Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 18 Feb 00:50:06.81579 2022
ఈ నెల 23న సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్
Fri 18 Feb 00:49:31.449568 2022
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను చేసుకోవడంలో తప్పేముందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పుట్టిన రోజు వేడుకలకు, నిరుద్యోగానికేం సంబంధముందని ప్రశ్నించారు. గురువార
Fri 18 Feb 01:17:14.87994 2022
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా టీఆర్ఎస్ నేత, శంభీపూర్ రాజు గురువారం శాసనమండలిలో ప్రమాణం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మెన్ జాఫ్రీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిం
Fri 18 Feb 00:48:01.82845 2022
రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లోని 44.94 ఎకరాలు, 14.92 ఎకరాలను అమ్మేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. భూములు
Fri 18 Feb 01:12:34.317086 2022
మేడారం పులకించింది. చిలకలగుట్ట మీద నుంచి మేడారంలోని గద్దెలపైకి సమ్మక్క రాకతో మహా జాతరలో కీలకఘట్టం మొదలైంది. భక్త జనహోరులో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కె
Fri 18 Feb 01:11:41.245023 2022
ప్రతీయేటా అంచనాలు తప్పటమే.. అయినా తగ్గేదేలె అన్నట్టుంది బడ్జెట్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. మొన్నటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ చెప్పిన సర్కారు... కరో
Fri 18 Feb 01:19:04.544413 2022
నిధుల సమీకరణలో భాగంగా ఎనిమిది జిల్లాల్లో 1092 ప్లాట్ల వేలం ప్రక్రియను రాష్ట్ర సర్కారు ప్రారంభించనున్నది. అందులో భాగంగా కలెక్టర్ల నేతృత్వంలో ఆయా జిల్లాలో శుక్రవారం ప్రీబి
Fri 18 Feb 01:19:12.371642 2022
ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆప్ ఇండియా (ఐసీఏఐ) సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (ఎస్ఐఆర్సీ)కి నూతన కార్యవర్గం ఎన్నికైంది. గురువారం చెన్నైలో ఎస్ఐఆ
Fri 18 Feb 00:36:38.002565 2022
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక నేతగా ఎదిగేలా దీవించాలని మంత్రి దయాకర్రావు సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జన్మదినాన్ని
Fri 18 Feb 00:35:37.99197 2022
మొబైల్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతూ పోతున్న రిలయన్స్ జియోకు వినియోగదారులు భారీ షాకిచ్చారు. ఒక్క నెలలోనే కోటి మంది పైగా ఆ కంపెనీ నెట్వర్క్ను వీడారు. ఇటీవల జియో, వీఐ, ఎ
Fri 18 Feb 01:19:42.626082 2022
ఇరుకిరుకు గదులు.. మంచినీటి సౌకర్యం అంతంతమాత్రమే. బాత్రూంల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే.. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బీసీ గురుకుల పా
Fri 18 Feb 01:19:53.402595 2022
గ్రేటర హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని రోడ్లు, ప్రధాన కూడళ్లు, నగరమంతా శుభ్రంగా ఉందంటే పారిశుధ్య కార్మికుల శ్రమే. వీరిలో అత్యధిక మంది దళితులే.
Fri 18 Feb 00:28:21.490632 2022
దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయనే నేరుగా జాతీయ స్థాయిలో సేవలందిస్తానని చెప్పిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట
Fri 18 Feb 00:27:37.569006 2022
హైదరాబాద్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (ఐపీఇ)లో ఆయా కోర్సుల ప్రవేశానికి ఈ నెల 19, 20 తేదీల్లో గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట
Fri 18 Feb 00:26:47.478422 2022
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 బ్రాండ్ అంబాసిడర్గా ట్రాన్స్జెండర్ (లావణ్య)ను నియమించారు. గురువారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
Fri 18 Feb 00:25:57.224828 2022
సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హత ఉండి కూడా డ్రాలో పేర్లురాని వారందరికీ ఇండ్లను అందించాలని.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది.
