Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 24 Sep 01:55:07.258887 2021
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఒక గోడౌన్లో గురువారం పేలుడు సంభవించింది. న్యూ థరాగుపేట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఒక పంక్చర
Fri 24 Sep 01:52:05.901999 2021
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు హెచ్చుతగ్గులుగా నమోదవు తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 31,923 కే
Fri 24 Sep 01:49:51.675147 2021
వాణిజ్య ట్రక్ డ్రైవర్లుకు నిర్ణీత పని గంటలు అంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనను అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) స్వా
Fri 24 Sep 01:44:44.905499 2021
కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరణించిన వారు కుటుంబాలకు ఎక్స్గ్రేషియో అందించడంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్నయంపై సుప్రీంకోర్టు గురువారం సంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ
Thu 23 Sep 03:10:44.222746 2021
క్రితం ఏడాదితో పోల్చితే 2020లో దొంగనోట్ల పట్టివేత 191 శాతం పెరిగిందని 'జాతీయ నేర గణాంకాల బ్యూరో' (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. పట్టుబడ్డ మొత్తం దొంగనోట్ల విలువలో 5
Thu 23 Sep 03:10:04.601116 2021
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూర్చే అవకాశముందని క
Thu 23 Sep 03:09:39.394382 2021
మహిళల హక్కులను, ఆకాంక్షలను నిరాకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళ అభ్యర్థులకు ఈ ఏడాది నుంచే అనుమతి ఇవ్వాలనీ, అందు
Thu 23 Sep 03:09:10.678135 2021
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేప
Thu 23 Sep 03:08:16.822425 2021
నా సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్రాలు రూ. 50 వేల ఎక్స్గ్రేషియా ఇస్తాయని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్ర హౌం మంత్రిత్వ
Thu 23 Sep 03:04:03.417286 2021
Thu 23 Sep 01:28:19.143519 2021
Wed 22 Sep 03:10:32.532125 2021
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా మంటూ.. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామంటూ.. అన్నదాతల్ని మాయచేసి మోడీ సర్కార్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.
Wed 22 Sep 03:13:00.708214 2021
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న దేశవ్యా
Wed 22 Sep 03:10:12.5802 2021
కోవిడ్-19 వైరస్ భయాలు ఎప్పుడు పోతాయా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అత్యధిక జనాభా, జన సాంద్రత ఉన్న భారత్..కరోనా మొదటివేవ్, రెండోవేవ్ దెబ్బకు కుదేలైంది. మూడో వేవ్ ఎ
Wed 22 Sep 03:14:06.456382 2021
జమ్ముకాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. పట్నితాప్ సమీపంలోని కొండ ప్రాంతంలో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయ
Wed 22 Sep 03:14:46.284402 2021
హైదరాబాద్ విమానాశ్రయం పూర్తిగా ప్రయివేటుపరం కానుంది. ఇందులోని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఉన్న మైనారిటీ వాటాను కూడా మోడీ సర్కార్ అమ్మకానికి పెడుతోంది. ప్ర
Wed 22 Sep 03:15:21.432965 2021
ప్రభుత్వ రంగ సంస్థలను తన్నుకుపోవాలని చూస్తోన్న కార్పొరేట్ శక్తులను తరిమికొడితేనే ప్రభుత్వ రంగానికి రక్షణ ఉంటుందని సీపీఐ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినరు విశ్వం అన్నారు.
