Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 08 Feb 01:46:16.342429 2022
పసుపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్లో ధరల పతనంతో
Tue 08 Feb 01:41:53.805812 2022
మేడారం మహాజాతర సందర్భంగా ప్రయాణికులకు సేవలు అందించడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) మునిశేఖర్ తెలి
Tue 08 Feb 00:34:25.569299 2022
సబ్స్టేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఒకరు.. పొలానికి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా మరో రైతు విద్యుద్ఘాతానికి గురై మృతిచెందారు. దాంతో అధికారుల ని
Tue 08 Feb 00:33:16.184369 2022
మనిషి బతకడానికి నీరు కనీస అవసరం. కానీ ఈ గ్రామస్తులకు మాత్రం తాగునీరు కూడా లభించని పరిస్థితి ఉంది. మురికినీరు తాగుతూ.. గొంతు తడారక..ఏండ్లుగా పడుతున్న కష్టాలను పరిష్కరించుక
Tue 08 Feb 00:32:21.712746 2022
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కేసును ఛేదించారు. కాల్పులు, చోరీ ఘటన కేసులో ప్రధాన నిందితుడు రాజు, సాయి కుమార్త
Tue 08 Feb 00:31:37.944871 2022
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్
Tue 08 Feb 00:30:57.673192 2022
లారీకి వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్
Tue 08 Feb 00:30:08.097751 2022
ప్రజా సమస్యలే అజెండాగా పనిచేసిన యలగొండ మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవలే మరణించిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్
Tue 08 Feb 00:28:58.656407 2022
వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పేస్కేల్, పీఆర్సీ జీఓను వెంటనే అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. సోమవార
Tue 08 Feb 00:28:23.570586 2022
మేడారం జాతరకు ప్రత్యక్షంగా వెళ్లి సమక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోలేని వారికోసం టీఎస్ఆర్టీసీ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. దేవాదాయశాఖతో కలిసి ఈ సేవల్ని నిర్
Tue 08 Feb 00:21:22.553267 2022
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్ సుభాగ్ సింగ్ సో
Tue 08 Feb 00:21:04.624392 2022
ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎంఐ) జాతీయ కార్యదర్శి, ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తండ్రి అచ్యుతుని శ్రీగణేష్ (65) కలకత్తాల
Tue 08 Feb 00:20:41.194687 2022
భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలనీ, లేదంటే రాజ్యాంగాన్ని గౌరవించే అన్ని వర్గాల ప్రజలతో కలిసి కేసీఆర్పై పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్, ఎం
Tue 08 Feb 00:20:09.213022 2022
తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన పబ్లిక్, ప్రయివేటు పార్టనర్ షిఫ్ (పీపీపీ) ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి రూ 234.70 కోట్ల పన్ను ఎగ్గొటిన ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసు
Tue 08 Feb 00:19:42.404051 2022
పోటీ పరీక్షల్లో మైనార్టీ యువత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్లోని సంక్షేమభవన్లో
Tue 08 Feb 00:18:54.659131 2022
రాష్ట్రంలో కొత్తగా 2,387 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 68,720 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు క
Tue 08 Feb 00:18:28.241728 2022
జిల్లాకు ఇద్దరు చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 66 రెగ్యులర్ ఫార్మసీ ఇన్ స్పెక్టర్లను వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డ
Tue 08 Feb 00:17:27.322299 2022
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం మంగళవారం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ మేరకు మోడల్ స్కూళ్ల
Tue 08 Feb 00:16:34.008964 2022
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఒక సీఎం ర
Tue 08 Feb 00:16:04.028099 2022
సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఏఎస్ఐ బలరాంరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానిక
Tue 08 Feb 00:15:45.09471 2022
పునర్నిర్మాణమవుతున్న సచివాలయ ప్రాంగణంలో మసీదులు నిర్మించాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయ
Tue 08 Feb 00:15:22.780405 2022
నిరంకుశ పాలనకు అడ్డొస్తుందనే ఉద్ధేశంతోనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నారని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమాన్న
Tue 08 Feb 00:14:41.856422 2022
తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన పబ్లిక్, ప్రయివేటు పార్టనర్ షిఫ్ (పీపీపీ) ప్రాజెక్టుల్లో ప్రభుత్వానికి రూ 234.70 కోట్ల పన్ను ఎగ్గొటిన ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసు
Mon 07 Feb 01:26:33.697403 2022
రాష్ట్రానికి మళ్లీ అప్పుల తిప్పలు తప్పేలా లేవు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోగా, సాధారణంగా వచ్చే వాటిని దాదాపు సగానికి తగ్గించారు. దీంతో గులాబీ ప్రభుత
Mon 07 Feb 01:27:23.132823 2022
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదనీ, అదే జరిగితే..దేశంలోనూ రాష్ట్రంలోను పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని పలువురు ప్రజాసంఘాల నాయకులు
Mon 07 Feb 01:27:38.746577 2022
దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ చెప్
Mon 07 Feb 01:28:28.190141 2022
