ఖమ్మం
- కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశం
నవతెలంగాణ- నేలకొండపల్లి
మండలంలో చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. కురవ
- విద్యాశాఖ, అంగన్వాడీ అధికారుల చర్యలేవి
- ప్రశ్నించిన సొసైటీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావు
- వెలవెలబోయిన మండల సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-కల్లూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సబ్ జూనియర్ ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు.పోటీలకు జిల్ల
- 10 శాతం రిజర్వేషన్తోనే గిరిజన అభివృద్ధి
- గంగదేవి పాడులో గిరిజన జాతర
నవతెలంగాణ-పెనుబల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు
- టియస్ యుటియఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని
నవతెలంగాణ - బోనకల్
గురుకుల, కస్తూర్బా గాంధీ బాలికల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షు
- 'సీతారామ' ప్రాజెక్టు ద్వారా మెరుగైన ప్యాకేజీ
- ఎకరానికి రూ. 10.50 లక్షల పరిహారం
- పోడు భూములకూ వర్తింపజేస్తాం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
- పెంచిన పనిభారాలు వెంటనే తగ్గించాలి
- ఆర్టీసి ఎస్డబ్ల్యుఎఫ్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశంలో సీఐటీయు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం గడ్డంపల్లి పంచాయతీలోని ఐలాపురం ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల పీడీ
- 400 మందిని పరీక్షించిన వైద్యులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
వైద్యారోగ్య శాఖ, ఐటీడీఏ భద్రాచలం సంయుక్తంగా మండల పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామం అయిన తిరుమలకుంటలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరం విజయవంత
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెను నివారించండి
- అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
&nbs
- రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలు, రైలు పునరుద్ధరణ చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.రాజారావు
- దీక్షలకు సంఘీభావం తెలిపిన టీర్ఎస్, బీఎస్పీ
- ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ములకలపల్లి
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుందని, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉం
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు టీడీపీ మహబూబా బాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యాదర్శి, గుండాల ఎంపీటీసీ షేక్ సంధాని మంగళవార
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయ కర్తకు యాకూబ్ పాషా వినతి
నవతెలంగాణ-పాల్వంచ
మైనారిటీ గురుకుల నియామ కాలలో అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్&zwn
- మండలంలో పొంగులేటి పర్యటన
- పర్ణశాల రామాలయంలో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ -దుమ్ముగూడెం
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు
- మండలానికి రెగ్యులర్ ఎంఈఓని నియమించాలని తీర్మానం
- సీఐటీయూ
నవతెలంగాణ-చర్ల
నవంబర్ 1, 2వ తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు భద్రాచలంలో జరుగుతున్నాయని ఈ మహా
- వర్షాకాలంలో మరింత పెరుగుదల
- బూజు పడుతున్న గెలలు
- ఆయిల్ శాతం పడిపోయే అవకాశం
- గెలలు ధర పై ప్రభావం
నవతెలంగాణ-అశ్వారావుపేట
అంతర్జా
- అధికారులు చర్యలు చేపట్టాలి
- టెలి కాన్ఫెరెన్స్లో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పోడు సాగు దారులందరికీ పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ
నవతెలంగాణ-ఇల్లందు
ఎందరో నిరుపేద విద్యార్థులకు వారి కలలను సాకారం చేసుకొని వారి జీవిత లక్ష్యాలను సాధించడానికి హరిప్రియ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక
జూలూరుపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.కోట్ల ఖర్చు చేసినా రహదారుల్లో నాణ్యత లేకపోవడం వల్ల తీవ్ర వర్షాలకు రహదారులు పూర్తిస్థాయిలో గుంటలమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆర్అండ్బీ అధికారులు స్పందించకపోవడం
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మిదేవిపల్లి మండలంలోని ప్రభుత్వ శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన లైబ్రరీ, సెమినార్ హల్ భవనమును కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు.
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో '21 సెంచ్యురీ ట్రాన్స్ఫారల్ స్కిల్స్' అంశంపై వర్క
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేదల పాలిట ఆపద్భాందవుడు ...అందరివారని రైతు బంధు సమన్వయ సమ
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రజాహితం కోరుతూ, ప్రజల అభీష్టం, మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని సత్తుపల్లి ఎమ
- నివాళ్లర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటీవల కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పెరుమాళ్ళ వెంకట్రామయ్య సోమవారం మృతి చెం
- వరంగల్ రేంజ్ డిఐజి శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఖమ్మం
గత అంశాలను సమీక్షించుకొని అధికారులు విధి నిర్వహణలో నిరంతరం పురోగతి సాధించాలని జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డిఐజి డి.శ్రీనివాసరావు అన్న
- ఏటేటా తగ్గుతున్న పప్పు పంటల సాగు విస్తీర్ణం
- ఎకరానికి రూ.12వేలు పెట్టుబడి... వచ్చేది దానిలో సగమే..
