Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Sun 11 Apr 23:53:32.349419 2021
ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా ఆందోళన చేస్తున్న రైతులు కరోనాకు తాము ఎంతమాత్రం భయపడబోమని, తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. 'మాస్కులు తప్పనిసరిగా ధరి
Sun 11 Apr 23:12:31.017738 2021
చాలా కాలంగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ఖుషీ చేసేందుకు నందమూరి బాలకృష్ణ రంగం సిద్ధం చేశారు. ఉగాది కానుకగా తన తాజా సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించబోత
Sun 11 Apr 02:56:26.371175 2021
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయల విలువ జేసే ఖనిజ (బొగ్గు, ఇనుము, బాక్సైట్, మైకా..) నిక్షేపాలున్నాయి. ఇది దేశ సంపద. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల
Sun 11 Apr 02:56:57.549535 2021
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21లో దేశంలో ఇంధన వినియోగం 9 శాతం పడిపోయింది. ప్రధానంగా కరోనా, లాక్డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం పెట్రోల్
Sun 11 Apr 02:59:23.670282 2021
పశ్చిమబెంగాల్ నాలుగో దశ ఎన్నికల్లో తుపాకీ తూటా పేలింది. కూచ్బెహర్ జిల్లాలోని కూచ్బెహర్ జిల్లాలోని సీతల్కుచ్ నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మరణించార
Sun 11 Apr 02:57:25.805553 2021
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాలపై ఉధృతంగా పోరాడుతున్న రైతుల ఆందోళనలు శనివారం నాటికి 135వ రోజుకు చేరాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపులో
Sun 11 Apr 03:02:07.808897 2021
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నమోదుకాని రీతిలో నిత్యం లక్షల్లో ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. గత ఆరు రోజుల్లో వరుసగా ఐదు రోజులు నిత్యం లక్షక
Sun 11 Apr 03:01:43.690704 2021
అగర్తలా: త్రిపుర ట్రైబల్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. 28 స్థానాలకు గానూ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచి బీజేపీ కూటమి పరాజయం పాలయింది. కీ
Sun 11 Apr 03:01:32.180902 2021
దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోవైపు టీకాల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగా వెల్లడించాయి
Sun 11 Apr 03:01:21.500383 2021
ఎరువుల ధరలు తగ్గించడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ముడి పదార్ధాల ధరలు బాగా పెరిగిపోయినందున ఎరువుల ధరలను కూడా 46శాతం నుండి 58.33శాతానికి పెంచుతున్నట్టు ఎరువుల ఉత్పత్తిదార
Sun 11 Apr 03:01:04.338065 2021
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పటికే అనేక రంగాలను కుదేలు చేసింది. భారత్లోనూ ఈ ప్రభావం తీవ్రంగానే ఉన్నది. వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలతో పాటు పలు రంగాలను అధో:పాతాళాని
Sun 11 Apr 02:59:55.237112 2021
వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలపై మోడీ సర్కార్ సిద్ధం చేసిన 'వెహికల్ స్క్రాపేజ్ పాలసీ'పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 15 ఏండ్లుదాటిన వాణిజ్య వాహనాలు, 20ఏండ్లు దా
Sun 11 Apr 03:00:20.825425 2021
కరోనా దెబ్బకు ప్రపంచంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గి.. పేదలసంఖ్య పెరిగిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ (పీఈడబ్ల్యూ) నివేదిక వెల్లడించింది. భారత్లో గత ఏడాది 2020లో 7.5
Sun 11 Apr 03:00:31.09061 2021
శ్రీదామోదరర సంజీవయ్య ధర్మల్ విద్యుత్ ప్లారట్కు భారీ ఎత్తున బొగ్గును సరఫరా చేసే టెరడర్లల్లో అయోమయం కనిపిస్తోరది. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా జరిగే సరఫరా ప్రక్రియకు ఇప్పటి
Sun 11 Apr 01:57:45.653959 2021
లక్షద్వీప్కు సమీపంలోని సముద్ర జలాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది.
