Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 09 Oct 03:56:28.957509 2021
వైరా నియోజకవర్గంలోని సింగరేణి మండలం చీమలవారి గూడెం నుంచి పేరేపల్లి మధ్య రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వే, రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్,
Sat 09 Oct 03:53:51.953286 2021
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నది. మానసిక రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్
Fri 08 Oct 05:15:32.232685 2021
రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రాలను చిన్నచూపుచూస్తున్నదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. అధిక తలసరి ఆదాయం అ
Fri 08 Oct 05:22:23.351846 2021
ప్రభుత్వ రంగ ఆస్తులను పరిరక్షించాలనీ, వాటిని అమ్మితే సహించేది లేదని కార్మిక సంఘ నాయకులు అన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు అమ్మివే
Fri 08 Oct 05:17:46.629528 2021
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని మస్తు అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా చెప్పారు. నిధుల కేటాయింపును ఉమ్మడి రాష్ట్ర కాంగ్
Fri 08 Oct 05:21:33.451529 2021
పోడు భూములపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన ప్రకటన కేవలం కపట నాటకంగానే భావిస్తున్నాం.. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పర
Fri 08 Oct 05:23:28.722284 2021
రాష్ట్రంలో 64 శాతం పాఠశాలల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందనీ, మరో పక్క పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఏర్పాటు జరగలేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Fri 08 Oct 05:23:43.595486 2021
''రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తాం.. ఆమేరకే టీఎస్ ఆర్టీసీలో కార్గో పార్శిల్ సేవలు ప్రవేశపెట్టాం. తద్వారా ఇప్పటి వరకు రూ. 62.02 క
Fri 08 Oct 05:23:58.542914 2021
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలా? లేక ఏ వర్సిటీకి ఆ వర్సిటీయే నియామక ప్రక్రియను చేపట్టాలా?అనే అంశంపై త్వరలోనే విధానపరమై
Fri 08 Oct 05:21:02.826373 2021
'మొక్కలు పెంచడం... డంపింగ్ యార్డ్లు..వైకుంఠదామాల ద్వారా పల్లె ప్రగతి కనిపించదు. గ్రామాల్లో ప్రజలకు సరైన విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలి. రైతుల పంటలకు మద్దతు ధర దక్కే
Fri 08 Oct 05:27:06.21054 2021
అటు గ్రామీణాభివృద్ధి..ఇటు పట్టణాభివృద్ధి, ఓ పక్క వ్యవసాయం..మరోపక్క పరిశ్రమలు, గ్రామీణ కుటీర పరిశ్రమలు..ఐటీ..ఇలా అన్ని అంశాలకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో ప్రాధాన్యతనివ్వటం వల్
Fri 08 Oct 04:08:32.154022 2021
కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు కార్మికుల సమస్య లేబర్ కోర్టుకు చేరనుంది. మిల్లు పున:ప్రారంభమై మూడేండ్లు పూర్తయినా ఇప్పటి వరకు వ
Fri 08 Oct 03:56:07.089348 2021
శాసనసభ ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం భూపాల్ రెడ్డి ప్రారంభించారు. మంత్
Fri 08 Oct 03:55:07.823554 2021
దేశంలోని రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వ ఆలోచనా ధోరణి మారాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. పంటలను సమతుల్యం చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవ
Fri 08 Oct 03:53:46.244484 2021
రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. హ
Fri 08 Oct 03:48:32.041963 2021
లైంగికదాడికి గురైన 16 ఏండ్ల బాలిక అబార్షన్కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో గర్భవిచ్ఛితి చేయాలనీ, అవసరమైతే శస్త్రచికిత్స నిర్వహించాలన
Fri 08 Oct 03:37:57.235223 2021
ప్రజారవాణాను ప్రయివేటీకరించడం తగదని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అఖిల భారత అధ్యక్షులు బికాస్ రంజన్ భట్టాచార్య అన్నారు. ఈ రంగాన్ని ప్రయివేటీకరిస్తే సామాజిక, ఆర్థిక సమన్
Fri 08 Oct 03:27:10.243567 2021
రాష్ట్రంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వాలే కారణమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. పట్టపగలే రాష్ట్రాల్లో మహిళల ప్
Fri 08 Oct 03:25:49.178371 2021
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత పూర్తయ్యే సరికి 1,96,691 మంది విద్యార్థులు ఆయా
Fri 08 Oct 03:23:35.697172 2021
దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా 'త్రిశూల్' రైళ్లను ప్రారంభించింది. 58 బాక్స్ వ్యాగన్లు ఉన్న మూడు రైళ్లను కలిసి 176 వ్యాగన్లతో ఒకే రైలుగా నడిపిస్తున్నందుకు దీనికి 'త్రిశూ
Fri 08 Oct 03:22:21.776695 2021
వరంగల్లోని భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రాంరభమైన నేపథ్యంలో, సీఎం కేసీఆర్ కుటుంబం పేరుతో అమ్మవారికి క్షీరాభిషేకం చేయించారు. ఆ ప్రసాదాన్ని గురువారం అసెంబ్లీ
Fri 08 Oct 03:21:58.401936 2021
రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఆయా వర్గాలకు దక్కకుండా సీఎం కేసీఆర్ దారి మళ్లించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ పేర్కొన్న
Fri 08 Oct 03:20:55.328643 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జీతాల కోసం రూ.58.23 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్
