Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Thu 15 Apr 04:15:23.334415 2021
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలపై
Thu 15 Apr 04:08:22.214644 2021
సాగు చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన
Thu 15 Apr 04:16:38.379815 2021
రైతులు, మహిళలు, కార్యకర్తలు ఈ నెల 21న ఢిల్లీకి మార్చ్ చేపట్టనున్నట్టు రైతుసంఘం నేతలు ప్రకటించారు. మంగళవారం బతిండాలోని తల్వాండి
Thu 15 Apr 04:16:03.681048 2021
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో దేశంలో ఇదివరకెప్పుడు నమోదుకాని రీతిలో కోవిడ్-19 మరణాలు, కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
Thu 15 Apr 04:08:35.837785 2021
స్వీడన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కానియా నుంచి లగ్జరీ బస్సును వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అందుకున్నట్టు ఇటీవల
Thu 15 Apr 03:52:25.621239 2021
ఇటీవల కొత్తగా నియమిం చిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బోర్డులో నాన్-అఫీషియల్ సభ్యుల్లో చాలా మంది బీజేపీతో సంబంధాలు ఉన్న
Thu 15 Apr 04:09:16.454716 2021
దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులను కట్టడి చేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్థానిక లాక్డౌన్ నిబంధనల వల్ల ఆర్థిక వ్యవస్థకు
Thu 15 Apr 03:06:53.467763 2021
కర్ణాటకలో ఆర్టిసి ఉద్యోగుల సమ్మె ఎనిమిదో రోజూ కొనసాగింది. వేతన సవరణ ప్రధాన డిమాండ్తో ఈ నెల 7 నుంచి ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు.
Thu 15 Apr 04:13:28.556317 2021
దేశంలోని పరిమిత వనరులతోనే జనాభాను కరోనా మహమ్మారి నుండి రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని, అదే సమయంలో 80కు
Thu 15 Apr 03:04:24.319547 2021
ఉద్యమవేత్త అఖిల్ గోగోయికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్ను గౌహతి హైకోర్టు సమర్థించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన
Thu 15 Apr 03:03:58.690544 2021
కూచ్ బిహార్లో సిఐఎస్ఎఫ్ చేతిలో మరణించిన వారికి సంబంధించి తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
Thu 15 Apr 03:03:33.919838 2021
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కరోనా వైరస్కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 'పరీక్షల్లో
Thu 15 Apr 03:03:08.240612 2021
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోవిడ్ మరణాలు బయటకు రావడం లేదా? ప్రభుత్వం వెల్లడిస్తున్న డేటాకు, జరుగుతున్న అంత్యక్రియలకు ఎక్కడా పొంతన వుండడం లేదు.
Thu 15 Apr 02:51:24.263429 2021
మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు
Thu 15 Apr 02:44:56.472722 2021
దేశరాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ వద్ద ప్రార్థనలకు అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మర్కజ్ వద్ద ప్రార్థనలకు అనుమతించిన ఒక రోజు
Thu 15 Apr 02:13:57.986581 2021
బీహార్లో దళితుడికి దారుణమైన అవమానం జరిగింది. ప్రేమ వ్యవహారంలో పంచాయతీ పెద్దలు ఆ యువకుడికి అమానవీయమైన శిక్షను విధించారు.
Thu 15 Apr 02:10:17.081215 2021
'మర్కజ్'లో ముస్లిం మత ప్రచారకుల ప్రవేశంపై నిబంధనలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది.
Thu 15 Apr 02:09:45.53028 2021
గతకొన్ని వారాలుగా భారత పర్యటనకు వస్తున్న విదేశాంగ మంత్రులు, వారి బృందాలతో ప్రధాని మోడీ సమావేశాలు రద్దు అవుతున్నాయి. కోవిడ్-19
Wed 14 Apr 03:24:51.144425 2021
దేశంలో కరోనా సెకండ్వేవ్ విరుచుకుపడుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే చాలు అన్నతీరుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు
Wed 14 Apr 03:25:46.920788 2021
అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్కు భారీ షాక్ ఇచ్చింది.
Wed 14 Apr 03:25:29.76374 2021
రష్యా అభివద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించింది. కేంద్ర ఔషధ
Wed 14 Apr 03:26:03.605731 2021
రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా
Wed 14 Apr 02:49:55.399186 2021
ఛత్తీస్గడ్, బీహార్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడాన్ని నిరసిస్తూ ఈనెల 26న మావో యిస్టుపార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది.
Wed 14 Apr 03:26:17.753533 2021
కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 1,61,736 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అత్యధిక కేసులు నమొదు అయిన జాబితాలో
Wed 14 Apr 03:26:31.267543 2021
మహారాష్ట్రలో లాక్డౌన్పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం లేదని చెప్పారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో
Wed 14 Apr 03:26:41.628052 2021
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రాజకీయ నేతల వీఐపీ సంస్కృతి వైద్యులను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఇటీవలే పలు రిపోర్టుల ద్వారా
Wed 14 Apr 02:33:46.297224 2021
కరోనాలోనూ రైతులకు శుభవార్త . ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.
