరివర్తన చేసిన ఉపాధ్యాయులు చుక్కా రామయ్య, శేషాచార్యులు'అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ల
Tue 19 Oct 01:53:53.794709 2021
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆరే ఉండా లంటూ ఆయనకు మద్దతుగా సోమవారం కేసీఆర్ తరపున రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్
Tue 19 Oct 01:53:02.273068 2021
పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావే
Tue 19 Oct 01:52:35.421497 2021
వరంగల్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) కి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తిం
Tue 19 Oct 01:49:22.839774 2021
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. వాటి నుంచి బయటపడేందుకు అనేక
Tue 19 Oct 01:48:09.429648 2021
రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీ
Tue 19 Oct 01:45:10.683776 2021
'104 సేవలు నిర్వీర్యం' శీర్షికన నవతెలంగాణ పత్రికలో ఈ నెల 17న ప్రచురించిన వార్తా కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. 104 ద్వారా ప్రజలకందిన సేవలు, అవి నిర్వీర్యమవుతున
Tue 19 Oct 01:44:06.32475 2021
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బీసీ కుల గణనగురించి ఎందుకు చర్చించలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకట
Tue 19 Oct 01:43:26.50975 2021
దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధిక
Tue 19 Oct 01:43:01.467153 2021
ఈ నెల 25నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని
Tue 19 Oct 01:40:58.021259 2021
రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు అనుసరించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ
Tue 19 Oct 01:40:34.213016 2021
పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డు, అదుపులేకుండా పెరుగుతున్న ధరల నియం
Tue 19 Oct 01:40:01.74629 2021
జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రథమ ర్యాంకు తమదంటే, తమదే అని ప్రచారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై క్రిమినల్, చీటింగ్ కేసు పెట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)
Tue 19 Oct 01:39:08.302211 2021
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీ
Tue 19 Oct 01:33:15.233624 2021
రాష్ట్రంలో కొత్తగా 208 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 45,418 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-1
Tue 19 Oct 01:31:58.304422 2021
రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల దందాకు పాల్పడుతున్నాయని తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినే
Tue 19 Oct 01:31:27.777337 2021
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు ఫోటోగ్రఫి, వ్యాసరచనన పోటీలను నిర్వహిస్తున్నట్టు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్
Tue 19 Oct 01:30:52.927597 2021
టెలికమ్యూనికేషన్స్ శాఖతో కలిసి తెలంగాణ లైసెన్స్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఏ) ''ఇఎంఎఫ్ రేడియేషన్పై అవగాహన వెబినార్'' నిర్వహించింది. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్న
Tue 19 Oct 01:30:21.980108 2021
బుధవారం నుంచి వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్
Tue 19 Oct 01:29:41.395656 2021
ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢకొీనకుండా నివారించే 'కవచ్' రక్షణ వ్యవస్థ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైల్వే బోర్డ్ డైరెక్టర్ జనరల్ (భద్రత) రవీందర్ గుప్తా,
Tue 19 Oct 01:29:15.59763 2021
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందర్బంగా ప్రతి ఏటా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. కోటి రూపాయలు మంజూరు చేసింది. అటవీ. దేవదాయ
Tue 19 Oct 01:28:47.956568 2021
మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్
Tue 19 Oct 01:28:21.176036 2021
రైతు కన్నీరు పెట్టడం దేశానికి అంతగా మంచిది కాదని సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని గబ్బెట గోపాల్రెడ్డి భవన్లో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ
Tue 19 Oct 01:27:40.940954 2021
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో కలిశారు. పదోన్
Tue 19 Oct 01:27:09.995601 2021
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించి 20 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో వరంగల్ మామునూరులో నవంబర్ 15న నిర్వహించనున్న 'విజయగర్జన' బహిరంగసభను నిర్వహించడానికి సాంకేతిక ఇబ్బందులు తల
Tue 19 Oct 01:26:23.314882 2021
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్త్తీగా.. టీఆర్ఎస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర
Tue 19 Oct 01:25:40.140542 2021
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11.30కు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్తారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు ముగిసిన నేపథ్యంలో పున్ణప్రా
Tue 19 Oct 01:25:12.017118 2021
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు
Tue 19 Oct 01:24:36.095434 2021
నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం సోయా కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ కందూర్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
Tue 19 Oct 01:23:35.86334 2021
మావోయిస్టు నేత మాడ్వి హిడ్మా అనారోగ్యంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో వున్నాడన్న సమాచారం మేరకు ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల పోలీసులు పెద్ద ఎత్తు
Mon 18 Oct 03:02:24.526435 2021
గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలకు పోయేది లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్సే గెలవబోత
Mon 18 Oct 03:05:55.143342 2021
జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాడలేదు. ఫలితంగా రైతులు తక్కువ ధరకు వ్యాపారస్తులకు, దళారులకు విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూలీల
Mon 18 Oct 03:00:18.062082 2021
కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, హింసతో అణచివేసేందుకు బీజేపీ కుట్రలను పన్నుతున్నదని అఖిల భారత కిసాన్ స
Mon 18 Oct 03:04:10.654595 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతోపాటు కుల గణన చేపట్టాలనీ, వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులు తెలుస్తాయనీ, అప్పుడే వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ
Mon 18 Oct 03:08:33.513944 2021
పత్తి, వరి తదితర పంటలు ఏటా రైతాంగాన్ని నష్టాల్లో ముంచుతుండటంతో ఈ ఏడాది మెజారిటీ రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. ఎకరం వేసే రైతు రెండు, మూడు ఎకరాలు వేశారు. కొందరైతే 'మ
Mon 18 Oct 03:10:13.163438 2021
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యామ్లో అద్భుతం ఆవిష్కృతమైంది. శనివారం సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా భ
Mon 18 Oct 03:05:00.843951 2021
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామనీ, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. భిన్నత్వంలో ఏక
Mon 18 Oct 03:10:54.854992 2021
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ బంధు పథకం వెంటనే ప్రకటించి పేద మైనారిటీలను ఆదుకోవాలని అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ జిల్లా విస్తృత
×
Registration