Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 12 Feb 02:11:44.371283 2022
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్... ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు పరిష్కారం చూపలేదని పలువురు వక్తలు చెప్పారు. ఇందుకు సంబం ధించి మోడీ సర్కారుకు
Sat 12 Feb 02:19:55.26729 2022
రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు-2022 మే 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అదేనెల 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ
Sat 12 Feb 02:12:02.308185 2022
విద్యాలయాల్లో మతం పేరుతో మారణహోమం వద్దనీ, దాన్ని అందరూ వ్యతిరేకించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావిద్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆ
Sat 12 Feb 01:43:19.866497 2022
రాష్ట్రంలో కొత్తగా 733 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 56,487 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు
Sat 12 Feb 01:41:00.842144 2022
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) నుంచి 2021-22 ఏడాదికి గాను రూ.878.55 కోట్లతో 48 రోడ్ల పనులను కేంద్ర రోడ్డు, రవాణా, జాతీ
Sat 12 Feb 01:37:26.530546 2022
సీఎం కేసీఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు పథకానికి వంద రోజలైందనీ, ఎక్కడా అమలు కాలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ విమర్శించారు. దళితు బంధు పేరుతో సీఎం
Sat 12 Feb 02:11:26.973608 2022
''ఆ భూమి మాదే. ముప్పై ఏండ్లనుంచి ద్నున్నుకుంటున్నం. ఆ భూమిలో పండిన ఫలసాయంతోనే కొడుకును, బిడ్డను చదివించాం. వారు ఎదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నారు. 15 రోజుల కింద (జనవర
Sat 12 Feb 02:14:15.825102 2022
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా పెడుతున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకుంటున్నారు. చివరికి చెరువులను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాలు
Sat 12 Feb 02:17:35.112716 2022
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా ఉందని.. పేదలకు తీవ్ర అన్యాయం చేశారని ఏఐకేఎస్ ఉపా
Sat 12 Feb 01:29:01.385958 2022
అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 'అనురాగ్ సెట్' నిర్వహిస్తున్నామని ఆ వర్సిటీ చాన్సలర్ యూబీ దేశారు, వీసీ ఎస్ రామచంద్రం చెప్పా
Sat 12 Feb 02:15:01.752883 2022
టీఎస్ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2008 డీఎస్సీ బాధిత అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద అలకదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వందలాది మంది తరలి
Sat 12 Feb 02:15:44.642872 2022
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ నుంచి ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలుపుతూ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. శ
Sat 12 Feb 01:23:14.667647 2022
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి డ్రాలో పేర్లు రాని అర్హులకు ప్రభుత్వం వెంటనే స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ(ఎం)
Sat 12 Feb 01:22:37.181279 2022
సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంపై ప్రధాని మోడీ చేసిన అమానవీయ దాడిని పలువురు వక్తలు ఖండించారు. పార్లమెంట్ చేసిన నిర్ణయాన్నే ప్రధాన మంత్రి ఖండించినట్టు మోడీ వ్యాఖ్యలు ఉన్నా
Sat 12 Feb 01:21:57.630409 2022
'మందమర్రి ఏరియాలో తప్పుడు బిల్లులు, ఓచర్లతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నది. బొగ్గుగని కార్మికులకు దక్కాల్సిన సొమ్మును కొందరు స్వార్ధపరులు కాజేస్తున్నారు. తప్పుడు బిల్ల
Sat 12 Feb 01:21:09.622683 2022
గిరిజనులకు జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గిరిజనులను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Sat 12 Feb 00:22:04.838403 2022
కోన్ ఎలివేటర్ ఇండియా హైదరాబాద్లో తమ నూతన ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారులకు మరింతగా సేవలను అందించేందుకు రాష్ట్రంలో మరిన్ని కేంద్రాలను అందుబాట
Sat 12 Feb 02:17:06.987502 2022
భద్రాచలం పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అంశంపై నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాలనీ, లేదంటే చీఫ్ సెక్రటరీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఐదేండ్లుగా
Sat 12 Feb 00:18:42.486602 2022
భారత వాయు సేనకు ఫైటర్ పైలెట్గా ఎంపికైన కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్కు చెందిన పి.అశోక్ సాయికి రాష్ట్ర షెడ్యూల్డు కులాల అ
Sat 12 Feb 00:18:18.861571 2022
రాష్ట్రంలో ఏజెన్సీ హక్కులను కాపాడ్డంలో గిరిజన సంక్షేమ శాఖ విఫలమైందని టీఎస్టీటీఎఫ్ అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్నాయక్ విమర్శించారు. 317 జీవో ద్వారా అన్యాయమైన ఉద్యోగ, ఉ
Sat 12 Feb 00:17:54.752241 2022
'దేశంలో తెలంగాణ భాగం కాదా?, ఏమిటీ వివక్ష, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వదా?'అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరి
Sat 12 Feb 02:18:21.770079 2022
ఎన్నో ఏండ్లుగా దళితులు సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములను వారికే ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదర
Sat 12 Feb 00:14:38.739212 2022
సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలనీ, లేదంటే మరింత ఉధృతంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ల
Sat 12 Feb 00:14:11.460424 2022
సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా? కేసీఆర్ ఫాంహౌజ్ దాటితే ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తారా? ఇదేం దారుణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రశ్నించ
Sat 12 Feb 00:12:55.083388 2022
మేడారం జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
Fri 11 Feb 02:01:01.539197 2022
''ఎనిమిది సంవత్సరాలుగా అనేక సార్లు అనేక సందర్భాల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన రాష్ట్రం ప్రభుత్వం మాట తప్పింది.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది..