Wed 22 Sep 03:11:45.223648 2021
ధనిక దేశాల నుంచి సేకరించిన దాదాపు 100 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరి నాటికి వృధా అవుతాయని ఎయిర్ఫినిటీ సంస్థ వెల్లడించింది. పేద దేశాలకు సరైన మొత్తంలో వ్యాక్
Wed 22 Sep 01:59:41.260911 2021
ఉక్కు, టెక్స్టైట్స్, ఫిలమెంట్ నూలు ఉత్పత్తుల్లో ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ సంస్థలో రూ వెయ్యి కోట్ల ఆర్థిక అక్రమాలను ఆదాయపన్ను శాఖ గుర్తించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ
Wed 22 Sep 01:56:52.959019 2021
డిజిటల్ నైపుణ్యాలు, ఆర్ధిక అక్షరాస్యతతో మహిళా వ్యాపారవేత్తల నైపుణ్యాభివద్ధికి వీలుగా డిజిటల్ చెల్లింపుల సంస్థ వీసా, నాస్కామ్ ఫౌండేషన్లు జట్టు కట్టాయి. ఈ కార్యక్రమాన్న
Wed 22 Sep 01:54:00.881677 2021
టెలిగ్రామ్ మెసెంజర్ తాజాగా లైవ్స్ట్రీమ్ రికార్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆడియో, వీడియో ఫార్మాట్లలో ఈ సౌకర్యాన్ని ఖాతాదారులు ఉపయోగించుకోవచ్చు. లైవ్స్ట్రీమ్ స
Wed 22 Sep 01:53:35.496195 2021
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ) 11వ మహారత్నగా మారనుంది. ఈ మేరకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పచ్చజెండా ఊపినట్లు సమ
Wed 22 Sep 01:51:28.479994 2021
నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) పరీక్షల్లో మహిళా అభ్యర్థులూ పాల్గొనేలా రంగం సిద్ధమవుతున్నది. దీనికి కావాల్సిన ప్రక్రియ జరుగుతున్నది. 2022 మే నాటికి ఇదంతా పూర్తి కానున్
Wed 22 Sep 01:50:45.208567 2021
బాల్య వివాహాల విషయంలో రాజస్థాన్ సర్కారు తీరును ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ప్రశ్నించింది. రాష్ట్రంలో ఈ దురాచారాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు త
Tue 21 Sep 03:18:22.967679 2021
మనదేశంలో కార్మిక సంఘాలు చురుకుగా ఉన్నాయి. వీటిని బలహీనం చేయాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం తెలిసి
Tue 21 Sep 03:18:39.514107 2021
దేశానికే గుజరాత్ మోడల్ గా అని మోడీ చెప్పుకుంటుంటారు. కానీ ఇపుడు ఆ గుజరాత్ భ్రూణహత్యల్లో అగ్రస్థానంలో ఉన్నదని..ప్రయివేట్ సంస్థలు చేసిన అధ్యయనం కాదిది. నేషనల్ క్రైమ్
Tue 21 Sep 03:16:50.338228 2021
యూపీ జల్నిగమ్లో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీకావు. గత నాలుగు నెలల నుంచి వారికి జీతాల్లేవ్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏడాదిన్నరగా పెన్షన్ లేదు. ఈ విషయం గురి
Tue 21 Sep 03:16:24.157644 2021
నల్లచట్టాలను రద్దుచేసేదాకా పోరు ఆగదనీ, మోడీ సర్కార్ దిగిరావాల్సిందేనని రైతునేతలు శపథం చేశారు. ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ కిసాన్, మజ్దూర్ మహా పంచాయత్ విజయవంతమయ్యాక.
Tue 21 Sep 03:20:18.897368 2021
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. నిత్యం ఏదోఒక చోట వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. 17 ఏండ్
Tue 21 Sep 03:18:59.938279 2021
తనపై జరిగిన ఐటీ దాడులమీద బాలీవుడ్ నటుడు సోనూసూద్ తొలిసారిగా స్పందించారు. తన ఫౌండేషన్లోని ప్రతి రూపాయి నిరుపేదలను చేరుకునేందుకు, వారి విలువైన ప్రాణాలను కాపాడడంలో తన వం
Tue 21 Sep 03:21:24.579851 2021
రచయిత జావేద్ అఖ్తర్ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారం ముంబయిలోని అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సారి గైర్హాజరైతే అర
Tue 21 Sep 03:22:29.658395 2021
గతేడాది వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రభావం దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉన్న మార్గం టీకాలు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వ్యాక్సినేషన్
Tue 21 Sep 03:23:33.159451 2021
పాఠశాలల పున్ణప్రారంభం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై న్యాయవ్యవస్థ ఎటువంటి జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. పాఠశాలలను తిరిగి ప్రారంభించడం అనే
Tue 21 Sep 03:22:44.204154 2021
