Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 12 Oct 02:09:00.118169 2021
ఏ వ్యాధినైనా ప్రారంభదశలో గుర్తిస్తే సాధారణ చికిత్సతో దాన్నుంచి బయపడవచ్చు. ఆలస్యం చేస్తే ఎక్కువ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులతో జీవితాన్ని చలనరహితంగా మా
Tue 12 Oct 02:07:39.819315 2021
తెలంగాణా ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు రావడంపట్ల అకాడమీ సీఈఓ కాప్టెన్ ఎస్ఎన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
Tue 12 Oct 02:06:56.945574 2021
గొర్ల ఇద్రారెడ్డి మరణం రైతాంగ ఉద్యమానికి తీరని లోటని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి జంగారెడ్డి, టి సాగర్ నివాళులర్పించారు. హైదరాబాద్లోని రైతు స
Tue 12 Oct 02:06:03.518742 2021
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్కు చెందిన కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు గత నాలుగు రోజులుగా దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో హెటిరో డ్రగ్స్ సంస్థ యా
Tue 12 Oct 02:04:54.061263 2021
అఖిల భారత స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖ
Tue 12 Oct 02:03:40.699884 2021
ఇంటిని కబ్జా చేసిన వారితో పోలీసులు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని మనస్తాపం చెందిన అత్తాకోడళ్లు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. వ
Tue 12 Oct 02:02:26.54777 2021
మహిళా వికలాంగుల్లో చైతన్యం నింపేందుకు ఈ నెల 6 నుంచి 14 వరకు బతుకమ్మ ఆట- పాట ఉత్సవాలను నిర్వహిస్తున్మామని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ సాయమ్మ అన్నారు. ఇందులో భాగంగా సోమవారం హై
Tue 12 Oct 02:01:32.078034 2021
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. 23 నామినేషన్లను తిరస్కరించారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఈ నెల 1 నుంచి 8 వరకు నామిన
Tue 12 Oct 02:00:41.539785 2021
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వేధింపులు తాళలేక మహిళా సర్పంచ్ సంధ్య పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం కలెక్టరేట్ పరిపాలనా అధికారి మ
Tue 12 Oct 01:59:40.657978 2021
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కాన్వారులోని ఓ వాహనం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కనీసం బాధితుని పరిస్థితిని తెలు
Tue 12 Oct 01:57:27.456856 2021
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర
Tue 12 Oct 01:40:14.588793 2021
రాష్ట్రంలో సంచార జీవితం గడుపుతున్న వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ ఎమ్డీ అలోక్ కుమార్ తెలిపారు. సంచార జాతుల
Tue 12 Oct 01:39:31.849311 2021
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ జీతాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్
Tue 12 Oct 01:38:36.491665 2021
బొగ్గు నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదముందని తెలుగుదేశం తెలంగాణ శాఖ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలిపారు. విపత్కర పరిస్
Tue 12 Oct 01:36:06.585115 2021
జనాభా లెక్కల సేకరణ సందర్భంగా బీసీ కులగణన కూడా చేయాల్సిందేనని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఓబీసీలను ఓటర్లుగా చూడొద్దనీ, వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులు అమలయ్
Tue 12 Oct 01:27:41.119125 2021
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్న ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా
Tue 12 Oct 01:26:59.298837 2021
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే పర్యవేక్షణను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీఎస్టీటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార
Tue 12 Oct 01:25:11.071842 2021
సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరం మేరకు బొగ్గు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్
Tue 12 Oct 01:24:38.391725 2021
హౌటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (హెచ్ఆర్ఏటీఎస్), తమ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని 2021-2023 సంవత్సరాలకుగానూ ఎన్నుకుంది. ఈ మేరకు సోమవారం ఒక
Tue 12 Oct 01:24:12.66272 2021
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ
Tue 12 Oct 01:23:41.610166 2021
కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా రెండు విడతలుగా నిర్వహించే సి-టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టి-సాట్ నెట్ వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్న
Tue 12 Oct 01:23:10.85151 2021
భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ)కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస
Tue 12 Oct 01:22:40.4933 2021
రాష్ట్రంలో కొత్తగా 183 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు .ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 40,354 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-1
Tue 12 Oct 01:17:45.680902 2021
మట్టి గోడ కూలి తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులను ఆదుకుని, అండగా ఉంటామని జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మెన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్
Mon 11 Oct 03:35:34.128258 2021
బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా (1906) ఉవ్వెత్తున లేచిన ఆనాటి రైతాంగ ఉద్యమానికి లార్డ్మింటో సహకరించారనీ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈనాటి రైతాంగ ఉ
Mon 11 Oct 03:36:55.882826 2021
