Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 09 Feb 01:37:44.985256 2022
ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ బాట పట్టిన వ్యక్తి.. అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై దుబారులోని తన రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వె
Wed 09 Feb 01:42:18.704985 2022
ఆర్టీసీ కార్మికులు విధి నిర్వహణలో ఒత్తిడిని జయించి, సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేయాలని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పారు. మంగళవారంనాడాయన బస్భవన
Wed 09 Feb 00:43:21.330702 2022
టీఎస్ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం యాజమాన్యం నానా తంటాలు పడుతున్నది. ప్రజలకు సంస్థపై విశ్వాసం కలిగించాలనే తాపత్రయంలో వాస్తవాలను దాచి, అతిశయోక్తులకు ప్రాధాన్యత
Wed 09 Feb 02:07:27.248365 2022
రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట
Wed 09 Feb 00:41:36.64728 2022
కేంద్ర బడ్జెట్లో చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ సహారాలోని
Wed 09 Feb 00:40:52.057614 2022
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందించాలని బ్రిటీష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జానకి పుష్పనాథ్ అన్నారు. ఈ ప్రణాళికను రూపొందించే ప్రయత్నంలో ఉన
Wed 09 Feb 00:40:03.293118 2022
తమ ఉద్యోగం పర్మినెంట్ కోసం మున్సిపల్ కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల
Wed 09 Feb 00:39:10.954541 2022
'స్వాతంత్య్రానంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ మౌలిక వసతులు, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించే విధానాలను అవలంబిస్తున్న కేంద్రంల
Wed 09 Feb 00:38:10.442583 2022
స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి మూడో తేదీని దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని నేషనల్ స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జాతీయ కన్వ
Wed 09 Feb 00:37:02.410039 2022
కొత్త జిల్లా కేంద్రాల్లోనూ జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీని
Wed 09 Feb 00:36:35.169705 2022
కాలేజీలు, విద్యార్థులకు సంబంధించిన ఉపకారవేతనాల రిజిస్ట్రేషన్ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్టు షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ మ
Wed 09 Feb 00:36:17.039455 2022
ఢిల్లీలో సుప్రసిద్ద వ్యక్తుల విగ్రహాల తయారీ స్టూడియోలను షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్
Wed 09 Feb 00:35:56.457871 2022
'ప్రభుత్వం ప్రతిసారీ అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి... ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాలాలకు సంబంధించి ఫెన్సింగ్, ఇత
Wed 09 Feb 00:35:31.608128 2022
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రెండు, మూడు, నాలుగో సెమిస్టర్తోపాటు ఎంబీఏ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ విద్యార్థ
Wed 09 Feb 00:34:54.335673 2022
చిట్యాల పోలీసులు 460 కేజీల గంజాయిని, ఏడుగురు నిందితులను పట్టుకున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో డీటీస
Wed 09 Feb 00:34:31.055659 2022
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో మాట్లాడిన తీరును రాష్ట్ర మంత్రులు ఖండించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ
Wed 09 Feb 00:34:09.249314 2022
తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అడ్డగోలుగా మాట్లాడటాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ
Wed 09 Feb 00:32:11.581559 2022
ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లా స్టోర్లలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ స్టోర్ వర్కర్స్ యూనియన్(టీఎస్
Wed 09 Feb 00:28:36.730232 2022
కర్ణాటక లోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ (తలకు ధరించే వస్త్రం లేదా స్కార్ఫ్) ధరించకూడదని చెప్పటాన్ని సీపీఐ(ఎంఎల్ ) జనశక్తి నాయకులు ఆనంద్ మంగళవారం ఒ
Wed 09 Feb 00:28:15.977072 2022
రాష్ట్ర విభజన చట్టానికి బీజేపీ సర్కారు తూట్లు పొడిచిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఇప్పుడేమో మోడీ, కేసీఆర్ ఇద్దరూ నాట కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్
Wed 09 Feb 00:25:10.396409 2022
పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ. 9 వేలు ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో ఎలమారం కరీం ఈ అంశాన్ని ప్రత్యేక ప్రస్తావనలో
Wed 09 Feb 00:24:48.935252 2022
మెడిసిన్ ప్రవేశ పరీక్షల్లో సీటు సాధించిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. నీ
Wed 09 Feb 00:24:28.003632 2022
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మే ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నది. ఏప్రిల్ 20 నుంచి మే ఐదో తేదీ వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రధాన పరీక్షలు జరగనున్
Wed 09 Feb 00:24:03.143669 2022
ఉత్తరాంచల్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ...ఆయా రాష్ట్రాల్లో ఎందుకు గెలవలేకపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆయా
Wed 09 Feb 00:23:38.10668 2022
రాష్ట్రంలో డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి 311 మంది డ్రగ్స్ ఇన్ స్పెక్టర్లను వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుల
Wed 09 Feb 00:23:17.161429 2022
