Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 14 Feb 00:56:43.708258 2022
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చా
Mon 14 Feb 00:55:27.627924 2022
కేంద్ర ప్రభుత్వంలో రిటైర్డ్ మెడికర్ ఆఫీసర్ గా పని చేసి, 300 గజాల స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే గాక అంబేద్కర్ శతాబ్ది భవన్ను నిర్మించి, 16మంది సామాజికోద్యమకారుల విగ్రహాలన
Mon 14 Feb 00:54:31.453121 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిర
Mon 14 Feb 00:53:42.753836 2022
హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్లో లక్ష మంది ఉద్యోగులు పనిచ
Mon 14 Feb 00:52:50.566591 2022
అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కుండిషేకుగూడ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట వారు చేపడుతున్న నిరవధిక దీక్షలు ఆరో రోజుకు చేరాయి. అధికారులు స్పందించకపో
Mon 14 Feb 00:52:05.143115 2022
కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్ల కృషి మరువలేనిదని మంత్రి హరీశ్రావు అన్నారు. వారు ఆశా వర్కర్లు కాదని, ఆరాధ్య దైవాలని కొనియాడారు. అందుకే వారి
Mon 14 Feb 00:50:32.662461 2022
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల ముగింపు సభను మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు వృత్
Mon 14 Feb 00:49:53.819817 2022
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సవరణ చట్టం రైతులకు, పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్
Mon 14 Feb 00:49:31.519894 2022
సమ్మక్క సారాలమ్మ జాతర కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, కేంద్ర
Mon 14 Feb 00:45:39.498906 2022
అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.
Mon 14 Feb 00:45:15.913739 2022
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ ఖండించింది. ఆదివారం గాంధీభవన్లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మూడున్నర గంటల పాటు
Mon 14 Feb 00:44:41.890657 2022
ప్రతి ఊరుకు ఒక చరిత్ర ఉంటదని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఆదివారం జూమ్వేదిక ద్వారా చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ రచించిన '' ఇంద్రదేశం
Sun 13 Feb 01:52:05.184962 2022
వామపక్ష నాయకులు ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలంటూ యోగా గురువు రాందేవ్బాబా వ్యాఖ్యానించారనీ, అయితే ముందుగా రాందేవ్బాబా దేశంలోని దళిత వాడలు, గిరిజన గ
Sun 13 Feb 01:52:24.361391 2022
''దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్న మోడీకి సిగ్గుండాలి.. ఏం రంగంలో అభివృద్ధి చేశావు.. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేశారు.. 16 లక్షల పర
Sun 13 Feb 01:52:45.093309 2022
విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు హరీష్రావు, సబితా ఇంద్ర
Sun 13 Feb 02:49:50.466705 2022
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే ఆ విధ
Sun 13 Feb 01:56:00.404959 2022
యూరియా కొరత తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. రైతులు తెల్లవారకముందే ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద లైన్ కట్టారు. పొద్దెక్కే కొద్దీ నిలబడే శక్తి లేక చెప్పులనే లైన్లో ఉంచారు. ఈ ఘట
Sun 13 Feb 01:53:44.468103 2022
ప్రగతి రధ చక్రాల కిందపడి నలిగిపోతున్న బడుగుజీవులు ఆర్టీసీ కార్మికులు. నమ్ముకున్న సంస్థ తమ కష్టాన్ని పట్టించుకోకున్నా, ఒళ్లు దాచుకోకుండా కష్టపడే మనస్తత్వం వారి సొంతం. 55 ర
Sun 13 Feb 01:17:47.024161 2022
రాష్ట్రంలో భూముల వేలాన్ని తక్షణం నిలుపుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్కే పరిమితమైన భూముల
Sun 13 Feb 01:17:19.579444 2022
సీఎం కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణకు ''రాజ్యాంగ పరిరక్షణ ఐక్య వేదిక'' పేరుతో ఐక్యపోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహాజన సోషలిస్టు పార్
Sun 13 Feb 01:16:42.757896 2022
మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్ జీవో నెంబర్ 10ని జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఎస్
Sun 13 Feb 01:14:42.462212 2022
రాష్ట్రాన్ని హెచ్ఐవీ రహితంగా, ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఏర్పడిన రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నియంత్రణ తప్పింది. పని చేసే వాతావరణం లేకపోవడంతో డిప్యూటేషన్పై
Sun 13 Feb 02:00:46.389581 2022
చికిత్స కన్నా నివారణ ప్రదానమైనదనేది నానుడి. రోగం వచ్చాక చికిత్స కోసం పరుగులు తీసేకన్నా ముందే రోగం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నివారించదగ్గ జబ్బుల నివారణక
Sun 13 Feb 00:28:40.595057 2022
టీఎస్ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ ఆందోళనా కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేస్తూ శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్టు చైర్మెన్ కే రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు
Sun 13 Feb 00:27:45.872078 2022
లాభాల్లో ఉన్న జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)ని షేర్ మార్కెట్లో పెట్టి అమ్మేసే ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలని పలువురు వక్తలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్
Sun 13 Feb 00:27:13.431452 2022