పండుగల సీజన్లో ప్రజల ప్రయాణ అదనపు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం నుంచి ఆర్టీసీలో దసరా సెలవు
Mon 11 Oct 03:38:14.128406 2021
ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశాన్ని కల్పిం చింది. ఈ నెల 11 నుంచి 30వ తేదీ వరకు వాటిని స్వీకరించనున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు సర్
Mon 11 Oct 03:38:43.790276 2021
పోడు రైతుల విషయంలో ప్రభుత్వం మరో కుటిల యత్నానికి పాల్పడుతోంది. రికార్డ్స్ ఆఫ్ ఫారెస్టు రైట్స్ (ఆర్ఓఎఫ్ఆర్) ప్రకారం కాకుండా ఎమ్మెల్యేల ద్వారా పోడుదారుల నుంచి దరఖాస్త
Mon 11 Oct 03:38:00.479848 2021
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కరోనాను అరికట్టడంలో, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించ
Mon 11 Oct 03:38:57.223027 2021
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 1975లో నిర్మితమైన ఏపీ రేయాన్స్(బిల్ట్) ఫ్యాక్టరీ ఇక చరిత్రకే పరిమితం కానుంది. 1980లో ఉత్పత్తిని ప్రారంభించిన ఈ పరిశ్రమ
Mon 11 Oct 02:56:41.826324 2021
పోడు సాగుదార్లందరికీ వెంటనే హక్కుపత్రాలి వ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడె మోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి స
Mon 11 Oct 02:53:46.350695 2021
పాత గోడ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని పొట్టబెట్టుకుంది. వర్షానికి గుడిసె గోడ తడిసి నిద్రిస్తున్న కుటుంబంపై కుప్పకూలింది. దాంతో నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్టే ఐదు
Mon 11 Oct 03:39:22.388752 2021
రాష్ట్రంలో మూఢ నమ్మకాలను నిర్మూలించే చట్టం తేవాల్సిన అవసరముందని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి జి.రాధారాణి అభిప్రాయపడ్డారు. నరేందర దభోల్కర్ హత్యానంతరం మహారా
Mon 11 Oct 03:40:08.272294 2021
మానసిక ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతనీ, వారి కోసం సర్కారు ఆస్పత్రులో అడియలజిస్ట్లను నియమించాలని వక్తలు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అడియలజిస్ట్ దినోత్సవం సందర్భంగా ఆది
Mon 11 Oct 02:45:57.410619 2021
రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందగా.. ఆ వార్త విని గుండెపోటుతో తండ్రి కుప్పకూలాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. తడకమళ్
Mon 11 Oct 03:41:15.491637 2021
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్రశర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో నూతన సీజే ఎస్సీ శర్మతో ప్
Mon 11 Oct 03:41:39.863014 2021
తెలంగాణ ఫొటో జర్నలిస్టు గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ ఫొటో కాంటెస్ట్ పోస్టర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షు రాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం
Mon 11 Oct 03:41:59.616057 2021
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆదూరి గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్గా మెగా హీర్ వరుణ్ తేజ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే హైటెక్ సిటీ నోవాటెల్లో నిర్వహించిన కార్యక్రమంలో
Mon 11 Oct 02:34:00.788678 2021
పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావ
Mon 11 Oct 02:31:52.962553 2021
రాష్ట్రంలోని సర్కారు బడుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ఎస్టీ యూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. రెండురోజులపాటు జరిగిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల
Mon 11 Oct 02:21:32.748097 2021
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అందుబాటులో లేకపోవడంతో మూడు నెలలుగా అనేక ఫైళ్లు పెండిం గ్లో ఉన్నాయని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడ రేషన్ (టీపీటీఎఫ్) తెలిపింది. ఈ మేరకు
Mon 11 Oct 02:17:14.958473 2021
ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వచ్చే 36 గంటల్లో(సోమవారం అర్ధరాత్రికల్లా) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద
Mon 11 Oct 02:16:41.581252 2021
తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వహణ కోసం స్థలాలను పరిశీలించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో ఆస్పత్
Sun 10 Oct 04:03:55.597716 2021
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహార
Sun 10 Oct 04:04:45.393998 2021
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బ్యాడ్ బ్యాంక్ కార్పొరేట్లకు వరంగా మారనుంది. భారత్లో తొలి బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా
Sun 10 Oct 04:02:00.968584 2021
మళ్లీ గుండె చెరువైంది. గత రెండురోజులుగా మధ్యాహ్నం వరకు ఎండ దంచుతున్నది. సాయంత్రం కాగానే అమాంతంగా భారీ వర్షం పడుతున్నది. శుక్రవారం కురిసిన వర్షానికి మునిగిన ఇండ్లలో నీళ్లు
Sun 10 Oct 04:08:44.223186 2021
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మృతితిచెందారు. రెండు ఎద్దులు, 16 మేకలు, 2 గొర్రెలు సైతం మృత్యువ
Sun 10 Oct 04:03:38.335557 2021
దళితబంధు పథకాన్ని రాష్ట్రామంతా అమలు చేయాలనీ, అర్హులైనవారందరికీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు మంజూరు చేయాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమ
Sun 10 Oct 04:03:21.301034 2021
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం పిలుపునిచ్చింది. బీజేపీ దేశానికే ప్రమాదకరమనీ, ప్రజలకు, రైతులకు
Sun 10 Oct 04:07:58.770658 2021
విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై 12న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ను శనివారం గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ
×
Registration