Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 20 Dec 03:21:59.013138 2022
- 80 వేల మంది విద్యార్థుల మనోవేదన
- మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై సర్కారు కాలయాపన
- అమలుకు నోచుకోని విద్యామంత్రి హామీ
- ఇంటర్ విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం
Mon 19 Dec 03:50:31.962388 2022
- డిసెంబర్ 28 నుంచి రైతు బంధు నిధుల విడుదల
- మంత్రి హరీశ్రావుకు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్
Mon 19 Dec 03:50:41.658164 2022
- గ్రౌండ్ డేటా సేకరణ, పనులు వేగవంతం కోసం సర్వే బృందాలు
- మెట్రో రూట్లో ఎండీ ఎన్వీఎస్ కాలినడకన నడుస్తూ తగిన ఆదేశాలు
- ప్రధాన రహదారుల వెంబడి మెట్రో స్టేషన్ల నిర్మాణాలు
-
Mon 19 Dec 03:51:01.531918 2022
- అదే రోజు కాంగ్రెస్ జెండా పండుగ
- డీజీపీ పదవి కోసం సీవీ ఆనంద్ అబద్ధాలు
- అంతర్గత సమస్యలను అధిష్టానమే పరిష్కరిస్తుంది : రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కే
Mon 19 Dec 03:51:20.973896 2022
- ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్పేట్
ఎమ్మెల్యేల ఎరకేసు విషయంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల
Mon 19 Dec 03:51:27.514701 2022
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలో ఫార్మసీ రంగాన్ని ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ, రైతు బంధ
Mon 19 Dec 03:44:14.809211 2022
- పోలీసుల ఎదుట లొంగిపోయిన సాదిక్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాత్రి పూట ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నదన్న కోపంతో సవతి తండ్రి తన కూతురిని గొంతు నులిమి హత్యచేసిన దారుణ
Mon 19 Dec 03:51:39.423567 2022
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్లోని రాష్ట్ర హౌం మంత్రి క్వార్టర్లో
Mon 19 Dec 03:42:25.838052 2022
నవతెలంగాణలో క్లర్క్గా పనిచేస్తున్న ఎన్ శివ తండ్రి వెంకటయ్య(83) ఆదివారం ఉదయం 7.30కు హైదరాబాద్లోని శ్రీరామ్నగర్ రాజీవ్గృహ కల్పలో తన నివాసంలో మృతి చెందారు.
Mon 19 Dec 03:36:41.266731 2022
నవతెలంగాణ- ఆదిలాబాద్/బాసర
నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటి యూనివర్సిటీలో పియుసి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆదివారం హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య
Mon 19 Dec 03:35:10.380447 2022
- టీఎస్ రెడ్కో చైర్మెన్ వై సతీష్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇండ్లు, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఇష్టం వచ్చినట్టు వినియోగించవద్ద
Mon 19 Dec 03:34:34.200962 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీబీనగర్ ఎయిమ్స్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) సేవలను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఈ సందర
Mon 19 Dec 03:33:52.929418 2022
- టీపీసీసీ పదవులకు రాజీనామా
- మాణిక్కం ఠాగూర్కు 12 మంది నేతల లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి పదవులు ఇచ్
Mon 19 Dec 03:33:17.636741 2022
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీని, రేవంత్రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 26 నుంచి పాదయాత్ర చేయ
Mon 19 Dec 03:29:20.159535 2022
- సంక్షేమ పథకాలు తాత్కాలికం.. శాశ్వత ఉపాధి కల్పించాలి
- నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి యాకయ్య : సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-ఇల్లం
Mon 19 Dec 03:29:29.666518 2022
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బాలల బంగారు భవిష్యత్కు వారి హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉందని నోబెల్ శా
Mon 19 Dec 03:29:05.597379 2022
- బీడీ కార్మికుల నడ్డివిరుస్తున్న పాలకులు
- 28 శాతం జీఎస్టీ, క్యాన్సర్ బొమ్మ ముద్రణతో తీవ్ర నష్టం
- రోజురోజుకీ తగ్గిపోతున్న ఉపాధి
- ప్రత్యామ్నాయ ఉపాధి చూపడంలో విఫలం
Mon 19 Dec 03:29:38.639274 2022
- భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో వింత పరిస్థితి
- సెస్ వసూలులో నిర్మాణ సంస్థలతో లాలూచీ
- మెట్రో కట్టాల్సింది రూ. 400 కోట్లపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
Sun 18 Dec 06:34:08.66272 2022
Sun 18 Dec 01:53:31.049294 2022
ఎట్టకేలకు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుత చిక్కింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం శనివారం తెల్లవారుజామున చిరుత ప్ర
Sun 18 Dec 01:51:28.171683 2022
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్స్ మిల్లింగ్, ట్రాన్స్పోర్టు సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
Sun 18 Dec 01:51:42.02709 2022
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడమే తమ లక్ష్యమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత అధ్యక్షులు విపి సాను చెప్పారు. విద్యారంగాన్ని ప్రయివేటుపరం చేసేం
Sun 18 Dec 01:52:02.873228 2022
'బుక్క బుక్కకూ మట్టిపెళ్లలు.. మెత్తటి ముద్దల బువ్వ.. నీళ్ల చారు, గంజి మెతుకులు.. ఇలా ఉంటే అన్నం తినేదెట్టా..? వారంలో ఒక రోజు కూరగాయలు తప్ప ప్రతి రోజూ పప్పుచారే పెడుతారు.