వివక్షలేని సమాజ నిర్మాణంలో యువతరం భాగాస్వామ్యం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారంనాడాయన ముచ్చింతల్లోని రామానుజుల సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఈ
Sun 13 Feb 00:26:47.714989 2022
దక్ష్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా, పది కోట్ల మంది ప్రయాణీలతో అగ్రగామిగా ఉన్నదని ఆ సంస్థ జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ తె
Sun 13 Feb 00:26:18.708006 2022
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో చేనేత కార్మికుడు బైరి శంకరయ్య కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై ఈనెల 14న సోమాజీగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష రౌండ్ టేబుల
Sun 13 Feb 00:25:50.167591 2022
ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివద్ధికి
Sun 13 Feb 00:25:27.345985 2022
రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆదివారం రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి నేరుగా ముచ్చింతల్లోని రామానుజుల వ
Sun 13 Feb 02:01:24.08492 2022
ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుఎస్) డిమాండ్ చేసింది. జీవోనెం.317 జీవోను వెంటనే సవరించాలని ఆ సంఘం
Sun 13 Feb 00:22:07.313594 2022
సమాన అవకాశాలు, సమభావనతోనే సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ముచ్చింతల్లోని రామానుజ
Sun 13 Feb 00:21:32.825236 2022
మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం విడుదల చేశారు. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని ర
Sun 13 Feb 00:21:08.645133 2022
వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల రెండవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిగల్ ప్రాసెసింగ్ (ఏఐఎస్పీ-22) అంతర్జాతీయ సదస్సు వర్చువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ సద
Sun 13 Feb 00:20:27.885831 2022
హైదరాబాద్ నగరంలో రైల్వే క్రాసింగ్లపై చేపట్టాల్సిన నిర్మాణాల కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. శనివార
Sun 13 Feb 02:02:01.658275 2022
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్పొరేట్ అనుకూల బడ్జెట్ను వ్యతిరేకిస్తూ, ప్రజానుకూల ప్రతిపాదనలపై మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న దేశ
Sun 13 Feb 00:17:45.465152 2022
నేటి ఈ మానవరూపం కోట్లాది సంవత్సరాల జీవపరిణామ ఫలితమేనని విజ్ఞానదర్శిని అధ్యక్షుడు టి.రమేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వై
Sun 13 Feb 00:16:46.07438 2022
రాష్ట్రంలోని గిరిజనుల్లో సంపూర్ణ సాధికారత సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం కంటే ఎక్కువగా గిరిజనులు
Sun 13 Feb 00:16:18.851154 2022
కాంగ్రెస్నేత రాహుల్గాంధీపై అసోం ముఖ్యమంత్రి హేమంత్శర్మ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. వెంటనే ఆయనను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పా
Sun 13 Feb 00:13:56.743585 2022
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర గుర్తింపు పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా జనం వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లిస్తార
Sun 13 Feb 00:10:52.46139 2022
నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2014లో పోలవరం ముంపు పేరుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా విభజించింది. నాలు
Sun 13 Feb 00:03:14.38846 2022
తుపాకి మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన శనివారం కాచనపల్లి పోలీస్ స్టేషన్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండా
Sun 13 Feb 00:02:27.67465 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళా దళసభ్యురాలు సహా ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. జిల్లా ఎస్పీ సునీత్ దత్ స్థానిక పోలీస
Sun 13 Feb 00:01:36.552376 2022
వస్త్రధారణ పేరుతో అమ్మాయిలను చదువుకు దూరం చేయడం దారుణమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అన్నాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో
Sun 13 Feb 00:00:38.464746 2022
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బషీర్బాగ్లోని తన కార్యాలయంలో టీఎస్ఐఐ
Sun 13 Feb 00:00:00.190134 2022
కరెంట్ సరఫరా కావడం లేదన్న ఫిర్యాదుతో మరమ్మతులు చేసేందుకు స్తంభం ఎక్కిన ప్రయివేటు లైన్మెన్.. కరెంట్షాక్తో స్తంభం మీదే ప్రాణం వదిలాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా
Sat 12 Feb 23:41:38.100548 2022
'కేసీఆర్ అవినీతి సామాజ్య్ర పతనం ప్రారంభమైంది. తన అవినీతిపై విచారణ ప్రారంభమైందని తెలిసే ఆయనలో భయం మొదలైంది. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే కుట్ర చేస్తుండు' అన
Sat 12 Feb 23:41:01.340316 2022
రాష్ట్రంలో కొత్తగా 683 మందికి కరోనా సోకింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 52,714 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Sat 12 Feb 23:38:00.830066 2022
కోన్ ఎలివేటర్ ఇండియా హైదరాబాద్లో తమ నూతన ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారులకు మరింతగా సేవలను అందించేందుకు రాష్ట్రంలో మరిన్ని కేంద్రాలను అందుబా
Sat 12 Feb 02:11:02.307169 2022
''కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరిట.. ప్రతి మోటార్కూ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోం ది.. ప్రాణం పోయినా మీటర్లు పెట్టనివ్వ.. రైతులను ఆగం చేస్తున్రు.. కేంద్రంపై
×
Registration