Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 04 Feb 01:28:46.554366 2022
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని అందించిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా
Fri 04 Feb 01:25:58.505946 2022
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉన్నత ప్
Fri 04 Feb 01:30:24.328423 2022
ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సాంకేతికతను సమకూర్చే ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ రాబోయే 18 నెలల్లో అదనంగా 14 వందల మంది ఉద్యోగులను తీసుకోవాల నుకుంటున్నట్టు ప్రకటించింది.
Fri 04 Feb 01:51:16.642437 2022
శుక్రవారం ప్రపంచ క్యాన్సర్ డే. ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాల్లో ఇదొకటి. ప్రతి ఏటా దాదాపు 13 లక్షల మంది దీని బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ అన
Fri 04 Feb 01:42:21.261266 2022
దక్షిణ మధ్య రైల్వే...ఆరు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్), ఆరు డివిజన్లు (సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గ
Fri 04 Feb 00:53:28.100458 2022
సెంట్రల్ అండ్ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకు అన్ని విషయాల్లో ఆదర్శంగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ.. ఐదేండ్లుగా పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్య
Fri 04 Feb 00:51:41.404708 2022
ఈ ఏడాది మిర్చి తోటలకు కొత్త తెగులు (వైరస్) సోకడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. నల్లతామరతో సగటున 60-70 శాతం దిగుబడి తగ్గింది. ఈ మేరకు మిర్చి రాబడులు మార్కెట్లో తగ్గిన ప
Fri 04 Feb 00:50:09.61282 2022
కాంట్రాక్టు కొలువు.. నిరుద్యోగుల జీవితాలను కకావికలం చేస్తోంది. కోల్బెల్ట్ ఏరియాలో కొందరు వ్యక్తులు కాంట్రాక్టు ఉద్యోగాలు ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకుంటు
Fri 04 Feb 00:47:10.678128 2022
అణగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతోనే కేసీఆర్, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని వ్యాఖ్యానించారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స
Fri 04 Feb 00:46:07.765182 2022
హైదరాబాద్ నగరంలో పేదల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణాలు దేశంలో మరెక్కడా, ఏ మహానగరంలో పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
Fri 04 Feb 00:45:25.264286 2022
యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, ఆరోగ్య, ఇతర శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొ
Fri 04 Feb 00:44:41.321971 2022
వానాకాలం ధాన్యం సేకరణంలో ఆల్ టైం రికార్డు నెలకొల్పామనీ, ఈ విషయంలో ఉమ్మడి రాష్ట్రాన్ని మించి దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమల
Fri 04 Feb 00:43:56.588734 2022
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ బ
Fri 04 Feb 00:42:59.099582 2022
హైదరాబాద్లో ప్రధాన మంత్రి పర్యటన ఉండడంతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించతలపెట్టిన మహాధర్నా ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా పడింది. ఈ మేర
Fri 04 Feb 00:42:39.581454 2022
'ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లోని ఎల్ఐసీని అమ్మడం దార
Fri 04 Feb 00:40:34.829706 2022
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఇంటర్ లోకల్ క్యాడర్ (అంతర్జిల్లా) పరస్పర బదిలీలకు అనుమతిస్తూ జారీ చేసిన 21 జీవోను సవరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూ
Fri 04 Feb 00:40:02.735718 2022
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మగౌరవ భవనాలపై బీసీల్లో మంచి స్పందన వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఏక సంఘంగా ఏర్పడిన ఆరె కుల సంక్షేమ సంఘ
Fri 04 Feb 00:39:27.289873 2022
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 12 నుంచి తలపెట్టిన నిరవధిక స
Fri 04 Feb 00:38:49.283364 2022
డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనీ, దానివల్లనే తాను సీఎం అయ్యాననే విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అ
Fri 04 Feb 00:38:24.67045 2022
మావోయిస్టు పార్టీ అగ్రనేత,దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ బెటాలియన్ కమాండర్ మాండవి ఎలియాస్ ఎడిమాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మా
Fri 04 Feb 00:38:01.775474 2022
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని
Fri 04 Feb 00:37:29.663971 2022
'ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లోని ఎల్ఐసీని అమ్మడం దార
Fri 04 Feb 00:36:57.293893 2022
కొత్త జిల్లా క్యాడర్కు ఉపాధ్యాయుల కేటాయింపు వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమ
Fri 04 Feb 00:36:23.931018 2022
పరస్పర బదిలీల జీవో 21ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్
Fri 04 Feb 00:35:52.730341 2022
పంచాయతీరాజ్ శాఖలో పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్, బిల్ కలెక్టర్, ఇతర సిబ్బందికి అన్యాయం చేయొద్దని తెలంగాణ గ్రామ పం
Fri 04 Feb 00:35:21.454249 2022
రాష్ట్రంలో కొత్తగా 2,241 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 81,417 మందికి టెస్టులు చేయగా బయటపడినట
Fri 04 Feb 00:35:02.908459 2022