Fri 11 Feb 02:07:12.90181 2022
ఆదాయం, రాబడులకు సంబంధించి రాష్ట్ర వెనుకా, ముందూ చూసుకోకుండా వేసుకున్న అంచనాలు తప్పాయి. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి వేసుకున్న అంచనాలు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయ
Fri 11 Feb 02:05:31.160316 2022
అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో ప్రకారం పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో ప్రకార
Fri 11 Feb 02:06:39.357822 2022
సీసీఐకి కేంద్రం నిధులు కేటాయించి.. పరిశ్రమను పున:ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ తలపెట్టిన ఉద్యమం తీవ్రతరమవుతోంది. గురువారం జాతీయ రహదారి దిగ్బంధనం విజయవంతమైంది. ఉదయం 10గం
Fri 11 Feb 01:36:12.543226 2022
హుస్సేన్ సాగర్ తీరాన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నేపధ్యంలో గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సందర్శించారు. గాంధీజీకి నివాళులు అర్పి
Fri 11 Feb 02:02:15.509657 2022
ఓరుగల్లు నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్రావు అన్నారు. గురువారం వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు
Fri 11 Feb 02:07:30.486141 2022
యాసంగిలో సాగు చేసిందే తక్కువ.. అందులోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని ప్రకటించడంతో రైతులు వరి సాగు చాలా తక్కువగా సాగు చేశారు. సాగుచేసిన పంటైనా కనీసం బతికి చ
Fri 11 Feb 02:09:02.7773 2022
కిరోసిన్ పంపిణీని నిలిపివేయడంతో ఉపాధి కరువై...ఆర్థిక ఇబ్బందులతో పలువురు కిరోసిన్ డీలర్లు మరణించారని తెలంగాణ రాష్ట్ర కిరోసిన్ రిటైల్ డీలర్ల అసోషియేషన్ (టీఎస్కేఆర్డీ
Fri 11 Feb 02:10:45.268979 2022
వెల్దండ మండలం కొట్ర గ్రామంలో రామోజు ప్రభావతి, దేశమోని సురేష్ కుటుంబాలకు గ్రామ సేవా సమితి చేయూతనందించింది.. కొట్ర గ్రామానికి చెందిన రామోజీ ప్రభావతి, అదేవిధంగా దేశమోని సుర
Fri 11 Feb 02:11:29.96793 2022
ఆంధ్ర ప్రదేశ్లో నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మోసం చేశారని ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు విమర్శించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వె
Fri 11 Feb 02:25:18.547136 2022
ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన భద్రాచలం డివిజన్ బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్
Fri 11 Feb 01:15:00.920719 2022
వీఆర్ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్ర
Fri 11 Feb 01:12:23.943466 2022
కార్మిక, ప్రజా ఉద్యమాల్లో పర్సా సత్యనారాయణకు తుదివరకూ అండగా నిలిచిన ఆయన సతీమణి పర్సాభారతిది భావాలకు అందని గొప్ప త్యాగమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు స్మరించు
Fri 11 Feb 01:10:21.493471 2022
అంగన్వాడీ కేంద్రాల అద్దెను వెంటనే చెల్లించాలని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం అంగన్వాడీ కార్యకర్తలు నిజామాబాద్ జిల్ల
Fri 11 Feb 01:08:17.501639 2022
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీ గతేడాది జులై నుంచి వేతనాల పెంపు అమల్ల
Fri 11 Feb 01:07:03.175302 2022
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60 ప్రకారం వేతనాలను పెంచేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపిందనీ, ఇతర డిమాండ్లనూ పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో శనివారం నుంచి తలపెట
Fri 11 Feb 01:06:08.089781 2022
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు 2022-23 రాష్ట్ర బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీ
Fri 11 Feb 01:04:54.221325 2022
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన
Fri 11 Feb 01:04:19.172346 2022
రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశల మీదుగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Fri 11 Feb 01:03:51.592217 2022
రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ఎడమకాలువ పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) చెన్న్తె బెంచ్ తీర్పునిచ్చింది. అలాగే పర్
Fri 11 Feb 01:02:23.28933 2022
కేంద్ర బడ్జెట్పై శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. పట్నం, సీఐటీయూ, ఐద్వా, ఏఐకేఎస్, వ్యకాస సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వ
Fri 11 Feb 01:02:05.561724 2022
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో బీడీఎల్ సీనియర్ అధికారులు గురువారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని రామానుజాచార్య విగ్రహాన్ని సంద
Fri 11 Feb 01:01:43.968032 2022
రాష్ట్రపతి రాంనాధ్కోవింద్ ఈనెల 13న ముచ్చింతల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు
Fri 11 Feb 01:00:44.191581 2022
హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అవినీతికి పాల్పడిన కమిషనర్ వీరబ్రహ్మయ్యను వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ సీనియర్
Fri 11 Feb 01:00:03.654993 2022
కాలుష్య సమస్య నుంచి ప్రజలను రక్షించి, ప్రజలకు ఆరోగ్యమైన జీవన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలను విజయవంతంగా
×
Registration