Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 10 Oct 03:21:21.024842 2021
దసరా పండుగలోపే అంగన్వాడీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, పెంచిన జీతాల బకాయిలను చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్(టీచర్స్), హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబ
Sun 10 Oct 04:06:15.308616 2021
హైదరాబాద్లో కొన్ని దశాబ్దాలుగా పండ్ల మార్కెట్కు కేరాఫ్ అడ్రస్గా మారిన కొత్తపేట పండ్ల మార్కెట్ (గడ్డి అన్నారం) ఉనికి కోల్పోనుంది. సుమారు 22 ఎకరాల సువిశాలమైన స్థలంలో ర
Sun 10 Oct 04:09:14.500514 2021
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావుకు శనివారం హైకోర్టు వీడ్కోలు తెలిపింది. ఆయన పంజాబ్- హర్యానా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో హైకోర్టు న
Sun 10 Oct 04:10:24.041212 2021
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక ఉద్యమకారిణి గుల్ఫీషా ఫాతిమాను 18 నెలల నుంచి కటకటాల వెనుక ఉంచడాన్ని స్త్రీవాద, విద్యార్థి, ప్రజాస్వామిక సంఘాలు విమర్శించాయి. ఆమెను తక్ష
Sun 10 Oct 04:11:01.96481 2021
వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. గతంలో ఈ చట్టాలను వ్యతిరేకించిన టీఆ
Sun 10 Oct 02:39:46.51894 2021
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ - పంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును హైదరాబాద్లోని మ
Sun 10 Oct 02:39:04.722316 2021
నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టడంతో పంటలు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోయామని మన గ్రోమోర్ ఎదుట రైతులు శనివారం ఆందోళన చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి
Sun 10 Oct 02:38:19.983748 2021
సిద్దిపేట జిల్లా చేర్యాల పీఏసీఎస్, ఐకేపీల్లో యాసంగి వడ్ల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని అఖిలపక్షం, ప్రజాసంఘాలు పట్టణ బంద్ చేపట్టాయి. బాద్యులైన వారిపై చర్యల
Sun 10 Oct 02:36:27.793722 2021
అడవుల పరిరక్షణ కోసం గ్రీన్ ఫండ్ను ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని సినీనటుడు జగపతిబాబు కొనియాడారు. పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా
Sun 10 Oct 02:35:44.708226 2021
రాష్ట్రంలో కొత్తగా 190 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు.శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 42,166 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-
Sun 10 Oct 02:20:54.48611 2021
ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను కారుతో ఢకొీట్టించి నలుగురి చావుకు కారణమైన కేంద్ర మంతి కుమారుణ్ని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీ
Sun 10 Oct 02:20:09.264308 2021
నాణ్యమైన నిత్యావసర సరుకులు మొదలుకుని గృహౌపకరణాల వరకు అన్ని రకాల వస్తువుల ప్రజలకు అందిస్తున్నది ఉషోదయా సూపర్ మార్కెట్. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలో అందిస్తూ..ప్రజల నమ
Sun 10 Oct 02:08:41.992526 2021
మద్యానికి బానిసైన ఓ కసాయి కొడుకు.. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని రోకలి బండతో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన భద్రాద్
Sun 10 Oct 02:08:14.257868 2021
రాబోయే 48 గంటల్లో అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, రాష్ట్రం మీదుగా నెలకొన్న ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు వానలు పడే
Sun 10 Oct 02:07:41.710976 2021
అసెంబ్లీ సాక్షిగా దళితులకు మూడెకరాలిస్తామని సీఎం కేసీఆర్ నాలుగుసార్లు ప్రకటించారనీ, ఇప్పుడు మూడెకరాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదంటూ అదే సభలో వ్యాఖ్యానించడం సభా హక్కుల ఉల్
Sun 10 Oct 02:07:00.576567 2021
తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి రోజైన డిసెంబర్ 3న హైదరాబాదులో వేలాది మందిలో విద్యార్థి, నిరుద్యోగ యువతతో ''తెలంగాణ యూత్ డిమాండ్స్ డే''నునిర్వహిస్తామని టీజేఏస్ అధ
Sat 09 Oct 05:29:32.290826 2021
రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాల చట్టం-1948 ప్రకారం ప్రతి ఐదేండ్లకు ఒకసారి వేతనాలు సవరించాల్సి ఉందనీ, కనీస వేతనాల
Sat 09 Oct 05:12:52.103229 2021
''కేంద్రం తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణది రెట్టింపు. ఇక తెలంగాణకు ఏం ఇస్తారు? రాష్ట్ర హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుంది. తెలంగాణే కేంద్రానికి ఇస్తున్నది.