Sun 11 Apr 01:55:52.451458 2021
క్షయ నిర్మూలనకు కృషి చేసినందుకుగానూ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ సత్కారించారు. రెండు దశాబ్దాలుగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్న చెన్నైక
Sun 11 Apr 01:33:09.800386 2021
వాట్సాప్, ఫేస్బుక్లలో పెట్టిన పోస్టులకు సంబంధించి 'ది ఇంక్' న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకులు, జర్నలిస్టు రాజేష్ కుంద్రుపై హర్యానాలోని హిస్సార్ జిల్లా పోలీసులు కేసు న
Sun 11 Apr 01:32:46.233054 2021
ప్రముఖ డిజిటల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో ఒక్కటైన ఏంజెల్ బ్రోకింగ్ 2021 మార్చి ముగింపు నాటికి 41.2 లక్షల ఖాతాదారులను చేరుకున్నట్లు వెల్లడించింది. గతేడాది ఇదే
Sun 11 Apr 01:26:08.541213 2021
పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం కు ఎప్పుడు తరలివెళ్లాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అభిప్రాయాలు సేకరిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సచివాలయంలో విభాగాల వారిగా సి
Sun 11 Apr 01:25:26.973938 2021
అసోంలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకూ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కూటమి మధ్య గట్ట
Sat 10 Apr 02:38:01.777874 2021
దేశంలోని కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..ప్రధాని మోడీ మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కోవిడ్ కేసులను కట్టడి చేసేందు
Sat 10 Apr 02:38:55.743549 2021
దేశంలో కరోనా మహమ్మారి కాటువేస్తున్నది. సెకండ్ వేవ్ విజృంభిస్తూనే ఉన్నది. రోజుకో రికార్డు సృష్టిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్
Sat 10 Apr 02:42:26.834497 2021
చేతబడులు, మత మార్పిడులను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఆశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు
Sat 10 Apr 02:39:39.256803 2021
ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. కోవిడ్-19తో సూరత్ శవాలగుట్టగా మారుతున్న దన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇక మరణించిన కరోనా రోగులకు అ
Sat 10 Apr 02:40:04.294089 2021
పశ్చిమబెంగాల్ ఎన్నికల ముఖచిత్రంలో యువతరం తేల్చుకుందామంటూ సవాల్ విసురుతున్నది. ఈ ఎన్నికల్లో 26-27 ఏండ్ల వయస్సువారు గట్టిపోటీ ఇస్తున్నారు. హౌరా సీటు నుంచి తృణమూల్ కాంగ్
Sat 10 Apr 02:45:40.371649 2021
నాగ్పూర్లోని వెల్ట్రీట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగటంతో.. చికిత్స పొందుతున్న నలుగురు పేషెంట్లు సజీవదహనమ య్యారు. రెండోఅంతస్థులో ఉన్న ఐసీయూలోని ఏసీయూనిట్లో షార్ట్ స
Sat 10 Apr 01:55:02.108722 2021
జమ్మూకాశ్మీర్లో ఎక్కడ ఏ చిన్న నిరసనగళం వినిపించినా, ప్రశ్నించినా వారిపై మోడీ సర్కార్ తీవ్రమైన నేరారోపణలు చేస్తూ కేసులు పెడుతోంది. ఆందోళనకు దిగుతున్న రాజకీయ నాయకులు, సాధ
Sat 10 Apr 01:53:12.728033 2021
దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఉన్నావో లైంగికదాడి కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్
Sat 10 Apr 01:51:36.852651 2021
పంజాబ్లో రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇది కమీషన్ ఏజెంట్ల ద్వారా జరిగేది. అయితే,
Sat 10 Apr 02:49:54.44807 2021
ఎఫ్ఎంసీజీ కంపెనీ ఆపిస్ ఇండియా మార్కెట్లోకి కొత్తగా సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి పెంచే యాపిల్ సిడర్ వినిగర్ను విడుదల చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Sat 10 Apr 02:51:03.31028 2021
పాత గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను కంటి వ్యాధుల్ని పరీక్షించే వైద్య పరికరాలుగా తయారు చేశామని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. ఇందుకోసం కొరి యాలో ప్రివెన్షన్ ఆఫ్ బ్
Fri 09 Apr 23:48:22.442452 2021
ప్రధాని మోడీ.. స్కూల్ విద్యార్థులతో నిర్వహించిన 'పరీక్షా పే చర్చ'లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థులకు ఆయన ఇచ్చిన 'కఠిన ప్రశ్నల'
Fri 09 Apr 23:42:05.063612 2021