Fri 18 Feb 00:25:10.890116 2022
రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో పనిచేసే వారికి జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలను నిర్ణయించిన నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికీ వాటిని వర్తింపచేయాలని సీపీఐ(ఎం)
Fri 18 Feb 00:23:03.788181 2022
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ఐదు శాతం వాటాలను సమర్పించే క్రమంలో ప్రాస్పెక్ట్ను సెబీకి సమర్పించడాన్ని నిరసిసిస్తూ సికింద్రాబాద్ శాఖ ఉద్యోగులు గురువారం సాయంత్రం కొవ్
Fri 18 Feb 00:22:44.270653 2022
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లను 317 జీవో ఆధారంగా బదిలీ చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన 32 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు తి
Fri 18 Feb 00:22:23.660579 2022
పీఆర్సీ అమలులో జాప్యానికి నిరసనగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో తలపెట్టిన గురుకుల ఉపాధ్యాయుల ధర్నా వాయిదా పడింది. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షు
Fri 18 Feb 00:21:57.610028 2022
రాష్ట్ర బడ్జెట్ (2022-23)లో ప్రధానమైన విద్యావైద్యరంగాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ పౌర స్పందన వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్స
Fri 18 Feb 00:21:27.68942 2022
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మెడిసినల్ గార్డెన్ ప్లాంటేషన్ను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ 68వ జన్మదినం సందర్భంగా గుర
Fri 18 Feb 00:21:04.713158 2022
సికింద్రాబాద్లో బైసన్పోలో గ్రౌండ్ 33 ఎకరాలు,జింఖానా గ్రౌండ్ 22 ఎకరాల్లో సెక్రటేరియట్,అసెంబ్లీ, కళాభవన్లను నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సవాల్ చేసిన పి
Fri 18 Feb 00:20:40.641876 2022
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదరాబాద్లోని కింగ్కోఠి ప్రభుత్వాస్పత్రిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్
Fri 18 Feb 00:20:16.432031 2022
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమనీ, సమర్ధించింది బీజేపీ అయితే అంతిమంగా లబ్దిపొందింది మాత్రం కేసీఆర్ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. మందికి
Fri 18 Feb 00:19:55.938135 2022
సివిల్ సప్లయీస్ హామాలీ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు ఎల్మకంటి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణానికి ఏఐటీయూసీ సంతాపం ప్రకటించింది. సివిల్ సప్లయీస్
Fri 18 Feb 00:19:33.512756 2022
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు సైదాపూర్ రోడ్డులోని కాకతీయ కెనాల్లో పడి గల్లంతయ్యారు. పట్టణంలోని హైస్కూల్ ప్రాంతానికి చెందిన తాడూరి పవన్(19)డిగ్
Fri 18 Feb 00:19:12.927274 2022
రాష్ట్రంలో కొత్తగా 453 మందికి కరోనా సోకింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 41,310 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Thu 17 Feb 05:08:30.777405 2022
గిరిజనుల అతిపెద్ద పండుగ మేడారం జాతర భారీ జనసంద్రోహం మధ్యన బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన సారలమ్మను బుధవారం రాత్రి 8.20 గంటలకు వడ్డేకాక
Thu 17 Feb 05:08:22.592221 2022
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్థాకరేతో ఈ నెల 20న ముంబైలో భేటీ కానున్నారు. ఈ మేరకు కేసీఆర్కు థాకరే ఫోన్చేసి ఆహ్వానించారు. ''కేసీఆర్ జీ మీ
Thu 17 Feb 05:08:10.579463 2022
మానవ వనరులను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయాలు కీలకపాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వర్సిటీల్లో చదివే విద్యార్థులు ఉద్యోగంతోనే బయటికెళ్లే
Thu 17 Feb 05:07:57.831121 2022
కరోనా థర్డ్ వేవ్ ముగిసింది. 20 రోజుల వ్యవధిలో పాజిటివ్ రేటు మూడు శాతం తగ్గింది. మూడో దశలో అత్యధికంగా జనవరి 23న 4.09 శాతం పాజిటివ్ రేటు నమోదైన సంగతి తెలిసిందే. ఆ రోజు
Thu 17 Feb 05:07:51.566572 2022
రాహుల్గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. కానీ ఎక్కడా కూడా ఆయనపై
Thu 17 Feb 04:52:54.912155 2022
Thu 17 Feb 05:07:43.852963 2022
Thu 17 Feb 04:51:40.172016 2022
Thu 17 Feb 05:07:35.658296 2022
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 'బీజేపీకి ఓటెయ్యనివారిని గుర్తించి బుల్డోజర్లతో యోగి తొక్కిస్తారు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్కు భార
Thu 17 Feb 05:07:22.641783 2022
మన పంట మహారాష్ట్రకు తరలిపోతోంది. పత్తి పంట లాగే.. కంది పంట కూడా అటే పోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పండించిన కంది పంటను రైతులు పొరుగు రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. ఉమ
Thu 17 Feb 04:44:08.932994 2022
కేంద్రంలో మళ్లీ బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. 'దేశం కోసం, ధర్మం కోసం' అంటూ అధికారంలోకి వచ్చిన నా
Thu 17 Feb 04:42:57.937681 2022
గతంలో ఇచ్చిన మాట ప్రకారం పోడు సాగుదార్లందరికీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశ
Thu 17 Feb 05:09:50.669277 2022
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించే వరకు ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం నల్లగొ
Thu 17 Feb 04:40:17.352003 2022
స్త్రీల వస్త్రధారణపై రాజకీయాలు ఆపాలని.. వారికి స్వేచ్ఛ కల్పించాలని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, ఆవాజ్
Thu 17 Feb 04:39:28.759799 2022
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామ పోడు రైతుల సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించాల
Thu 17 Feb 05:10:17.629813 2022
గ్రామంలోని వేరే కులం యువకునితో ప్రేమలో ఉన్న కూతురికి నచ్చజెప్పినా వినకపోవడంతో.. ఓ వ్యక్తితో కలిసి తల్లే తన కూతుర్ని హత్య చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఈ న
Thu 17 Feb 05:09:26.006038 2022
రైతుల భూములకు నష్టపరిహారం ఇవ్వకుండానే భూముల్లో సింగరేణి అధికారుల దౌర్జన్యంగా పనులు చేస్తూ రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సుద్ధకుంట మత్తడికి గండి పెడుతుండగా
Thu 17 Feb 04:36:46.940848 2022
రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ బానిసలుగా మారారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేప
Thu 17 Feb 04:35:51.381982 2022
Thu 17 Feb 05:12:45.622253 2022
Thu 17 Feb 04:33:29.871517 2022
Thu 17 Feb 04:28:49.322705 2022
×
Registration