Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 01 Mar 01:03:36.46526 2022
ఆర్థిక ఇబ్బందులతో ఏర్పడ్డ కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యుపాశమయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. అటుగా వెళ్తున్న కానిస్టేబ
Tue 01 Mar 01:02:10.569792 2022
తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ను రాష్ట్ర సర్కారు సోమవారం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను
Tue 01 Mar 01:01:19.775335 2022
సీపీఎస్ రద్దే లక్ష్యంగా టీఎస్ యూటీఎఫ్ పోరాటాలు చేస్తుందని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డ
Tue 01 Mar 01:00:04.054701 2022
బాలికపై లైంగికదాడికి ఒడిగట్టిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపార
Tue 01 Mar 00:59:07.321194 2022
అకారణంగా తనను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఓ మున్సిపల్ కార్మికుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపే
Tue 01 Mar 00:58:10.382193 2022
ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలోని పేదల బతుకులు మార్చలేని సీఎం కేసీఆర్.. దేశాన్ని బంగారు భారతదేశంగా మారుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష
Tue 01 Mar 00:56:01.655645 2022
టెక్సైటైల్ రంగ అభివద్ధికి త్వరలో రోడ్మ్యాప్ నివేదికను తయారు చేయాలని ఆ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారుల్ని ఆదేశించారు. ఈ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీ
Tue 01 Mar 00:55:35.336987 2022
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల వసూలుకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. వ
Tue 01 Mar 00:54:50.729271 2022
పరస్పర (మ్యూచువల్) బదిలీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉన్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో
Tue 01 Mar 00:51:55.891729 2022
పల్లెప్రగతి కార్యక్రమం అమలులో భాగంగా ఫిబ్రవరి 2022 గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.227. 50 కోట్లను విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
Tue 01 Mar 00:51:24.615161 2022
వార్షిక బడ్జెట్(2022-23)లో బీసీ సంక్షేమ శాఖకు అవసరమైన నిధుల కోసం చేయాల్సిన ప్రతిపాదనలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖాపరంగా
Mon 28 Feb 23:27:36.747817 2022
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) విద్యాసంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) కోర్సుల్లో ప్రవ
Mon 28 Feb 23:27:04.727717 2022
అభం శుభం తెలియని బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టిన షేక్ సాజిద్ను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణ
Mon 28 Feb 23:26:40.760948 2022
తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకుగానూ ఈ నెల ఆరో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్ర
Mon 28 Feb 01:42:57.705722 2022
యాసంగి పంట వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా
Mon 28 Feb 00:53:19.538718 2022
ఉక్రెయిన్లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే సీఎం కేసీఆర్ కనీసం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో
Mon 28 Feb 00:51:04.310797 2022
ఉక్రెయిన్ విద్యార్థులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. నిరంతరం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను సుర
Mon 28 Feb 00:50:42.771631 2022
గురుకులాల్లో విద్యనందిస్తున్న గెస్టు అధ్యాపకులపై మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గుల నాగేందర్ ఒక ప్రకటలో తెలిపారు. మర
Mon 28 Feb 01:39:17.653615 2022
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మార్చి 28,29 తేదీల్లో గ్రామీణ బంద్ను నిర్వహించనున్నట్టు సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో సీఐటీయూ,
Mon 28 Feb 01:36:30.440193 2022
రాష్ట్రంలో సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల్లేక వి
Mon 28 Feb 01:43:11.295461 2022
బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎల్ఐసీ, రైల్వే వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మ చూస్తుంటే.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందు వరుసలో ఉ
Mon 28 Feb 02:07:55.08662 2022
శాస్త్ర విజ్ఞానం సర్వత్రా ఆచరణీయంగా ఉండాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర
Mon 28 Feb 01:43:24.318824 2022
నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీశ్రావు అన్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుక
Mon 28 Feb 01:41:44.27023 2022
సీఎం కేసీఆర్ దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలనీ, ఆయనకు దమ్ముంటే మళ్లీ గెలువాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు చేతగాకనే బీహార్క
Mon 28 Feb 01:42:33.436872 2022
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నిధులు చాలా తక్కువ. అవసరాలు అనేకం ఉన్నా..వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది.కానీ..తనది మైనార్టీల పక్షపాత ప
Mon 28 Feb 01:40:29.770794 2022
పొట్టకూటి కోసం పిల్లాపాపలతో కలిసి వలస వచ్చి.. గ్రామానికి సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. పనుల్లో భాగంగా యథావిథిగా కుటుంబ పెద్దలంతా పనులకు వెళ్లారు. ఇంతలో ఒక్కసా