రాష్ట్రంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ (హెచ్ఎం)ల అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) డిమాం
Wed 09 Feb 00:22:56.184727 2022
జనగామ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకేషనల్ కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ వస్కుల శ్రీనివాస్కు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల కాంట
Wed 09 Feb 00:22:21.99161 2022
సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన రూ. 50వేల కోట్ల విలువైన మణికొండ దర్గా వక్ఫ్ భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, ఆ భూములపై వచ్చే ఆదాయాన్ని పేద
Wed 09 Feb 00:22:02.268886 2022
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ప్రారంభమవుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. మంగళవారం ప్రగతిభవన్లో సీ
Tue 08 Feb 23:23:12.588109 2022
రాష్ట్ర బడ్జెట్లో రజక వృత్తిదారుల సంక్షేమం కోసం రూ. 2,500కోట్లు కేటాయించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ ర
Tue 08 Feb 23:22:13.874466 2022
సీనియర్ జర్నలిస్టు, నీటిపారుదల రంగ నిపుణుడు నిమ్మకాయల శ్రీరంగనాధ్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 80 ఏండ్లు. తూర్పుగోదావరి జిల్లా ఉప
Tue 08 Feb 23:21:23.412253 2022
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సీపీజీఈటీ -2021 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ
Tue 08 Feb 23:20:53.007677 2022
రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దురదష్టకరమని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం విమర్శించారు. ఒక పక్క రాష్
Tue 08 Feb 23:14:59.889479 2022
రాష్ట్రంలో అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం పురోగమిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు త
Tue 08 Feb 23:14:28.916313 2022
గిరిజన సంక్షేమ గురుకులాలు విద్యా సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల ప్రతిభా కేంద్రాలుగా మారాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఒ
Tue 08 Feb 23:13:13.497403 2022
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో సవరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ పిలుపునిచ్చారు. మంగళవ
Tue 08 Feb 01:36:13.479754 2022
కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా మిషన్ 2024 రూపొందించామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ వెల్లడించారు. ప్రజలను, దేశాన్ని రక్షించుకునేం
Tue 08 Feb 01:40:50.183248 2022
కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలా
Tue 08 Feb 01:33:54.045452 2022
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఆరున విడుదల చేసిన 317 జీవో వల్ల నష్టపోయిన బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనే డిమాండ్పై బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర
Tue 08 Feb 01:39:19.735942 2022
గ్రేటర్ హైదరాబాద్లో కొనసాగుతున్న అక్రమనిర్మాణాల్లో మీ వాటా ఎంత? అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. అందుకే మంత్రులు, ఎమ్మ
Tue 08 Feb 01:36:40.246228 2022
శాసనసభా బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, సభా వ్యవహారాల
Tue 08 Feb 01:40:13.658026 2022
జీవితకాలం శిక్షపడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను క్షమాభిక్షపైన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంట
Tue 08 Feb 00:59:37.394214 2022
హైదరాబాద్లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పటికే నిర్వీర్యమైపోతున్నది. దేశంలోనే పనితీరులో మంచి పేరున్న ఈ సొసైటీ మూడేండ్ల కాలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా దిగాజారిపోయింద
Tue 08 Feb 01:41:08.513154 2022
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు-2022 ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మే ఐదో తేదీ వరకు ప్రధాన పరీక్షలు, మే పదో తేదీ వరకు మిగిలిన పరీక్షలన్నీ పూర్తవ
Tue 08 Feb 01:41:21.068226 2022
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మిగిలిన పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రిని సీఎం కేసీఆర్ సందర్శించారు. కొండచుట
Tue 08 Feb 00:54:28.606716 2022
వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిపాలన కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులపై వర్సి
Tue 08 Feb 00:54:04.442587 2022
శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్స్టేషన్(ఎస్డీఎస్ఎస్టీపీఎస్) లీజుపై తెలంగాణ డిస్కంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటే
Tue 08 Feb 01:37:16.760058 2022
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మందు గోలీలు అందక వ్యాధి తీవ్రతతో సతమతమవుతున్నారు. ప్రయివేటుగా మందులు కొనుగోలు చేసే స్తోమతలేని రోగులు మం
Tue 08 Feb 00:46:20.903334 2022
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో విషాద ఘటన జరిగింది. చేనేత కార్మికుడు భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ వంశీకృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరా
Tue 08 Feb 00:44:57.029679 2022
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకా కొలిక్కిరాలేదు. వీటికి సంబధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు గెజిట్ విడుదల చేసి మిన్నకుండిపోయింది. వేగంగా సమస్యలను పరిష్కరించే ఉద్దేశ
×
Registration