Authorization
Sat March 29, 2025 12:40:11 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 20 Feb 00:30:59.235644 2022
ఓపక్క డీజిల్, పెట్రోల్పైన ఎక్సైజ్ డ్యూటీని రూ.10, రూ.5 చొప్పున తగ్గించామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన డైరెక్ట్గా కంపెనీ నుంచి కొనుగోలు చేసే కొనుగోలుదారులకు
Sun 20 Feb 00:30:26.206704 2022
భూపరిపాలన శాఖను బలోపేతం చేయాలనీ, వీఆర్వోలను ఆ శాఖలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి వినరు రాష్ట
Sun 20 Feb 00:29:44.231486 2022
2020-21 విద్యాసంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్టీఎస్ఈ స్టేజ్-2 పరీక్షల్లో శ్రీ చైతన్య ఆలిండియా రికార్డు నెలకొల్పింది. ఇందులో తమ
Sun 20 Feb 00:29:15.904699 2022
రాష్ట్ర ఇన్చార్జీ (ఫుల్ అడిషనల్ చార్జ్) డీజీపీగా అంజనీ కుమార్ శనివారం డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అనారోగ్యం కారణంగా
Sun 20 Feb 00:28:48.488375 2022
ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడమంటే, రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించడమేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న జాతీయ గ్ర
Sun 20 Feb 00:28:05.290002 2022
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో శనివారం 401 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్బులిటెన్లో పేర్కొంది. ఒకరు చనిపోయినట్టు చూపెట్టింది
Sun 20 Feb 00:26:48.487449 2022
నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పని చేసినవారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు ని
Sun 20 Feb 00:25:46.709822 2022
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో డబ్బుల గోల్మాల్ వ్యవహారం వెలుగు చూసింది. ముగ్గురు ఆదివాసీ రైతుల అకౌంట్లలో రూ.1.28కోట్లు జమ కావడం.. కిసాన
Sun 20 Feb 00:24:41.844874 2022
అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డ్రాలో పేర్లు రాని ప్రజలు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పదిరోజులుగా ఆదోళనలు చేస్తున్న బాధ
Sun 20 Feb 00:23:43.68685 2022
అప్పుల బాధతో గీత కార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం మల్లుపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బట్టికాడి నర్సింలు(38) జీవనోపాధి కోసం బొ
Sun 20 Feb 00:22:32.967455 2022
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఈసీ శనివారం ఆదేశించింది. రాబోయే 72 గంటల పాటు ఆయన ఎన్నికల సభలు,
Sun 20 Feb 00:22:11.291371 2022
తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల శాఖ ఏటా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల ప్రముఖులు జెఎల్ నరసింహారావు పేరిట యువ పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. ఈ క్ర
Sun 20 Feb 00:21:29.540768 2022
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల వసూలుకు చెక్ పడనుంది. విధివిధానాలను రూప
Sun 20 Feb 00:21:09.340306 2022
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్గా పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు పివి శ్రీహరిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్
Sun 20 Feb 00:20:32.906456 2022
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే నలుగురు ప్రాణం కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల, పోలీసులు తెలిప
Sun 20 Feb 00:20:02.637297 2022
సమ్మక్క జాతరలో టీఎస్ఆర్టీసీకి ఊహించినంత ఆదాయం రాలేదని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. సంస్థను గాడిలో పెట్టేందుకు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్తో
Sat 19 Feb 01:27:13.079449 2022
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేదిగా ఉందనీ, తరతరాలుగా దళితులు, గిరిజనులు మోసపోతూనే ఉన్నారని దళిత సోషల్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎ
Sat 19 Feb 01:28:10.968286 2022
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి ప్రజావ్యతిరేకమైనదని వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
Sat 19 Feb 01:28:33.73715 2022
పర్స భారతి ఆశయాలను కొనసాగించాలని ఐద్వా జాతీయ నాయకురాలు టి.జ్యోతి పిలుపునిచ్చారు. ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పర్స భారతి సంతాప సభ నిర్వహించా
Sat 19 Feb 01:24:09.728952 2022
మేడారం మహాజాతరలో శుక్రవారం వనదేవతలకు జనం నీరాజనం పలికారు. సారలమ్మ, సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనం నుంచి గద్దెల మీదకు చేరడంతో మేడారంలో సందర్శకుల తాకిడి పెరగడంతో ఆ
Sat 19 Feb 01:24:45.017353 2022
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేయబోయే ఫ్రంట్ను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి చెప్పారు. మోడీని గద్దెదించే
Sat 19 Feb 01:29:00.099986 2022
రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని వివాదస్పద ఫాంహౌస్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్చేస్తూ ఐటీ మంత్రి కేటీఆర్, ఫ
Sat 19 Feb 01:29:15.212289 2022
ఏఐసీసీ నేత రాహుల్గాంధీ తండ్రి ఎవరంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. మహిళల విషయంలో సంస్కారహీనంగా మాట్లాడి 'తల్లులను
Sat 19 Feb 00:42:07.913549 2022
గత నాలుగైదు రోజులుగా టమాట ధరలు దిగజారిపోతున్నది.దీంతో స్థానికంగా ఆ పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్న దశలో ధరలు తగ్గుతుండంతో
Sat 19 Feb 01:29:27.790102 2022
విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం త్వరలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తామని టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. శుక్రవారంనాడాయన కార్మిక సం
Sat 19 Feb 00:37:51.482422 2022
ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు ఆయనకు అక్కడి నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఆదివారం కేటీఆర్ ' ఇండియ
Sat 19 Feb 00:36:54.008284 2022
తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ నాలుగో మహాసభలు శని, ఆదివారాల్లో హైదరాబాద ్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ఆ యూని
Sat 19 Feb 00:34:24.148328 2022
ఆర్థిక, సామాజిక అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడే ఏ రాష్ట్రమైనా, దేశమైనా అన్ని రంగాల్లో పురోగతి చెందుతుందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి హరీశ్రావు అన్నారు. ఆ ఫలితాల ఆ
Sat 19 Feb 00:33:31.977923 2022
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతున్నదని తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం ఆధ్యర్యంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. మద్యాన్ని నియంత్రించాలని ప్రభ
Sat 19 Feb 00:32:39.448253 2022
డీసీపీబీ బ్యాంకు ద్వారా 2015 సంవత్సరంలో గ్రూపులుగా తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించాలని స్థానిక బ్యాంకు మేనేజర్ కే సౌజన్య కోరారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండ
Sat 19 Feb 00:31:46.676169 2022
నల్లగొండ పట్టణంలో చిరు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయొద్దని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.మొహినుద్ద
Sat 19 Feb 00:30:52.487725 2022
ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్స్వామి స్పష్టం చేశారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో ఆయనే తమ తొలి వాలంటీర్ అని చెప్పారు. మీడియా అనవసర
Sat 19 Feb 00:29:59.10232 2022
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్గా చెప్పుకునేలా కోహెడలో నూతన పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ
Sat 19 Feb 00:28:48.85554 2022
వందలమంది ప్రాణాన్ని బలితీసుకున్న ఈ రహదారి.. వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారింది. ఆ దారి గుండా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ వద్
Sat 19 Feb 00:27:37.457612 2022
స్నేహితుడు పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి ముగ్గురు ఫ్రెండ్స్ మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నల్లగొండ జిల్లా వాసులు. ఈ ఘటన నాగర్కర్న
Sat 19 Feb 00:26:56.707179 2022
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం లక్ష్మిదేవుని పల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుజూసింద
Sat 19 Feb 00:25:36.040351 2022
ఆశా వర్కర్లపై హర్యానా ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నదనీ, తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయించారని ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది.
Sat 19 Feb 00:25:14.467595 2022
ఇంటర్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రయివేటు అభ్యర్థులకు (కాలేజీ చదువు లేకుండా) హాజరు నుంచి మినహాయింపు గడువును ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 28వ తేదీ వరకు
Sat 19 Feb 00:24:57.033213 2022
సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కార్పోరేట్ శాలరీ అకౌంట్ ఉంటే ఒక్కో ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తిం
Sat 19 Feb 00:23:50.931081 2022
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను 317 జీవో ఆధారంగా బదిలీ చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులకు తి
Sat 19 Feb 00:23:13.478949 2022
రాష్ట్రంలో కొత్తగా 425 మందికి కరోనా సోకింది. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,042 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియ
Sat 19 Feb 00:22:45.089609 2022
'నమో అంటే నరేంద్ర మోడీ కాదని.. నమ్మించి మోసం చేసేవాడని' టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటిం
Sat 19 Feb 00:22:07.382876 2022
రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఛాయిస్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సగం ప్రశ్నలకే జవాబులు రాసే అవకాశం కల్పిస్తున్నది. అంటే ఛాయిస్ను 5
Sat 19 Feb 00:21:29.805985 2022
రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన హరిత నిధి (తెలంగాణ గ్రీన్ ఫండ్) వసూళ్లకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశ
Sat 19 Feb 00:21:03.602786 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మెన్ ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానిక
Sat 19 Feb 00:20:32.993936 2022
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తగిన కృషి చేస్తున్నదని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్
Fri 18 Feb 01:15:00.038028 2022
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి ఎ
Fri 18 Feb 01:12:52.377869 2022
రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ స్పష్టంచేసింది. వివాదాలకు సం
Fri 18 Feb 01:15:24.669669 2022
ఎల్ఐసీలో ఐపీఓ వద్దేవద్దనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా స్పష్టం చేశారు. తమ
Fri 18 Feb 00:50:45.9056 2022
అర్హులైన నిరుపేదలందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులతో కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాల ఎక్స్ రోడ్డు వద్ద ఖమ్మం-
×
Registration