ఒకవైపు దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న వేళ.. షెడ్యూల్ ప్రకారమే 10, 12 తరగతుల పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సిబిఎస్ఇ ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ
Fri 09 Apr 23:40:38.879978 2021
చేతబడులు, మత మార్పిడులను నియంత్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఆశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు
Fri 09 Apr 23:40:06.715386 2021
భారతీయుల్ని వివాహం చేసుకుని, విడాకులు ఇచ్చిన తరువాత విదేశీయులకు ఓవర్సీస్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఢిల్లీ
Fri 09 Apr 23:39:37.125386 2021
భారతీయ పర్యావరణ కార్యకర్త దిశా రవి ప్రదర్శించిన యాక్టివిజం తీరును తాను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్టు యూఎస్ వాతావరణ రాయబారి జాన్ కెర్రీ అన్నారు. నాలుగు
Fri 09 Apr 23:37:01.410312 2021
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న గ్యాన్వాపి మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు ఆలయం ఉందా లేదా అన్నదానిపై సర్వే చేయాలని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్
Fri 09 Apr 23:27:22.200257 2021
ఈ నెల మధ్యలో కోవిడ్-19 రెండో దశ కేసులు గరిష్టానికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అలాగే ఒక వారం తరువాత
Fri 09 Apr 23:23:01.872082 2021
విద్యా, సాంకేతిక, కౌశల్యాభివృద్థి తదితర సామాజిక రంగాల్లో పని చేస్తోన్న 21 స్టార్టప్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిధులను అందజేసినట్టు తెలిపింది.
Fri 09 Apr 23:22:20.626266 2021
హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హేన్మన్ జయంతి వేడుకలు పురస్కరించుకుని డాక్టర్ బత్రాస్ తమ క్లిని క్ల్లో ఉచిత కన్సల్టేషన్ను కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 1
Fri 09 Apr 23:21:38.090793 2021
భారత్, చైనా మధ్య శుక్రవారం 11వ రౌండ్ సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లఢఖ్ ప్రాంతంలో వివాదాస్పద ప్రాంతాలైన హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దెస్పాంగ్లలో ఇరుదేశాల మధ్య బలగాల ఉ
Fri 09 Apr 04:36:44.54205 2021
భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ధరల తగ్గుదల, ఉపాధి కల్పన తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. దేశంలో మళ్లీ
Fri 09 Apr 04:37:52.214314 2021
రాఫెల్ విమానాల కుంభకోణంలో ఈడీ దర్యాప్తులో ప్రస్తుతం కీలకమైన వ్యక్తిగా వున్న సుషేన్ గుప్తా ఈ మొత్తం అధ్యాయంలో డాసాల్ట్ ఏవియేషన్కు
Fri 09 Apr 04:38:24.198597 2021
భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. గత 30 ఏండ్లగా మహిళలతో పాటు పురుష కార్మికుల సంఖ్య క్రమంగా
Fri 09 Apr 04:39:09.855571 2021
మోడీ సర్కారు అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఆమోదించుకున్న సాగు చట్టాలను రద్దు చేయాలనీ, లేకపోతే ఈ నెల 10న దేశ రాజధాని సమీపంలోని కేఎంపీ
Fri 09 Apr 04:39:46.466367 2021
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటుండటంలో నిత్యం రికార్డు స్థాయింలో కొత్త కేసులు
Fri 09 Apr 04:40:11.408966 2021
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా కేరళ
Fri 09 Apr 04:40:54.31128 2021
జన్సంఘ్ (ఆ తర్వాత బీజేపీగా ఆవిర్భ వించింది) సభ్యుడు, విజయా బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ రిటైర్డ్ ఎండీ సుబ్బయ్య శెట్టీ బ్యాంకుల విలీనంపై మోడీ
Fri 09 Apr 04:15:30.364019 2021
భారత్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు లక్షా 26వేల కరోనా కేసులు తలెత్తిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ముఖ్యమంత్రులతో కరోనా సమీక్షా
Fri 09 Apr 04:41:26.1139 2021
యూపీలో జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) దుర్వినియోగ మవుతోంది. ఈ చట్టాన్ని ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనైతిక, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది.
×
Registration