హైదరాబాద్
- నాలుగ్గంటల్లోనే కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
నవతెలంగాణ-మెహదీపట్నం
నీలోఫర్ ఆస్పత్రి వద్ద కిడ్నాపైన 18 నెలల చిన్నారి కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్ని పట్టుకొని
- అక్టోబరు నాటికి పూర్తి కావాలి
- ఎస్టీపీల నిర్మాణ పనులపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల) నిర్మాణ
- శాంతిభద్రతలపై సమీక్షలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
నతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో మతపరమైన, రాజకీయ కార్యక్రమాలపై నిఘా పెట్టాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. స
నవతెలంగాణ-ముషీరాబాద్
నిషేధిత గంజాయిని హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న బీహార్కు చెందిన ముగ్గురు సభ్యులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి 4 కేజీల డ్రై గంజాయిని
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు, తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్ర నాట్యం శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ సువర్చలా దేవి బుధవారం ఉదయం గుండె పోటుతో మరణించారు. ఆమె వయస్సు 53 ఏండ్లు. కుమార్తె, కుమారుడు ఉన్నారు.
- ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆత్మీయత అనుబంధాలకు అన్నమయ్య కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుందని ప్రముఖ సినీ దర్శకులు వి.యన్.ఆదిత్య అన్నారు. బుధవారం బేగంపేటలో
- టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
నవతెలంగాణ-ఓయూ
వచ్చే నెల 14వ తేదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టబోయే రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షు
నవతెలంగాణ-ఓయూ
కేంద్రప్రభుత్వం రోడ్డు సేఫ్టీ బిల్లు తీసుకొచ్చి వాహనదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని సీఐటీయూ సికింద్రాబాద్ కన్వీనర్ టి.మహేందర్ అన్నారు. అడ్డగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు నడిపించే
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉక్రెయిన్పై రష్యన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఆపాలనీ, శాంతి చర్చలు కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో బ
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ వెస్ట్ మారేడ్ పల్లిలో 5.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.36.27 కోట్లతో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువ
- గ్రేటర్లో 5వేల స్వచ్చ ఆటోలతో చెత్త సేకరణ
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
- చెత్త తరలించే వాహనాలు ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత
- అందేల శ్రీరాములు యాదవ్
నవతెలంగాణ-బడంగ్పేట్
యువతీ,యువకులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసంతో పాటు మనోధైర్యం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందేల శ్ర
- ఎస్ఎల్వి బేకరీకి పదివేల రూపాయల జరిమానా
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
కుళ్ళిన ఆహారాన్ని విక్రయిస్తున్న బేకరీ అంటూ నవతెలంగాణ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనానికి అబ్దుల్లాపూర్
నవతెలంగాణ - సరూర్నగర్
విద్య శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్కే పురంలో టీఆర్ఎస్ పార్టీ
- సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-కల్చరల్
విదేశాల్లో వత్తి లేదా విద్యరీత్యా స్థిరపడిన తెలంగానీయులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విస్మరించకుండా విశ్వవ్యాపితం
నవతెలంగాణ-అంబర్పేట
రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా హ్యాండ్ బోర్లకు మరమత్తులు చేపట్టి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 85వ జయంతి వేడుకలను బుధవారం సాయంత్రం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు వి
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు 'సేవ రత్న' డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) ఆధ్వర్య
- ఓయూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మరమ్మతులకు
సహకరిస్తున్న పూర్వ విద్యార్థులు
- కెమిస్ట్రీ ఫౌండేషన్తో దశ మారిన విభాగం
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా వ
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆర్జికె టీఆర్ఎస్ అధ్యక్షులు గంగా సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కుత్బు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూల్గా తీర్చి దిద్దుతున్నారని చింతల్ డివిజన్ కార్పొరేటర్ రశీదాబేగం అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్నగర్ హైస్కూల్, ప్రయిమరీ ప
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చిన్నారుల పోలియో బారిన పడకుండా 0-5 ఏండ్లలోపు ప్రతి పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీనగర్ ఆర్య అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు లయన్ డాక్టర్ చి
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
గ్రామీణ హస్తకళలను కాపాడాలంటే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్
లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ
నవతెలంగాణ-ముషీరాబాద్
డబ్బులు, పేదరికంతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ
నవతెలంగాణ-కూకట్పల్లి
జగద్గిరిగుట్ట పరిసరప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు వారికి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయడానికి కృషిచేసిన బస్తీ వ్యవస్థాపకుడు మాధవరం నారాయణ రావు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆ
ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ డివిజన్ వైఎస్సార్ పార్కులో లబ్దిదారులకు (ర
నవతెలంగాణ-అడిక్మెట్
