Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Fri 09 Apr 04:42:11.768208 2021
ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన వేతనాలు, పెన్షన్ల బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
Fri 09 Apr 04:43:14.871948 2021
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదుకావడం.. మళ్లీ లాక్డౌన్ భయాల నేపథ్యంలో దేశంలోని
Fri 09 Apr 03:57:18.685214 2021
పశ్చిమబెంగాల్లో మొత్తం ఎనిమిది దశల పోలింగ్కుగాను ఇప్పటివరకు మూడు దశల పోలింగ్ పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో
Fri 09 Apr 03:55:33.055116 2021
2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తులను అదే
Fri 09 Apr 03:37:08.336902 2021
ఓ కీలక సమాచారాన్ని దాచిన కేసులో 20 ఏండ్ల తర్వాత అంబానీ కుటుంబాలు, వారి సంస్థలపై మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.25 కోట్ల జరిమా
Fri 09 Apr 03:36:42.048975 2021
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో సెకండ్వేవ్ మొదలైనప్పటి నుంచి చిన్నారులపై కోవిడ్-19 పంజా విసురుతోంది.
Fri 09 Apr 03:15:42.314599 2021
సీబీఎస్ఇ 10, 12 తరగతి వార్షిక పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నిర్వహిస్తామని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తామని సీబీఎస్ఇ
Fri 09 Apr 03:15:19.12858 2021
వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా ఒక టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చట్టాలు రద్దు చేయాలని కొన్ని
Fri 09 Apr 03:14:57.396543 2021
జమ్ములో అరెస్టు చేసిన రోహింగ్యాలను విడుదల చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఇదే సమయంలో సరైన విధానం
Fri 09 Apr 03:14:23.141048 2021
తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులకి కేంద్ర ప్రభుత్వం సంఖ్య ఇచ్చి గుర్తించింది. మహబూబ్నగర్- కొడంగల్-
Fri 09 Apr 03:14:05.405625 2021
వాహన స్క్రాపింగ్ పాలసీని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఏఆర్టీడబ్ల్యూ) భారం పడుతుందని ఆందోళన
Fri 09 Apr 03:13:09.288346 2021
జమ్మూకాశ్మీర్లో దారుణాలు ఆగటంలేదు. గతంలో కధువాలో చిన్నారిపై అఘాయిత్యం ఘటన ఎంతగా వివాదమైందో.. అప్పటినుంచి అక్కడ ఎవరికీ
Thu 08 Apr 02:04:43.672184 2021
దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇదివరకు ఎప్పుడులేని రీతిలో నిత్యం కొత్త కేసులు నమోదవు తున్నాయి. ఒకేరోజు లక్ష మందికి పైగా
Thu 08 Apr 02:04:58.164101 2021
సాగు వ్యతిరేక చట్టాల ఉద్యమంపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. గత 130రోజులకుపైగా పోరాడుతున్న రైతన్నలు ఇప్పుడు బీజేపీ
Thu 08 Apr 02:05:18.228551 2021
రాఫెల్ ఒప్పందంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుందన్న అనుమానాలపై దర్యాప్తు చేయడానికి ఫ్రెంచి అవినీతి నిరోధక అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు
Thu 08 Apr 02:05:38.284078 2021
దేశవ్యాప్త రైతాంగ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోడీ సర్కారుపై రానున్న రోజుల్లో మరింత సమరశీలంగా పోరాటం చేస్తామని అఖిల భారత వ్యవసాయ
Thu 08 Apr 02:05:50.317866 2021
ఆర్బిఐ వరుసగా ఐదో సారి సమీక్ష లోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటిం చింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుం డటం, ద్రవ్యోల్బణ
Wed 07 Apr 03:13:58.457449 2021
పశ్చిమబెంగాల్లో స్వల్ప ఘటనలు మినహా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కేరళ,
Wed 07 Apr 03:14:22.414956 2021
మట్టి సత్యాగ్రహ యాత్ర మార్చి 30న దండి (గుజరాత్) నుంచి ప్రారంభమై రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మీదుగా ఢిల్లీ సరిహద్దులకు చేరింది. ఈ యాతల్రో
Wed 07 Apr 03:14:56.581322 2021
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 లోని క్లాజ్ (2) ద్వారా దఖలుపడిన
Wed 07 Apr 03:15:39.579495 2021
రాఫెల్ ఒప్పందంపై వెంటనే దర్యాప్తు జరగాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కుదిరిన ఒప్పందంలో
Wed 07 Apr 03:15:20.754531 2021
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించాలంటే సోషలిజం ఒక్కటే మార్గమని ప్రముఖ ఆర్థికవేత్తలు, ప్రొఫెసర్ ప్రభాత్పట్నాయక్, ప్రొఫెసర్
Wed 07 Apr 03:14:42.884367 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ ఉధృతితో కోవిడ్-19 బారినపడుతున్న వారితో పాటు మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం
Wed 07 Apr 03:16:00.779948 2021
మానవాళిపై తన ప్రతాపాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి ఇతర జీవజాలంపై కూడా పంజా విసురుతోంది. మనుషుల నుంచి పెంపుడు జంతువులతో
Wed 07 Apr 03:16:18.804741 2021
తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సంవత్సరానికి రూ.1005.38 కోట్ల వ్యయంతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 195.6 కిలోమీటర్ల జాతీయ
Tue 06 Apr 01:56:12.990767 2021
మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు సోమవారం చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. రైతాంగ ఉద్యమం
Tue 06 Apr 01:56:33.450327 2021
యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు, పశ్చిమబెంగాల్, అసోంలో మూడో విడత ఎన్నికలు మంగళవారం
Tue 06 Apr 01:57:01.572221 2021
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని కరోనా వైరస్ మరోసారి వణికిస్తున్నది. దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో
Tue 06 Apr 01:57:34.188779 2021
అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలకు తోడు, దేశంలో కరోనా వైరస్ విజంభణ, పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
Tue 06 Apr 01:57:47.119183 2021
దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్
Tue 06 Apr 01:58:02.787219 2021
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయని ఓ ప్రయివేటు సర్వే అంచనా వేసింది.
