Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 04 Mar 02:51:45.95617 2022
పచ్చదనంతో పల్లెలు విరజిల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలు కాలిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
Fri 04 Mar 02:52:00.598707 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. గురువార
Fri 04 Mar 02:52:15.150838 2022
వెదురు సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందనీ, దానితో అనేక ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా అన్నారు. శుక్
Fri 04 Mar 02:52:27.20265 2022
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల
Fri 04 Mar 02:53:02.498788 2022
రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమని పీయూసీ చైర్మెన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్రలోని ప
Fri 04 Mar 03:29:40.614813 2022
ప్రజా సమస్యలకు పరిష్కరించే వరకు పోరాడితేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ
Fri 04 Mar 03:25:58.793561 2022
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపాలని, వెంటనే శాంతిని నెలకొల్పాలని డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఎ.విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కో
Fri 04 Mar 01:10:50.323348 2022
పచ్చని చెట్లు సకల ప్రాణికోటికి ప్రాణ బిక్ష.. చెట్లను సంరక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాట
Fri 04 Mar 01:02:46.437419 2022
రాష్ట్రంలో అమలవుతున్న అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటే.. ఆ పార్టీకి చెందిన నాయకులు మాత్రం గల్లీలో లొల్లిపెడుతున్నారని ఆర్థిక, వైద్యఆరోగ్య, కుట
Fri 04 Mar 00:59:21.00422 2022
రెండు దశాబ్దాలుగా ఆర్టీసీని విచ్ఛిన్నంచేయాలని ప్రభుత్వాలు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా, ఆ సంస్థను పరిరక్షించుకుంటున్నది కార్మిక సంఘాలేనని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగ
Fri 04 Mar 03:26:20.452928 2022
పచ్చదనం పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తున్న పల్లవి విద్యాసంస్థలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ హరితహారం అవార్డులను ప్రదానం చేసింది. నగరంలోని ఒక హౌటల్లో జరిగ
Fri 04 Mar 00:53:37.290316 2022
చైనా సరిహద్దులోనీ గల్వానవ్యాలీలో గతంలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర
Fri 04 Mar 00:51:30.747657 2022
ట్రాన్స్పోర్టు వాహనాల యజమానులపై ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్పోర్టు వర్కర్స్
Fri 04 Mar 00:50:37.314398 2022
రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి చెప్పారు. కిడ్నాప్లు, హత్యలు సర్వసాధారణమైపోయాయ న్నారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆమె విలేకర్
Fri 04 Mar 00:48:34.408478 2022
ఉద్యోగుల పరస్పర బదిలీల కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి
Fri 04 Mar 00:47:00.509787 2022
ఇటీవల మృతి చెందిన ప్రెస్ అకాడెమీ చైర్మెన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ చిత్ర పటం వద్ద గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం పుష్పాంజలి ఘటించి, న
Fri 04 Mar 00:46:08.442446 2022
సికింద్రాబాద్లోని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ ఫేజ్ (పీఎమ్ వాణీ) - బిజినెస్ ప్రమోషన్ ఎక్స్ పీరియన్
Fri 04 Mar 00:40:40.869177 2022
విద్యుద్ఘాతంతో మహిళా రైతు మృతిచెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని కేతపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా రైతు అనురాధ
Fri 04 Mar 00:39:45.320492 2022
పసుపు పంటకు మద్దతు ధర, చక్కెర కర్మాగారాన్ని పున్ణప్రారంభించే వరకు రైతుల పోరాటం ఆగదని చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన
Fri 04 Mar 00:37:37.827051 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రాష్
Fri 04 Mar 00:36:07.671319 2022
తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులపై పంపించినట్టు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో నిజం లేదని మెడికల్ లీవ్పై ఉన్న డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఖండించారు.