కర్నాటక రాష్ట్ర ఉడిపి జిల్లా భండార్కర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హిజాబ్ ధరించారనే పేరుతో ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించ కపోవడం దారుణమని ఆవాజ్ తెలంగా
Mon 07 Feb 01:26:50.47527 2022
రామానుజాచార్యుల సమతాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా మోడీ ప్రభుత్వ పాలన ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రామానుజుడు అసమానతల నిర్మూలన కోసం ప
Mon 07 Feb 01:31:47.73886 2022
సమయ పాలన, సహజతత్వం, సంస్కారానికి , మనిషిని ఒక మనిషిగా గుర్తించి, గౌరవించడంలో బొమ్మగాని ధర్మభిక్షం ఆదర్శప్రాయులనీ, ఆయన చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదని తెలంగా
Mon 07 Feb 01:32:27.941476 2022
వంద కిలోల గంజాయితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావిగూడెంలో జాతీయరహదారిపై చోటుచేసుకుంది. గంజాయి పట్టి
Mon 07 Feb 01:35:25.973266 2022
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
ొ కాలిన నిల్వ పత్తి..రూ.3 కోట్ల నష్టం
నవతెలంగాణ - పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగి భారీగా ఆ
Mon 07 Feb 01:35:44.829128 2022
తాను చారు అమ్మి దేశానికి ప్రధాని అయ్యానని పదే పదే చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు సామాన్య ప్రజలు చారు కూడా తాగకుండా చేస్తున్నాడని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి క
Mon 07 Feb 01:35:58.745911 2022
రాష్ట్రంలో కొత్తగా 1,217 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 48,434 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు క
Mon 07 Feb 00:21:53.404081 2022
సమతామూర్తి రామానుజ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ సభగా మార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా
Mon 07 Feb 00:21:17.868584 2022
భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత నేపథ్య గాయని లతామంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఎనిమిది
Mon 07 Feb 00:20:49.90598 2022
బీజేపీ భావజాలమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులకు వ్యతిరేకమైందని షెడ్యూల్డ్ కులా అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్
Mon 07 Feb 00:20:10.483428 2022
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సరుకు రవాణాలో 2022 జనవరిలో 27 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది జనవరి నెలలో 9.7 మిలియన్ టన్నుల లోడింగ్
Mon 07 Feb 00:18:13.111709 2022
రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, అదనపు
Mon 07 Feb 00:17:45.373699 2022
రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాల్లో 2021నాలుగో, ఐదో తరగతుల్లో ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఆదివారం హైదరాబాద్ రాష్ట్ర క్రీడా
Mon 07 Feb 00:17:04.584671 2022
సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు పీఆర్టీయూటీఎస్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు
Mon 07 Feb 00:12:40.854643 2022
మద్యానికి బానిసైన వ్యక్తి.. భార్యను డబ్బులు అడిగితే.. ఇవ్వనందుకు గొడ్డలితో భార్యను భర్త నరికి చంపాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడ్ గ్రామంలో
Sun 06 Feb 01:22:08.871625 2022
పేద రైతులకు భూమే ఆత్మగౌరవం.. దాంతో సమాజంలో గుర్తింపు దక్కుతుందని పదే పదే చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ పేద రైతుల సేద్యపు భూములను లాక్కునేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయం
Sun 06 Feb 01:23:52.851455 2022
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేలా శాస్త్రీయమైన పరిశోధనలు పెరగాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. వాటి ఫలితాలతో రైతులకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు.
Sun 06 Feb 01:28:28.921255 2022
సామాజిక సమతా మూర్తి రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి ప్రేరణగా నిలిచాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన సమతా సూత్రం భారతదేశ రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి
Sun 06 Feb 01:06:21.121269 2022
ఐదెకరాల్లోపు భూమి ఉన్న వారికే రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అందజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత
Sun 06 Feb 01:24:40.032251 2022
ప్రధాని మోడీ శనివారం నాటి రాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ
Sun 06 Feb 01:28:56.869011 2022
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వ
Sun 06 Feb 01:25:33.777833 2022
ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాల్లో.. పేదలు రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న గూడును అధికారులు శనివారం కూల్చేశారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు
Sun 06 Feb 01:25:23.051019 2022
ప్రధాని నరేంద్రమోడీ శ్రామికవర్గం, ప్రజలవైపు లేడనీ, ఆయన ఆదానీ, అంబానీలవైపే ఉన్నాడని రాజ్యసభలో సీపీఐ పక్ష నేత బినోరు విశ్వం ఆరోపించారు. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తుల
Sun 06 Feb 01:28:12.016996 2022
కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉన్నది. పైకి కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారంటూ సమాజంలో పేరుంటు
×
Registration