Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 25 Feb 01:17:48.803152 2022
వైద్య విద్యనభ్యసిం చడానికి ఉక్రెయిన్ వెళ్లిన గజ్వేల్ విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నారని, వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు
Fri 25 Feb 00:35:58.19779 2022
సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీతోపాటు, హైదరాబాద్
Fri 25 Feb 00:33:35.569569 2022
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్
Fri 25 Feb 00:28:56.528278 2022
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో మైనార్టీల సంక్షేమానికి రూ.5000కోట్లు కేటాయించాలని, తద్వారా చిన్న వృత్తులు చేసుకునే వారికి, వీధి వ్యాపారులకు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహ
Fri 25 Feb 00:28:32.432348 2022
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2022 జులై మూడో తేదీన జరగనుంది. ఈ రాతపరీక్షను ఆన్లైన్లో
Fri 25 Feb 01:19:41.703367 2022
రాష్ట్రంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో)ను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇం
Fri 25 Feb 01:20:00.404829 2022
ఫ్రీజ్ చేసిన ఐడీఏ బకాయిల చెల్లింపుల్లో బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియ
Fri 25 Feb 01:20:52.019654 2022
ఆర్టీసీ బస్సులు బయట బంకుల్లో డీజిల్ పోయించుకోవడాన్ని ఎప్పుడూ చూసి ఉండం. అటువంటిది ఖమ్మంలో గడిచిన రెండు, మూడు రోజులుగా ఈ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. డిపోల్లో డీజిల్ నిల్వలు
Fri 25 Feb 00:22:05.842732 2022
దేశంలో నదుల హక్కులను రక్షించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశ్ అన్నారు. నదులకు హద్దులను నిర్ణయించాల్సిన అవసరమూ ఉందని వ్యాఖ్యానించారు. ఆయా అంశాలపై
Fri 25 Feb 00:21:25.70583 2022
స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకు కోసం శనివారం నుంచి మన ఊరు-మన పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది.శాసనసభ బడ్జెట్ సమావేశా
Fri 25 Feb 00:20:02.170486 2022
హిందూ వాహిని ముసుగులో మత వైషమ్యాలు సృష్టించి దళితులపై దాడులు చేస్తున్న దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర
Thu 24 Feb 23:24:55.39037 2022
రాష్ట్రంలో కొత్తగా 311 మందికి కరోనా సోకింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 35,837 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా
Thu 24 Feb 23:24:34.811062 2022
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) రాతపరీక్ష వచ్చేనెల 27న జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుద
Thu 24 Feb 23:24:14.297378 2022
అభయారణ్యాల్లో రహదారుల నిర్మాణాలు, వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అండర్ పాస్ల ఏర్పాటుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని అరణ్యభవన్ల
Thu 24 Feb 23:23:46.153935 2022
రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశే
Thu 24 Feb 23:23:04.832145 2022
దళిత బంధు లబ్దిదారుల ఎంపికను మరింత వేగవంతం చేసి, మార్చి నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తిచేయాలని మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదర
Thu 24 Feb 23:20:11.230253 2022
ప్రభుత్వ ఉద్యోగం చేపట్టాలంటే మాతృభాషపై పట్టు సాధించడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు ఈ నిబంధన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులకు మాత్రమే ఉండేది. అయిత
Thu 24 Feb 23:19:30.075726 2022
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తూ అకాల మరణం పొందిన కామ్రేడ్ లక్ష్మి సేవలు చిరస్మరణీయమని విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి ఎస్.వినయకుమార్ అన్నారు. గురువారం హైదరాబా
Thu 24 Feb 23:15:01.605198 2022
రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవారు ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని రాష్ట్ర ఇంచార్జీ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన
Thu 24 Feb 01:36:33.058051 2022
దేశంలో కుల, మత కల్లోలాలు సృష్టిస్తూ సర్వనాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశ రాజకీయాల్లోకి వెళుతున్నాననీ, ఆరునూరైనా ఈ దేశాన్ని రుజుమార్గంలో పె
Thu 24 Feb 01:42:19.632191 2022
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు బుధవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. రెండు నెలలుగా తమకు పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ వద్ద దీక్
Thu 24 Feb 01:32:55.624557 2022
తెలంగాణలో నిజమైన భగీరథులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి తండ్రి, తె
Thu 24 Feb 01:42:10.3514 2022
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వబోతున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమా
Thu 24 Feb 01:41:46.223487 2022
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చిం
Thu 24 Feb 01:41:59.126171 2022
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేంతవరకూ పోరాటం ఆగదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్
Thu 24 Feb 01:36:55.883001 2022
'తెలంగాణలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ రూ.నాలుగు వేల కోట్లతో సరికొత్త విద్యాపథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోన
Thu 24 Feb 01:47:23.203567 2022
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ అంత్యక్రియలు బుధ వారం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అల్లం నారాయణ ఇంటి వద్ద పద్మ
Thu 24 Feb 00:54:31.759275 2022
ప్రాథమిక రంగమైన వ్యవసాయంలో మన రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశం, రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులకు కొలమానంగా నిలిచే జీఎస్డీపీ, (రాష్ట్ర స్థూల ఉత్పత్తి), తలసరి ఆదాయ
Thu 24 Feb 01:40:41.47661 2022
దేశంలో బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో పార్టీ జిల్లా కార
Thu 24 Feb 01:53:30.272494 2022
కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ పేదలను పూర్తిగా విస్మరించిందని ప్రజా సంఘాల సమన్వయ కమిటీ విమర్శించింది. కార్మికులు, రైతులు, క
Thu 24 Feb 00:46:56.312718 2022
టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో అతివృష్టి, అనావృష్టితో రూ.35 వేల కోట్ల పంట నష్టం జరిగిందని, ఇటీవల వరంగల్లో సీఎం తన పర్యటనను రద్దు చేసుకొని మంత్రులను పంపినా, వారెవరూ నష్టపరిహార
Thu 24 Feb 00:45:51.292361 2022
జాతీయ జల్జీవన్ మిషన్(ఎన్జేజేఎం)లో ఇంజినీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) కీలక భాగస్వామిగా ఉందని డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అన్నారు. ఈ మిషన్పై ఇప్పటికే
Thu 24 Feb 00:41:02.487382 2022
నేషనల్ హెల్త్ మిషన్ ( ఎన్హెచ్ఎం) స్కీంలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఎఎన్ఎమ్లు, సెంకడ్ ఎఎన్ఎమ్లు, ల్యాబ్ టెక్నిషియన్లతోపాటు అన్ని రకాల సిబ్బందికి జీతాలు
Thu 24 Feb 00:38:37.378396 2022
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖలో కదలిక ప్రారంభమైంది. ప్రభుత్వ, స్థాన
Thu 24 Feb 00:37:18.71778 2022
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో బడి మానేస్తున్న విద్యార్థుల (డ్రాపౌట్ రేటు) సంఖ్య ఇంకా కొనసాగుతున్నది. 2019-20 విద్యాసంవత్సరంలో 12.29 శాతం మంది బడి మానేసిన వారిలో ఉన్నారు.
Thu 24 Feb 00:35:29.805753 2022
విద్యార్థుల ఫెలోషిప్లపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో భారత విద్యార
Thu 24 Feb 00:34:36.689273 2022
చట్టసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు, టీన్యూస్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర
Thu 24 Feb 00:33:47.800405 2022
మల్లన్నసాగర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కుటుంబానికి అంకితం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 'మసిపూసి మారెడు కాయ' చందంగా కేసీఆర్ వ్యవహరముం
Thu 24 Feb 00:33:10.428005 2022
రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనీ, తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఇదే డ
Thu 24 Feb 00:32:40.29425 2022
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అథారిటీని నియమించి రూ.431 కోట్లు విడుదల చేస్తే సరిపోదనీ, రాష్ట్రంలోని వెనుకబడిన నియోజవర్గాలకు కూడా అదే తరహాలో డెవల
Thu 24 Feb 00:32:18.718166 2022
ప్రమోషన్లు కల్పిస్తాం..సొంతూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం...ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి ప్రతినెలా ఒకటోతేదీనే వేతనాలిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చి ఈ నెల 2
Thu 24 Feb 00:31:40.342453 2022
గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Thu 24 Feb 00:31:04.690945 2022
ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆర్డర
Thu 24 Feb 00:26:25.167388 2022
కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్)ను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. సీ
Thu 24 Feb 00:25:42.635537 2022
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొలుపులను వెంటనే భర్తీ చేయాలని తెలుగుదేశం తెలంగాణశాఖ అధ్యక్షులు బక్కని నరసింహులు డిమాండ్ చేశారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన నిరుద్యోగ
Thu 24 Feb 00:24:45.942813 2022
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు నెలల పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో చెల్లిస్తామంటూ ప్రకటించడం సరైంది కాదని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీ) విమర్శించిం
Thu 24 Feb 00:24:12.065203 2022
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ విమర్శించారు. సీ
Thu 24 Feb 00:23:41.516053 2022
రాష్ట్రంలో కొత్తగా 348 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది. మరో 1380 మంది టెస్టులు చేయించుకుని రిపోర్టుల కోసం వెయ
Thu 24 Feb 00:23:21.109871 2022
బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర సర్కారు నిర్మిస్తానంటే ఎవరైనా అడ్డుకున్నారా? అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి
Thu 24 Feb 00:22:35.829588 2022
మార్చి చివరి నాటికి 400 బిలియన్ డాలర్ల ఎగుమతులే భారత్ లక్ష్యమని వాణిజ్య, పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీకర్ కె రెడ్డి అన్నారు. ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్
×
Registration