Sat 09 Oct 05:23:22.274786 2021
'దండం పెడ్తా..ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేసి తప్పుచేశారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే వాళ్ల తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. దయచేసి ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోండ
Sat 09 Oct 05:27:23.998796 2021
ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ, ఏదన్నా కానీ.. అదంతా ఒట్టి బోగస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. కౌలురైతులను పట్టించుకోబోమని మరోమారు స్పష్టం చే
Sat 09 Oct 04:59:53.289399 2021
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ స్థాయిలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం తీర్మానించింది. భారతీయ
Sat 09 Oct 05:28:30.421907 2021
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల గడువు శుక్రవారం చివరి రోజుకావడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు సహా స్వతంత్రులు పెద్దఎత్తునే వచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చివరి రోజ
Sat 09 Oct 05:29:13.957354 2021
ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నదనీ, దాన్నుంచి నుంచిబయట పడతామన్న ఆశలు అడుగంటుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ అన్నారు. హైదరాబాద్లోని
Sat 09 Oct 05:24:24.459574 2021
అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. వారం రోజుల వర్షాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ అసంపూర్తిగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేనట్టు రెండు వారాల్లో రెండుసార్లు పది రోజుల పాటు ముఖ
Sat 09 Oct 04:50:35.882203 2021
రాష్ట్రంలోని వేలాది మంది శ్రామిక మహిళలకు కనీస వేతనాల జీవోలను విడుదల చేయని ముఖ్యమంత్రి కేసీఆర్కు... బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపే అర్హత ఉందా..? అని సీఐటీయూ రాష్ట్ర ప్ర
Sat 09 Oct 05:30:18.762569 2021
హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని 'పట్నం' ప్రతినిధి బృందం టీఎస్ఆర్టీసీ చైర్మెన్ వీసీ సజ్జనార్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర
Sat 09 Oct 05:31:33.827943 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేష
Sat 09 Oct 05:32:10.951975 2021
ప్రజల బాధలు, కష్టాలను కథలుగా అల్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనీ, ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని మాజీ ఎమ్
Sat 09 Oct 05:32:34.887992 2021
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం తగదని పలు సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ అయిన విద్యార్థులకు ఆ క్లాసు
Sat 09 Oct 04:29:40.316703 2021
ఆహార కొరత, పౌష్టికాహార లోపం వల్ల జరిగే మరణాలను అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ బియ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్
Sat 09 Oct 04:28:30.34615 2021
ఎస్వీ నర్సయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. ప్రముఖ సివిల్ ఇంజనీర్, అభ్యు దయవ
Sat 09 Oct 04:27:33.939809 2021
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి రైతు ఉద్యమ అమరవీరులను స్మరిస్తూ ఈ ఆదివారం అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని తెలంగాణ రై
Sat 09 Oct 04:26:22.617784 2021
బతుకమ్మ ఉత్సవం కాదు.. అదొక ఉద్యమం అని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కార్యదర్శి హిమబిందు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం హైదరా
Sat 09 Oct 04:25:19.100856 2021
పల్లెలు, పట్టణాల్లో సమగ్రాభివృద్ధి జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. ఇటీవల తాను ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ
Sat 09 Oct 04:21:05.666393 2021
శ్రీవత్స నృసింహ పాలపర్తి మోరంపూడి ఫౌండేషన్ యాజమాన్యం మానవత్వం చాటుకుంది. వికలాంగులకు నేనున్నానంటూ ముందు వరసలో సేవలందించే ఆ సంస్థ వీఎస్టీ ఆర్టీసీ కళ్యాణమండపం ఫుట్పాత్ప
Sat 09 Oct 04:07:13.659847 2021
భారత మాజీ ప్రధాని నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, మండలి ప్రొటెం చైర్మన
Sat 09 Oct 04:06:39.335033 2021
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర నిటిఆయోగ్
Sat 09 Oct 04:05:44.805986 2021
హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే చాలా చోట్ల పది సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. మహేశ్వరం పరిధిలోని అమీర్పేటలో అత్యధికం
Sat 09 Oct 04:04:54.39759 2021
రాష్ట్రంలో టీఎస్ఈఆర్సీ నోటిఫై చేసిన విధంగా నెట్ మీటరింగ్ రెగ్యులేషన్ల ప్రకారం సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ
Sat 09 Oct 04:04:25.65102 2021
పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులు ,పేదలకు హక్కు పత్రాలనిచ్చే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నామంటూ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని త
Sat 09 Oct 04:03:47.914397 2021
రాష్ట్రంలో వెదురు చేతి వృత్తిదారులైన మేదరుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు శాసనమండలిలో శుక్రవారం ఆయన ఒక పిటిషన్ను సమర
Sat 09 Oct 04:02:52.190271 2021
అసెంబ్లీలో 101 మంది సభ్యులు ఉన్న అధికారపార్టీ సభ్యులకంటే ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామని శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, చీఫ్విప్ వినరుభాస్కర్, వ
Sat 09 Oct 04:02:14.049741 2021
బీసీ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ..అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య శుక్రవారం సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తె
Sat 09 Oct 04:01:49.804112 2021
జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కులగణన చేపట్టాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021 జనాభా గణనలో బీసీల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో సీఎం క
Sat 09 Oct 04:01:05.119926 2021
మున్సిపల్ , పంచాయతీరాజ్ చట్టాలను తీసుకరావడం, స్థానిక సంస్థలకు తగినన్నీ నిధులు కేటాయించడంతో పట్టణాలు, గ్రామాల్లో మార్పు మొదలైందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప
Sat 09 Oct 04:00:20.140264 2021
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు బాగా పెరిగిన నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు చేస్తే సమస్య తీరదని, ఇందుకోసం తక్షణం తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ఎమ్మెట్సీ నర్సిర
Sat 09 Oct 03:59:38.625808 2021
'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ నేడు (శనివారం) సికింద్రాబాద్లోని యాప్రల్కు రానున్నారు. అక్కడ హైటెన్షన్ రోడ్డులో గల నక్షత్
Sat 09 Oct 03:58:58.123627 2021
రాష్ట్రంలో అవసరమైన వారందరికీ నివాసాలను ఎప్పటిలోగా కల్పిస్తారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఇండ్ల న
Sat 09 Oct 03:57:36.326016 2021
రాష్ట్రంలో కొత్తగా 201 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 47,465 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-
Sat 09 Oct 03:57:06.093532 2021
నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా ఉందనీ, అంతర్జాతీయ మార్కెట్లో మన పత్తికి మంచి డిమాండ్ వస్తున్నదని మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు వ
×
Registration