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ(ఎస్ఏటీఎస్)కు చెందిన షూటింగ్ రేంజ్లో గత ఐదేండ్లుగా షూటింగ్ను ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారిణి రాపోలు సురభి భరత్వాజ్ను క్రీడా శాఖ మంత
Fri 04 Feb 00:34:42.132382 2022
భారతదేశంలో మ్యూజియాల రీఇమేజినింగ్ సమ్మిన్ హైదరాబాద్లో ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. ఈమేరకు గురువారం సంబంధిత శాఖ ఒక ప్రకటన విడ
Thu 03 Feb 01:03:06.844583 2022
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వ్
Thu 03 Feb 01:00:21.510017 2022
ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో కొత్త నిబంధనలు కార్మికులకు ఊపిరిసలపనీయడం లేదు. చట్టం ప్రకారం పని గంటలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. కిలోమీటర్లను బట్టి లక్ష్యాలను
Thu 03 Feb 00:59:56.135127 2022
'భూమినే నమ్ముకున్న అన్నదాతలు కష్టాల్లో ఉన్నారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తేగానీ సాగుబండి నడిచే పరిస్థితి లేదు. పంట చేతికొచ్చినప్పుడు రైతు ఎంత ఆనందపడుతాడో, దాన్ని
Thu 03 Feb 01:02:10.012948 2022
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. రాష్ట్రానికి అన్యాయం చేశారని, జిల్లాల్లో పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని బడ
Thu 03 Feb 01:02:50.610996 2022
టాలీవుడ్తో సంబంధం ఉన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తునకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. యువత పెడమార్గం పట్టేం
Thu 03 Feb 01:03:28.714153 2022
రైతుల సంక్షేమం, ఆర్థిక చేయూత కోసం గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో కొన్ని పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లు అవినీతికి అడ్డాలుగా మారడ
Thu 03 Feb 01:02:30.741118 2022
'దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగోది. అలాంటిది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారు. అసలు నరేంద్ర మోడీ భారత్కు ప్రధానియా లేక గుజరాత్కా..?' అన
Thu 03 Feb 01:03:37.665613 2022
దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఒ) కోసం ఉద్దేశించిన ప్రతిపాదనల పత్రాలను కేంద్రం సెబీకి సమర్పించనుందని
Thu 03 Feb 01:03:50.010274 2022
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనీ, పేదలకు బువ్వ పెడుతున్న ఆ పథకాన్ని క్రమంగా బలహీనం చేసే కుట్రకు పాల్పడుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక
Thu 03 Feb 01:04:02.193726 2022
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిలిగిన రెండు నెలల్లో రోజుకు కనీసం 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, అదే పరిమాణంలో రవాణా జరపాలని సింగరేణి కాలరీస్ సీఎమ్డీ ఎన్ శ్రీధర్ అధికా
Thu 03 Feb 01:04:21.695883 2022
వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందనీ, దాన్ని సాహిత్య అకాడమీ తిరిగి పునర్ముద్రణ చేయాలని శాసన మండలి సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. మంగళవారం సాహిత్య అకాడమీ కార్యా
Thu 03 Feb 01:04:41.307135 2022
ప్రజాపోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడి అమరులైన నాయకుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. సూర్యాప
Thu 03 Feb 01:04:54.572947 2022
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న రూ. 2.36 కోట్లు విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. బుధవారం వ
Thu 03 Feb 00:31:14.515822 2022
రాష్ట్రంలో బడులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. రెండోరోజు బుధవారం 42.28 శాతం మంది విద్యా ర్థులు హాజరయ్యారు. తొలిరోజు మంగ ళవారం రాష్ట్రవ్యాప ్తంగా 55,11,602 మం
Thu 03 Feb 00:30:14.917084 2022
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవా
Thu 03 Feb 00:29:26.506803 2022
తమ వేతనాలను పెంచినందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవా
Thu 03 Feb 00:28:34.133683 2022
కేంద్ర బడ్జెట్ పేదలను విస్మరించిందనీ, ముఖ్యంగా కార్పొరేట్ల ప్రయోజనాలకు కొమ్ముకాసిందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అర
Thu 03 Feb 00:26:48.774599 2022
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ ఎగ్జామ్స్ పేపర్లను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ
Thu 03 Feb 00:25:17.970459 2022
కేంద్ర బడ్జెట్ యువతకు ఎండమావే చూపిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) విమర్శించింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర
Thu 03 Feb 00:24:16.839191 2022
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అందిస్తున్న జీవన్ అక్షరు (ప్లాన్ 857), న్యూ జీవన్ శాంతి (ప్లాన్ 858)లలో మార్పులు చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2022 ఫిబ్ర
Thu 03 Feb 00:22:26.625567 2022
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రస్తుత ఏడాదిలో రూ.15 వేల కోట్ల వ్యాపారాన్ని చేసి రూ.117 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు ఆ బ్యాంకు చైర్మెన్ టి.కామేశ్వర్ రావు తెలిపారు. బుధ
Thu 03 Feb 00:21:45.391835 2022
ముడి ఇనుము ఉత్పత్తిలో భారతదేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) జనవరిలో రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించింది. ఈ
×
Registration