హైదరాబాద్
నవతెలంగాణ-కల్చరల్
హాస్య రస పోషణకు మారు పేరు అలీ అని, ఒకప్పుడు ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి ఎస్. మధుసూదనా చారి కొనియాడారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి నిర్వ
నవతెలంగాణ-అంబర్పేట
సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అధికారులను కోరారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ బురుజు గల్లి హనుమాన్
నవతెలంగాణ-ధూల్పేట్
గాంధీ సాక్షిగా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అవాజ్ సౌత్ జిల్లా కమిటీ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఐఎస్ సదన్లోని సౌత్ కమిటీ ఆధ్వర్యంలో లో గాంధీ విగ్రహం వద్ద వినూత
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
మన బస్తీ మన బడి కార్యక్రమంపై పాఠశాలల యాజమాన్యంతో చర్చ
నవతెలంగాణ-అంబర్పేట
మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి చెంది రూపురేఖలు మారిపోతాయని ఎమ్మెలేఓ్య కాలేరు వెంకటేష్ అన్నారు
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ సాంస్కతిక, సేవా సంస్థ మయూరి ఆర్ట్స్ నిర్వహణలో శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై 'కళా నీరాజనం' పేరిట వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ పన్నెండు గంటల
నవతెలంగాణ-ధూల్పేట్
వన్యప్రాణుల సంరక్షణలో జూ కీలక పాత్ర పోషిస్తోందని, హైదరాబాద్ సర్కిల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. స్టేట్&zw
నవతెలంగాణ-హయత్నగర్
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ పురోషోత్తం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హయత్&
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు వాసుదేవ
నవతెలంగాణ-కూకట్పల్లి
ఇటీవల కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆ నియోజకవర్గ యూత్ విభాగం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్, గోపి, రాజేశ్ రారు ఆధ్వర్యంలో కళకారుడు పూరి అ
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఆదివారం సిరిపురం.యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో యాదయ్య 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎంపీ రాపోలు. ఆనంద్ భాస్కర్, అంబర్పేట్ ఎమ్
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్యాలయంలో శనివారం మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించా
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ-హైదరాబాద్/ధూల్పేట్
మైనారిటీ మహిళలు నేడు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారని, వారి ఎదుగుదలను నిర్లక్ష్యం చేయకుండా వారి అభివద్ధికి సహకరించాలని ఆవ
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయింది. ముఖ్యమంత్రి కెేసీఆర్ సంకల్పంతో, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కషితో హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో మేర, మే
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రెండు లక్షల పుస్తకాలతో మహా గ్రంథాలయాన్ని ఒక గ్రామంలో నెలకొల్పిన స్వప్నం నెరవేరిందని, ఇకపై ఉన్న పుస్తకాలను ఇంటింటికి తీసుకువెళ్లి చదివించేందుకు వీధి వీధి గ్రంథాలయం అనే లక్ష్యమే మిగిలిందని ప్రముఖ సాహితీవేత్త
నవతెలంగాణ - హస్తినాపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలో గల జెఎస్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హస్పిటల్ యాజమాన్య నిర్వాహకులు బి.శ్రీనివాస్ నాయక్ బి.జయంతి రవితేజ మాట్లాడుతూ హాస్పిటల
నవతెలంగాణ-తుర్కయంజాల్
పేదవారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కోహెడ గ్రామానికి చెందిన సింగిరెడ్డి లక్ష్మమ్మ భర్త యాదిరెడ్డి గత పది రోజుల క్రితం మెదడు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో మొదటిసారిగా పోలీసులు, మీడియా ప్రతినిధులు మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 12 ఓవర్లలో 92/4 పరుగు
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న పుట్టిన రోజును పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చర్లపల
తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్
నవతెలంగాణ-ఉప్పల్
గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ను రాష్ట్ర ప్
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
కీసరగుట్ట జాతర బ్రహ్మౌత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జాతర పోస్టర్ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీసర గుట్ట జాతర బ్
నవతెలంగాణ-బేగంపేట్
ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవనీ, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్&zw
నవతెలంగాణ-శామీర్పేట
మూడుచింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో వెంకగళ్ళ నర్సయ్య కూతురు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి అదేశాల మేరకు ఆయన తరపున బాధిత కుటుంబా
నవతెలంగాణ-శామీర్పేట
పేద ప్రజలకు సేవ చేయడానికి కేబీఆర్ ఫౌండేషన్ ఎల్లపుడూ ముందుంటుందని బాల్ రెడ్డి అన్నారు. బాల్ రెడ్డి ఆదివారం తన ఫౌండేషన్ ద్వారా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని డప్పు వాయిద్యకారులకు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 'శ్రీనివాసన్ మునిస్వామి అండ్ రాధికా అద్దంకి ట్రస్టు' ఆధ్వర్యంలో 'ఎడ్యుకేషన్ ఫర్ ఆల్' ప్రాజెక్టును ఆదివారం గబ్చిబౌలిలో ని హౌటల్లో రాష్ట్ర ఉన్నత విద్యా
