Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 16 Feb 00:09:19.063344 2022
గుర్రంపోడు గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడ
Wed 16 Feb 00:08:12.698994 2022
తెలంగాణ ఉద్యమ కాలంలో వెలువడిన అద్భుత సాహిత్యం ఏ గ్రంథాలయాలకు చేరలేదనీ, ఆ పుస్తకాలను వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ పబ్లిషర్స్ అసోసియేషన్ కోరింది. ఈమేరకు మంగళవారం తెలంగ
Wed 16 Feb 00:07:23.687775 2022
ప్రజాప్రతినిధులపై కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను సరైన సమయంలో ప్రాసిక్యూషన్ చేయడంలో జాప్యం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు శిక్షల నుంచి సులువుగా బయటపడుతున్నారని
Tue 15 Feb 23:16:58.676741 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 68వ పుట్టినరోజు సందర్భంగా 68 కిమిల లాంగ్ రన్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటి (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకట
Tue 15 Feb 02:40:17.608873 2022
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రాధామ్యాలు రోజురోజుకూ మారిపోతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఆర్థికశాఖ వర్గాలు. ప్రతీనెలా ఖజానాకు వస్తున్న ఆదాయం, సర్కారు ఆ డబ్బును ఖర
Tue 15 Feb 02:50:30.592425 2022
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర అనుమతి కోసం సమర్పించడం దారుణమనీ, కేంద్రంల
Tue 15 Feb 02:41:13.203408 2022
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ, కార్మిక చట్టాల నిర్వీర్యాన్ని నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో జరిగే రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సమరశీలంగా
Tue 15 Feb 02:52:36.02056 2022
ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్(60) అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారు. అయన భౌతిక కాయాన్ని స్థానిక బాగ్లింగంపల్లిలోని పా
Tue 15 Feb 02:41:52.990194 2022
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు- 2022ను తక్షణం ఉపసంహరించుకోవాలని పలు వృత్తిదారుల సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రజకులు, క్షౌరవృత్తిదారులు, చేనేత క
Tue 15 Feb 02:42:07.804295 2022
ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తామర నల్లి తాకిడికి అధిక మొత్తం పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకొరగా పండిన సరుకు 'అమ్మబోతే అడవి..' చందంగా ఉంది. ఖమ్మం వ
Tue 15 Feb 02:07:56.018943 2022
మైనర్పై లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హూగ్గేలీ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ సీఐ రా
Tue 15 Feb 03:09:39.98258 2022
పోరాడితే పోయేదేముంది బానిస సంకేళ్లు తప్ప.. అనే నానుడుని ఈ పల్లెవాసులు నిజం చేశారు. ప్రత్యక్ష పోరాటమే సమస్య పరిష్కారానికి ఊతమని భావించి గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలబడి పాద
Tue 15 Feb 02:48:24.224013 2022
కుల, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం సామాజిక బాధ్యతగా ప్రతి పౌరుడూ గుర్తించాలని, ప్రోత్సహించాలని, కులాంతర వివాహితుల సంపూర్ణ రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ ప్రజా సాం
Tue 15 Feb 03:11:21.673203 2022
బొగ్గు గనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణ కోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయూ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. సోమవారం
Tue 15 Feb 03:13:12.545089 2022
మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హై
Tue 15 Feb 01:51:23.278032 2022
డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ఈనెల 18 నుంచి బహిరంగ విచారణలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేర
Tue 15 Feb 01:49:04.344043 2022
నేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో జోలె పట్టిన సీఎం కేసీఆర్కు నేడు కుటుంబాలు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు పట్టట్లేదు? అని ఆయా పార్టీల, ప్రజా
Tue 15 Feb 01:36:56.74159 2022
మంత్రి కే తారకరామారావు మరోసారి దాతృత్వాన్ని చాటారు. పేదరికంతో ఉన్నత విద్యను అందుకోలేకపోతున్న ఇద్దరు విద్యార్థినులకు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర
Tue 15 Feb 01:36:16.273327 2022
ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూస్తామో, మేడారం జాతరకు వచ్చే ప్రయాణీకుల పట్ల కూడా అలాగే వ్యవహరించాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. వారికి ఎలాంట
Tue 15 Feb 01:35:36.096829 2022
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదనీ, తన ఛరిష్మా తగ్గుతుండటంతో రాష్ట్రంలో మరోమారు సెంటిమెంట్ను
Tue 15 Feb 01:35:08.02605 2022
చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన సోమవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగింది. ఎస్ఐ మోహన్ రెడ్డి, స్థానికులు తెలిపిన
Tue 15 Feb 00:59:35.578825 2022
ప్రస్తుతం సమాజంలో నిరుద్యోగం, మాదక ద్రవ్యాల వినియోగం ప్రధాన సమస్యగా మారాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో అటువంటి సమస్యలు ఉండకూడదని సీఎ
Tue 15 Feb 00:57:38.794996 2022
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య ఆదర్శ జీవితాన్ని గడిపారని పలువురు వక్తలు కొనియాడారు. దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాభవన్లో ఆయన శత
Tue 15 Feb 00:56:45.606349 2022
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, సుధీర్ కమీషన్ సిఫార్సుల ప్రకారం సబ్ ప్లాన్ చట్టం చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అ