Sun 18 Dec 01:51:06.105016 2022
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పంటుకొని ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు
Sun 18 Dec 01:53:20.123584 2022
వికలాంగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు ఉదతం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అఖిల భారత సహాయ కార్యదర్శి ఎం అడివయ్య తెలిపారు.
Sun 18 Dec 01:52:39.011681 2022
కాంగ్రెస్ నేతల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల గుప్పుమంది. తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. ఇప్పటికే పలువురు
Sun 18 Dec 01:53:12.413488 2022
అవకతవకలకు ఆస్కారం లేకుండా విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు పారదర్శకంగా సేవలందించేందుకు ''విజయ పాల మిత్ర'' మొబైల్ యాప్ను ప్రారంభిస్తున్నామని పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార
Sun 18 Dec 01:29:09.701514 2022
డీజీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మెగా శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీ విజరుకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించ
Sun 18 Dec 01:52:57.920815 2022
పేదల సమస్యల కోసం నిలబడి, కొట్లాడి ప్రశ్నించి, విజయాలు సాధించి న్యాయానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేది కమ్యూనిస్టులేనని, భవిష్యత్ ఎర్రజెండాదే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కా
Sun 18 Dec 01:53:54.798214 2022
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో పాఠశాలకు వెళ్లి అదృశ్యమై శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో శవమై తేలిన 10 ఏండ్ల చిన్నారి ఇందు అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘట
Sun 18 Dec 01:54:08.869847 2022
నిమ్స్లోనే చాలా వరకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లు జరుగుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో దాదాపు రూ.2 కోట్లతో సమకూర్చుకున్న
Sun 18 Dec 01:24:54.026544 2022
సింగరేణి కాలరీస్లోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై కాంట్రాక్టర్లు పోలీసుల ద్వారా దాడి చేయించారు. కార్మికులు వేతనాలు, బోనస్ ఇవ్వాలని కోరడాన్ని జీర్ణించుకోలే
Sun 18 Dec 01:24:00.460006 2022
బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి రాతపూర్వకంగా కేటాయించినట్టుగానే తెలంగాణకు మౌఖికంగా కేటాయించినట్టు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో చేసిన ప్రకట
Sun 18 Dec 01:23:10.056441 2022
ప్రజలకు అవసరం లేని పరీక్షలు చేయొద్దనీ, రోగులకు అనవసరమైన మందులివ్వొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం హైదరాబాద్ బేగంపేటలో ఆయన ఒక ప్రయివేటు ఆస్పత్ర
Sun 18 Dec 01:20:59.775159 2022
Sun 18 Dec 01:19:24.905853 2022
Sun 18 Dec 01:19:06.741613 2022
Sun 18 Dec 01:18:50.844045 2022
Sun 18 Dec 01:18:33.961535 2022
Sun 18 Dec 00:16:46.851855 2022
రకరకాల వంటలు... పలురకాల రుచులు...కర్ణాటక వంటలతో ఆ ప్రాంగణం నిండిపోయింది. కర్ణాటక శిక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కాచిగూడలోని నృపతుంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చే
Sun 18 Dec 00:16:18.558841 2022
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందనీ, వ్యవస్థీకత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపార
Sat 17 Dec 23:51:57.55493 2022
భోజ్రెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ స్థాపించి 25 ఏండ్లు గడిచిన సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్
Sat 17 Dec 23:51:10.479082 2022
మరోసారి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. ట్రూ-అప్ల పేరుతో దాదాపు రూ.17వేల కోట్లకు పైగా భారాలు ఈసారి ప్రజలపై పడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో టారిఫ్ పెంపుదల
Sat 17 Dec 23:48:44.947732 2022
కాంగ్రెస్ నేతల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాల గుప్పుమంది. తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల ప్రకటన రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. ఇప్పటికే పలువురు
Sat 17 Dec 23:45:46.789506 2022
క్రిస్మస్ వేడుకలు గాంధీభవన్లో ఘనం గా జరిగాయి. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి, కార
Sat 17 Dec 23:45:25.439531 2022
విద్యావ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. విద్యార్థుల స్కా
Sat 17 Dec 02:03:27.152003 2022
పెట్రోల్ ధరలను తగ్గించని కేంద్ర ప్రభుత్వం... కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన విండ్ ఫాల్ ట్యాక్స్ను సైతం తగ్గించటం అత్యంత దారుణమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించార
Sat 17 Dec 02:03:42.031294 2022
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్ ధావలే, విజూ కృష్ణన్ ఎన్నికయ్యారు. మహాసభ చివరి రోజు శుక్రవారం ఆలిండియా కిసాన్ కౌన్సిల్ (ఏఐకేసీ), స
Sat 17 Dec 01:53:03.246765 2022
కోడి గుడ్డు ధర కొండెక్కి వినియోగదారుడికి ప్రియమైంది. పౌల్ట్రీ రేట్ తక్కువ.. మార్కెట్ ధర ఎక్కువగా ఉంది. లేయర్ కోళ్ల మోర్టాలిటీ, ఫీడ్ ధరల పెరుగుదల వల్ల తాము నష్టపోతున్న
Sat 17 Dec 01:53:14.481233 2022
ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వీపీ సానూ, మయూక్ బిశ్వాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో మహాసభల
×
Registration