హైదరాబాద్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రంలో దళితబంధు దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుందనీ, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మ
నవతెలంగాణ-కాప్రా
సమస్యలపై ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘా లతో చర్చించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్. మూర్తి డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ స
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రూ.కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివార
నవతెలంగాణ-సిటీబ్యూరో
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనం త్వరలో ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో నగర పోలీస్ కమి షనర్ సీవీ ఆనంద్ ఏర్పాట్లను పరిశీలించారు. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో కమాండ
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ఎర్రగడ్డలోని మానసిక హాస్పిటల్లో శనివారం సీఐటీయూ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సీఐటీయూ సిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు ఆధ్వ ర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పీఆర్సీ నివేదిక ప
నవతెలంగాణ-కంటోన్మెంట్
శంషాబాద్ చిన్న జీయర్ స్వామి ఆశ్రమం కోసం బోయిన్పల్లిలోని అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ డిపో శ్రీ రంగా విమాన రథం తయారు చేశారు. శనివారం సాయ ంత్రం బోయిన్పల్లి వీధుల్లో ఊరేగించారు. ఈ సంద
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయకనగర్ డివిజన్లోని అనంత్నగర్, వినాయక్నగర్ బ్లాక్ నెంబర్ 1లో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు
నవతెలంగాణ-అడిక్మెట్
పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్టు కేటాయించాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన, ఆమ్ ఆ
నవతెలంగాణ-అడిక్మెట్
బడుగులపై జరుగుతున్న అన్యాయాలపై సమగ్ర చర్చకు నాయకులు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. విద్యా నగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ స
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరాకు గ్రీన్ సిగల్ రావడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ, ఐదో వార్డు కౌన్సిలర్ బొర్ర అనురాధలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరు
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ నాలుగో వార్డు అధ్యక్షుడు జూలకంటి రమేష్ గుప్తా కోరారు. ఈ మేరకు కాలనీ సభ్యులతో కలిసి గురువారం నాగారం ము
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి సర్కిల్లోని ఆల్విన్ కాలనీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుధంగా చేపట్టే నిర్మాణాలను టౌన్ప్లానింగ్ అధికారులు అడ్డుకోకపోగా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నారన
నవతెలంగాణ-కాప్రా
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లవేళలా ముందుంటానని టీఆర్ఎస్ సీనియర్ నేత బండారి లక్ష్మారెడ్డి అన్నారు. పెద్ద చర్లపల్లికి చెందిన కొమ్ము గిరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగింది. విషయం త
నవతెలంగాణ-శామీర్ పేట
మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ సంపన్ బోల్ గ్రామంలో గురువారం పూజారి భూలక్ష్మి, మర్యాల వెంకమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి వారి అంత్యక్రియలకు ఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల సొమ్ముకు పూర్తి భద్రత బ్యాంకులదేనని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో సీపీ మాట్లాడారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంద
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
క్రీడలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతాయని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డి అన్నారు. గురువారం జీడిమెట్ల గ్రామంలోని క్రికెట్ గ్రౌండ్లో రామిడి వెంకట్&
నవతెలంగాణ-శామీర్పేట
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని, ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసు కుంటున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. శామీర్పేట మండల అధ్
నవతెలంగాణ-హయత్నగర్/ఓయూ/మల్కాజిగిరి/హిమాయత్నగర్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనకు ఆటంకం కలిగిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేయడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం దాడి
నవతెలంగాణ-బోడుప్పల్
అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల విషయంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ విభాగం ముమ్మర చర్యలు చేపడుతుండగా.. బిల్డింగ్ యజమానులు మాత్రం తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప
నవతెలంగాణ-కాప్రా
కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్లోని వైష్ణవి ఎంక్లేవ్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయ కులకు అండతో ఎలాంటి అనుమతుల్లేకుండా క్రీడా సము దాయాన్ని నిర్మిస్తున్నారు. మాజీ మేయర
నవతెలంగాణ-హయత్నగర్
జీహెచ్ఎంసీ పరిధిలోని నార్ముల్ మదర్ డెయిరీ పాల విక్రయ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలనీ, పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకంను వెంటనే విడుదల చేయాలని శుక్రవారం నార్ముల్ మదర్ డెయిరీ చైర్మెన
నవతెలంగాణ-కాప్రా
తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ ఉపాధ్య క్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొమ్మెర వెంకట్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జా
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డి తఆధ్వర్యంలో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ప్రోత్సహం ఇచ్చేందుకు బోయిన్పల్లి క్రీడ మైదానం శరవేగంగా అభివృద్ధి చెందుతో ందని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్&z
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల ఆదర్శనగర్ వాంబే కాలనీలో స్థానిక కార్పొరేటర్ బాణోత్ సుజాత నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ స్థానికులు నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే
నవతెలంగాణ-ఘట్కేసర్
టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శంభీపూర్ రాజును ఎంపీటీసీల ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి శుక్రవారం కలిసి సన్మా
నవతెలంగాణ-ఘట్కేసర్
ఈ నెల 30వ తేదీన గట్టుమైసమ్మ జాతరను కోవిడ్ నిబంధనలతో జరుపనున్నట్టు ఈ ఓ భాగ్యలకిë తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైసమ్మ గుట్టను రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించామనీ, జా
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పరిధిలోని చింతల బస్తీలో శుక్రవారం జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమా ర్తో కలిసి స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ మంజీరా వాటర్&z
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరేడ్మెట్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశీ విశ్వనాథ ఆలయం మాజీ చైర్మెన్ ఏఎల్ వెంకటేష్ కొంతకాలంగా పెరాలసిస్తో బాధపడుతున్న విషయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లో బడి బయటి పిల్లలను గుర్తించే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి రోజువారీ వివరాలు అందించాలని ఉన్నతాధి కారుల నుంచి ఆదేశాలు అందాయి.
