Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 23 Feb 01:39:04.765837 2022
నిరుద్యోగులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉపాధి అవకాశాల్లేకుండా పంజా విసిరింది. ఉద్యోగాలున్న వారు సైతం ఉపాధి కోల్పోయేలా చేసింది. కరోనా దెబ్బకు పరిశ్రమలు మూత
Wed 23 Feb 01:39:16.74715 2022
పేస్కేలు, పర్మినెంట్, పదోన్నతులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తదితర డిమాండ్ల కోసం వీఆర్ఏలు చేస్తున్న పోరాటం ధర్మయుద్ధమనీ, ఐక్యంగా పోరాడితే గెలుపు తథ్యమని సీపీఐ(ఎం) రాష్ట
Wed 23 Feb 01:39:32.49315 2022
బీజేపీలో నెలకొన్న అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నది. మొన్నటిదాకా కరీంనగర్ జిల్లా సీనియర్ నేతల్లోనే నెలకొన్న అసంతృప్తి రాష్ట్రమంతటా వ్యాపిస్తున్నది. సీనియర్లతో ఆ పార
Wed 23 Feb 01:41:32.138876 2022
రాష్ట్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో మరో చీలిక ఏర్పడింది. కొత్తగా సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆవిర్భవించింది. మంగళవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలే
Wed 23 Feb 02:07:17.836993 2022
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్ల
Wed 23 Feb 01:08:57.053717 2022
'పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలకు బీజేపీ వీసమెత్తు విలువనివ్వటం లేదు. కనీసం మా మాటలు పట్టించుకునే వారు లేరు. వినతిపత్రాలు స్వీకరించే పరిస్థితి లేదు... నేను యూపీఏ హయాంలో కూడ
Wed 23 Feb 01:08:29.835473 2022
అప్ప్పులబాధకు తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు.. జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల
Wed 23 Feb 01:07:28.780687 2022
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ బకాయిలను సర్కారు చెల్లించనుంది. 2021, ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె
Wed 23 Feb 01:07:07.540778 2022
విద్యారంగంలోని సమస్యలను ప్రభుత్వాలే ఆలోచించి పరిష్కరించాలని మణిపూర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో విద్యారంగంపై సెమినార్
Wed 23 Feb 01:06:44.457947 2022
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని జలసౌద కార్యాలయంలో
Wed 23 Feb 01:42:13.621374 2022
'ఉపాధి హామీ కోసం పల్లె జనం నుంచి పట్టణ పేదలందరూ నిర్ద్వంద్వంగా గొంతెత్తి డిమాండ్ చేయాలి. రూ.170 కూడా దాటని ఇప్పటి రోజువారీ కూలిని రూ.600కి పెంచాలని, ఏడాదిలో 200రోజులు పన
Wed 23 Feb 02:07:32.146544 2022
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మంగళవారం కన్నుమూశారు. దీర్ఘకాలికంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె... గత 20 రోజులుగా నిమ్స్లో చి
Wed 23 Feb 01:42:34.036579 2022
రాష్ట్రంలో సఫాయి పనులు చేసే కార్మికులు ఎంతమంది ఉన్నారో, ప్రమాదవశాత్తు మురుగు పనులు చేస్తూ ఎంతమంది మృతి చెందారో పూర్తి వివరాలను నివేదించాలని చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశ
Wed 23 Feb 01:44:55.455366 2022
గృహ రుణాల జారీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ లీడర్గా ఉందని ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. సోమవారం ఆ
Wed 23 Feb 00:44:04.513659 2022
దారుణమైన వడ్డీలకు అప్పులిచ్చి జనాన్ని పీల్చిపిప్పి చేస్తున్న పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్పై చర్యలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమర్ధించుకుంది
Wed 23 Feb 00:43:33.534054 2022
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, తిమ్మాయిపల్లి ఐలాపూర్ గ్రామానికి చెందిన కార్మికుడు అల్లెపు ఎల్లయ్య (41) కువైట్లో ఆత్మహత్య చేసుకున్నారు. పదేండ్ల నుంచి జీవనోపాధి కోసం ఆయన
Wed 23 Feb 00:43:09.748384 2022
హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలోని పుప్పాలగూడ ప్రాంతంలోని వివాద భూమిపై దాఖలైన వేర్వేరు రిట్ పిటిషన్లను మంగళవారం హైకోర్టు విచారించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చ
Wed 23 Feb 00:42:42.551778 2022
వాణిజ్య, వ్యాపారాభివృద్ధిలో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ టీసీసీఐ) పాత్ర కీలకమని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ అడిషనల్ డెవలప్మెంట్ కమిష
Wed 23 Feb 00:42:14.13256 2022
రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలను ప్రకటిస్తూ వచ్చిన సర్కారు అందుకు తగినట్టు ఏర్పాట్లు పూర్తి చేయలేదు. ఇటీవల కొత్తగా ప్రారంభించాలనుకున్న మెడికల్ కాలేజీల తనిఖీ కోసం వచ
Wed 23 Feb 00:41:49.65579 2022
టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు. వారితో గొడ్డు చాకిరీ చేయి
Wed 23 Feb 00:41:23.800257 2022
రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టుపట్టించి ఇప్పుడు దేశాన్ని కూడా భ్రష్టుపట్టిస్తారా? అని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. దేశానికి నాయకత్వం వహించేందుక
Wed 23 Feb 00:40:58.189351 2022
విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు.. విద్యార్థినులను లైంగిక వేధింపుకు గురిచేశాడు. విద్యార్థులు
Wed 23 Feb 01:45:28.533209 2022
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి ఐదు శాతం నిధులు కేటాయించాలనీ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ
Wed 23 Feb 00:34:43.127849 2022
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) మాజీ అధ్యక్షులు సంగెం జంగయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఇటీవలే మరణించిన జంగయ్య సంస్మరణ సభ యూనియ