Tue 06 Apr 01:58:15.576362 2021
పాలకుల మద్దతుతో అదానీ గ్రూపు ఏకస్వామ్యంగా నౌకాశ్రయాల స్వాధీన పరంపరను కొనసాగిస్తోంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్
Tue 06 Apr 01:57:21.630814 2021
భారత్లో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రస్తుతం 'సెకండ్ వేవ్'తో పోరాడుతున్న భారత్లో కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి.
Mon 05 Apr 05:55:42.766141 2021
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న రైతాంగానికి మద్దతునిచ్చిందుకు
Mon 05 Apr 05:55:50.676832 2021
కేరళ అభివృద్ధి ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్రం గురించి ప్రతిపక్షాలు
Mon 05 Apr 05:56:05.914448 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో నమోదవుతున్న కొత్త కేసులు క్రమంగా లక్షకు చేరువగా పరుగులు పెడుతున్నాయి. పాజిటివ్
Mon 05 Apr 05:56:15.40298 2021
కరోనా సెకండ్ వేవ్ని కట్టడి చేసేందుకు ఆరు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో
Mon 05 Apr 05:56:28.006345 2021
ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ..జాతీయ స్థాయి నాయకులంతా కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీరియస్గా దృష్టిసారించారు. అయితే కేరళ ప్రజలు
Mon 05 Apr 05:57:11.819545 2021
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. ఏప్రిల్ 6న(మంగళవారం) పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ మూడో విడత ఎన్నికలు
Mon 05 Apr 05:58:00.734113 2021
పంజాబ్లోని జలంధర్లో దళిత బాలికపై ఎనిమిదిమంది సామూహిక లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన
Mon 05 Apr 05:32:24.398224 2021
క్రమశిక్షణ, విలువల గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్పే బీజేపీ ఒడిశా అసెంబ్లీలో బీభత్సం సృష్టించింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి బూట్లు, హెడ్ ఫోన్స్,
Mon 05 Apr 05:58:23.082429 2021
ఉత్తరాఖండ్లోని పౌరీగర్వాల్, కమావు ప్రాంతాల్లోని కార్చిచ్చుతో వేలాది హెక్టార్లలో అడవులు దగ్ధమవుతున్నాయి. మంటల్ని ఆర్పేందుకు రాష్ట్ర అటవీ శాఖ
Mon 05 Apr 05:27:26.377009 2021
తముల్పూర్లో పోలింగ్ను వాయిదా వేయాలని కోరుతూ అసోం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీపీఎఫ్ అ
Mon 05 Apr 05:26:52.710369 2021
దేశంలో కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై పోరాడేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లడం అవసరమని ఎయిమ్స్ పేర్కొంది.
Sun 04 Apr 02:54:37.134039 2021
ఆదాయలు పెరగటంలేదు.. కానీ, నిత్యావసరాల ధరలు మాత్రం సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.. ఏం
Sun 04 Apr 02:54:57.817254 2021
మొన్న కార్మిక చట్టాలు, నిన్న సాగు చట్టాలు...నేడు అటవీ పరిరక్షణ చట్టం. ప్రయివేటు పెట్టుబడుదారుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మోడీ సర్కార్ సఅటవీ
Sun 04 Apr 02:55:26.023063 2021
రైతు సంఘాల నాయకులపైనా, రైతులపైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా నేత తికాయత్
Sun 04 Apr 02:55:36.971413 2021
దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య పూర్వపు భయాల్ని రేపుతోంది. శనివారం ఒక్కరోజే దేశంలో 89,129 కొత్త కేసులు నమోదవ్వటంతో
Sun 04 Apr 02:55:52.93873 2021
కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో(ఆదివారం) తెరపడనుంది.
Sun 04 Apr 02:56:05.51627 2021
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతన్నలపై హర్యానా రోహతక్లో పోలీసులు లాఠీలు ప్రయోగించటాన్ని ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది.
×
Registration