నవతెలంగాణ-ధూల్పేట్
పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ అన్నారు. హైదరాబాద్ సౌత్ జిల్లా, మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) రాష్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఖైరతాబాద్ జోన్లోని లంగర్ హౌస్ చెరువు క్లీనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆద
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పాత్ర గొప్పదని పలువురు వక్తలు అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రముఖ సోషలిస్టు, తెలంగాణ ఉద్యమ నాయకులు ప్ర
నవతెలంగాణ-బంజారాహిల్స్
గోరఖ్పూర్లో ఆగస్టు 10, 2017న బాబా రాఘవదాస్ వైద్య కళాశాలకు చెందిన నెహ్రు ఆస్పత్రిలో జరిగిన తీవ్ర వైద్య సంక్షోభంపై డాక్టర్ కఫీల్ ఖాన్ రాసిన 'ది గోరఖ్ పూర్ హాస్పిటల్&zw
ొకూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అన్ని సర్కిళ్లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం జోనల్ కార్
ొ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్
నవతెలంగాణ-అడిక్మెట్
క్యాబ్ డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ సెక్యూర్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బైరగోని రాజు గౌడ్, ప్రచార కమిటీ చైర్మెన్ పొడుగు శ్రీకాంత్ అన్నారు.
ొమెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి
నవతెలంగాణ-సుల్తాన్బజార్
అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగులు, గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సుల్తాన్ బజార్ మెటర్నటీ ఆస్పత్రి
ొమలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల
నవతెలంగాణ-ధూల్పేట్
మలక్పేట్ నియోజకవర్గంలోని బస్తీల సమస్యలు, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం చాంద్రాయణగుట్
నవతెలంగాణ-అంబర్పేట
దేశంలో ఎక్కడాలేనన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, వాటిని ప్రజలు అందిపుచ్చుకుని అభివృద్ధిలోకి రావడానికి కుల సంఘాలు కీలక భూమిక పోషించాలని బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
సీసీ కెమెరాలు ప్రారంభం
నవతెలంగాణ-అంబర్పేట
రాష్ట్రంలో శాంతి భద్రల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ పోలీస్ విభాగాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేంద
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం పురపాలక సంఘంగా ఏర్పడి రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర
నవతెలంగాణ-అంబర్పేట
. బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్గౌడ్ అన్నారు. గురువారం పటేల్నగర్ చౌర
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ఆశ్రిత కమ్యూనిటీ కేర్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో గురువారం బాలల హక్కుల పరిరక్షణ కమిటి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సాయిబాబా నగర్ బస్తీ అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ
నవతెలంగాణ-సుల్తాన్బజార్
ఎల్ఐసీ పాలసీ దారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పుతిలి బౌలి శాఖ బ్రాంచ్ మేనేజర్ ఏ సత్యనారాయణ అన్నారు. గురువారం పుత్లీబౌలి
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. డివిజన్ పరిధిలోని సబ్దర్నగర్లో ట్రాన్స్ మిషన్ మెయిన్ ల
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కేపీహెచ్బీ 3వ ఫేజ్లోని కట్టా వారి సేవా కేంద్రంలో మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ వర్ధంతి సందర్భంగా ఆయన చితప్రటానికి పూలమాలలు వేసినివాళి అర్పించారు. కార్యక్రమం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు అవసరం ఉన్న చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం గ్రామంలోని వంగేటి మల్లారెడ్డి ఇంటి నుంచి సుద్ధబావి నరసింహ రెడ్డి ఇంటి వరకు పంచా
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రైలు పట్టాలు దాటుతూ గుర్తు తెలియని వ్యక్తి మతి చెందిన సంఘటన గురువారం నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మురళీకష్ణ కథనం ప్రకారం బోడబండ,
నవతెలంగాణ-బంజారాహిల్స్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్పేట బొంగుల బస్తీలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో అగంతకుడు చోరీకి యత్నించాడు. బండి తాళం చెవికి ఉన్న ఇనుప పరికరం ద్వారా ఏటీఎం మెషిన్, కీబోర్డును ధ్వం