యువత స్వయం కషితో ఎదగాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కికిస్ ఫుడ్ ప్లేట్ చైనీస్ హోటల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మార్చి 1 నుంచి 10 వరకు జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ నిత్య అన్నదానం కొనసాగుతుందన్నారు. ఆలయానికి వచ్చే వారందరూ ప్రభుత్వ నియమ నిబంధ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
పీహెచ్డీలో అవకతవకల పేరు మీద యూనివర్సిటీ పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని జేఎన్టీయూ జేఏసీ వైస్ ప్రెసిడెంట్, బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎల్
ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ప్రాథమిక దశలోనే నిబంధనలు ఉల్లంఘించే గహ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా ఏక్తాపార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ డిమాండ్&
నవతెలంగాణ-సుల్తాన్బజార్
సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపే శక్తి ఏ పార్టీకి లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అర్ఏ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం సుల్తాన్ బజార్లో ఆ
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో అధికారుల నిర్లక్ష్యం వల్ల హరితహారంలో నాటిన వందల వక్షాలను కాల్చి వేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 'సైన్స్ అండ్ హ్యుమానిటీస్ బిల్డింగ్ వెనకాల హరితహారంలో నాటిన వక
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం మధురానగర్లో రూ.2.46 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను, రూ.27లక్షలతో
ఓయూ పోలీసు స్టేషన్లో బహుజన విద్యార్థి సంఘాల ఫిర్యాదు
నవతెలంగాణ-ఓయూ
ఓయూలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ సెంటర్(ఆర్సీయూఈఎస్) ప్రధాన గేటుకి తాళాలు వేసి ఆఫీసులోకి ఎవరిని రానివ్వకుండా పాలనచేస్తున్న డైరెక్టర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జై గౌడ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా భగత్సింగ్నగర్కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ బీసు వెంకటేశంగౌడ్ నియమితులయ్యారు. సోమవారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన కార్య
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఇంజినీరింగ్ కళాశాల గణితశాస్త్ర నూతన హెడ్గా డా.కె.రమేష్ బాబు నియమితులయ్యారు. సోమవారం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ నుంచి నియామక పత్రం స్వీకరించి తన ఛాంబర్లో హెడ్ గా బా
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ సూరారం డివిజన్ పరిధిలోని శివాలయనగర్ శివహిల్స్లో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ముద్దాపురం మదన్గౌడ్ ఆధ్వర్యం
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానని గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని దేవేందర్నగర్ నర్సింహబస్తీలో ఆయన పర్యటించి ప్రజల
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం
నవతెలంగాణ-అడిక్మెట్
శాంతి మాత్రమే మానవ స్వభావంలో భాగమని, యుద్ధం కాదని ప్రపంచ శాంతితో మెరుగైన ప్రపంచం కోసం ప్రజలందరూ కలిసి పని చేస్తున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ అధ్యక్షులు యాదవ రెడ్
డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ జాజు
నవతెలంగాణ-ధూల్పేట్
కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డుల ద్వారా అందిస్తున్న ఉచిత బీమా సౌకర్యాన్ని అసంఘటితరంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక డిప్యూటీ కమిషనర్&
నవతెలంగాణ-ఓయూ/హిమాయత్నగర్
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాల వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రేగా కాంతారావు ఆ మహనీయుని అవమానించినందుకు వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని బహుజన్&
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మహశివరాత్రి బ్రహ్మౌత్సవాలు వేదపండితుల మంత్రోచ్చరణలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం విఘ్నేశ్వర పూజతో వేదపండితులు బ్రహ్మౌత్సవాలన
నవతెలంగాణ-ధూల్పేట్
'తగ్గేదేలే'.. అంటూ జీహెచ్ఎంసీ ట్రేడ్ ట్యాక్స్ కౌంట్స్లో చార్మినార్ జోన్ నెంబర్ వన్గా నిలిచింది. పాతబస్తీ అయినా సరే కౌంట్స్, వసూళ్లలో ముందంజలో నిలిచి మిగతా సర
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్.ఎల్. నగర్ నాలుగో వార్డు టీఆర్ఎస్&zwn
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లీ సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని విజరు నగర్ కాలనీలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్
నవతెలంగాణ-అడిక్మెట్
వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం 'హునర్ హాట్' కార్యక్రమం చేపడుతున్నామని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో దమ్మాయి గూడ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ కుమారుడు లోకేష్ చరణ్ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాగర్కర్నూల్లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశానికి హైదరాబాద్ జిల్లా నుంచి టీఎస్ యూటీఎఫ్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా హై
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ నెల బీపీ, షుగర్ మెడికల్ క్యాంప్ విజయవంతమైందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ అన్నారు. జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజ్గిరి మ
నవతెలంగాణ-కాప్రా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విధులు నిర్వహి స్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎండ వేడిమిని తట్టుకునేందుకు కుషాయిగూడ చక్రిపురం చౌరస్తాలోని శ్రీరామ్ బేకరీ యజమాని కట్కూరి విజరు కుమార్ రెడ్డి 50 టోపీల