Wed 23 Feb 00:34:01.262893 2022
దేశవ్యాప్త రెండ్రోజుల సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మార్చి 28,29 తేదీల్లో ఈ సమ్మె జరుగుతుందనీ, జేఏసీ
Wed 23 Feb 00:30:53.40385 2022
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్పల్లి, రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్లోని ప్లాట్లను ఆన్లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎ
Wed 23 Feb 00:30:23.708228 2022
పీఆర్టీయూటీఎస్ ఐఈఆర్పీ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పిల్లలకు సంబంధించిన
Wed 23 Feb 00:29:58.824757 2022
గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనీ, ఏజెన్సీ ప్రాంతంలోనే వారిని సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్టీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సం
Wed 23 Feb 00:29:04.559654 2022
భార్యాభర్తలు ఒకేచోట పనిచేయాలనే నిబంధన ప్రకారం స్పౌజ్ కేసులకు సంబంధించిన బదిలీలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ అన్నారు. ఉద్యోగుల సమ
Wed 23 Feb 00:28:37.196097 2022
రాష్ట్రంలో కొత్తగా 374 మందికి కరోనా సోకింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 39,579 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Wed 23 Feb 00:27:39.256167 2022
ఇక 'బంగారు భారతదేశం' చేయాలంటూ సీఎం కేసీఆర్ జోక్ వేశారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. బంగారు తెలంగాణ ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్
Wed 23 Feb 00:20:16.491075 2022
బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక
Wed 23 Feb 00:18:54.793974 2022
తెలంగాణ పట్ల, ఇక్కడ చేపట్టాల్సిన ప్రాజెక్టులపట్ల కేంద్రంలోని మోడీ సర్కారు... కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చ
Wed 23 Feb 00:18:16.892804 2022
గోదావరి నదికి నడక నేర్పిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగట మండలంలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక
Wed 23 Feb 00:17:21.432704 2022
పేదల సంక్షేమం కోసం విరాళాలు అందించేందుకు పలువురు స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ వెలమ అసోసియేషన్కు పలువురు విరాళాలు
Wed 23 Feb 00:16:49.163153 2022
త్యాగాలకు సిద్దపడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్డబ్ల్యూజే) జాతీయ ఉ
Tue 22 Feb 01:36:14.806543 2022
ముద్ద అన్నం.. అన్నంలో పురుగులు, రాళ్లు, బ్రేక్ఫాస్ట్ లేకుండా మూడు పూటల అన్నం.. నాణ్యత లేని భోజనం.. బకెట్లు, మగ్లు లేవు.. మరుగుదొడ్లలోనే మూత్ర విసర్జన, స్నానం.. సరిపడా
Tue 22 Feb 01:37:36.929571 2022
ఖేడ్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తూ గుండెపోటుతో ఓ మహిళ, వ్యక్తి మృతి చెందారు. సభకు వెళ్తుండగా దారి మధ్యలో ఛాతిలో నొప్పి రావడంతో ఓ వ్యక్తి మృతి చెందగ
Tue 22 Feb 01:35:08.272332 2022
'దేశంలో నేడు దుర్మార్గపాలన సాగుతోంది. కులం, మతం, వర్గాల పేరిట విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా నేటికీ దౌర్భాగ్య స్థితిల
Tue 22 Feb 01:38:16.648117 2022
ఎన్పీడీసీఎల్ ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు కేంద్రం విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా కమిషన్ సిఫారసు చేయాలని అఖిల భారత కిసాన
Tue 22 Feb 01:34:58.064741 2022
ప్రపంచాన్ని మార్చడమే 'కమ్యూనిస్టు ప్రణాళిక' లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఆ ప్రణాళికను వివిధ దేశాల్లోని నిర్దిష్టమైన పరిస్థితులకు అన
Tue 22 Feb 01:39:48.695654 2022
రాఫెల్ను మించిన భారీ బొగ్గు కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. సింగరేణి కంపెనీకి బొగ్గు తొవ్వే సామర్థ్యం ఉన్నప్పటికీ ట
Tue 22 Feb 01:40:12.48273 2022
ఆర్టీసీ ఎప్పటికీ ప్రజారవాణానే అనీ, దాన్ని లాభనష్టాల వ్యాపార కోణంలో చూడరాదని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జీ హరగోపాల్ అన్నారు. ఆ సంస్థను ప్రజల నుంచి దూరం చేయాలనే ప్రభుత్
Tue 22 Feb 01:36:49.388371 2022
'పేస్కేలు ఇస్తాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం' వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ముఖ్యమైన హామీలివి. ఇదిగో..అదిగో...అంటూ సీఎం దగ్
Tue 22 Feb 00:59:44.55912 2022
కారల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక కష్టజీవుల వెలుగురేఖ అని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. రెడ్బుక్ డే సందర్
Tue 22 Feb 01:39:32.173474 2022
''నిజాంషుగర్ ఫ్యాక్టరీలో 28 ఏండ్లు పనిచేసిన కార్మికుడు షేక్ ఖాజా ఫ్యాక్టరీ లేఆఫ్ కావడం, ఉపాధి లేకపోవడం, వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాంతో ఇబ్బందిగా
Tue 22 Feb 01:40:38.718927 2022
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. సోమవారం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తర
Tue 22 Feb 00:44:57.351429 2022
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం స్టేజీ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న మూడు కార
Tue 22 Feb 00:44:09.405453 2022
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ, ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆ
Tue 22 Feb 00:42:57.823005 2022
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయరహదారి భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, రైతు కూలీ సంఘం,
×
Registration