Tue 15 Feb 00:56:18.981827 2022
మహాత్మా జ్యోతీరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సిబ్బందికి నూతన వేతనాల(పీఆర్సీ) అమలుకు అనుమతినిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం స
Tue 15 Feb 00:55:52.406457 2022
గిరిజనుల ఆరాధ్యుడు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలను మంగళవారం అధికారికంగా జరుపనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఒక
Tue 15 Feb 00:51:45.577562 2022
ప్రకృతిని, పర్యావరణాన్ని కేంద్రంగా చేసుకొని గులాబీల మల్లారెడ్డి రాసిన కవిత్వం జనాల్లో పర్యావరణ చైతన్యం పెంపొందడానికి తోడ్పడుతుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ
Tue 15 Feb 00:51:01.831873 2022
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహిళలను అవమానించారని టీపీసీసీ నేత రవేంత్రెడ్డి అన్నారు. అందువల్ల ఆయనపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫి
Tue 15 Feb 00:49:24.115749 2022
కొత్త రాజ్యాంగం రాయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలను పలువురు వక్తలు ఖండించారు. అలా మాట్లాడటమంటే అంబేద్కర్ను అవమానించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ జర్నల
Tue 15 Feb 00:48:34.611112 2022
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
Tue 15 Feb 02:56:28.694461 2022
'రుచి, పచి లేని మధ్యాహ్న భోజనాన్ని తినలేకపోతున్నాం.. ఈ భోజనం మాకొద్దు' అంటూ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. ఈ ఘటన హన్మకొండ
Tue 15 Feb 00:42:52.458766 2022
ఉదయం పాఠశాలకు వెళ్లిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని కండ్లు తిరిగి పడిపోగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందింది. ఈ ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా గరిడే
Tue 15 Feb 00:42:14.822335 2022
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులు, డిజైనర్లను ప్రోత్సహించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డు ఇవ్వనుంది. అర్హులైన
Tue 15 Feb 00:41:26.676677 2022
తంబీ ఏవియేషన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి సంయుక్తంగా మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసును ఆదివారం నుంచి ప్రారంభించింది. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ
Tue 15 Feb 00:40:16.36504 2022
రాష్ట్రం నుంచి చైనాకు అక్రమంగా స్మగ్లింగ్ అవుతున్న కోట్లాది రూపాయల తల వెంట్రుకల విగ్గుల అక్రమ వ్యాపారం గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. రాష్ట
Tue 15 Feb 00:23:22.515274 2022
మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ జీవో నెంబర్ 26 జారీ చేశారు. మహబూబ్నగర్, జడ్చర
Mon 14 Feb 23:56:53.781017 2022
పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో వ్యవహరించే విధానం ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తమ అధికార పరిధిలోక
Mon 14 Feb 23:56:18.592739 2022
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 31 వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వ
Mon 14 Feb 01:45:55.794447 2022
ప్రభుత్వం పేద విద్యార్థులందరికీ విద్యను అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్
Mon 14 Feb 01:43:03.049693 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 28, 29 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రజల మేలు కోసమేనన
Mon 14 Feb 01:47:44.03014 2022
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఎం. సాయిబాబు ఉద్యమావసరాలరీత్యా అఖిలభారత కేంద్రానికి వెళ్తున్నందున ఆ స్థానంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్
Mon 14 Feb 01:43:22.282133 2022
సమాజంలో ప్రజల మధ్య సామాజిక అసమానతలు ఉండరాదని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు. ముచ్చింతల్లో చినజీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని
Mon 14 Feb 01:44:17.175185 2022
ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపం డొల్లతనం బయటపడింది. పస్రా టూ మేడారం రహదారి నిర్మాణం మరమ్మతు పనులకు రూ.10 కోట్లను మంజూర
Mon 14 Feb 01:44:33.758009 2022
బీజేపీ సిగ్గుమాలిన పార్టీ అనీ, దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ధర్మం, మతం పేరుతో ఆపార్టీ దేశంలో అరాచకా
Mon 14 Feb 01:49:52.296197 2022
రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సౌక
Mon 14 Feb 01:05:00.82497 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు మాడ్చేందుకే ఆహార భద్రతా చట్టాన్ని నీరుగారుస్తున్నదని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహారల
Mon 14 Feb 01:50:24.62257 2022
ప్రభుత్వ కాసుల వేటలో సర్కారు స్థలాలను ఒక్కొక్కటిగా అమ్ముతూ రూ.లక్షల కోట్లు కూడబెట్టేందుకు యత్నిస్తోంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో నెలకొల్పిన రాజీవ్ స్వగ
Mon 14 Feb 01:51:32.133705 2022
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వాస్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాతృత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
Mon 14 Feb 00:58:45.294101 2022
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2021ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అడ్డుకుని తీరతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజ
Mon 14 Feb 00:57:42.754751 2022
కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ మాజీ చైర్మెన్ మాడభూషి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రె
×
Registration