- అధిక వర్షాలు..మద్దతు ధర.. ప్రోత్సాహకాలు లేకపోవడమే కారణం
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోగల పూసుగుప్ప దండకారణ్యంలో చర్ల శబరి ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరిట బ్యానర్లు వెలిసాయి. ఈనెల 21 నుంచి 27 వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలను జయప
నవతెలంగాణ-మణుగూరు
మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివలింగాపురం గ్రామస్తులు బిందెలతో ఆందోళన న
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని రైతు సంఘం జ
- పాలు నేల పాలు కాకుండా బకెట్ ఏర్పాటు
- నాయకుల లోభి తనం తెలిపిన ఓ ఐడియా
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనే యాడ్&zwn
- అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
నవతెలంగాణ-ములకలపల్లి
మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్వహించిన తీరు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన ములకలపల్
నవతెలంగాణ-పినపాక
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పినపాక మండలంలో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు. పర
- కేటీఆర్ జోక్యం చేసుకోవాలి
- వేతనాలు పెంచే వరకూ పోరాటం
నవతెలంగాణ-మణుగూరు
సెప్టెంబర్ 22 న జరిగే సింగరే
- అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తులు ఆధారం
- సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్కు వినతి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మందా నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంటాక్ట్ కార్మికుల జీతాల పెంపుదల కోసం జరుగుతున్న
- మంచినీటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీ ప్రజలు
నవతెలంగాణ-మణుగూరు
ఎన్నడూ లేని విధంగా 30 ఏండ్ల కాలంలో గోదా
నవతెలంగాణ-ఇల్లందు
స్థానిక జగదాంబ సెంటర్లో ఇల్లందు రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల దీక్షల్లో భాగంగా ఇల్లందు రెవిన్యూ డివిజన్&
నవతెలంగాణ-చర్ల
గిరిజనులకు రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ అసలు సిసలైన గిరిజన ఆరాధ్య దైవం అని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు స
- 32వ రోజు చేరిన జేఏసీ రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలంలోని గోదావరి ముంపుకు గురైన ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ కే
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
సీఎం కేసీఆర్ పెంచిన రూ.2000 జీవో కాపి విడుదల చేయాలి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యంవ
- బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగే సమయంలో మీ ఉనికి లేదని, ఎవరైనా పాల్గొని ఉంటే ఒక్కరి పేరైనా చెప్పే దమ్ముందా అంటూ
- కేంద్రం కుట్రలను తిప్పికొడుతూ హక్కుల కోసం పోరాటం
- అతి త్వరలో మెరుగైన పీఆర్సీ ఇప్పిస్తాం...
- ఏకగ్రీవంగా టీఎస్ఈఈయూ- 327 జిల్లా కార్యవర్గం<
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వాసవి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- కల్లూరు
నైజాంను మించి అరాచకాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని సీపీఐ(ఎం) జి
- నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
- ఉపాధ్యాయుల కొరతను అధిగమించాలి..
- టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ఉపాద్యక్షులు చావా దుర్గాభవాని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప
- భూదందాలను ఉక్కుపాదంతో అణిచాం
- అభివృద్ధిలో దూసుకుపోతున్నాం...
- హ్యాట్రిక్ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా..
- అందరి స్ఫూర్తితో మరింత ముందుకెళ్తా...
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన తెలం గాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులను ప్రశంసాపత్రాలతో ఘన
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- పెనుబల్లి
గిరిజనుల స్వపరిపాలన సౌలభ్యం కోసం తండాలను పంచాయ తీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ముంగిట్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్ని
- వైద్యులు డాక్టర్ చీకటి భారవి, ఖమ్మం నేత్ర నిధి హనుమంతరావు.
- 87వ నెల బోడేపుడి వైద్య శిబిరం విజయవంతం
నవతెలంగాణ - వైరా టౌన్
మనిషి మరణాంతరం నేత్ర దానం చేసి ఇతరులకు వెలుగు