Wed 14 Apr 02:26:17.824292 2021
కేరళ అనగానే జలజలపారే నదులు.. కొబ్బరిచెట్లమధ్య అందమైన సోయగాలు..ప్రకృతిసిద్ధమైన వాతావరణం పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. అయితే కరోనా
Wed 14 Apr 02:24:02.496361 2021
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ విరుచుకు పడుతున్నది. ఇది ఊపిరితిత్తులకు సంక్రమణ నష్టం చాలా వేగంగా ఉంటున్నదని నిపుణులు గుర్తించారు.
Wed 14 Apr 02:23:25.951638 2021
ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ చేయడానికి ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్) సేవలు ఏప్రిల్ 18న 14 గంటల
Wed 14 Apr 02:23:00.67283 2021
దేశంలో ధరలు అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్ లేక పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. ఇందుకు నిదర్శనం సోమవారం కేంద్ర ప్రభుత్వం
Wed 14 Apr 01:59:08.706016 2021
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. వైరస్ బారినపడుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో
Tue 13 Apr 02:59:36.020704 2021
భారత్లో మెజారిటీ మహిళలు ఇప్పటికి ప్రసూతి ప్రయోజనాలను పొందడం లేదు. ఆ హక్కులు పొందకుండా వారు అణచి వేతకు గురవుతున్నారు. ఆర్థికవేత్తలు జీన్
Tue 13 Apr 03:00:44.623879 2021
దేశంలో కరోనా రెండో దశ వేగంగా విజృంభించడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ సంకేతాలు... ఆర్థిక మందగమనం మరింత తీవ్రం కావొచ్చన్న
Tue 13 Apr 03:01:46.650465 2021
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఇటీవల వెలుగు చూసిన 'దళారీ' కుంభకోణానికి సంబంధించి దాఖలైన కొత్త పిటిషన్పై విచారణకు
Tue 13 Apr 03:01:20.61502 2021
దేశంలో కరోనారక్కసి రంకెలేెస్తోంది. ఏ మాత్రం తగ్గేదిలే అంటూ తన ప్రతాపాన్ని చూపిస్తూ.. విజృంభణ కొనసాగిస్తోంది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు
Tue 13 Apr 03:02:35.753213 2021
దళిత హక్కుల కార్యకర్త, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14న, బుధవారం) రోజున దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని రైతాంగ ఉద్యమ
Tue 13 Apr 03:02:53.757441 2021
సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న సగం మంది ఉద్యోగులకు కరోనా సోకినట్టు కోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో కోర్టు లోపలా, బయట ప్రాంతాలను
Tue 13 Apr 03:03:11.538771 2021
కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే.. తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే తమ డిమాండ్లల్లో మాత్రం ఏ మార్పూలేదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. సోమవారం
Tue 13 Apr 03:03:33.690426 2021
దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు, భావ వ్యక్తికరణ హక్కు ఉందని ఒక కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఏఏ
Tue 13 Apr 03:03:55.06691 2021
బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సంబంధించి
Mon 12 Apr 01:10:03.149723 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసే చర్యల్లో భాగం
Mon 12 Apr 01:10:16.745282 2021
దేశంలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర రూపం దాలుస్తున్నది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. తాజాగా ఒక్కరోజే లక్షన్నర మ
Mon 12 Apr 01:11:41.583962 2021
టీకా కార్యక్రమాన్ని ము మ్మరం చేసే నాలుగు రోజుల టీకా ఉత్సవ్ ఆదివారం ప్రారంభ మైంది. ఈ నేపథ్యం లోనే టీకా ఉత్సవ్పై ప్రధాని మోడీ స్పం దిస్తూ.. టీకా ఉత్సవ్ కరోనాపై చేయబో తున
Mon 12 Apr 01:11:53.155362 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలో పరిస్థితులు యథావిధిగా వచ్చేంత వరకు రెమిడెసివ
Mon 12 Apr 00:06:12.107448 2021
లక్షద్వీప్కు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో అమెరికా నౌక యుద్ధ విన్యాసాల చేపట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాతో భారత్ దోస్తీ.
Mon 12 Apr 00:03:41.543572 2021
ఒక మతానికి చెందిన మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలపై ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కొందరి మీద కేసు నమోదు చేసిన గోవా పోలీసులు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం
Mon 12 Apr 00:03:16.730161 2021
బెంగల్లోని కూచ్ బెహార్ ఎన్నికల హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటపై ఆంక్షలు విధించింది. రాబోయే మూడు రోజుల పాటు జిల
Sun 11 Apr 23:55:03.843325 2021
నీట్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) తెలిపింది. కరోనా ఉధృతి నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలన్న
Sun 11 Apr 23:54:02.795143 2021
మోడీ సర్కార్ అన్ని రంగాల్లో ప్రయివేటుకు పెద్ద పీట వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అడ్డుగా ఉన్న చట్టాల్ని సవరిస్తూ పోతోంది. కేంద్రం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకు
×
Registration