Mon 28 Feb 01:43:51.869933 2022
రానున్న బడ్జెట్పై అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. సాగుకు సహకరించే యంత్రాలు, పనిముట్లకు నిధులొస్తాయని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రెండేండ్లు మినహా (
Mon 28 Feb 02:08:30.380906 2022
తీవ్ర సమస్యలతో సతమతవుతున్న చేతివృత్తిదారులకు వచ్చే వార్షిక బడ్జెట్లోరూ. 10వేల కోట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్య కార
Mon 28 Feb 00:07:44.699957 2022
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భయాందో ళన వాతావరణాన్ని నెలకొల్పింది. అక్కడికి విద్య, ఉద్యోగాల నిమిత్తం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యుద్ధ వాత
Mon 28 Feb 00:03:35.777699 2022
రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణలను వేగవంత చేసేందుకు బీజేపీ కేంద్ర సర్కారు ప్రయత్నం చేస్తున్నదని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకెఎస్) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆంద
Mon 28 Feb 00:01:25.366127 2022
చెత్తకుప్పలో చెత్తను సేకరిస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగ
Mon 28 Feb 00:00:40.949659 2022
తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీ) అనుబంధంగా రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఏర్పాటైంది. ఈ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా చిలుక కరుణాకర్, మహిళా విభాగం చైర్పర్సన్గా పి రమ
Sun 27 Feb 23:57:53.682982 2022
బ్రిటన్కు చెందిన గ్లోబల్ డేటా ఎనలిటిక్స్, ఇఆర్పి స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ తెలంగాణలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్త అభివద్ధి కేంద్రాన్ని ఏర్పాటు
Sun 27 Feb 23:55:18.55492 2022
రాష్ట్రంలో టీఎస్ బిపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు, పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత
Sun 27 Feb 23:54:53.040728 2022
బీజేపీతో రేవంత్ కుమ్మక్కై సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి
Sun 27 Feb 23:54:31.397816 2022
మున్నూరు కాపులకు సముచిత ప్రాధాన్యమిచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన తెలంగాణ మున్
Sun 27 Feb 23:54:11.368663 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులపై మరోసారి సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించింది. ఈ మేరకు ఆమె ఆదివారం ట్వీట్ చేశార
Sun 27 Feb 23:53:50.284584 2022
రాష్ట్రంలో కొత్తగా 151 మందికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 18,881 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బ
Sun 27 Feb 01:52:18.855713 2022
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేవ
Sun 27 Feb 01:18:39.719363 2022
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ పరిధిలో పొలాల్లో చాపర్ కుప్పకూలింది. మొదటగా దట్టమైన పొగకమ్ముకొని, మంటలతో కూలిపోగా.. పెద్ద
Sun 27 Feb 01:26:24.830629 2022
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సజీవంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఖైరతాబాద్లోగల విశ్వేశ్వరయ్య
Sun 27 Feb 01:21:53.780941 2022
'ప్లీజ్.. చెప్పండి..!' అంటూ గర్భిణులను వేడుకుంటున్నారు ఏఎన్ఎంలు. సకాలంలో గర్భిణులను గుర్తించి కేసీఆర్ పోర్టల్లో నమోదు చేయడం నర్సులకు తలకు మించిన భారంగా మారింది. తమ పీ
Sun 27 Feb 01:22:50.958371 2022
సంక్షేమం, అభివృద్ధి తమకు రెండు కళ్లంటూ చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం... కేవలం రెండంటే రెండే ఆదాయ వనరుల ద్వారా వాటిని అమలు చేస్తూ వస్తున్నది. వాటిలో ఒకటి మద్యం కాగా, రెండోద
Sun 27 Feb 01:23:11.277931 2022
రాబోయే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లోని వరి పంటను ఎవరు కొంటే.. రైతులదీ వారే కొనాలని.. లేకపోతే సీఎం కేసీఆర్ని నడిరోడ్డుపై ఉరి తీసే
Sun 27 Feb 01:23:39.820385 2022
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ డిమాండ్ చేశార
Sun 27 Feb 01:54:44.974659 2022
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సభ్యుల ఎన్నికలకు రసవత్తర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విభాగాల్లో పోటీ లేకుండా ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా కాగా, బార్కౌన్సిల్
Sun 27 Feb 01:55:05.190643 2022
'రెండేండ్ల నుంచి ఈ భూమి కోసం పోరాడుతున్నాం. మూడు నెలలుగా అందరినీ సమీకరించి కార్యాచరణ రూపొందించాం. ఈనెల మూడున దేవర యంజాల్లోని 640, 641 సర్వేనెంబర్ భూమిలో గుడిసెలు వేసుకు
Sun 27 Feb 01:57:21.143048 2022
చార్టర్డ్ అకౌంటెన్సీలో అపార అనుభవం సాధించిన కె సునీల్ కుమార్.. విద్యార్థుల కెరీర్కు సంబంధించి పలు అంశాలను వివరించారు. ఆడిట్, చట్టపరమైన అనుసరణలు, పన్నులు, అకౌంటింగ్,
Sun 27 Feb 00:35:35.744224 2022
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు డేగ కన్నేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి విక్రయిస్తున్న నాలుగు ముఠాలకు చెందిన (సరఫరా దారులు, కోనుగోలు దారులు) 16 మందితోపాటు నైజీరి
Sun 27 Feb 00:34:54.894743 2022
జీవితంలో ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ వెనుకడుగు వేయొద్దని, అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శన
×
Registration