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ పద్మశ్రీ నర్రా రవికుమార్చే స్థాపించిన ప్రతి ఆదివారం అంబేద్కర్కు పూలమా ల కార్యక్రమంను మల్కాజిగిరి శాఖ ఇన్చార్జి ఎం.దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఆనంద్&zwn
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు ఆదివారం స్థానిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మా
నవతెలంగాణ-మల్కాజిగిరి
వివేకానంద రైజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్ నగర్ వీధి నెంబర్ 28లో ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహం నేటితో ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం వివేకానంద రైసింగ్&z
నవతెలంగాణ-కంటోన్మెంట్
సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆదివారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బోయిన్పల్లిలోని విద్యా గణపతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చే
నవతెలంగాణ-కల్చరల్
పద్య పౌరాణిక నాటకాలు రస రంజకం అని సంఖ్యా శాస్త్రవేత్త దైౖవజ్ఞ శర్మ అన్నారు. సత్య హరిచంద్రలోని అడవి దశ్యంలో సాయి లక్ష్మీ చాగంటి నటనతో ఆకట్టుకోగా మాస్టర్ షరీఫ్ లోహితునిగా నారాయణ రావు కాల కౌశినిగా రక్తి కట్ట
కాచం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవార్చుకోవాలి అని కాంచన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాచం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్స
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ
నవతెలంగాణ-హిమాయత్నగర్
పీవీ రావు స్థాపించిన మాల మహానాడు సంఘాన్ని ఆయన వారసునిగా నీతి, నిజాయితీగా నైతిక బాధ్యతతో నడుపుతున్నానని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ అన్నారు.
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-హిమాయత్నగర్
కాషాయ ఉగ్రవాదుల రాజ్యాన్ని కూల్చి అంబేద్కర్ సమత రాజ్యస్థాపన నిర్మిద్దాం అని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
నవతెలంగాణ-సుల్తాన్బజార్
తపనకు మించిన తపస్సు లేదనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహ
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
వికలాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్, హియరింగ్ డిజబిల్టి, ఆర్సీ సికింద్రాబాద్&zw
ఇన్స్పెక్టర్ అజరు కుమార్
నవతెలంగాణ-ధూల్పేట్
మత్తు పదార్థాలతో బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని షాహి ఇనాయత్ గాంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అజరు కుమార్ అన్నారు. శుక్రవారం చూడ
నవతెలంగాణ-ముషీరాబాద్
శ్మశాన వాటిక పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ అన్నారు. పార్సిగుట్ట చౌరస్తా వద్ద గల దళిత శ్మశాన వాటికలో జరుగుతున్న అభివద్ధి పనులను శుక్
నవతెలంగాణ-కల్చరల్
ఈ నెల 20 న రవీంద్రభారతి ప్రధాన వేదిక పై ప్రముఖ నటులు అలీకి అలనాటి విఖ్యాత నటులు శోభన్ బాబు పేరిట ఏర్పాటు చేసిన రజిత కిరీటం బహుకరిస్తామని శోభన్ బాబు సేవా సమితి ( తెలంగాణ)అధ్యక్షుడు పద్మ రావు చైర్మెన్
నవతెలంగాణ-దుండిగల్
వనదేవతలు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ రావు అన్నారు. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మ కుంభమేళాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
ఐఎన్టీయూ జాతీయ అధ్యక్షులు జి.సంజీవ రెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్రంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వం లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగ అవకాశాలను ధ్వంసం చేస్తుందని ఐఎన్టీయూ జాతీయ అధ్యక్షులు
నవతెలంగాణ-అడిక్మెట్
ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచి ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకాలపై మక్కువ పెంచుకుంటున్నారు. అరేబిన్ మండీ బిర్యానీపై మనసు పారేసుకున్నారు. యువత ఈ బిర్యానీని రుచినీ ఆస్వాదించేదుకు ఆసక్తి
మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్
నవతెలంగాణ-ధూల్పేట్
మాదిగ సేవా సంఘానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కార్వాన్ ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. జియాగూడ దుర్గ నగర్&zwnj
నవతెలంగాణ-ఎల్బీనగర్
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాలను విక్రయించొద్దు అని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ రాజు అన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
బడి రూపం మారనుంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా తయారు కానుంది. మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బడులకు సంబంధించి అదనపు తరగ
ొ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండిస్తూ శుక్రవారం వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ
నవతెలంగాణ-ఓయూ
మాండరీన్ భాష శిక్షణ కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) తైవాన్ ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఇ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
నిరుపేద కళాకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు తెలంగాణ ఉద్యమ కారుడు, గేయ రచయిత జంగ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మోడల్ శ్మశాన వాటికలను నిర్మిస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో ఆధునిక హంగులతో 24 మోడల్ వై
నవతెలంగాణ-ఉప్పల్
పుస్తకాలు పట్టి, పాఠాలు వినే విద్యార్థులే అక్కడ చీపుర్లు పట్టి తరగతి గదులను కూడా శుభ్రం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని విద్యార్థుల పరిస్థితి ఇది. ఇక్కడ స్వీపర్