Fri 04 Mar 00:34:26.735603 2022
గిరిజనుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్ను కేటాయించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రగతి పద్దు చట్టం -2017 కింద వివిధ శాఖలకు కేటాయించిన నిధులను వెనువెంటనే ఖర్చు చేయాలనీ, వాటిని స
Fri 04 Mar 00:33:12.725322 2022
ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల శుద్ధి కోసం ఎస్టీపీప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు కోసం రూ 68.31 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిం
Fri 04 Mar 00:32:18.127204 2022
వనపర్తి జిల్లా ఘన్పూర్ చిన్నతరహా ప్రాజెక్టు గనప సముద్రం పునరుద్ధరణకు రూ.47 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం జీవో నెంబరు 77న
Fri 04 Mar 00:31:10.256699 2022
వరికొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఐకెేపీ కేంద్రా
Fri 04 Mar 00:29:46.611327 2022
ఆరునెలలుగా 40శాతం చేనేత మిత్ర సబ్సిడీ రాకపోవడంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఇల్లు గడవక ఇబ్బ
Fri 04 Mar 00:29:04.358906 2022
తన కథను కాపీ చేసి అమితాబ్ బచ్చన్ ప్రముఖ పాత్రలో జుండ్ సినిమాను నిర్మించారంటూ కథా రచయిత చిన్ని ప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఉత్తర్వులు ఇవ
Fri 04 Mar 00:27:52.017779 2022
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదో తేదీన మహిళలకు సెలవు ప్రకటించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్, శ్రామిక మ
Fri 04 Mar 00:26:48.371033 2022
రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్,139 మంది ఐపీఎస్లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యమేంటని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట
Thu 03 Mar 05:03:14.031837 2022
దేశంలో పారిశ్రామికాభివృద్ధిని సాధించడంలోకేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాష్ట్ర పరిశ్రమలు,ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. విధాన నిర్ణయాల అమల్ల
Thu 03 Mar 05:03:00.012497 2022
రోడ్ల నిర్మాణం, వెడల్పు, పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన కేంద్ర రోడ్ల మౌలిక సదుపాయాలు నిధి(సీఆర్ఐఎఫ్) పనుల మంజూరు, నిధులు విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
Thu 03 Mar 05:02:45.019675 2022
'కమ్యూనిస్టు మ్యానిఫెస్టోనే ప్రపంచాన్ని చైతన్యం చేసింది. కారల్మార్క్స్ రాసిన పుస్తకాలే మొత్తం భూభాగంలోని మూడోవంతు దేశాల్లో జెండాలు పాతి విప్లవాన్ని తీసుకొచ్చేలా చేశాయి.
Thu 03 Mar 05:02:35.343587 2022
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతన రైల్వే లైన్లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి న్యూఢిల్లీ మార్గంలో రద్దీని అధిగమించేందుకు రైల్వేశాఖ మూడో లైన్ నిర్మాణం చేపట్టింది. ఆంధ
Thu 03 Mar 05:02:22.913752 2022
Thu 03 Mar 05:02:15.316427 2022
Thu 03 Mar 05:02:07.558539 2022
తెలంగాణ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ను సుఫారి గ్యాంగ్తో హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశా
Thu 03 Mar 05:01:59.288151 2022
కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28,29 తేదీల్లో చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని
Thu 03 Mar 05:01:49.846117 2022
ఎంతో కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, ఇక ఉద్యోగం వస్తుందో రాదో అనే బెంగతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వ
Thu 03 Mar 05:01:41.406795 2022
Thu 03 Mar 05:03:43.831743 2022
బాలికపై లైంగికదాడి కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ సాజిద్ఖాన్ను, సహకరించిన మహిళను, సాజిద్ఖాన్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీఎస్పీ ఉపేందర్ర
Thu 03 Mar 04:21:34.309938 2022
రోడ్లు అభివృద్ధికి ఆనవాళ్లు. మౌలిక వసతుల్లో ఇది కూడా ప్రధానమైనది. రహదారి ఆర్ధికాభివృద్ధికి బాటవేసే సాధనం. సాంఘిక ప్రయోజనాలకు మూలం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రోడ్లు తళతళా మ
Thu 03 Mar 05:03:54.85063 2022
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ ప్రతిప
Thu 03 Mar 04:12:28.058413 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని తెలంగాణ రైతు సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణ
Thu 03 Mar 05:04:05.339312 2022
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమ ఆస్తులు, అంతస్తు లు పెంచుకునేందుకు బీలుగా బీహార్కు చెందిన ఐఏఎస్ ముఠా రక్షణ వలయంగా పని చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎన
Thu 03 Mar 04:10:11.395135 2022
Thu 03 Mar 04:09:24.284948 2022
Thu 03 Mar 01:30:11.842418 2022
Thu 03 Mar 01:29:31.413152 2022
Thu 03 Mar 01:28:08.656036 2022
Thu 03 Mar 01:26:50.210784 2022
×
Registration