Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 22 Feb 00:42:02.611177 2022
భూదాన్ భూములను భూమిలేని నిరుపేదలకు పంచాలని, లేకుంటే తామే పంచుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అఖిల భారత సర్వసేవ సంఫ్ు-తెలంగాణ సర్వోదయ మండలి సంయ
Tue 22 Feb 00:40:59.321012 2022
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో అవకతవకలకు సంబంధించిన నవతెలంగాణ ఫిబ్రవరి ఎనిమిదిన 'ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వీర్యం' ఫిబ్రవరి 13న ప్రచురించిన 'ఆమెను భరించలేం.....', 'హెచ్
Tue 22 Feb 00:40:14.600684 2022
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మూగ జంతువుల పట్ల తన ఔదర్యాన్ని ప్రకటించింది. నెహ్రూ జూలాజికల్ పార్క్లోని 15 పులులను దత్తత తీసుకుంది. పది సంవత్సరాల పాటు వీటికి అ
Tue 22 Feb 00:32:29.568082 2022
దేశంలోని విచ్ఛిన్నకర, అవినీతిపర శక్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కు అవుతున్నారని బీజేపీ నేత మురళీధర్రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాల
Tue 22 Feb 00:31:33.113416 2022
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ) చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వ
Tue 22 Feb 00:30:47.570469 2022
రాష్ట్రంలో కొత్తగా 385 మందికి కరోనా సోకింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 39,386 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బ
Tue 22 Feb 00:30:11.222278 2022
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే 'మన ఊరు- మనబడి, మన బస్తీ-మనబడి' పథకాన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు మంచి అవకాశమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి త
Tue 22 Feb 00:29:46.605381 2022
ప్రభుత్వ శాఖలు, సంస్థల ఖాతాల్లోంచి నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాలకు విరుద్ధంగా, మోసపూరితంగా డిపాజిట్ల నుం
Tue 22 Feb 00:29:06.249298 2022
పొలం గట్ల హద్దురాళ్ల గొడవ విషయంలో పోలీసులు స్టేషన్కు పిలవడంతో అవమానంగా భావించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు కారణం భూతగాదాలేనని.. పోలీసులు పిలవడంతో అవమా
Tue 22 Feb 00:28:33.098579 2022
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, ఇతరులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్య
Tue 22 Feb 00:28:11.956667 2022
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల సంఘం రూపొందించిన 2022 డైరీని సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్
Tue 22 Feb 00:27:51.811462 2022
సీఎం కేసీఆర్ ఈ రోజు మీటింగ్లో చెప్పిన మాటల్ని చూస్తే...ఇంటర్, పదో తరగతి ఫలితాలు వచ్చినప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలు టీవీల్లో ఇచ్చే 1, 2, 3, 4, 5...ర్యాంకులన్నీ మావే
Tue 22 Feb 00:27:30.667186 2022
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులి స్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రియాంకగాంధీ చేపట్టిన శక్తి యాత్రను పుర
Tue 22 Feb 00:27:13.487992 2022
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దండే విఠల్, భానుప్రసాదరావు, ఏసీ కోటిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం శాసనమండలిలో
Tue 22 Feb 00:26:53.969411 2022
పాస్పోర్ట్ ఆఫీస్లో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్ర ప్రదర్శన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ప్రముఖ తెలుగు సమర యోధుల ఛాయాచిత్ర ప్రదర
Mon 21 Feb 01:47:55.822533 2022
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదనీ, పోరాడి సాధించుకున్న హక్కుల అమలు కోసం ఉద్యమించక తప్పదని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్
Mon 21 Feb 01:49:48.736576 2022
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. సంస్థ రూ.10వేల కోట్ల నష్టాల్లో ఉందనే పేరుతో ప్రభుత్వం ఎత్తుగడలకు తెరతీసింది. దీనిలో భాగంగా త్వరలో
Mon 21 Feb 01:48:36.52952 2022
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అప్పులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతోపాటు కేంద్ర నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ న
Mon 21 Feb 01:44:40.367752 2022
జీవో నెంబర్ 317 అంశం రాష్ట్రంలో ఇంకా రగులుతూనే ఉన్నది. అంతా సర్దుకుంది..ఏదో కొందరికే ఇబ్బంది అని సర్కారు చెబుతున్నప్పటికీ...'భయంతో నోర్మూసుకుని విధుల్లో చేరాం..ఎవరి బాధల
Mon 21 Feb 01:49:25.234741 2022
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 317ని వెంటనే రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలనీ, వారిపై అధికారులు, ప్రజాప్రతి
Mon 21 Feb 01:50:21.914365 2022
నాగర్కర్నూల్లో ఈ నెల 27,28 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు, విద్యాసదస్సు నిర్వహించనున్నారు. అందుకు సం
Mon 21 Feb 01:50:32.417387 2022
విద్యాశాఖను విభజించి ప్రాథమిక విద్యకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ రాష్
Mon 21 Feb 00:53:16.715844 2022
యురేనియం కోసం ఆదివాసీలను అడవుల నుంచి తరలించడాన్ని తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అట
Mon 21 Feb 00:49:45.316013 2022
చేనేత పరిశ్రమపై కేంద్రప్రభుత్వం జీఎస్టీని రద్దుచేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం హైదరా
Mon 21 Feb 00:49:19.822434 2022