Fri 08 Oct 03:20:22.840779 2021
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అన్ని అనుమతులు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయడం లేదంటూ ఎల్.బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పంద
Fri 08 Oct 03:19:30.10439 2021
బీసీ జనగణనను ఎందుకు చేపట్టటం లేదనీ, కనీసం రాష్ట్రాలు గణన చేపట్టేందుకు కూడా ఎందుకు అనుమతించటం లేదని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్
Fri 08 Oct 03:18:48.361319 2021
జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. గవర్నర్
Fri 08 Oct 03:18:17.06388 2021
రాష్ట్రంలో తొలిసారిగా మహిళా మోటారు ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం సంక్షేమ శాఖ కమిషనర్ కార్య
Fri 08 Oct 03:17:41.712394 2021
రాష్ట్రంలో ఒక్క రోజే నలుగురు బాలికలపై లైంగికదాడి జరిగిన ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో 65 ఏండ్ల ఓ ప్రభుద్దుడు ఓ మైనర్పై లైంగికదాడి
Fri 08 Oct 03:16:21.511822 2021
'బతుకమ్మ పేర్చండి బంగారం గెలుచుకోండి' పేరుతో వలయం టీవీ నిర్వహిస్తున్న బతుకమ్మ పోటీల్లో తొలిరోజు గెలుపొందిన విజేతలకు యాజమాన్యం పట్టుచీరలను అందించి శుభాకాంక్షలు తెలియజేసిం
Fri 08 Oct 03:15:48.567788 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై నామినేషన్ వేసేందుకు భారీగా తరలివస్తున్న ఉపాధిహామీ చట్టం ఫీల్డ్ అసిస్టెంట్లను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. తమ ఉద్యోగాలు
Fri 08 Oct 03:15:22.184325 2021
నగరంలో ప్రముఖ బంగారు, ఆభరణాల వ్యాపారం చేసే శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు గురువారం దాడులు జరిపారు. ఈ దాడులలో శ్రీకృష్ణ
Fri 08 Oct 03:14:47.274833 2021
రాష్ట్రంలో గుర్తింపు లేకుండానే కొనసాగుతున్న ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఊరట లభించింది. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న ఆ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ నుంచి ప్రభుత్వం మినహాయింప
Fri 08 Oct 03:07:57.77917 2021
రాష్ట్రంలో కొత్తగా 176 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 37,857 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19
Thu 07 Oct 01:44:47.546731 2021
Thu 07 Oct 01:40:12.427735 2021
Thu 07 Oct 01:29:40.197094 2021
తెలంగాణలో 42,355 పాఠశాలలు ఉండగా, 73 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. మొత్తం 2,57,367 మంది టీచర్లు ఉన్నారనీ, అందులో 62 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారన
Thu 07 Oct 01:30:03.044014 2021
రాష్ట్ర మంత్రి కేటీఆర్ వస్తే కార్మికుల దుర్భర బతుకులను కండ్లకు కట్టినట్టు చూపెడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. తమత
Thu 07 Oct 01:30:27.168362 2021
నూతన విద్యుత్ చట్టాల్లో భాగంగా విద్యుత్ ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతం అవుతోంది. కేంద్రం ఇప్పటికే ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు గెజిట్ విడుదల చేసింది. ఇది పూర్తిస్థాయ
Thu 07 Oct 01:34:14.430908 2021
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో రవాణా శాఖ అధి
Thu 07 Oct 01:33:05.918842 2021
బీసీ జనగణన కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ మెడలు వంచుతామని పలువురు వక్తలు హెచ్చరించారు. ఆ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేష్ అధ్యక్షతన హైదరాబాద్లోని సోమాజ
Thu 07 Oct 01:33:20.903152 2021
బైక్ అదుపు తప్పి కేఎల్ఐ కాల్వలో పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వి
Thu 07 Oct 01:33:36.437715 2021
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయగా.. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మ
Thu 07 Oct 01:34:27.299103 2021
ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం సజ్జారావు పేట తండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప
Thu 07 Oct 00:54:39.700166 2021
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సంచలనం సృష్టించిన పులి మృతి కేసులో ఐదుగురు గుత్తికోయలను అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాలను లింగాల ఫారెస్ట్ రెంజ్ బీట్ అటవీ శాఖ అధికారులు బుధ
Thu 07 Oct 00:53:47.744612 2021
ఆర్టీసీ బస్సు, కారు ఢకొీన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. బస్సు బోల్తా పడటంతో 13మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో బుధవారం జరిగింది. పోలీ
Thu 07 Oct 00:52:00.853543 2021
హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి బుధవారం సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ను
Thu 07 Oct 00:51:02.723083 2021
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్కు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సవాల్ విసిరారు. పెత్తరమాస సందర్భంగా గన్ పార్క్ అమరవీర
Thu 07 Oct 00:42:46.930686 2021
Thu 07 Oct 00:40:42.406852 2021
Thu 07 Oct 00:40:27.111502 2021
×
Registration