ప్రభుత్వ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తమిళనా
Tue 21 Sep 02:02:24.328066 2021
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నేత చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం చండీగఢ్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ భ
Tue 21 Sep 01:27:38.233117 2021
దేశంలోనే అతిపెద్ద ఆశ్రమాల్లో ఒకటైన అఖిల భారతీయ అఖాడ పరిషత్ అధిపతి నరేంద్రగిరి మహారాజ్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్న బాఘంబరి మఠంలో నర
Mon 20 Sep 03:42:53.794525 2021
త్వరలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనపడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత వరుసగా 16 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా 2024 ల
Mon 20 Sep 03:43:08.952671 2021
వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా కేరళ ప్రభుత్వం చక్కటి ఫలితాలను చూపెట్టింది. రాష్ట్రంలో గూడు లేనివారి కోసం కొత్త ఇండ్లు, పాఠశాలలు, రోడ్లు, ఫుట్బాల్ కోర్టులతో పాటు పల
Mon 20 Sep 03:43:26.190262 2021
పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన తరువాత వెలువడిన ఫలితాల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కొనసాగింది. జడ్పీటీసీలతో పాటు, ఎంపిటిసి ల్ల
Mon 20 Sep 03:44:06.333928 2021
.మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది అయింది. ఏడాది నిరంతరాయంగా రైతు ఉద్యమం చారిత్రాత్మకంగా కొనసాగుతుంది.
Mon 20 Sep 03:45:36.749807 2021
దేశంలో డెంగ్యూ పంజా విసురుతోంది. డెంగ్యూతో పాటు మలేరియా, ఇతర వైరల్ జ్వరాల విజృంభణ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వైరల్ జ్వరాలు అక్కడి పరిస్థిత
Mon 20 Sep 03:36:47.940282 2021
పండుగల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరికల్ని..జనం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా డేంజర్బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. గత 24 గంటల్లో 309 మంది కోవిడ్ బా
Mon 20 Sep 02:10:57.977549 2021
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆ దేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడుల కొనసాగింపుపై ప్రధాని మోడీయే తుది నిర్ణయం తీసుకుంటారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన
Mon 20 Sep 03:46:14.47461 2021
విశాఖ జిల్లా అనంతగిరి జెడ్పిటిసిగా సీపీఐ(ఎం) అభ్యర్థి దీసరి గంగ రాజు విజయం సాధించారు. మొత్తం 18,368 ఓట్లకు గంగరాజుకు 7339, వైసీపీ అభ్యర్థి స్వామికి 6861, టిడిపి అభ్యర్థి
Mon 20 Sep 03:46:34.26678 2021
విద్యుత్ సంస్థలు ఆర్థికంగా సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్సి) చైర్మన్ నాగ
Mon 20 Sep 01:53:23.262453 2021
సిఐటియు ఆధ్వర్యాన హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది చౌకీదార్లు అరుణ పతాకాలను చేబూని ఆందోళనలు నిర్వహించారు. అంబాలాలోని రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్ కార్యాలయం వద్ద వే
Mon 20 Sep 03:38:00.63751 2021
గతంతో పోల్చితే బాల్యవివాహాలు 50శాతానికిపైగా పెరిగాయని 'జాతీయ నేర గణాంకాల బ్యూరో' (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం కింద దేశవ్యాప్తంగా 2020లో
Mon 20 Sep 01:50:43.316829 2021
హత్రాస్ అత్యాచార ఘటన జరిగి ఏడాది గడిచినా బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. పైగా భద్రతా సిబ్బంది, సిసిటివి నిఘా నీడలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నా
Mon 20 Sep 01:47:02.859342 2021
సాహిత్య అకాడమీ తెచ్చిపెటిన 'అగ్ని శ్వాస' తరతరాలు వ్యాపిస్తున్నదనీ, చైతన్యం రగిలిస్తుందని రచయిత నిఖిలేశ్వర్ తెలిపారు. మత తీవ్రవాద భయంకర, ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొనేలా
Mon 20 Sep 01:40:27.366652 2021
గత రెండు సంవత్సరాలుగా 'కరోనా వైరస్' ప్రపంచాన్ని వణికిస్తోందన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని, ఇది వెంటనే తొలగిపోవాలంటూ వివిధ దేశాల్లో అత్యధికశాతం ప్రజ
×
Registration