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర స్టీల్ శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్కు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం లేఖ రాసారు. బయ్యారంలో అపా
Mon 21 Feb 00:46:41.26512 2022
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 505, 171(సీ), 171(ఎ
Mon 21 Feb 00:46:15.146461 2022
పార్టీలోని సీనియర్ల సూచన మేరకు కాంగ్రెస్కు రాజీనామా చేయాలనే తన ఆలోచనను 15 రోజులపాటు పక్కనపెడుతున్నట్టు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) చెప్పారు. అగ్రనేతల
Mon 21 Feb 00:44:51.126387 2022
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను నేటి నుంచి రాష్ట్ర సర్కారు స్వీకరించనున్నది. మార్చి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రా
Mon 21 Feb 00:42:58.500443 2022
సెర్ప్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్
Mon 21 Feb 00:42:30.204517 2022
కేంద్రంలో జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్య
Mon 21 Feb 00:42:10.738204 2022
రాష్ట్రంలో ప్రాచీన కళల పరిరక్షణకు తమ ప్రభుత్వము కృషి చేస్తున్నదని సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో స్వార
Sun 20 Feb 01:33:37.970442 2022
అడవిలో పుట్టాం, అడవిలోనే చస్తాం. ఉన్నట్టుండి మాపై మీకెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఆకలైతే అన్నం పెట్టారా ?.. రోగం వస్తే ఆస్పత్రిలో చేర్పించారా ?.. మా భాష వేరు, మా బత
Sun 20 Feb 01:34:53.011762 2022
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తులు నియంత్రిస్తున్నాయని రౌండ్టేబుల్లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి పెద్ద ప్ర
Sun 20 Feb 01:36:16.889782 2022
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శనివారం మరోసారి లే
Sun 20 Feb 01:35:34.795361 2022
దేశంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలుత ఆహారపు అలవాట్ల పేరుతోనూ, ఇప్పుడు దుస్తుల పేరుతోనూ దాడులు చేస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర
Sun 20 Feb 01:37:21.060586 2022
ఉర్దూమీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘంఆధ్వర్యంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయ అభ్యర్థ
Sun 20 Feb 01:35:04.670392 2022
రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. 'మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇతర ప్రాంతాల ను
Sun 20 Feb 01:35:48.966779 2022
మేడారం మహాజాతర దేశం గర్వించతగినదని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె శనివారం సాయంత్రం మేడారం జాతరకు చేరుకున్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిం
Sun 20 Feb 01:42:41.626775 2022
కార్మిక శాఖలో దరఖాస్తులు మూలనపడ్డాయి.. మూడేండ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. కార్మికులకు సంక్షేమబోర్డు నుంచి అందించే ప్రోత్సహకాలు సరైన సమయంలో అందడం లేదు. అధికారుల నిర
Sun 20 Feb 01:35:21.284794 2022
తన పదవులకు రాజీనామా చేసి స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్టు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి వెల్లడించారు. త్వరలోనే పార్టీ పదవులకు రాజీనామా చేయ
Sun 20 Feb 01:45:46.454762 2022
ప్రజాసమస్యల పరిష్కారం కోసం వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడారం మహాజాతర పట్ల కేంద్ర
Sun 20 Feb 01:49:43.943277 2022
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాకరేతో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపైనే వారి మధ్య చర్చ జరుగనున్నది
Sun 20 Feb 00:43:30.625388 2022
పరస్పర (మ్యూచువల్) బదిలీని కోరుకుంటే సీనియార్టీ ఉంటుంది. అది పోదని ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర బదిలీ కోరుకుంటే సీనియార్టీ ఉండబోదని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జీవో న
Sun 20 Feb 01:50:45.252045 2022
''ఆలయాలను సందర్శించే ప్రధాని మోడీ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి ఎందుకు రాలేదు ? గిరిజనుల జాతర అని చిన్న చూపా ? కుంభమేళాకు రూ.325 కోట్లు ఇచ్చి, మేడారానికి రూ.2.
Sun 20 Feb 00:38:02.453646 2022
మేడారం మహాజాతర దిగ్విజయవంతంగా ముగిసింది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం సాయంత్రం జనాన్ని వీడి వనంలోకి వెళ్లారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గ
Sun 20 Feb 00:35:21.320685 2022
ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబర్పేట పోచమ్మ బస్తీ వాసులు శివాజి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొగ
Sun 20 Feb 00:34:47.450812 2022
రెండోవి డుత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందా ర్ల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన
Sun 20 Feb 00:33:40.243485 2022
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమానికి దాతల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తున్నది. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ధి కోసం మ
Sun 20 Feb 00:32:55.787826 2022
రాబోయే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆ సంఘం
Sun 20 Feb 00:31:27.167997 2022
ఇటీవల హోప్ అడ్వర్టయిజింగ్ స్టూడియోలో నిర్వహించిన 175వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తాయని 'సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్' (ఎస్ఐసీఏ) తెలి
×
Registration